logo

header-ad
header-ad

Andhra Pradesh: మిర్చి కల్లాల్లో ఏక్‌ధమ్ సెక్యూరిటీ.. అన్నదాతలంటే మామూలుగుండదు మరి..

Guntur Mirchi: శాంతి భద్రతల సమస్య తలెత్తె చోట పోలీసులు సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తారనే విషయం తెలిసిందే. లేదంటే షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం సాధారణంగా చూస్త...

Telangana: తాట తీయండి.. డ్రగ్స్‌ కేసుల్లో ఎంతటివారైనా ఉపేక్షించకండి.. సీఎం కేసీఆర...

CM KCR on Drugs Issue : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల(Drugs ) వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా .. డ్రగ్స్ వాడకాన్ని ...

ఆ విషయంలో పవన్ మాట్లాడడం కరెక్ట్ అనిపిస్తోంది- మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్ నగరంలో జరిగిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిరు మాట్ల...

తెలంగాణలో లాక్ డౌన్‌ పై క్లారిటీ.. ఎప్పుడంటే?

తెలంగాణలో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు కలవరం కలిగిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. తెలంగాణలో 274 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం...

మంత్రి అనిల్ కి బండ్ల మార్క్ పంచ్..

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ఏపీలో సినిమా టికెట్స్ రేట్లు తగ్గించినందుకు టాలీవుడ్ హీరో నాని తన గొంతును విప్పి మాట్లాడడం ప్రస్త...

పవన్ కలలు కల్లలేనా.. బొత్స సార్ చెప్పిందేంటి... ?

పవన్ కళ్యాణ్ రాజకీయంగా రాణించాలనుకుంటున్నారు. ఆయన సినీ జీవితంలో పవర్ స్టార్ అనిపించుకున్నారు. సూపర్ స్టార్ డమ్ ని సొంతం చేసుకున్నారు. రాజకీయాలలో కూడా అత్యున్నత పీఠాన్ని అధిరోహించాలను...

Vadodara Man: దృష్టిలోపం.. అతని పట్టుదల ముందు తలవంచిన ఫ్రెండ్‌షిప్‌ పర్వతం.. నెక్స్...

Vadodara Man: అతనికి దృష్టి లోపం ఉంది.. అయితే అతని పట్టుదల ముందు పర్వతం ఎత్తు చిన్నబోయింది. స్నేహితుడి సాయంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటు.. సముద్ర మట్టానికి 17,346 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఫ్రె...

వందేళ్ల నాటి ఊరు .. రికార్డుల్లో మాత్రమే పేరు !

దాదాపుగా వందేళ్ల కిందట వేటపాలెం మండలం పరిధిలోని పందిళ్లపల్లి గ్రామానికి తూర్పుగా కొత్తరెడ్డిపాలెం గ్రామానికి దగ్గరలో పుల్లరిపాలెం గ్రామ ఉండేది. అది పూర్తిగా అటవీ ప్రాతంగా ఉండేదని ప...

కరెంటు అమ్ముకుంటారా?

ప్రజలకు ఇవ్వకుండా కరెంటు అమ్ముకుంటారా? పైగా అధిక ధరలు.. కొన్ని రాష్ట్రాలపై కేంద్రం ఫైర్‌ మిగులుంటే చెప్పండి.. అవసరమైన రాష్ట్రాలకిస్తాం వినియోగదారులకు ఇవ్వకుండా అమ్మితే సీజీఎస్&zwn...

కమీషన్ల కోసమే విద్యుత్ కొరత..! హౌస్ సైట్స్ మీద వైసీపీ నేతలతోనే కోర్టులో కేస...

TDP Chief Chandrababu naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మొత్తం రూ.36 వేల కోట్ల భారం మోపారని టిడిపి అధినేత చంద్రబాబు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీల...

వెంట‌నే వ‌దిలి వెళ్లిపోండి… వారికి అమెరికా సూచ‌న‌…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప‌రిస్థితులు రోజురోజుకు దారుణంగా మారిపోతున్నాయి.  ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వం నుంచి తాలిబ‌న్ల చేతిలోకి ప్ర‌భుత్వం వెళ్లిపోవ‌డంతో అక్క‌డ అరాచ‌కాలు పెరుగ...

శభాష్‌ Telugudesam సర్పంచ్‌.. మాట నిలబెట్టుకున్నావ్..!

సొంత డబ్బుతో రోడ్డు నిర్మాణం  మాట నిలబెట్టుకున్న చంద్రమోహన్‌  రైతుల కష్టం తీర్చిన టీడీపీ నాయకుడు రుద్రవరం: ఎన్నికల సమయంలో గెలిచేందుకు ఏవేవో చెబుతారు. అవి చేస్తాం.. ఇవి చేస్తాం.. అన...

తెలుగు అకాడమీ స్కాం: ప్లాన్ చేసి.. పద్దతిగా కాజేసిన క్రమం ఇదే..

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కీలక పురోగతి సాధించారు. స్కామ్‌ కు పాల్పడ్డ ముఠాలోని పది మందిని అరెస్ట్‌ చేశారు. కేసులో పది మందిని ముద్దాయిలుగా పేర...

Malaria Vaccine: ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్.. పిల్లల కోసం ఆమోదించిన WHO

Malaria Vaccine: ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటిసారిగా పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్ సిఫార్సు చేసింది. WHO దీని గురించి ట్వీట్ కూడా చేసింది. దోమల ద్వారా సంక్రమించే మలేరియా ప్రతి సంవత్సరం వందల మందిని చంప...

Eye Reveals: గుండె పనితీరును కంటి పరీక్షతో తెలుసుకోవచ్చు.. పరిశోధనలలో కీలక విషయాల...

Eye Reveals: ప్రతి ఒక్కరికి కళ్లు ఎంతో ముఖ్యం. ఈ కళ్ల ద్వారానే ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము. అలాంటి వాటికి ఏదైనా సమస్య వచ్చి పడితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే కళ్లు జాగ్రత్తగా చూసుకోవ...

జాతిపిత మహాత్మగాంధీకి సీఎం వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

అమరావతి: నేడు జాతిపిత మహత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారాని...

High Court: ఉపాధి హమీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు.. విచారణ వచ్చ...

AP High Court: ఉపాధిహామీ పథకం బిల్లుల చెల్లింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి హమీ పనులపై ఎటువంటి విజిలెన్స్ విచారణ జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదకను అఫిడ...

Proddatur: మాజీ ఎ‍మ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత

వైఎస్సార్‌ జిల్లా: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ ఎం.వీ. రమణారెడ్డి కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంత...

ఇమ్రాన్‌తో బైడెన్‌ ఎప్పుడు మాట్లాడేదీ చెప్పలేం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు తనతో మాట్లాడేందుకు కూడా తీరిక లేదంటూ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై వైట్‌హౌస్‌ స్పందించింది. అధ్యక్షుడు బైడ...

Indian Railways offers: మీ రైల్వే టికెట్‌లో కూడా బీమా కవరేజ్ ఉందని మీకు తెలుసా.. మీరు దాన్...

భారతీయ రైల్వే ప్రయాణీకులకు రిజర్వ్ రైలు టిక్కెట్లతో పాటు మరిన్ని సౌకర్యాలను అందిస్తుంది. రిజర్వ్ చేసిన టికెట్‌పై బీమా కవర్, వెయిటింగ్ రూమ్‌తో సహా అనేక సౌకర్యాలు ప్రయాణికులకు అందిస్...

Bharat Bandh: విజయవంతంగా ముగిసిన రైతుల భారత్‌బంద్.. ఆందోళన సమయంలో గుండెపోటుతో రైతు...

Bharat Bandh: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  రైతులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు (సెప్టెంబర్ 27) న నిర్వహిస్తున్న భారత్‌బంద్ ముగిసింది.  ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన బంద్ సందర్...

Viral Video: వాటర్ స్కీయింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆరేళ్ల చిన్నారి.. నెట్...

Water Skiing Viral Video: కేవలం 6 నెలల చిన్నారి వాటర్ స్కీయింగ్‌లో ప్రపంచ రికార్డును అధిగమించింది. వాటర్ స్కీయింగ్ చేసిన అతి పిన్న వయస్కుడి రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఇది సాధించి నేటికి సరిగ్గా ఏడ...

CM KCR on Cyclone: ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.. ఉన్నతాధికారుల సమ...

CM KCR in Delhi: తెలంగాణ ముఖ్యమంత్రి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో బీజీబిజీగా గడుపుతున్నారు. వరుస సమావేశాలు.. సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో మరోసారి భేటీ అయ్యారు. నార్త్&...

Andhra Pradesh: తుఫాన్ ప్రభావం, వర్షాలపై సీఎం జగన్ రివ్యూ.. కీలక ఆదేశాలు.. వారికి ఆర్థ...

గులాబ్‌ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌. ప్రతి అరగంటకూ పరిస్థితిని అంచనా వేయాలని, సమస్యలు తెలుసుకోవాలని, సహాయక చర్యలు చేపట్ట...

AP: సేంద్రియ ‘చిరు’నామాగా ఏపీ!

అమరావతి: రాష్ట్రాన్ని ఆరోగ్యకర ఆహార పదార్థాల చిరునామాగా తీర్చిదిద్దేందుకు మరిన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా పోషకాలు ఎక్కువగా ఉండే చిరు ధాన్యాలను సేంద్రియ పద్ధతిన సాగు చేస...

Work From Home: బంధం తగ్గుతోంది..

ముంబై: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఇంటి నుంచి పని చేస్తున్న సమయంలో సంస్థలోని ఉద్యోగులకు, పై అధికారులకు మధ్య సమన్వ...

Mamata: ప్రధాని మోదీకి నేనంటే అసూయ.. అందుకే ఆహ్వానం వచ్చినా ఇటలీ పర్యటన అడ్డుకు...

Mamata Banerjee: ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. “ప్రధాని నన్ను చూసి అసూయ పడుతున్నారు.. ఇటలీ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది.. కానీ కేంద్రం నా ఇటలీ...

Big Breaking: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హై...

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 15న ఎస్‌ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆ...

Saree Controversy: చీరకట్టుకున్నందుకు మహిళకు అవమానం.. జాతీయ మహిళా కమిషన్ సీరియస్

Delhi Saree Controversy: చీర కట్టుకుని వచ్చిన మహిళకు ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు లోపలికి అనుమతి నిరాకరించడం వివాదాస్పదం కావడం తెలిసిందే. ఆదివారంనాడు తనకు ఎదురైన చేదు అనుభవానికి సంబంధించిన ...

Andhra Pradesh: “మత్తుపై ఉక్కుపాదం”.. ఎస్‌ఈబీ అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక ...

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోపై సీఎం జగన్ సమీక్ష గురువారం సమీక్ష నిర్వహించారు.  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యకలాపాల ప్రగతిపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. ఈ సందర...

జీన్స్‌ను నెలకు ఒక్కసారే ఉతకాలంట.. కారణమేంటంటే

న్యూఢిల్లీ: సైన్స్‌ అభివృద్ధి చెందుతున్న కొద్ది మనిషికి సౌకర్యాలు పెరిగాయి. ప్రతిదీ చేయి దగ్గరకు వస్తుంది.. ఇక మన శారీరక శ్రమను తగ్గించే ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా చెప్...

Modi America Tour: వ్యాక్సిన్ సర్టిఫికెట్ల గుర్తింపును సులభతరం చేయండి.. ప్రపంచదేశాలక...

Modi America Tour:  ”కరోనా మహమ్మారి ఆకస్మిక విపత్తు.. ఇది ఇంకా ముగియలేదు ” అని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ బుధవారం రాత్రి గ్లోబల్ కోవిడ్ సమ్మిట్ లో ప...

కంటోన్మెంట్‌ విలీనంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

కంటోన్మెంట్‌(హైదరాబాద్‌): కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలిపేద్దామా? అంటూ ట్విటర్‌ వేదిక మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కంటోన్మెంట్‌లో తీవ్ర చర్చనీయాంశం అయ్య...

Kodali Nani: రాజీనామా చేసి గెలిస్తే.. బాబు బూట్లు తుడుస్తా.. సంచలన వ్యాఖ్యలు చేసిన మ...

టీడీపీ అధినేతపై చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు మంత్రి కొడాలి నాని. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు రోజుల్లో ఎన్నికలు ఉండగా చంద్రబాబు, నిమ్మగ...

Lottery: అదృష్టం తలుపుతట్టింది.. రాత్రికి రాత్రే కోట్లాధిపతి అయిన ఆటో డ్రైవర్‌.....

Thiruvonam Bumper lottery: ఓనం పండుగ సదర్భంగా లాటరీ పెట్టారు.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి.. ఏదో ఆశగా ఓ లాటరీ టికెట్‌ తీసుకున్నాడు.. కానీ అదృష్టం తన తలుపుతడుతుందని అస్సలు ఊహించలేదు.. కట్‌చే...

నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో ఏపీ మంత్రి పేర్ని నాని భేటీ

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్లను ఆన్ లైన్ ద్వారా విక్రయించే అంశంపై  మాట్లాడడానికి నేడు ఏపీ మంత్రి పేర్ని నాని.. నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో సమావేశమయ్యారు.  ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రె...

Botsa: 80 వేల టిడ్కో ఇళ్లను డిసెంబర్ లోగా లబ్ధిదారులకు అందిస్తాం: మంత్రి బొత్స స...

Botsa Satyanarayana – AP Minister – Chandrababu: ఏ రోజైతే కోర్ట్ ఎన్నికల ఫలితాలు లెక్కించమని తీర్పు ఇచిందో అప్పటి నుంచి టీడీపీ ఆందోళన ఆక్రోశం చూస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 2019లో ప్రతిపక్ష నేతగా ...

గర్భశోకం కలిగిన రోజే.. కవలల జననం

దొండపర్తి (విశాఖ దక్షిణ): కాకతాళీయమో లేక ఆ దంపతులకు గర్భశోకాన్ని తొలగించేందుకు దేవుడిచ్చిన వరమో తెలియదు గానీ.. ఏ రోజున తమ బిడ్డల్ని కోల్పోయారో.. రెండేళ్ల తరువాత అదే రోజున కవలలు జన్మించార...

Fire Accident: గజ్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్నికీలలు.. రూ. 50 కోట్లక...

Fire Accident: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో కేంద్రంలో ఒక్కసారిగా మంటలు భార...

AP MPTC ZPTC Elections Results: గుంటూరు జిల్లాలో తడిసిన బ్యాలెట్‌ పేపర్లు.. శ్రీకాకుళంలో చెదల...

Andhra Pradesh Elections Results live updates: ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తాటికొండ మండలం బేజాత్‌పురం, రావెల ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్‌ నిలిచి...

206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఆదివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 8వ తేదీన పోలింగ...

PM Modi birthday: ఘనంగా వేడుకలు: భారీ కేక్స్‌, సైకత శిల్పం

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు విషెస్‌ అందిస్తున్నారు. అలాగే సినీ, క్రీడారంగ దిగ్గజాలు కూడా మోదీకి ప...

High Court Judges: తెలుగు రాష్ట్రాల చీఫ్ జస్టిస్‌లు బదిలీలు, కొత్త సీజేల నియామకం షురూ

High Court Chief Justice : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకమయ్యారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ సీజే(చీఫ్ జస్టిస్)గా కొనసాగిన అరూప్ కుమార్ గోస్వామి ఛత్తీస...

Imran Khan: ఫోన్ కాల్ కోసం 8 నెలలుగా ఎదురుచూపులు.. అమెరికా అధ్యక్షుడిపై పాక్ ప్రధా...

డొనాల్డ్ ట్రంప్ స్థానంలో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ అధికార పగ్గాలు చేపట్టి ఎనిమిది మాసాలు గడిచాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలు దేశాధినేతలతో మర్య...

కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం..

సమాజంలో లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. తల్లి కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్‌ చేయించేవాళ్లు నేటికి లేకపోలేదు. స్త్రీ పురుష సమానత్వం కోసం ఎంత పోరాడినా ఆశించిన స్థాయి...

Pegasus: పదే పదే ఇదే ప్రస్తావిస్తారా..? పెగాసస్ స్పైవేర్ కేసుపై సుప్రీంకోర్టులో ...

Pegasus case – SC: పదే పదే ఇదే ప్రస్తావనా..? అఫిడవిట్‌ దాఖలు చేయకపోతే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తాం.. పెగాసస్‌పై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ. దేశవ్యాప్తంగ...

CM KCR: ఈ నెల 14న యాదాద్రికి సీఎం కేసీఆర్.. యాదాద్రి అభివృద్ధి ప‌నుల‌ ప‌రిశీలన

ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగళవారం యాదాద్రి ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా యాదాద్రి అభివృద్ధి ప‌నుల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలించ‌నున్నారు. ఈ ఏడాది అక్టోబ&z...

Success Story: లక్క సాగుతో లక్షలు సంపాదిస్తున్నారు.. నక్సలిజం నుంచి ఆధునిక వ్యవసాయ...

జార్ఖండ్‌లోని  యువ రైతులు సాంప్రదాయ వ్యవసాయాన్ని వదలిపెట్టి కొత్త పద్దతిలో ముందుకు సాగుతున్నారు. అటవీ ఉత్పత్తులు, ఉద్యానవన సాగుపై దృష్టి సారిస్తున్నారు. దీని వలన వారు భారీ లాభం పొం...

Biryani: బిర్యానీ తిన్నారు.. చికెట్ వంటకాలు లాగించారు.. ఇంటికి వెళ్లారు.. కట్ చేస్...

వీకెండ్ వచ్చిందంటే చాలా అక్కడివారంతా అక్కడ వాలిపోతారు. అక్కడ లభించే చికెన్ బిర్యానీ అంటే అక్కడివారికి తెగ ఇష్టం.. అందకే ఆ బిర్యానీ సెంటర్ చాలా ఫేమస్. స్థానికులు చాలా మంది వారి కుటుంబ సభ్...

రగడ: పట్టపగలు ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు?

పాట్నా: త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఓ గ్రామంలో పర్యటించాడు. అక్కడి గ్రామస్తులకు రూ.500 నోట్లు ఇస్తూ వీడియోకు ...

Delhi rains: ఢిల్లీ వరద నీటిలో బోటింగ్ చేసిన బీజేపీ నేత.. ఆప్ ప్రభుత్వ తీరుకు నిరసన...

Delhi rains: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఎక్కడికక్కడ భారీగా నీరు నిలిచిపోయింది. ఢిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతాల్లో వరద నీరు పో...

Cyber Crime: అంగన్ వాడీ టీచర్లకు సైబర్ నేరగాళ్ళ వల.. ఎంత పగడ్భందీగా వ్యవహారం చేశార...

Cyber Crime – Guntur Anganwadi teachers: జనం అమాయకత్వమే వాళ్లకు పెట్టుబడి. జనం ఆశలు.. సైబర్ నేరగాళ్లకు వరాలుగా మారుతున్నాయి. రోజుకో.. కొత్త తరహా చీటింగ్‌లకు పాల్పడుతున్నారు. అంగన్ వాడీ టీచర్లను టార్గెట్ చేశార...

పుస్తకాలు తెరవడం లేదు.. స్కూల్స్‌ ఓపెన్‌ చేయాల్సిందే!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విద్యార్థుల జీవితాల్లో సృష్టించిన అగాధం ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. గ్రామీణ విద్యార్థుల్లో చాలా మంది అసలు పదాలను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారని తాజా అ...

Indian Railways: ఆలస్యంగా చేరుకున్న రైలు.. రూ.30వేల పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశం

Indian Railways: రైలు ప్రయాణం అంటే ఆలస్యమవుతుందని అందరికి తెలిసిందే. రైలు అంటేనే ఆలస్యంగా చేరుకుంటాయి తప్ప.. ముందుగా చేరుకున్న దాఖలాలు ఎక్కడా లేవు.  రైలును నమ్ముకుని ప్రయాణం చేస్తే ఎంత ఆలస్యం అవ...

Bank Of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. అర్హులెరు.? ఎలా దరఖాస్తు చేసుక...

Bank Of Baroda Recruitment: ప్రముఖ భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నార...

Viral News: ‘యూ బ్లడీ ఫూల్’ అంటోన్న బాతు.. ఆడియో రికార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్‌..!

Viral News: చిలుక మాట్లాడటం తెలుసు. కానీ.. ఆస్ట్రేలియాలో ఓ బాతు ‘యూ బ్లడీ ఫూల్’ అని అంటోంది. ఆస్ట్రేలియన్ మస్క్ జాతికి చెందిన సదరు బాతు మాటలను ఫిలసాఫికల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ర...

రైతుల నిరసన: కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు నెలల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తక్షణమే ఈ కొత్త సాగు చట్టాలను వెనక్కి త...

Assembly on CAA: సీఏఏ రద్దు చేయాలి.. తీర్మానం చేసిన తమిళనాడు శాసనసభ

Tamil Nadu Assembly on CAA: తమిళనాడు శాసనసభ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో ఒక తీర్మాన...

World Travel: ఈ 18 దేశాలకు ఇండియన్స్‌ వెళ్లొచ్చు..! విమాన సర్వీసులు ప్రారంభం..

World Travel: ఇటీవల భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం పొడిగించింది. అయితే, 18 దేశాలలో ‘ఎయిర్ బబుల్’ ఏర్పాటు ద్వారా 49 నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించార...

ఇంత బాధ్యతారాహిత్యమా? హైకోర్టు తీవ్ర అసంతృప్తి!

హైదరాబాద్‌: గణేష్‌ విగ్రహాల నిమజ్జనం విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలన్న తమ ఆదేశాలపై ప్రభుత్వ స్పందన సరిగా లేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిమజ్జనం ...

Supreme Court: ఆ భూముల పర్యవేక్షణ హక్కులు ఉన్నంత మాత్రాన భూస్వాములు కాలేరు.. సంచలన త...

Supreme Court on Temple Land: ఆలయ భూములకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆలయానికి ఇచ్చిన భూములకు దేవుడే యజమాని అని, పూజారికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండబోవని సుప్రీంకో...

Recording Dance:ఆలయ ప్రారంభోత్సవంలో రికార్డింగ్ డాన్యులు.. పోలీసులున్నా పట్టించుకో...

కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసారు. స్థానికంగా వందల మంది వచ్చారు. డీజే పాటలతో, యువతుల నృత్యాలతో హోరెత్తించారు. డాన్యులను చూసి తెగ ఎంజాయి చేస్తున్న...

AP Rain Alert: ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. విపత్తుల నిర్వహణ శాఖ కీలక ప్రకటన

Andhra Pradesh Rain Alert: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...

స్యూరుడు అస్తమించని ప్రాంతాలు.. అక్కడ అర్ధరాత్రి అయినా సూర్యుడు కనిపిస్త...

మనం నివసించే ఈ భూమిపై రాత్రి, పగలు నిరంతరం ఉంటాయి. వీటి ఆధారంగానే రోజులను లెక్కిస్తుంటారు. అయితే చాలా దేశాల్లో సూర్యుడు అస్తమించగానే.. చీకటిగా ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో మాత్రమే సూర్య...

Taliban-Panjshir: పోరాడి ఓడారా.. కుట్రలు, కుయుక్తుల మందు లొంగిపోయారా.. కాలకేయులు చేతుల...

పోరాడి ఓడారా..! తాలిబన్ల కుట్రలు, కుయుక్తుల మందు లొంగిపోయారా.. ! ఏదైతేనేం.. పంజ్‌షిర్‌ కూడా తాలిబన్ల కైవసం అయిపోయింది. ఆప్గన్‌ను లాగేసుకున్న తాలిబన్లు, పంజ్‌షిర్‌ విషయంలో మాత్రం తడబడ...

YCP Leader Warning: పనులు ఆపేస్తారా.. దాడులు చేయమంటారా.. కాంట్రాక్టర్‌కు అధికార పార్టీ ...

తమ నాయకుడు చెప్పిందే ఇక్కడ జరగాలి.. లేకుంటే లెక్క తేల్చేస్తాం.. ముఖ్యంగా ప్రభుత్వ పనుల టెండర్లు, ఇతర వ్యవహారాల్లో తాము చెప్పేందే జరగాలంటారు. ఇక ఎమ్మెల్యేలైతే నియోజకవర్గంలో ఎలాంటి వ్యవహ...

వినాయక చవితి: మండపాల ఏర్పాటులో జాగ్రత్తలు

 మండపాలు పకడ్బందీగా వేసుకోవాలని పోలీసుల సూచన గణేష్‌ మండపం వద్ద కాపలాగా ఉండాలి జాగ్రత్తలతోనే ప్రమాదాలకు చెక్‌ పహాడీషరీఫ్‌: వినాయక చవితి ఉత్సవాలు అనగానే పక్షం రోజుల ముందు నుంచే పం...

వినూత్న ఉద్యోగ ప్రయత్నం.. ఉద్యోగం కావాలంటూ హోర్డింగ్‌ ఏర్పాటు, అయినా..?

డబ్లిన్‌: ఐర్లాండ్‌కు చెందిన క్రిస్‌ హార్కిన్‌ అనే నిరుద్యోగి.. తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ వినూత్నంగా అభ్యర్ధించిన ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్త...

వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ..

ఆడుతూ పాడుతూ హాయిగా జీవించాల్సిన వయస్సులో ఆ బాలుడి భుజాలపై పెద్ద బాధ్యత.. అంధులైన తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్ల మంచిచెడ్డలు చూసుకోవాల్సిన పరిస్థితి.. ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో కుటుం...

ప్రధానితో ముగిసిన కేసీఆర్‌ భేటీ

న్యూఢిల్లీ: దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న ప్రధాని నివాసంలో శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలుసుకున్నారు. ప్రధానితో సుమారు 50 నిమిషాలపాటు కేసీఆర్...

వివాహం చేసుకోవాలని అఫ్గాన్‌ మహిళలపై ఒత్తిడి

కాబుల్‌: అఫ్గానిస్తాన్‌ మహిళల పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది. తాలిబన్ల నుంచి తప్పించుకొని వలస వెళ్లాలంటే తమను వివాహం చేసుకోవాలని ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. అనేక మంది మహిళలను బల...

Beautiful Mosquito: ప్రపంచంలోనే అత్యంత ‘అందమైన దోమ’.. ఎక్కడ.. ఏ దేశంలో ఉందంటే..

World Beautiful Mosquito: ఒక చిన్న ప్రాణి దోమ.. మనిషి రక్తాన్ని పీల్చి అనేక రకాల వ్యాధులకు కారణమైన కీటకం. ఈ పరాన్న జీవి వ్యాధులను ఒకరి నుంచి ఒకరికి వ్యాపింపజేసే వాహకాలుగా పనిచేస్తాయి. ప్రపంచంలోనే అనేక ద...

Tamil Nadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో జనసేనాని ప్రస్తావన.. పవన్ ట్విట్‌తో సీఎం స్టా...

Tamil Nadu Assembly: తమిళనాడు అసెంబ్లీ లో  జనసేన అధినేత పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది. డిఎమ్ కే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ ని ప్రస్తావించారు.  తమిళనాడు సీఎ...

Shocking: బ్లడ్ బ్యాంక్, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. 8 నెలల చిన్నారికి హెచ్ఐవీ పా...

ఎంత నిర్లక్ష్యం.. ఎంత అజాగ్రత్త..  బ్లడ్​ బ్యాంకు, వైద్య సిబ్బంది కేర్‌లెస్‌నెస్ వల్ల ముక్కుపచ్చలారని 8 నెలల పసికందు జీవితం అంధకారంలోకి వెళ్లింది. అవును ఆ చిన్నారికి హెచ్​ఐవీ సోకింది....

IRCTC/Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఫెస్టివల్ సీజన్‌లో ప్రత్యేక రై...

Trains: రైల్వే ప్రయాణీకులకు రైల్వే శాఖ తీపికబురు అందించింది. రానున్న ఫెస్టివల్ సీజన్‌లో దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది.  ఫెస్టివల్ సీజన్‌లో 450కి పైగా ...

జుట్టుకి ఉంది భలే డిమాండ్..! రెండో స్థానంలో భారత్.. వీటితో ఏం తయారవుతున్నాయో...

Human Hair: వివిధ వస్తువుల ఎగుమతితో భారత్ ప్రపంచంలోని పలు దేశాలపై పట్టు సాధిస్తుంది. ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆభరణాలు, పెట్రోలియం ఉత్పత్తులు నిత్యం దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి. వీటితో పాటు మా...

సిద్దిపేట జిల్లా కొండపాకలో హైఓల్టేజ్ సీన్.. తహసీల్దారు ఆఫీసుకు నిప్పు పెట...

సిద్దిపేట జిల్లా కొండపాకలో హైఓల్టేజ్ సీన్ చోటు చేసుకుంది. తహశీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ డీజిల్ బాటిల్ తో హల్చల్ చేసింది. ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయంది. దాంతో, కొండపాక...

Telangana: స్కూల్స్‌లో క్రేజీ సీన్స్.. విద్యార్థులపై పూల వర్షం కురిపించిన టీచర్ల...

ఇన్నాళ్ల పాటు మనం గురు పూజలే చూసి ఉంటాం. కానీ ఇప్పుడు విద్యార్ధి పూజోత్సవం కళ్లకు కడుతోంది. బేసిగ్గా స్టూడెంట్ టీచర్ రిలేషన్- చేపకూ నీటికీ ఉన్న సంబంధం. అలాంటి అనుబంధం ఇంత కాలం మిస్సయిన స...

ఈ మంచానికి భలే గిరాకీ..! ఆ దేశంలో ఎంతకు విక్రయించారో తెలిస్తే ఆశ్చర్యపోతార...

New Zealand: ఇండియాలో విశ్రాంతి తీసుకోవాలంటే ముందుగా గుర్తుకువచ్చేది మంచం. దాదాపు అందరి ఇళ్లలోను ఉంటాయి. మార్కెట్‌లో ధరను బట్టి రకరకాల మంచాలు దొరుకుతాయి. అయితే మనదేశపు మంచాలకు విదేశాలలో మంచ...

యుఏఎన్ నెంబర్‌-ఆధార్ లింక్ చేయకపోతే కలిగే నష్టాలు?

ఈపీఎఫ్ ఖాతా యుఏఎన్ నెంబర్‌తో ఆధార్ ను లింక్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 31 అని పీఎఫ్ చందాదారులు గమనించాలి. మీరు మీ యుఏఎన్ నెంబర్‌తో ఆధార్‌ లింక్ చేయకపోతే అప్పుడు మీకు ఈపీఎఫ్ అందించే బ...

Breaking: రేపట్నుంచి స్కూల్స్ ప్రారంభించవద్దు.. హైకోర్టు కీలక ఆదేశం..

సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ సర్కారీ బడులు తెరవాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేయగా.. హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. కరోనా మూడో దశ ముప్పు ముంచుకొస్తోంది. ఈ టైంలో ప్రభుత్వం బడ...

దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది: కేసీఆర్

హుజురాబాద్: హుజురాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభమైంది. శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ప్ర...

Independence Day 2021: భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకుందాం.. ఎర్రకోటపై జాతీయ ...

శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి శతాబ్ది ఉత్సవాల మధ్య ఉన్...

పెళ్లి సందడి షురూ.. మొగనున్న భాజాలు.. శ్రావణమాసంలో ముహూర్తాలే ముహూర్తాలు..

కరోనా మహమ్మారి కారణంగా పెళ్లిలకు కళ తప్పింది. బందుమిత్రులు, స్నేహితులతో ఎంతో కళకళలాడాల్సిన కళ్యాణ వేదికలు గత రెండెళ్లుగా బోసిపోతున్నాయి. కేవలం వధువు, వరుడు కుటుంబాల మధ్య మాత్రమే పెళ్ల...

ఏపీలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు

విశాఖపట్నం: జార్ఖండ్‌ నుంచి ఒడిశా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోం...

PM Modi: ఆ మహిళలకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లలో నగదు జమ

దేశంలోని మహిళా స్వయం సహాయక సంఘాలతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వర్చువల్​ సమావేశంలో పాల్గొననున్నారు. దీన్​దయాల్​ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్  (DAY-NRLM) కింద లబ్ధిదారులుగ...

IAS Officers Divorce: వారిద్దరూ ఐఏఎస్ టాపర్లు.. మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న...

ina Dabi, Athar Khan divorce: వారిద్దరూ ఐఏఎస్ 2015 బ్యాచ్ టాపర్లు.. మతాలు వేరైనా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి 2018లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కట్‌చేస్తే ఇప్పుడు ఆ జ...

Telangana: మలుగు పాపెర.. కిలో 2 వేలు!

వర్ని: నిజామాబాద్‌ జిల్లా చందూర్‌ శివారులోని నిజాంసాగర్‌ కాలువలో నాలుగున్నర కిలోల మలుగు పాపెర చేప మంగళవారం లభ్యమైంది. కాలువపై నుంచి శ్రీనివాస్, నాందేవ్‌ కలిసి వెళ్తుండగా ఈ చేప కని...

Coal India Recruitment 2021 : కోల్‌ ఇండియాలో ఇంజనీర్‌ పోస్టులు..1.6 లక్షల వరకు వేతనం.. పూర్తి వి...

Coal India Recruitment 2021 : కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లలో గేట్ 2021 స్కోర్ల ఆధారంగా మేనేజ్‌మెంట్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, స...

National Anthem: ‘జనగణమన’ను జాతీయ గీతంగా ఎప్పుడు స్వీకరించారో తెలుసా..?.. చరిత్ర ఏమిటి...

National Anthem: ‘జనగణమన’ గీతాన్ని స్వతంత్ర భారత జాతీయ గీతంగా మన రాజ్యాంగ సభ 1950 జనవరి 24న (ఈరోజు) స్వీకరించింది. ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించగా, మనం హిందీ అనువాదాన్ని స్వీకరిం...

రాజకీయ ప్రక్షాళనపై సుప్రీంకోర్టు సీరియస్..బీజేపీ, కాంగ్రెస్ సహా 9 పార్టీలక...

దేశంలో నేరగ్రస్త రాజకీయాలకు చెక్ పెట్టేందుకు నడుం బిగించిన సుప్రీంకోర్టు దీనిపై మరింత దృష్టి సారించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది తాము జారీ చేసిన ఉత్తర్వులను పాటించ...

Hiring Trends 2021: ఐటీ కంపెనీల నియామకాల్లో ప్రతిభ కోసం ఇకపై యుద్ధం భారీగా ఉంటుంది..ఐబ...

Hiring Trends 2021: కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తన ప్రభావం గట్టిగానే చూపించింది. ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఉపాధి కోసం చూసేవారికి.. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం చూస్తున్నవా...

ఏపీ నుంచి 42,935 టన్నుల అరటి ఎగుమతి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2020–21లో 42,935 మెట్రిక్‌ టన్నుల అరటి పళ్లు ఎగుమతి అయినట్లు కేంద్రం తెలిపింది. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన అగ్రికల్చరల్, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక...

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం కన...

Andhra Pradesh: ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ కన్వీనర్ కోటా అమలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యిం...

Bird Life: వరల్డ్ స్పేస్ స్టేషన్ నుంచి ఈ ‘చిన్ని పక్షి’ని పరీక్షిస్తున్నారు..ఎంద...

పక్షులలో అమెరికన్ రాబిన్ పక్షి తీరే వేరు. చిన్నగా ఉండే ఈ పక్షి సుదీర్ఘంగా ప్రయాణిస్తుంది. ఇది ఎలా అంతదూరం అలుపు తెలియకుండా ఎగురుతుంది అనేదానిపై ఇప్పటికీ జంతుశాస్త్రవేత్తలకు ఒక స్పష్ట...

Runa Mafi: రైతులకు గుడ్ న్యూస్.. ఈ రోజే వారి ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము..

రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే రూ. 50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆగ‌స్టు 16వ తేదీ నుండి రైతుల ఖాతాలో రుణ‌మా...

ఆంధ్రా యూనివర్సిటీలో ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 33 ► పోస్టుల వివరాలు: టైపిస్ట్‌–01, రికార్డ్‌ అసిస్టెంట్‌&...

Online Game: ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ ఇస్తున్నారా.? మీ కొం...

Online Game: కరోనా పుణ్యామాని ఆన్‌లైన్‌ అనివార్యంగా మారింది. ఆఫీసుకు వెళ్లే ఉద్యోగుల నుంచి స్కూలుకు వెళ్లే చిన్నారుల వరకు అంతా ఇంటర్‌నెట్‌ను వినియోగించుకోక తప్పని పరిస్థితులు వచ్చాయి. ఇ...

Pak PM Imran Khan: ఆ ఫోన్ కోసమే పాకిస్తాన్ ప్రధాని ఎదురు చూపులు.. ఈ విరహ వేదన ఎంతకాలం

ఎన్నాళ్లీ ఎడబాటు.. ఎన్నాళ్లో ఈ విరహ వేదన.. ఎంతకాలం ఈ ఎదురుచూపు.. ఆరు నెలులు గడిచిపోయింది.. అందరితో మాట్లాడారు.. తనతో కనీసం మాట్లాడలేదు.. ఫోన్ కూడా చేయలేదు.. ఇదంతా ప్రియురాలు.. ప్రియుడి కోసం పడు...

AP Cabinet: నెలలో 12 రోజుల పాటు ఎమ్మెల్యేలు గ్రామ సచివాలయాల సందర్శన చేయాలని నిర్ణయ...

AP Minister Perni Nani briefing: పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన అంశం కెబినెట్లో ప్రస్తావనకు వచ్చిందని ఏపీ మంత్రి పేర్ని నాని చెప్పారు. మెకానికల్ ఫెయీల్యూర్ వల్ల గేట్ కొట్టుకుపోయిందని ప్రాథమికం...

AP 10th Results: పరీక్షలు నిర్వహించాలని అన్ని ప్రయత్నాలు చేశాం కానీ.. వారి కోరిక మేర...

AP 10th Results: కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసినట్లే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం చివరి క్షణం వరక...

Medak Children: మెదక్ జిల్లాలో అబ్బురపరుస్తోన్న బస్తీలోని చిన్న పిల్లల ప్రయత్నం.. య...

Medak Children – Telangana Harita Haram: మెదక్ జిల్లాలో చిన్నపిల్లల ప్రయత్నం అందర్నీ అబ్బురపరుస్తోంది. వెల్దుర్తి మండల కేంద్రంలోని కోటకింద బస్తీలో మొక్కల్ని సంరక్షిస్తోన్న విధానం యావత్ ప్రపంచానికే ఆదర్శప...

RBI News: ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష.. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం

Reserve Bank of India: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఆర...

Pegasus:యువత ఫోన్లపై నిఘా, ప్రధానిపై రాహుల్‌ ధ్వజం

న్యూఢిల్లీ: దేశంలో యువతీ యువకులందరి ఫోన్లలో పెగసస్‌ స్పైవేర్‌ను అమర్చారని, తద్వారా వారి గొంతులను అణచివేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుట్ర పన్నారని కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్...

నేడే పదో తరగతి ఫలితాలు

అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాలు ఈ నెల 6న విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ శుక్రవా రం సాయంత్రం 5 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులకు సబ్...

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. అనారోగ్యంతో కూతురు మృతి.. అదితట్టు...

Bhadradri Kothagudem: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె మరణాన్ని తట్టుకోలేక.. దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన బూర్గంపాడు మండలం కేటీపీఎస్ పంప్ హౌస...

Election Commission: ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ..

Voter list revision schedule: 2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌‌ను తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 9 నుంచి 31వ తేదీ వరకు ముందస్తు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగం...

Driving Licence: ఆర్టీవో కార్యాలయంకు వెళ్లకుండానే డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కొత్త నిబం...

Driving Licence: మీరు డ్రైవింగ్‌ నేర్చుకోవాలని అనుకుంటున్నారా..? లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలా..? అయితే కేంద్ర సర్కార్‌ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల గురించి తెలుసుకోండి. డ్రైవింగ్‌ లైసెన...

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చించే అవకాశం..!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం నేడు (ఆగస్టు 6న) జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్...

10 నాగుల నుంచి తులం విషం.. లీటర్‌ ధరెంతో తెలుసా?

నాగు పాముల విషానికి ఉన్న డిమాండ్‌ అది నాగుల నుంచి ఒడుపుగా విషం కక్కిస్తున్నా.. మారని పాములోళ్ల తలరాతలు పడగెత్తి బుసలు కొట్టే నాగులు సైతం వారికి దాసోహం  వెల్దుర్తి (కర్నూలు): పాములోళ్...

ఏపీ గిరిజన సంక్షేమ శాఖకు 5 జాతీయ అవార్డులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమశాఖకు 5 జాతీయ అవార్డులు దక్కాయి. దాంతో పాటు గిరిజన కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌(జీసీసీ) దేశంలోనే మూడు నంబర్‌వన్‌ అవార్డులు సాధించింది. వన్ ధన్ యో...

భారత ప్రయాణికులకు యూకే గుడ్‌న్యూస్

న్యూఢిల్లీ: భారత ప్రయాణికులకు యూకే గుడ్ న్యూస్ చెప్పింది. కొవిడ్ ఆంక్షలను సరళతరం చేస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సెకెండ్ వేవ్ రూంలో కరోనా మహమ్మారి భారత్‌లో విజ...

ఎన్‌ఎఫ్‌సీ, హైదరాబాద్‌లో 12 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌(ఎన్‌ఎఫ్‌సీ).. టెక్నికల్‌ ఆఫీసర్‌–డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్...

చెప్పిన పని చేయలేదని గ్రామం నుంచి వెలివేశారు

తిరువొత్తియూరు( చెన్నై): కట్ట పంచాయితీ చేసి గ్రామం నుంచి వెలివేశారని ఆరోపిస్తూ నాలుగు కుటుంబాలకు చెందిన 16 మంది బుధవారం నాగై కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆత్మాహుతికి యత్నించడం కలకలం రేపిం...

అనగనగా ఓ ఖైరతాబాద్‌.. అక్కడ ఏ తహసీల్దార్‌ కూడా పది నెలలు మించి ఉండరంట!

 బంజారాహిల్స్‌( హైదరాబాద్‌): ఖైరతాబాద్‌.. హైదరాబాద్‌ నగరంలో వీవీఐపీలు నివాసముండే ప్రాంతం..అటువంటి ప్రాంతంలో తహసీల్దార్‌గా పనిచేయాలంటే కత్తిమీద సాములాంటిదే.. అందరికీ అనుకూలంగా ఉ...

Pensions: కొత్త పెన్షన్ల కోసం జీఓ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. అర్హులైన 57 ఏళ్ల వ...

New Pensions: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 65 ఏళ్ల నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీ ఓ 36, తేదీ: 04-08-2021 ను విడుదల చేసింది. సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్...

వాహనాల ఫిట్‌నెస్‌ టెస్ట్‌.. ఇక ఆటోమేటెడ్‌

వాహన సామర్థ్య పరీక్షల నిర్వహణ ప్రైవేట్‌ సంస్థలకు అప్పగింత ఏఆర్‌ఏఐ ప్రమాణాల మేరకు కంప్యూటరైజ్డ్‌ తనిఖీలు వాహనానికి చెందిన 40 అంశాలపైన సామర్థ్య నిర్ధారణ అక్టోబర్‌ నాటికి అమలుకు సన...

పీకల్లోతు కష్టాల్లో పాకిస్తాన్..అధికారిక నివాసం అద్దెకు ఇస్తానంటున్న ఇమ్...

ఎన్నడూ లేనిది పాకిస్తాన్ నిధుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది.. సొమ్ముల్లేక విలవిలలాడుతోంది. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే చివరకు ఇస్లామాబాద్ లోని తన అధికారిక నివాసాన్ని అద్దెకు ఇస్తా...

GHMC Campaign: దోమలకి నివారణకు మస్కిటో హంటింగ్ చేస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు..

GHMC Campaign: వినడానికి వింతగా ఉన్న మీరు విన్నది నిజమే.. ఫీవర్ సర్వే , వైరస్ సర్వ్ …ఇప్పుడు మస్కిటో సర్వే ట్రెండ్ కి తగ్గట్లే దోమలు కూడా దారి మార్చాయి.. నీటిలోనే కాదు తాళం ఉన్న ఇళ్లలో కూడా నివాసం ...

ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి.. మృగాడి ఆట కట్టించిన మహిళా ఎస్సై

న్యూఢిల్లీ: నిత్యం ఫేస్‌బుక్‌లో గడపడమే అతగాడి పని. అమ్మాయి పేరు మీద ఎఫ్‌బీ అకౌంట్‌ కనిపిస్తే చాలు.. అతడి చేతులు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ని పంపిస్తాయి. దురదృష్టం కొద్ది అవతలి వైపు అమ్...

Exams In Telangana: తెలంగాణలో మొదలైన పరీక్షల సందడి.. ఈ నెలంతా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌తో...

Exams In Telangana: కరోనా కారణంగా అన్ని రంగాలపై ప్రభావం పడ్డట్లే విద్యా రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. లాక్‌డౌన్‌, వైరస్‌ ఉధృతంగా వ్యాపించడంతో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన విషయం త...

బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నాం.. భారత్, చైనా సంయుక్త ప్రకటన

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణను వేగవంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని భారత్, చైనా తాజాగా ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. లద్దాఖ్ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఇరు దేశాల మ...

ఇంట్లో విద్యుత్‌ సమస్యలు.. స్విచ్‌ బోర్డు రిపేర్లు తెలుసుకోండిలా..

వెబ్‌ డెస్క్‌: సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లలో విద్యుత్‌కు సంబంధించిన పలు సమస్యలను తలెత్తుతుంటాయి. రాత్రివేళ ఆకస్మాత్తుగా పవర్‌ పోవడంతో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిపోయి...

CM KCR: హుజూరాబాద్‌లో రెండు సభలకు సీఎం కేసీఆర్ ప్లాన్.. ఆగస్ట్ 16న దళితబంధు.. ఆ తర...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి సారించారు. అతి త్వరలో CM KCR రెండు బ‌హిరంగ‌స‌భ‌ల‌ను నిర్వహించనున్నారు. ఒకటి దళిత బంధు పథకం ప్రారంభ సభ కాగా, రెండోది హుజు...

e-RUPI Digital Currency : ఈ-రూపీని లాంచ్‌ చేసిన ప్రధాని మోదీ.. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్...

కొత్త డిజిటల్‌ చెల్లింపు విధానం ఈ-రూపీని లాంచ్‌ చేశారు ప్రధాని మోదీ. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రాల గవర్నర...

Woman Cop: దెబ్బ అదుర్స్.. రేపిస్ట్‌ను పట్టుకునేందుకు లేడీ ఎస్‌ఐ మాస్టర్ స్కెచ్..

ముల్లును, ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.. అలాగే మదమెక్కిక కంత్రిగాళ్లకు బుద్ది చెప్పాలంటే వాళ్ల రూట్‌లోనే వెళ్లాలి. తాజాగా అదే పని చేశారు ఢిల్లీ పోలీసులు. సోషల్ మీడియా...

పింగళి వెంకయ్య సేవలను ఈ దేశం ఎన్నటికీ మరవదు: సీఎం జగన్‌

అమరావతి: భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా సీఎం జగన్‌ ‘‘భ...

Weather Update: దేశవ్యాప్తంగా జూలై నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. వెల్లడించిన ...

Weather Update: దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదలు, మేఘాలు విరుచుకుపడటం అదేవిధంగా  కొండచరియలు విరిగిపడిన సంఘటనల మధ్య, వాతావరణ శాఖ జూలైలో వర్షపాత డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, గత నెలలో దేశంల...

శాటిలైట్‌ ఇమేజింగ్‌తో సరిహద్దుల నిర్ణయం

ఐజ్వాల్‌: ఈశాన్య రాష్ట్రాల మధ్య తరచూ తలెత్తుతున్న సరిహద్దు వివాదాలు, ఒక్కోసారి అవి హింసాత్మక రూపంగా మారుతుండటంపై కేంద్రం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇటువంటి పరిణామాలకు శాశ్వతంగా చెక్‌...

ప్రజలకు సత్వర సేవలే లక్ష్యం

అమరావతి: రిజిస్ట్రేషన్ల శాఖ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. కార్యాలయాలన్నిటిలో పాత నెట్‌వర్క్‌ను కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. ప్రజలకు మరింత వేగంగా, నాణ్...

Telangana Dalit Bandhu: గుడ్‌న్యూస్.. హుజూరాబాద్‌లో ఈనెల 16 నుంచే ద‌ళిత‌బంధు ప్రారంభం: సీఎ...

CM KCR on Dalit Bandhu scheme: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి హుజూరాబాద...

కొల్లేరు కొర్రమీను.. కనుమరుగయ్యేను

 తెల్ల చేప రకాల్లో గోదావరి పులసకు ఎంత పేరుందో.. నల్ల చేప రకాల్లో ఒకటైన కొర్రమీనుకూ అంతే గుర్తింపు ఉంది. అందులోనూ కొల్లేరు సరస్సులో పెరిగే కొర్రమీనుకు ఉండే డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ఇప్ప...

మేఘాలకే షాకిచ్చి.. వానలు కురిపించి..

ఇక్కడ మనకు వానాకాలం.. కానీ దుబాయ్‌లో ఇప్పుడు ఎండలు మండిపోయే వేసవికాలం. టెంపరేచర్లు విపరీతంగా పెరిగిపోవడంతో జనం హహాకారాలు చేస్తున్న పరిస్థితి. మరెలాగని ఆలోచించిన దుబాయ్‌ ప్రభుత్వం.. ...

బీజేపీ నేతపై దాడి చేసి బట్టలు చింపేసిన రైతులు

జైపూర్‌ : ఓ బీజేపీ నేతపై రైతులు దాడి చేశారు. ఆయనపై చెయ్యి చేసుకోవటమే కాకుండా, బట్టలు చింపేశారు. ఈ సంఘటన రాజస్తాన్‌లోని శ్రీ గంగానగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. శుక్రవారం శ్...

జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు

అనంతపురం: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ ఛైర్మన్‌ ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డ...

చంద్రబాబు హయాంలోనే అక్రమ క్వారీయింగ్: వసంత కృష్ణ ప్రసాద్

చంద్రబాబు, దేవినేని ఉమాకు ఎల్లోమీడియా వత్తాసు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్   అమరావతి: చంద్రబాబు హయాంలోనే అక్రమ క్వారీయింగ్ జరిగిందని మైలవరం వైఎస్సార్‌సీపీ ఎమ్మె...

Coronavirus: కేరళలో కరోనా కలకలం.. మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌!

తిరువంతపురం: కేరళలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో 22వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ ప్రభుత్వం ఈ నెల(జూలై) 31, ఆగస్టు 1న రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్‌ డౌన్‌ ప్రకట...

Golden Visa: వైద్యులకు యూఏఈ గోల్డెన్ ఛాన్స్!

అబుధాబి: అరబ్ దేశం యూఏఈ వైద్యులకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. పదేళ్ల కాలపరిమిత గల గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. యూఏఈ హెల్త్ అథారిటీ లైసెన్స్ గల వైద్యులు జూలై 2021 ను...

బామ్మ బైక్‌ రైడ్‌ వండర్‌.. 7 కోట్లపైగా వ్యూస్‌.!

వెబ్‌ డెస్క్‌: మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో సదరా ఉంటుంది. కొన్ని వెంటనే తీరవచ్చు.. మరికొన్నింటికి కొంత సమయం పట్టొచ్చు. ఓ వందేళ్లు దగ్గర పడిన బామ్మ బైక్‌ రైడ్‌ చేస్తే ఎలా ఉంటుంది?  అ...

200 కిలోమీటర్లు నడిచి సుప్రీంకోర్టుకు యువకుడు... కారణమిదే!

న్యూఢిల్లీ: దేశంలో మతమార్పిడులకు పాల్పడుతున్న కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వీరిలో ఇస్లాం మతంలోకి మారాలంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నవారు ఉంటున్నారు. ఇటువంటి జాబితా...

ముఖ్యమంత్రి మార్పుతో గడ్డం తొలగించిన యత్నాళ్‌

బెంగళూరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి యడియూరప్ప మార్పు జరిగే దాకా గడ్డం తొలగించేది లేద ని శపథం చేసిన బీజేపీ సీని యర్‌నేత, ఎమ్మెల్యే బసనగౌ డపాటిల్‌ యత్నాళ్‌ ఎట్టకేలకు తొలగించారు. రాష్ట్ర...

సినారె 90వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి నివాళి

న్యూఢిల్లీ: ప్రముఖకవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయరెడ్డి (సినారె) 90వ జయంతి సందర్భంగా ఆ సాహితీమూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నానని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట...

వారంలో 21 శాతం పెరిగిన కరోనా మరణాలు.. 8 శాతం పెరిగిన కొత్త కేసులు!

జనీవా: ప్రపంచవ్యాప్తంగా గడచిన వారంలో కరోనా మృతుల సంఖ్య 21 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. వీటిలో 69 వేల మరణాలు అమెరికా, దక్షిణ ఆసియాలో సంభవించాయని పేర్...

వివాదాస్పద సరిహద్దుల్లో కేంద్ర బలగాల పహారా

న్యూఢిల్లీ: హింస చెలరేగి ఐదుగురు పోలీసుల మరణాలకు కారణమైన అస్సాం–మిజోరం సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర బలగాల మొహరింపునకు అస్సాం, మిజోరం, కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అంగీకరించాయి. అస్సా...

కుప్పంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

చిత్తూరు: కుప్పంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సైబర్ డైనమిక్ పాల ఉత్పత్తి కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సమయానికి ఘటనా స్థలానికి చేరు...

ప్రధాని మోదీ మెచ్చిన వీడియో

గాంధీనగర్‌ : ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలుసు. తరుచూ ఏదో ఒక విషయంపై ఆయన స్పందిస్తూనే ఉంటారు. తాజాగా గుజరాత్‌ ఇన్‌ఫర్మేషన్‌ అనే ట్విటట్‌...

Ramappa Temple: రూ. 100 కోట్లతో అభివృద్ధి..

కేంద్రానికి రామప్ప చిత్రాలు.. ఆడిటోరియం, కాటేజీలు, కట్టకు రెండువైపులా గ్రీనరీ ఏర్పాటు.. ఇలా రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా  కేంద్రానికి రాష్ట్ర సర్కార్‌ పంపిన రామ...

మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అతని సోదరుడు వేధిస్తున్నారు..

 నాంపల్లి(మహబూబ్‌నగర్‌): రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్‌ గౌడ్‌ల నుంచి తమకు ప్రాణహాని ఉందని మహబూబ్‌నగర్‌కు చెందిన విశ్వనాథరావు, పుష్పలత దంపతులు  రాష్...

World Tiger Day: పులిరాజాకి పలుకొస్తే?! వినుకోరా సాంబా..

పులుల దినోత్సవం సందర్భంగా బాస్‌ ఆదేశాలతో పెద్దపులిని ఇంటర్వ్యూ చేయడానికి అడవికి చేరాడు సాంబడు. భయం భయంగానే అంతటా తిరుగుతున్నాడు. ఇంతలో సాంబడి కష్టం చూసి జాలిపడి ముందుకు దూకింది ఓ పెద...

ఉగ్రవాదానికి ఊతం.. మానవాళిపై దాడి: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సమాజ శాంతి భద్రతలకు ఉగ్రవాదం పెను ముప్పుగా మారిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. బుధవారం తజకిస్తాన్‌లోని డషన్బెలో జరిగిన షాంఘై సహకార సంస...

Midde Thota: పండంటి పొదరిల్లు... మేడపైనే పండ్ల తోట

ఓ విశ్రాంత సైనికుడి ఆదర్శం వర్మీ కంపోస్ట్‌ తయారు చేసి మరీ మొక్కలకు వినియోగం  గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మనకు కావాల్సిన పళ్లు, కూరగాయలను మనం మార్కెట్‌ నుంచి తెచ్చుకుంటాం. కానీ అవన్నీ ...

స్మృతి ఇరానీని కలిసిన వైఎస్సార్‌ సీపీ మహిళా ఎంపీలు

న్యూఢిల్లీ :  వైఎస్సార్‌ సీపీ మహిళా ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిశారు. దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ‘‘ హోంశాఖ, న్యాయశాఖలకు ...

‘అవ్వా.. మీకు భూములిప్పిస్తా.. బువ్వ తినిపిస్తా’

 గూడూరు(వరంగల్‌): ‘ మీ పోడు భూములు ఇప్పిస్తా.. అండగా ఉంటా’ అని ఓదార్చి తనకోసం తెచ్చుకున్న భోజనాన్ని అక్కడున్న మహిళా రైతులకు తినిపించాడు మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌. మహబూ...

త్వరలో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: మంత్రి బొత్స

అమరావతి: టిడ్కో, మెప్మా, బ్యాంక్ సమన్వయకర్తలతో రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో  2.62 లక్...

కేరళ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: కేరళ ప్రభుత్వానికీ సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టేవేసింది. ఆరుగురు సీపీఎం ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసు వ...

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బసవరాజ్ బొమ్మై

 బెంగళూరు: కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పదవి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. బొమ్మైచే ప్రమాణం స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం ముందు...

నందివాడ పీఎస్‌కు దేవినేని ఉమా తరలింపు

విజయవాడ: కృష్ణా జిల్లా జీ.కొండూరు వివాదంలో టీడీపీ మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావు బుధవారం నందివాడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలు జరగకుండా ముందస్తుగా.. నందివాడ గ్రామ సరిహద్దులను పోల...

కేటీఆర్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ దంపతుల పంచలోహ చిత్రపటాన్ని కేటీఆర్‌కు....

ఆచార్య.. ఇదేమి చర్య..!

కడప: యోగివేమన విశ్వవిద్యాలయం విద్యారంగంలో అభివృద్ధి బాటలో నడుస్తుంటే కొందరు అధ్యాపకుల తీరువల్ల ప్రతిష్ట మసకబారుతోంది. విశ్వవిద్యాలయంలోని ‘ప్రధాన’ ఆచార్యుల కార్యాలయంలో సదరు ఆచార...

జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 1.42 లక్షల వేతనం

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలో సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ పోస్టుల(34 ఖాళీలు) భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) దరఖాస్తులను ఆహ్వానిస్తోంద...

చల్లారని ‘చౌటుప్పల్‌ పంచాయితీ’: ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై కేసు నమోదు

యాదాద్రి భువనగిరి:  మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డు...

Andhra Pradesh: సేంద్రియ ఆక్వా విధానం లక్ష్యాలు

అమరావతి: పర్యావరణ పరిరక్షణ, నాణ్యమైన ఉత్పత్తుల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆక్వాలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తోంది. సేంద్రియ ఆక్వాపాలసీ తీసుకొచ్చేందుకు ...

ఆరు కంపెనీల ఐపీఓకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : విజయ డయాగ్నోస్టిక్ సెంటర్‌తో పాటు మరో ఐదు కంపెనీల పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ప్రతిపాదనలకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి(సెబీ) ఆమోదం వ్యక్తం చేసింది. విజయా డయాగ్నోస...

ఒకే వ్యక్తితో తల్లీకూతుళ్ల ప్రేమాయణం.. సీక్రెట్‌గా వాళ్ల వ్యవహారంపై నిఘా ...

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఒకేసారి తల్లికూతుళ్లతో ప్రేమాయణం నడిపించాడు.. ఇద్దరితోనూ ఒకేసారి రాసలీలలు సాగించాడు.. వీళ్లపై ఓ వ్యక్తి నిఘా వేశాడు.. అసలు విషయం తెలుసుకుని మహిళల కుటు...

ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై హైకోర్టు విచారణ

హైదరాబాద్‌: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వ  వివాదంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఇప్పటికే చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయ...

వెదురు కొమ్ముల కూర.. ఎర్రచీమల గుడ్లతో చేసే చారు!

వెదురు వంట.. ప్రతి ఇంట గిరిసీమల్లో వెదురు కొమ్ముల కూర ఘుమఘుమలు గిరిజనుల సంప్రదాయ వంటకంగా ప్రసిద్ధి  బుట్టాయగూడెం/పశ్చిమ గోదావరి: భిన్నమైన సంసృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు గిరిపుత...

ఊరంతా చెత్త.. ఎమ్మెల్యేకు మండింది.. కమిషనర్‌ ఇంటికెళ్లి

బెంగళూరు: ఆయనో నియోజకవర్గానికి ఓ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో అన్నీ పనులు దగ్గరుండి చూసుకోవాలి. తాను నివసించే పట్టణంలో శుభ్రంగా చూసుకునే బాధ్యత ఆయనకు ఉంది. అయితే తాను ఆదేశాలు ఇస్తున్నా మున...

corona vaccine: ఆగస్టునుంచే పిల్లలకు టీకాలు

 న్యూఢిల్లీ : కరోనా  మహమ్మారి థర్డ్‌ వేవ్‌ తరుముకొస్తున్న తరుణంలో కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మరికొద్ది రోజుల్లోనే పిల్లలకు కోవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకా...

ఉచిత కల్యాణ మండపం పైసా ఖర్చు లేకుండా పెళ్లికి ఏర్పాటు

అన్నవరం కొండపై ఉచిత కల్యాణ మండపం పైసా ఖర్చు లేకుండా పెళ్లికి ఏర్పాటు ఒకేసారి 12 వివాహాలకు వీలుగా నిర్మాణం దాత విరాళంతో పేదలకు తీరనున్న కష్టం  అన్నవరం: సత్యదేవుని సన్నిధిన పేదలు ఉచితం...

Veena Reddy: ఆ ఘనత సాధించిన భారత సంతతి తొలి వ్యక్తిగా..

అగ్రరాజ్యంలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి కీలక పదవి దక్కింది. ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ మిషన్‌ డైరెక్టర్‌గా వీణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని సంస్థ ట...

అదృష్టం అవకాశం ఇస్తే.. మోహమాటంతో 45 ఏళ్లు ఒంటరిగా

45 ఏళ్ల క్రితం విమాన ప్రమాదంలో మరణించినట్లు భావించిన కుటుంబ సభ్యులు బతికున్నానని చెప్పడానికి సిగ్గుపడి.. 45 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా తిరువనంతపురం: 1976లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన...

పాన్ ఇండియన్ సినిమాలో యాంకర్ వర్షిణి

బుల్లితెర బ్యూటిఫుల్ యాంకర్ వర్షిణి సౌందరాజన్‌కి పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం దక్కింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం'. సమంత అక్కినేని - మలయాళ నటుడు దేవ్ ...

Viral Video: యాజమాని దుశ్చర్య.. మూర్ఖుడి వెంట మూగజీవి పరుగులు

ప్రేమ, ద్వేషం, స్వార్థం, మోసం.. ఇవన్నీ భూమ్మీద తెలివైన ప్రాణిగా పేరున్న మనిషికి మాత్రమే సొంతం. కానీ, మూగ జీవాలు అలా కాదు. ఇంత తిండి పెడితే చచ్చేదాకా విశ్వాసం చూపెడుతుంటాయి. అలాంటిది ఓ ఫ్రెం...

Mamata Banerjee : మమతా బెనర్జీ హస్తిన పర్యటన, ఇవాళ ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేతలతో కీలక...

Mamata Banerjee in Delh : నేడు ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీని దీదీ కలవనున్నారు. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు తరువాత తొలి...

Mount Everest : ఎవరెస్ట్ శిఖరంపై విమానం ఎందుకు ఎగరదు..! ‘నో ఫ్లై జోన్’లో ఉండటానికి కా...

Mount Everest : ప్రపంచంలోని ఎత్తైన పర్వతం ఎక్కడానికి ప్రజలు ఎందుకు అంత కష్టపడుతున్నారు.. విమానంలో వెళ్లి సులభంగా ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవచ్చు కదా అని అందరు అనుకుంటారు. ఇప్పటి వరకు ఫ్రాన్స్ ను...

లే అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, స్టీలు

కర్నూలు(సెంట్రల్‌): వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు లే అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, స్టీలు తెప్పించి లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నా...

ఫోన్లు కట్టేయండి

ముంబై: పనివేళల్లో మొబైల్‌ ఫోన్ల వినియోగంపై ప్రభుత్వం తమ ఉద్యోగులు, అధికారులకు ఆంక్షలు విధించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. వీటిని ఉల్ల...

రామప్పకు యునెస్కో గుర్తింపుపై సీఎం కేసీఆర్ హర్షం

 హైదరాబాద్‌: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపుపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపా...

రామప్పకు యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోదీ హర్షం

ఢిల్లీ: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. రామప్ప దేవాలయం కాకతీయుల అద్భుతమై...

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

కర్నూలు\ పశ్చిమగోదావరి: ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలు కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది. ఇన్ ఫ్లో3,70,817 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 25,427 క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుత ...

NEET 2021 Exam: త్వరలో నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ..

NEET 2021 Exam: దేశ వ్యాప్తంగా 558 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 83,275 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో నీట్ పరీక్ష నిర్వహించనున్న నేపథ్య...

Amit Shah Meet: ఈశాన్య సరిహద్దు భద్రతపై కేంద్ర ఫోకస్.. ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ...

Amit Shah Meeting with Chief Ministers: ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు భద్రతను మరింత పటిష్ఠం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే అయా రాష్ట్రాల్లో ప్రశాంతం నెలకొల్పేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా.. ఈశాన్య ర...

Manmohan Singh: భవిష్యత్ అంతా గడ్డుకాలమే.. దేశ ఆర్ధిక వ్యవస్థపై మాజీ ప్రధాని మన్మోహన...

Manmohan Singh sensation comments: దేశ ఆర్ధిక వ్యవస్థపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్ధిక సంస్కరణలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదలు చేశారు. భవిష్యత్తుల...

లోకల్‌ కేడర్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలి

హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నియామకాలు, పదోన్నతుల విషయంలో లోకల్‌ కేడర్‌ నిబంధనల ను తప్పకుండా పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యద...

మీ ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా ? ఈ సింపుల్ ట్రిక్స్‏తో ...

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ ఒక్కరు ఉండలేని పరిస్థితి వచ్చింది. క్షణ కాలంపాటు ఫోన్ కనిపించకపోతే.. అల్లాడిపోతుంటారు. ఎక్కడైనా ఫోన్ పెట్టి మర్చిపోతే వెతకడానికి ఎన్నో రకాలుగా ప్రయత్...

వైఎస్‌ వివేకా హత్య కేసులో వాచ్‌మెన్‌ వాంగ్మూలం

 కడప/అర్బన్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న వాచ్‌మెన్‌ రంగన్న (65) వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేయించింది. పులివెందులలోని భాకరాపురానిక...

India Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు,మరణాల్లో రోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 16.31 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 39,097 ...

ప్రజలకు చంద్రబాబే పెద్ద సమస్య

వడ్డీలు కులస్తుల అభివృద్ధికే ప్రత్యేక కార్పొరేషన్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి: మాజీ సీఎం చంద్రబాబునాయుడు తన హయాంలో ప్రజా సమస్యలు పరిష్కరించడం మానేసి ప్రజలకు ప...

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. 79 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే...

Trains Cancelled: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేళర రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్థంభించిపోయ...

AP: రైతు ఇంట మెరిసిన విద్యా‘మణి’

పులివెందుల టౌన్‌ (వైఎస్సార్‌ జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో వైఎస్సార్‌ జిల్లాకు చెందిన దేవమణి మంచి ప్రతిభ కనబరిచింది. ఎంపీసీ విభాగంలో 1000 ...

దేశవ్యాప్తంగా 83,275 ఎంబీబీఎస్‌ సీట్లు

రాష్ట్రంలో 5,240 ఎంబీబీఎస్‌ సీట్లు, పీజీ సీట్లు 2,237   నీట్‌ పరీక్ష నేపథ్యంలో కేంద్రం వెల్లడి   హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా నీట్‌ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) పీజీ, యూజీ ప్రవేశ పరీక్షల...

నిర్మల్‌: బురద మిగిల్చిన వరద

నిర్మల్‌ జిల్లాలో బోరుమంటున్న జనం నీట మునిగిన సామగ్రి, నిత్యావసరాలు తెగిపోయిన చెరువు కట్టలు.. దెబ్బతిన్న రోడ్లు నిండా మునిగిన పంటపొలాలు చేపలు పట్టేందుకు వచ్చి ఓ యువకుడు మృతి నిర్మల...

ఐదు గంటలు.. హైరిస్క్‌ ఆపరేషన్‌: 16 మంది సురక్షితం

వరదలో చిక్కుకున్న 31 మంది మంథని గౌతమేశ్వర ఆలయాన్ని చుట్టుముట్టిన గోదావరి 16 మందిని కాపాడిన సింగరేణి రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతానికి రావడానికి నిరాకరించిన మరో 15 మంది మంథని: ఓ వైపు గోదా...

AP Secretariat Exams: సచివాలయ ఉద్యోగులకు అలెర్ట్.. రాత పరీక్షకు డేట్ ఫిక్స్..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామీణ వ్యవస్థలో సంచలన మార్పులు తీసుకొచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలను స్థాపించి ప్రభుత్...

ఇళ్లు ఖాళీ చేసేందుకు రెండు వారాల గడువు

ఆలోపు ప్రత్యామ్నాయం చూసుకోండి అమరారెడ్డి కాలనీ కాలువ కట్ట వాసులకు హైకోర్టు ఆదేశం విచారణ ఆగస్టు 6కి వాయిదా అమరావతి/తాడేపల్లిరూరల్‌: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, అమరారెడ్డి నగర్‌ ...

Telangana Politics 2023: తెలంగాణలో రాజకీయ రణం మొదలైందా.. ఈ పోరు ఆ దిశగానేనా..

ఒకవైపు దళిత బంధు. మరోవైపు రాజకీయ దండోరా. తెలంగాణ పాలిటిక్స్‌ దళితుల చుట్టూ తిరుగుతున్నాయి. 2014 తర్వాత, 2018 ఎన్నికలకు ముందు రాజకీయ పునరేకీకరణ జరిగింది. ఇప్పుడు పరిణామాలు మళ్లీ ఆ దిశగానే కని...

Vizag Steel : విశాఖ ఉక్కు సంఘాల నేతలతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రితో విజయసాయి రెడ్డ...

Vijayasai Reddy – Vizag Steel – Nirmala Sitharaman : విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను విక్రయించే ఆలోచనను ఉపంసహరించుకోవాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థి...

స్వామీజీలు రాజకీయాల్లో తలదూర్చొద్దు :siddaramaiah

బెంగళూరు : రాష్ట్ర రాజకీయాల్లో స్వామీజీలు తలదూర్చడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్వామీజీలు, పీఠాధిపతులు రాజకీయాల్లో వేలుపెట్టడం ఏ...

Chandrababu letter : ‘సీఎం జగన్ కూడా ఇలా చేయాలి’ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి చంద...

Chandrababu – Vizag Steel : విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతు తెలుపుతూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి లేఖ రాశారు ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు. ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేస్తున్న విశా...

Huzurabad Bypoll: తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్‌ నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర...

వైరల్‌: కుక్క మీద ప్రేమతో కాంస్య విగ్రహం.. ఎక్కడంటే

కృష్ణా: పెంపుడు జంతువులంటే చాలామందికి ప్రాణమన్న సంగతి తెలిసిందే. వాటికి ఏ లోటు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పెంపుడు జంతువుల్లో ఎక్కువగా కుక్కును పెంచుకునేందుకు ఇష్టపడుతారు. ...

AP Land Survey: ఏపీలో భూముల రీ సర్వేకు సంబంధించి కీలక అప్‌డేట్.. రంగంలోకి డ్రోన్స్, ర...

సచివాలయంలో ‘వైఎస్సార్‌  జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది. కాగా వంద సంవత్సరాల తరువాత తొలిసారి ఈ తరహా ...

తెలుగు సాహితి సదస్సు.. వక్తలకి ఆహ్వానం

కెనడాలో సెప్టెంబరులో నిర్వహించనున్న తెలుగు సాహితీ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వక్తలు జులై 31లోగా తమ ఎంట్రీలను పంపివ్వాల్సిందిగా పలు కెనడా తెలుగు సంఘాలు సంయుక్తంగా కోరాయి.  కెనడ...

నల్లారి వారి ‘భూ మాయ’..

తిరుపతి: గత తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో అధికారం దన్నుతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు, పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి...

పార్లమెంట్‌ ఆఫ్‌ ఇండియాలో 39 కన్సల్టెంట్‌ పోస్టులు

పార్లమెంట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన సంసద్‌ టెలివిజన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ఫైనాన్స్‌ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్స్‌/ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు క...

భర్త మరణించిన 14 నెలలకు.. పండంటి మగబిడ్డకు జన్మ..!

సృష్టిలో దేవ‌త‌ల‌కు కూడా ద‌క్క‌ని అపూర్వ బ‌హుమ‌తి మ‌నుషుల‌కు ద‌క్కింది. అమృతం తాగిన వాళ్లు దేవతలు దేవుళ్లు.. అది కన్నబిడ్డలకు పంచే వాళ్లే అమ్మానాన్నలు అంటారు. ప్రతి మహిళ తన జ...

‘పెగాసస్‌ వ్యవహారంలో మోదీ, కేసీఆర్‌ తోడు దొంగలు’

హైదరాబాద్‌: పెగాసస్‌ వ్యవహారంలో మోదీ, కేసీఆర్‌ తోడు దొంగలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఛలో రాజ్‌భవన్‌ సందర్భంగా పోలీ...

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: నదీ పరీవాహక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలపై సీఎం గురువారం సమీక్ష నిర్వహి...

బంగాళాఖాతంలో భారత్, బ్రిటన్ సంయుక్త నావికా విన్యాసాలు

న్యూఢిల్లీ : భారత్, బ్రిటిష్ నావికా దళాలు బంగాళాఖాతంలో సంయుక్తంగా విన్యాసాలు చేస్తున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ విన్యాసాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల నావికా దళాలు సమాచారాన్ని ...

వైద్యశాస్త్రంలోనే వింత: ఓ యువతికి కుడి వైపున గుండె

వాషింగ్టన్‌: గుండె ఎటు వైపు ఉందని చిన్నపిల్లాడిని అడిగిన ఎడమ వైపు.. లేదా లెఫ్ట్‌ సైడ్‌ అని సమాధానం ఇస్తారు. అయితే ఇప్పుడు ఆ సమాధానం మారలే ఉంది. ఎందుకంటే ఓ యువతికి ఎడమ వైపున కాకుండా కుడి...

వర్షాలపై మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్

అమరావతి: వర్షాలపై పురపాలక శాఖ మంత్రి  బొత్స సత్య నారాయణ  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మునిసిపల్ కమిషనర్‌లు అందరూ ఫీల్డ్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్షాలను దృష్టిలో పె...

CM Yediyurappa Resign: ముగియనున్న రాజకీయ కురు వృద్ధుడి శకం?

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు కొన్ని రోజులుగా హాట్‌హాట్‌గా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా బీఎస్‌ యడియూరప్పను బీజేపీ నాయకులు అంగీకరించడం లేదు. కొన్ని నెలలుగా ఆయనను పదవీచ్యుతుడిగా చేయాలని ము...

ఎన్నికల అనంతర హింసపై విచారణలో మమత ప్రభుత్వం విఫలం : హైకోర్టు

    కోల్‌కతా : ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన శాసన సభ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని కలకత్తా హైకోర్టు పేర...

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు

అమరావతి: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావారణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమలో అక్కడక్కడ...

Heavy Rains: రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. జనం ఇళ్లల్లోంచి బయటకు రా...

CM KCR High Level Review on Heavy Rains: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అధికార యంత్రాంగం, ప్ర‌జాప్ర‌తినిధులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆ...

ఏపీ హైకోర్టులో 55 సివిల్‌ జడ్జి పోస్టులు

అమరావతిలోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ జడ్జి(జూనియర్‌ డివిజన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 55 ►అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ(లా) ఉత్తీర...

KTR Birthday Gift: తెలంగాణలో దివ్యాంగులకు ఉచితంగా స్కూటీలు.. మంత్రి కేటీఆర్ ట్వీట్‌త...

KTR Birthday Gift scootys to Differently abled Persons: ప్రతి సంవత్సరం జరుపునే ఫుట్టిన రోజు వేడుకల్లో వెరైటీ లేకుంటే ఏం బాగుంటుంది. కొంత డిఫరెంట్ చేస్తే పేరుకు పేరు మంచికి మంచి అనుకున్నారు రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్ వర్...

స్కూటీ బ్రెకులు ఫెయిల్‌.. లోయలో పడిన మహిళ..

తిర్యాణి(ఆదిలాబాద్‌): మండలంలోని గుడిపేట గ్రామానికి చెందిన ఆత్రం పార్వతి బాయి జైనూర్‌కు వెళ్లి మంగళవారం సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా పంగిడిమాదర గుట్ట వద్ద తన స్కూటీ బ్రెకులు ఫెయ...

China: సరిహద్దు ప్రాంతాల్లో చైనా మళ్లీ నక్కజిత్తులు.. డ్రాగన్‌ సైన్యం వాస్తవా...

China Tibetans Recruits: తూర్పు లడఖ్ సమీపంలో, ఇటీవలి సరిహద్దు ఉద్రిక్తతల ప్రదేశమైన, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి) ప్రాంతాల్లో స్థానిక టిబెటన్ యువకులను నియమించుకుంటూ కొత్త మిలీషియా యూనిట్లను చైనా పెం...

పాక్‌లో దారుణం: మాజీ దౌత్యవేత్త కుమారై హత్య..

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఏదో ఒక సంఘటనతో దాయాదిదేశం తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అక్కడ సామాన్యులకే కాదూ.. వీవీఐపీలకు అక్కడ రక్షణ లేకుండా పోయింది.  తా...

Breaking: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఆ రోజు...

Eluru Municipal Corporation Counting: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం అ...

Bird Flu: దేశంలో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం.. చికిత్స పొందతూ 11 ఏళ్ల బాలుడు మృతి..

అసలే కోవిడ్ టెన్షన్.. ఆపై కరోనా కొత్త వేరియంట్లతో జనాలు భయభ్రాంతులకు గురవుతుంటే.. తాజాగా బర్డ్ ఫ్లూ వైరస్ మరింత ఆందోళనను పెంచుతోంది. దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. ఢిల్లీలోని ఎయిమ...

వ్యాక్సిన్‌ వేయించుకున్న మంత్రి కేటీఆర్‌

, హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న ...

Sajjala : సంచార జాతులకు ప్రాధాన్యం ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు సీఎం వైఎస్‌ జగన్మ...

Sajjala Ramakrishna Reddy – Cm Jagan : సంచార జాతులకు ప్రాధాన్యం ఇచ్చిన మొట్ట మొదటి నాయకుడు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్మోహన్‌రెడ్డి అని చెప్పారు వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణార...

ఓ వైపు వర్షం, నిర్లక్ష్యం వహిస్తే.. కొంపలు మునుగుతాయ్‌ సారు

హయత్‌నగర్‌( హైదరాబాద్‌): నాలుగు రోజులగా కురుస్తున్న వర్షాలకు హయత్‌నగర్‌లోని పలు కాలనీలు నీట మునిగిన సంగతి తెలిసిందే. శనివారం మరో మరోసారి భారీ వర్షం కురవడంతో ఫైర్‌స్టేషన్, బస్‌ డ...

Telangana Job Fair: నేడు తెలంగాణలో జాబ్‌ ఫెయిర్‌.. 3500 ఖాళీలు.. పది కంపెనీల ఇంటర్వ్యూలు

Telangana Job Fair: ప్రస్తుతం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక తాజాగా ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ అండ్‌ మ...

Andhra Pradesh: సముద్రంలో 12 మంది మత్స్యకారులు గల్లంతు.. కాపాడాలంటూ బాధిత కుటుంబాల వి...

Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబాలు వెల్లడించాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ నెల 7వ తేదీన చెన్నైలోని కాశిమీడు ఫిషి...

హైదరాబాద్‌లో గోల్డ్‌మన్‌ శాక్స్‌

 హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్, ఫైనాన్షియల్‌ సర్వీసుల్లో ఉన్న యూఎస్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ...

మోదీ ‘మనసులో మాట’కు కోట్లకు కోట్లు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదే నరేంద్ర మోదీ ఆదరణ కోల్పోతున్న ఆలిండియా రేడియో, దూరదర్శన్‌​పై దృష్టి సారించారు. మారుతున్న ప్రజల అభిరుచులకు తగ్గట్టు అభివృద్ధి ...

నవరత్నాలు ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఏఎన్‌ నారాయణమూర్...

 విజయవాడ: నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా అంకంరెడ్డి నాగ నారాయణమూర్తిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్‌ ఆదిత్య నాథ్ దాస్ సోమవారం ఉత్తర్వు...

‘పునరావాస ప్రాంతం పరిశీలించి నివేదిక ఇవ్వాలి’

హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి భూనిర్వాసితుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన 58 మంది పిటిషన్లపై విచారించింది. కాళేశ్వరం ప్రాజె...

ఏపీ: రెవెన్యూ పరిధిలోనే ఆ రెండు శాఖలు

, అమరావతి: కమర్షియల్‌ ట్యాక్స్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలు ఆర్థికశాఖకు బదిలీ జీవోను ప్రభుత్వం అబియన్స్‌లో పెట్టింది. యథాతథంగా రెండు శాఖలు రెవెన్యూ శాఖ పరిధిలోనే కొన...

భారీ ముప్పు.. రెండు రాష్ట్రాల్లో రెడ్‌ అలర్ట్‌

 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా పడుతున్నాయి. వానలతో భారత నేలంతా తడిసి ముద్దవుతోంది. ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జలాశయాల్లో జలకళ సంతరించుకోగా రైతుల్లో ఆనందం వె...

Pegasus scandal: ఇండియానే ఎందుకు టార్గెట్‌ చేశారు?

 న్యూఢిల్లీ: పెగాసస్‌ ట్యాపింగ్‌ కుంభకోణంపై కేంద్ర ఐటీ శాఖమాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఇజ్రాయెల్ స్పైవేర్ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ ప్రకారం పెగాసెస్‌ను 45  దేశాలు ఉపయో...

ప్రకాశం జిల్లాలో 59 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో సాంఘిక సంక్షేమ విభాగం గ్రూప్‌–4 సర్వీస్‌లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంద...

సంగీత దర్శకుడు టీఎస్‌ మురళీధరన్‌ ఇకలేరు

కోలివుడ్‌లో సంగీత దర్శకుడు టీఎస్‌ మురళీధరన్‌ కన్నుమూశారు. ఆదివారం చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మురళీ ఆకస్మిక మరణంపై సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి చెందారు. ఆయన కుటుంబాన...

అత్తింటి సారె: వామ్మో.. అల్లుడి కళ్లు బైర్లు కమ్మేలా..

యానాం: నవ వధువు ఇంటి నుంచి అత్తారింటికి ఆదివారం పంపిన ఆషాఢ కావిడి ఇది. స్థానిక వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్‌కుమార్‌కు రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్ర...

Covishield: ఈయూకి సీరమ్‌ అసలు అప్లికేషన్‌ పంపలేదా?

న్యూఢిల్లీ: గ్రీన్‌ పాసుల జారీ విషయంలో ఈయూకు భారత్‌కు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.  ఈయూ అప్రూవల్‌కి కొంత టైం పట్టొచ్చని సీరమ్‌ సీఈవో అదర్ పూనావాలా ప్రకటించడం, ...

రైతు చట్టాలపై రావాల్సిన స్పందన రాలేదు

    ‘‘సరైన అవగాహన లేకపోవడంతో రైతు చట్టాలపై దేశంలో చాలా రాష్ట్రాల్లో రావాల్సిన స్పందన రాలేదు’’ అని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ అన్నారు. ఆర్‌. నారాయణమూర్తి నటించి, స్వ...

రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..ప్రధాని మోదీ అధ్యక్ష్తతన నేడు ...

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం అఖిల పక్ష సమావేశం జరగనుంది. సభా కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు విపక్ష సభ్...

జూన్‌లో పెరిగిన ఉద్యోగావకాశాలు : తాజా నివేదిక

ముంబై : అష్ట దిగ్బంధనం ఆంక్షలు నెమ్మదిగా తగ్గడంతో జూన్‌లో ఉద్యోగావకాశాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా చాలా రంగాల్లో ఉపాధి కల్పనలో సకారాత్మక వృద్ధి కనిపించింది. నాన్-టెక్ రంగాలు సైతం కోలుక...

కరోనా థర్డ్‌వేవ్‌.. డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన

థర్డ్‌వేవ్‌ ప్రారంభదశలో ఉన్నాం: డబ్ల్యూహెచ్‌ఓ డెల్టాప్లస్‌ వేరియంట్‌ వ్యాప్తి, జనసంచారమే థర్డ్‌ వేవ్‌కు కారణం  జెనివా: కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదు. పలు మార్ప...

యడియూరప్ప ఢిల్లీ పర్యటనపై ఖర్గే సెటైర్...

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్జే సూటిగా స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు. ఆ ప...

షాకింగ్‌: ‘ఎమ్‌ఆర్‌ఐ నన్ను లోపలికి లాక్కుంది..’

ముంబై : ప్రమాదవశాత్తు ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ ఎమ్‌ఆర్‌ఐ మిషిన్‌లో ఇరుక్కుపోయాడు. ప్రాణాపాయం తప్పి, వేలు విరగొట్టుకుని బయటపడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో శుక్రవారం చోటుచేస...

Rajyasabha: విపక్ష నేతలతో ఉపరాష్ట్రపతి భేటీ

న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు శనివారం ఉపరాష్ట్రపతి నివాసంలో రాజ్యసభలోని వివిధ పక్షాల నేతలతో సమావేశమయ్యారు. సోమవారం నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో...

Astronaut: అంతరిక్షంలో అస్ట్రోనాట్స్‌ ఎలా జీవిస్తారో మీకు తెలుసా? వారేం తింటారో ...

Space: కడుపులో కాసింత తిండి పడితేకానీ ఆత్మరాముడు శాంతించడు.. ఇది మనకే కాదు భూమ్మీద సమస్త జీవులకు ఈ తిప్పలు తప్పవు.. ప్రతి జీవికి ఆహారం అవసరం.. ఆహారంతో పాటు గాలి, నీరు కూడా ఎంతో ముఖ్యం. వీటిలో ఏ ఒ...

రూ. కోటి పెట్టి కొన్న విస్కీ.. కానీ తాగలేరు

బోస్టన్‌/వాషింగ్టన్‌: వస్తువులు, దుస్తులు, ఇతరాత్ర ఏవి తీసుకున్న ఎంత పాతవైతే అంత తక్కువ ధర పలుకుతాయి. కానీ మద్యం విషయంలో మాత్రం ఇది రివర్స్‌లో జరుగుతుంది. ఏళ్ల నాటి మద్యం ఖరీదు ఎక్కువ...

Monkey B Virus: మనుషుల్లో తొలిసారి.. చైనాలో మంకీ బీ వైరస్ గురింపు.. బాధితుడు మృతి.!

కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న యావత్‌ ప్రపంచాన్ని.. ఇప్పుడు మరో రెండు వైరస్‌లు భయాందోళనకు గురిచేస్తోంది. అమెరికాలో మంకీ పాక్స్‌ వైరస్‌ కలకలం రేపుతుండగా, తాజాగా చై...

అడవులకు నష్టం జరగకుండా శాస్త్రీయ పద్దతుల్లో ఫలసాయం సేకరణ

హైదరాబాద్: అడవులకు నష్టం జరగకుండా శాస్త్రీయ పద్దతుల ద్వారా ఫలసాయం పొందటంపై గిరిజనులకు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్ సీ ఆర్ ఐ) రెండు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. వన్ ధన్ ప్రా...

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు మంచి భవిష్యత్ వుంది: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగవాణలో ఆయిల్ పామ్ సాగుకు మంచి భవిష్యత్ వుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.దేశ ప్రజల అవసరాలకు ఏడాదికి 22 మిలియన్ టన్నుల నూనె అవసరం. కానీ దేశంలో ఏడు మిలియన్ టన...

Maya Rathod: గైనకాలజిస్టు, ఇద్దరు పిల్లల తల్లి.. బాడీ బిల్డర్‌గా

‘‘అమ్మాయివి నీకెందుకు ఆటలు.. కరాటేలు, తైక్వాండోలు అంటూ బెట్టు చేస్తే కష్టం..  కాలో.. చెయ్యో విరిగితే నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు.. కావాలంటే డాన్స్‌ నేర్చుకో.. పద్ధతిగా ఉంటుంది.. అంతేకా...

పాకిస్థాన్‌పై Sanjay raut ఫైర్

ముంబై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ సిద్ధాంతాలను తప్పుపట్టిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌పై శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ శనివారంనాడు మండిపడ్డారు. తాలిబాన్ ఉగ్రవాద సంస్థను సృష్టించ...

South Africa:ఎటు చూసినా దోపిడీలు.. తొక్కిసలాటలో పోతున్న ప్రాణాలు!

ఎటు చూసినా గుంపులుగా జనం, దొపిడీలు, తగలబడుతున్న కాంప్లెక్స్‌, మిగిలిపోయిన శిథిలాలు.. బంగారు నేల దక్షిణాఫ్రికా అల్లకల్లోలంగా తయారైంది. కరోనాతో దీనావస్థకు చేరిన జనాల్లో, మాజీ అధ్యక్షుడు...

Modiతో Sharad Pawar ఏం మాట్లాడారో చెప్పిన NCP

న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో దాదాపు 50 నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఎన్‌సీపీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకా...

ఈనెల 19న పోలవరానికి సీఎం వైఎస్‌ జగన్‌

 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19న పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటన సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అధికా...

CM KCR Review: బోర్డు పరిధిలోకి రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు.. గెజిట్ నోటిఫిక...

CM KCR Review on Gazette Notification: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసింద...

Khadi Products: అప్పుడే పుట్టిన పిల్లల కోసం ఖాదీ కాటన్ వెరైటీ డిజైన్స్.. పర్యావరణాని...

మన దేశంలో ఖాదీ కాటన్‏ ఉత్పత్తులకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ సంస్థ అప్పుడే పుట్టిన పిల్లల కోసం బేబీవేర్ దుస్తులను తయారు చేసింది. అలాగే పేపర్ స్ల...

జపాన్ సరికొత్త రికార్డు.. ఒక సెకనులో 57వేల సినిమాలు డౌన్‌లోడ్

జపాన్ దేశం ఇంటర్నెట్ స్పీడ్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఇంత వేగంగా డేటాను ట్రాన్స్‌ఫర్ చేయలేదు. ప్రపంచంలోనే అత్యంత ఫాసెస్ట్ ఇంటర్నెట్ ...

India-China Border Issue: సరిహద్దు వివాదాలపై దూకుడు పెంచిన భారత్.. మాజీ రక్షణ మంత్రులతో రా...

India-China Border Issue: సరిహద్దు వివాదాలపై నెలకున్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు భారత్ ముందడుగు వేసింది. సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈమేరకు...

ఖానామెట్‌ భూముల వేలం.. రూ.729.41 కోట్ల ఆదాయం

హైదరాబాద్‌ : ఖానామెట్‌ భూముల ఈ-ఆక్షన్‌ ముగిసింది. ఖానామెట్‌లోని 15 ఎకరాల్లో 5 ప్లాట్లకు వేలం జరిగింది. భూముల విక్రయంతో రూ.729.41 కోట్ల ఆదాయం వచ్చింది. ఖానామెట్‌లో ఎకరం భూమి ధర అత్యధికంగా ...

ఆ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా.. ఏటీఎంలో రేషన్‌ సరుకులు!

చండీగఢ్‌: దేశంలో తొలిసారిగా రేషన్‌ ఏటీఎంను ప్రయోగాత్మకంగా హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పైలట్‌ ప్రాజక్ట్‌ను గరుగ్రామ్‌లోని ఫరూక్‌నగర్‌లో హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్య...

కోర్టుకు కాకపోతే మరెక్కడికైనా వెళ్లు.. సువేందుపై ముకుల్‌ రాయ్‌ ఫైర్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ బీజేపీ శాసనసభా పక్ష నేత సువేందు అధికారిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నాయకుడు ముకుల్ రాయ్ మండిపడ్డారు. తాను పార్టీ మారడంపై సువేందు అధికారి కోర్టుకు కాకపో...

AP High Court: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. విజయవాడ ఏసీపీకి వారం జైలుశిక్ష

Vijayawada ACP: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది. విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఎస్సీ, ఎస్టీ కేసులో చార్జిషీట్ వేయాలని ఏసీపీకి గతంలో హైకోర్టు ఆదే...

IT Jobs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఈ ఏడాది ఆ కంపెనీల నుంచి లక్షకుపైగా నియామక...

Jobs in IT Companies: దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కరోనా ప్రారంభం నాటి నుంచి నష్టాల బారిన కూరుకుపోయిన ఐటీ కంపెనీలు.. కాస్త పుంజుకున్నప్పటికీ.. సెకండ...

Nadu Nedu: సర్కారీ బడి.. సరికొత్త సవ్వడి

నేడు.. అధునాతన హంగులతో భవనాలు, పక్కాగా నిర్మించిన ప్రహరీలు, కార్పొరేట్‌కు ధీటుగా ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌బోర్డులు, తరగతి గదిలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, విజ్ఞానపు బొమ్మలతో ఆసక్తి కలి...

Viral Video: ఈ విమానం నీళ్లలో ల్యాండ్ అవుతుందా ఏంటీ?.. వీడియో చూస్తే మీరూ షాక్ అవుతా...

 ఈ భూప్రపంచంలో వింతలకు, విశేషాలకు కొదవే లేదు. ఓపిక చేసుకుని వెతకాలే గానీ.. నిత్యం ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ఈ వింతలు, విశేషాలు ఒక్కోసారి నమ్మశక్యం కానివిధంగా ఉంటాయి. వ...

ఏపీపీఎస్సీ నియామకాలకు ఇకపై ఒకే పరీక్ష

అమరావతి : గ్రూప్ 1 మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్‌కూ ఇకపై ప్రిలిమ్స్ ఉండదని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు తెలిపారు. ఇకపై ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భ...

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. బావిలో పడిన 8 ఏళ్ల చిన్నారిని కాపాడబోయి ...

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని విదిషాలో బావిలోపడిన ఎనిమిదేళ్ల చిన్నారిని కాపాడబోయి 40 మంది బావిలో పడిపోయారు. చిన్నారిని రక్షించడానికి వచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందం, ట్రాక్టర్‌తో సహా...

ఆగస్టు మాసాంతంలో మూడో వేవ్‌!: ఐసీఎంఆర్‌

కరోనా థర్డ్‌ వేవ్‌ ఆగస్టు నెలాఖరులో విరుచుకుపడే అవకాశం ఉందని, రెండో వేవ్‌ తరహాలో ఈసారి తీవ్రత అంతగా ఉండబోదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)కు చెందిన ఎపిడెమియాలజీ, ఇన్ఫెక్షన్&zwn...

రేపు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల

న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ రేపు(శుక్రవారం) గెజిట్లు విడుదల చేయనుంది. రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధ...

థియేటర్ల ఓపెనింగ్‌పై త్వరలో సీఎం నిర్ణయం: మంత్రి

చెన్నై: రాష్ట్రంలోని సినిమా థియేటర్లను తెరవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి వెల్లకోయిల్‌ స్వామినాథన్‌ తెలిపారు. స్థాని...

TS: రాష్ట్రంలో కొత్తగా 710 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైరస్‌ వ్యాప్తి స్థిరంగా త‌గ్గుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 710 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా నలుగురు మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసులతో ర...

త్వరలో ఢిల్లీకి మమతా.. సోనియా గాంధీని కలువనుందా?

ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలో ఢిల్లీ పర్యటించనున్నారు. వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభ కానున్న నేపథ్యంలో మమతా హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత స...

ఉత్తరప్రదేశ్‌లో జన్మించి.. దక్షిణాఫ్రికాను అల్లకల్లోలం చేశారు

దక్షిణాఫ్రికా అ‍ల్లర్ల వెనక ముగ్గురు భారతీయ సోదరులు బూట్ల అమ్మకంతో మొదలై.. దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగారు చివరకు విదేశాలకు పారిపోయిన వైనం జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా మాజీ ...

Brazil: 10 రోజులుగా ఎక్కిళ్లు.. ఆస్పత్రి పాలైన అధ్యక్షుడు

బ్రసీలియా: జైర్‌ బోల్సోనారోను 10 రోజులుగా వెక్కిళ్లు వేధించసాగాయి. ఆయన పేగులో  సమస్య తలెత్తిందని.. ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స అవసరమని బ్రెజిల్‌ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. బోల్సో...

మోసానికి సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్: రేవంత్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ మోసానికి మాస్టర్ ప్లాన్ వేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలపై కేసీఆర్ సర్కస్ ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు. ఖాళ...

HYD : చారిత్రక నిర్మాణాల పరిరక్షణకు నాంది

చరిత్ర పరిరక్షకులుగా భావి సివిల్‌ ఇంజినీర్లు   కట్టడాలపై అధ్యయనం చేస్తున్న.. ధరోహర్‌ హెరిటేజ్‌ క్లబ్‌ సభ్యులు ‘సివిల్‌ ఇంజినీర్ల అవగాహనంతా సిమెంటు కాంక్రీటు కట్టడాలమీదే. వ...

పాపం.. పులిరాజు; భయపెడుతున్న మరణాలు

మహారాష్ట్రలో 6 నెలల్లో 22 పులులు మృతి పరోక్షంగా కరోనా కారణమని అధికారుల వెల్లడి  ముంబై సెంట్రల్‌: మహారాష్ట్రలో గత 6 నెలల్లో 22 పులులు మృతి చెందాయి. ఈ సంఘటన కొంత ఆందోళన రేకేత్తించేలా చేసిం...

రిటైల్ పార్క్స్ పాలసీ 2021-2026ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం రిటైల్ పార్క్స్ పాలసీ 2021-2026 ను ప్రకటించింది. రిటైల్ పార్క్ పాలసీ విదివిధానాలతో ఉత్తర్వులు జారీ చేసింది. 2026 నాటికి 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు...

సీఎం జగన్‌కు బుద్ధప్రసాద్ లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ లేఖ రాశారు. తెలుగు అకాడమీ పేరు మార్పును పార్టీలు వ్యతిరేకించాయని ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు పెద్దఎత్తున వ్యత...

Hyderabad లో దొంగలు బాబోయ్‌.. దొంగలు..

పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలో వరుస దొంగతనాలు ఒకే రోజు మూడు అపార్ట్‌మెంట్లలో చోరీ ఏటీఎం దోచుకునేందుకు విఫలయత్నం హైదరాబాద్ సిటీ/పేట్‌బషీరాబాద్‌ : పేట్‌బషీరాబాద్‌ పోలీసుస్ట...

ఏపీకి చేరుకున్న మరో 7.20 లక్షల కోవిడ్‌ టీకా డోసులు

అమరావతి: కరోనా కట్టడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు మరో 7.20 లక్షల కోవిడ్‌ టీకా డోసులు చేరుకున్నాయి. కాగా కోవిషీల్డ్‌ డోసులు పుణె నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు  చేరుకోగా, అక్కడి నుంచి టీ...

విజయసాయిరెడ్డిపై రఘురామ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ: ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి త్వరలోనే అంతర్జాతీయ కార్యదర్శి అవుతాడేమో చూడాలని ఎద్దేవాచేశారు. రామాయణంలో మందర, శకుని పాత్ర ...

భర్త స్వీపర్‌..అదే అఫీసులో ఉన్నత స్థాయి అధికారిణిగా భార్య

BJP Sonia: తాను స్వీప‌ర్‌గా ప‌ని చేస్తున్న ఆఫీసులోనే త‌న భార్య బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రిస్తుందని ఏ భ‌ర్త క‌ల‌లో కూడా ఊహించ‌డు. కానీ ఇది నిజంగానే ఓ వ్యక్తి జీవ...

Indian Railway: సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రై...

Indian Railway:  ప్రయాణికుల రద్దీని బట్టి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. ఇక తాజాగా సికింద్రాబాద్‌, విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైలు నెంబర్ 07051 సిక...

స్త్రీ సంక్షేమ సం‘కల్పకం’

ఆల్‌ ఇండియా విమెన్స్‌ కాన్ఫరెన్స్, కాకినాడ, మహిళల అభ్యున్నతి సాధికారత రంగంలో సేవలను అందించిన ప్రముఖ వ్యక్తులకు పద్మవిభూషణ్‌ డాక్టర్‌ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ పేరిట ఒక అవార్డును ఏ...

AP High Court: కోర్టు తీర్పును ధిక్కరిస్తారా.? అయితే సేవ చేయడమే మీకు పనిష్మెంట్‌.. ఏ...

AP High Court: సాధారణంగా కోర్టు తీర్పులను ధిక్కరిస్తే జైలు శిక్ష లేదా జరిమాన విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండూ ఉంటాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు అందరినీ ఆకర్షిస్త...

Zika Virus: పెరుగుతున్న జికా వైరస్ కేసులు.. కొత్తగా మరో ఐదుగురికి పాజిటివ్..

Zika virus Cases: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో జికా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం ...

జనసేన నేతలకు చేదు అనుభవం

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నేతలు, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పవన్‌ వైఖరి తెలపాలని కార...

Monsoon Mobile Tips: వర్షంలో మీ ఫోన్ తడవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇలా చేస్...

Monsoon Mobile Tips: వర్షంలో మీ ఫోన్ తడవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇలా చేస్తే మీ మొబైల్ భద్రమే.. గత మూడు, నాలుగు రోజులుగా వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో రోజూ ఉద్యోగాలు, పని ...

Cabinet: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. ఏడాది తర్వాత ఒకేచోటకు చేర...

PM Narendra Modi chairs Union cabinet meet: చాలా రోజుల తర్వాత వర్చువల్‌ తరహాలో కాకుండా ఫిజికల్‌గా కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగనున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ...

పాకిస్థాన్-సదర్న్ ఆఫ్ఘనిస్తాన్ ని కలిపే కీలక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకు...

పాకిస్తాన్ తో సదర్న్ ఆఫ్ఘనిస్తాన్ ని కలిపే కీలక ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘన్ దళాలు తమకు లొంగిపోయినట్టు వెల్లడించారు. పాకిస్తాన్ తో గల దురాండ్...

కారు బానెట్‌పై వధువు విహారం.. చివరిలో ట్విస్ట్‌ అదిరిపోయింది

ప్రతి అమ్మాయి తన పెళ్లిని జీవితాంతం గుర్తిండిపోయేలా జరుపుకోవాలనుకుంటుంది. పెళ్లి జ్ఞాపకాలను పదిలంగా దాచుకునేందకు ఎన్నో కలలుకంటుంది. తనకు నచ్చినట్లు పక్కా ప్లాన్‌ ప్రకారం ముందు...

Sofia Cheung: సెల్ఫీ మోజు, వాటర్‌ఫాల్స్‌పై నుంచి కిందపడి..

హాంకాంగ్‌: డేర్‌డెవిల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ సోఫియా చుంగ్‌ (32) సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ కింద పడి మరణించింది. వాటర్‌ఫాల్‌ అందాలు వీక్షించడానికి శనివారం తన స్నేహితులత...

India Covid-19: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..?

Coronavirus Updates In India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు లక్షల్లో నమోదైన కేసులు కాస్త.. ప్రస్తుతం 50వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. కాగా సోమవారంతో పోల్చుకుంటే....

Richard Branson: నువ్వు గ్రేట్‌ మమ్మీ!

రిచర్డ్‌ బ్రాన్సన్‌ ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి రావడానికి ముందు తల్లికి ఒక ఉత్తరం రాశారు. ఈ ఏడాది జనవరిలోనే ఆమె తన 96 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ‘నువ్వు గ్రేట్‌ మమ్మీ. నీ చిన్నతనంలో అ...

VIRAL PHOTOS : ఈ 5 ఉత్పత్తులను ఇండియాలో అమ్ముతారు.. కానీ విదేశాలలో బ్యాన్ చేశారు.. ఎంద...

పురుగుమందులు: మన దేశంలో మంచి దిగుబడి కోసం వీటిని ఉపయోగిస్తారు.కానీ విదేశాలలో 60 హానికరమైన పురుగుమందులు నిషేధించబడ్డాయి. రెడ్ బుల్: ఈ ఎనర్జీ డ్రింక్ అంటే యువత చాలా ఇష్టపడతారు. అయితే రెడ్ బ...

తాలిబన్లతో చర్చలు విఫలమైతే మేం భారత సైన్యం సాయాన్ని కోరవచ్చు..ఆఫ్ఘనిస్తా...

తాలిబన్లతో చర్చలు విఫలమైన పక్షంలో ఆఫ్ఘన్ ప్రభుత్వం భారత సైన్యం సాయాన్ని కోరవచ్చునని ఇండియాలో ఆ దేశ రాయబారి తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైనిక దళాల ఉపసంహరణ పూర్తి కావస్తోందన్నారు...

BTECH Classes 2021-22: బీటెక్‌ తరగతులు ప్రారంభమయ్యేది అప్పుడే.. వెల్లడించిన ఏఐసీటీఈ

ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) 2021-22 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మరోసారి విద్యా కాలపట్టికను సవరించింది. ఈసారి క్లాసు...

Heavy Rain: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు,...

Telugu States Heavy Rains: అక్కడా….ఇక్కడ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, నదులు నిండిపోయాయి. చాలా చోట్ల ఇళ్లు, రోడ్లు చెరువుల్లా మారాయి. ఎగువ నుంచి వస్తున్న వరదనీటిత...

Zika virus : చాపకింద నీరులా విస్తరిస్తున్న జికా వైరస్.. కేరళలో పెరుగుతున్న కేసులు....

Kerala Zika virus Cases: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో జికా వైరస్ అలజడి సృష్టిస్తోంది. కేరళలో ఈ కేసుల సంఖ్య చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో మ...

పట్టాలెక్కనున్న ఫైవ్‌ స్టార్‌ హోటల్‌.. దేశంలో తొలిసారి ఇలా

గాంధీనగర్‌: దేశంలో తొలిసారిగా ఓ ఫైవ్ స్టార్ హోటల్ రైలు పట్టాలెక్కబోతుంది. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ రైలు పట్టాలెక్కడమేంటి అని ఆలోచిస్తున్నారు. అయితే ఇది చదవండి. గుజరాత్‌లోని గాంధీనగర...

Viral Video: సెల్ఫీలు తీసుకుంటూ సముద్రంలో పడిన మహిళ.. ప్రాణాలను తెగించి కాపాడిన ఫో...

Man saves woman from drowning sea : రెప్పపాటులో పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎప్పడు ఎలాంటి ఆపద వస్తుందో.. మనం ఊహించడం, అంచనా వేయడం కష్టం. అలాంటి సమయంలో ఆపదలో చిక్కుకున్న వారిని కాపాడే వ్యక్తులు ఉండటం.. క్షణాల్ల...

మరో కుంభకర్ణుడు! ఏడాదికి 300 రోజులు నిద్రలోనే..

Rajasthan Sleep Man: ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. తిండి, నీరు అనేది ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే.. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గంటలైనా నిద్ర పోవాలని వైద్యులు, నిపుణులు అంటున్న...

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇళ్ల నిర్మాణం కోసం తక్కు...

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో తన 52 లక్షల మంది ఉద్యోగులకు హౌస్‌ బిల్డింగ్‌ అడ్వాన్స్‌ను ప్రకటించింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తన ...

Huzurabad: మా అభ్యర్థిని ఇప్పుడే చెప్పం: రేవంత్‌ రెడ్డి

కౌశిక్‌ రెడ్డి వ్యవహారం నాకు ముందే తెలుసు ఇతర పార్టీల నేతలు చాలా మంది టచ్‌లోకి వస్తున్నారు అన్ని సామాజిక వర్గాలకు కాంగ్రెస్‌లో సమన్యాయం ఉంటుంది: రేవంత్‌ రెడ్డి హైదరాబాద్: టీపీసీ...

సోనియాగాంధీ నిర్ణయాన్ని అందరూ అమోదించాలి: భట్టి

హైదరాబాద్‌:  కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కౌషిక్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తు...

Rainy Season Safe Driving Tips: వాన‌కాలం ప్ర‌యాణాల్లో ప్ర‌మాదాలు పొంచి ఉంటాయి.. ఈ జాగ్ర‌త్తలు ...

Safety Driving Tips In Rainy Season: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక వాన‌కాలం వ‌చ్చిందంటే రోడ్డు ప్ర‌...

Firing in Delhi court: ఢిల్లీ కోర్టులో దారుణం..కేసు విచారణకు హాజరైన వ్యక్తి కాల్చివేత..న...

చివరకు కోర్టులు కూడా క్రిమినల్స్ ని భయపెట్టలేకపోతున్నాయి. సాక్షాత్తూ కోర్టులోనే దారుణ నేరాలు జరుగుతున్నాయంటే ఇక న్యాయవ్యవస్థ ఎటు వైపు వెళ్తోందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఢ...

హెచ్‌ఎండీఏ నిబంధనలు, మార్టిగేజ్‌ చేశాకే తాత్కాలిక లేఔట్లు!

హైదరాబాద్‌:  రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధి అవతల కొత్త లేఔట్ల అనుమతులకు పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. తా...

వరంగల్‌, హన్మకొండ జిల్లాలు: ఏ ప్రాంతాలు ఎందులోకి?

అర్బన్, రూరల్‌ జిల్లాల పేర్లతోపాటు మండలాలు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ మారిన జిల్లాల స్వరూపం..  వరంగల్‌ జిల్లాలోకి వరంగల్, ఖిలా వరంగల్‌ హన్మకొండలోకి పరకాల, నడికుడ, దామెర గత నె...

75 వేల మందిపై అధ్యయనం: ఫ్లూ వ్యాక్సిన్‌తో కోవిడ్‌ నుంచి రక్షణ

తీవ్రమైన కరోనా ప్రభావాల రిస్కు తగ్గుదల యూనివర్సిటీ ఆఫ్‌ మియామి మిల్లర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధనలో వెల్లడి వాషింగ్టన్‌: ఇన్‌ఫ్లూయెంజా(ఫ్లూ) వ్యాక్సిన్‌ తీవ్రమ...

Covid third Wave: అప్పుడే మర్చిపోయారా.. మూడో ముప్పు రావాలని కోరుకుంటున్నారా.. IMA వార్ని...

కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ మిగిల్చిన విషాదాలను మర్చిపోయారా.. మూడో ముప్పు రావాలని కోరుకుంటున్నారా.. మనకు తెలీకుండానే మనం వైరస్‌కు స్వాగతం పలుకుతున్నామా.. థర్డ్ వేవ్ ముప్పుపై ఇండియన్ మెడిక...

ఆయనేమైనా రాజా? దేవుడా?.. ఇంత అతి చేస్తున్నారు

ఐదు గంటలపాటు కిటికీలు మూసేయండి. మూడురోజుల పాటు మీ వ్యాపారాలు బంద్‌ చేయండి’ ఈ ఆదేశాలు జారీ చేసింది అహ్మదాబాద్‌ పోలీసులు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అహ్మదాబాద్‌ రెండు రోజుల పర్...

కర్నూలులో కలకలం.. శిశువు మృతి చెందిందన్న డాక్టర్ల మాటపై ఆగ్రహావేశాలు, కే ష...

Government Hospital Kurnool: కర్నూలు పెద్దాసుపత్రిలో శిశువు తారుమారు వ్యవహారం కలకలం రేపుతోంది. తమ బిడ్డను తారుమారు చేశారంటూ బాలింత బంధువులు ఆందోళనకు దిగారు. దేవనకొండ మండలం నెల్లిబండకు చెందిన రజియా మూడ...

నామినేషన్‌లో తేలని లెక్క... ఈసీకి కోర్టు నోటీసులు

 చెన్నై: ఎన్నికల నామినేషన్‌లో ఆస్తుల వివరాలను మాజీ మంత్రి కేసీ వీరమణి దాచిపెట్టడంపై కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. వివరణ కోరుతూ ఈసీకి మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మ...

GAIL Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటి...

GAIL Recruitment 2021: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజయింది. ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండ...

టీడీపీ పాలనలో ‘అకాడమీ’కి అస్థిత్వమే లేదు

తెలుగు–సంస్కృత అకాడమీగా చేస్తే నష్టమేంటో బాబు చెప్పాలి ఈ నిర్ణయంతో కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వస్తాయి ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ సీఎం జగన్‌ అధికా...

Pakistan: పాకిస్థాన్‌లో ఓ వైపు కరోనా వైరస్ నాలుగో వేవ్.. భారీగా కేసులు.. మరోవైపు వ...

Pakistan 4th Wave: కరోనా వైరస్ రోజుకో కొత్త వేరియంట్ తో ప్రపంచ దేశాలను గజాగజావణికిస్తోంది. ఇప్పటికే మెక్సికో వంటిదేశాల్లో థర్డ్ వేవ్ విజృంభిస్తుండగా.. తాజాగా దాయాది దేశం పాకిస్థాన్ లో కోవిడ్ నాలు...

గుంటూరులో వైఎస్సార్‌ ఫుడ్‌బ్యాంక్‌

ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  అమరావతి బ్యూరో: గుంటూరు నగరపాలకసంస్థ స్థానిక గాంధీపార్క్‌ కూడలిలో వైఎస్సార్‌ ఫుడ్‌ బ్యాంక్‌ కేంద్రాన్ని ...

Jampannavagu: ఉధృతంగా ప్రవహిస్తోన్న జంపన్నవాగు.. ఇంకా తెలీని ఇద్దరి ఆచూకీ.. ఇవాళా కొ...

Jampannavagu – Mulugu: ములుగు జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలకు జంపన్నవాగులో కొట్టుకుపోయిన ఇద్దరి ఆచూకీ ఇంకా తెలియడం లేదు. నిన్న మేడారం సమ్మక్క- సారక్క దేవతల దర్శనం కోసం వచ్చిన ఇద్దరు భక్తులు జంప...

నిండు గర్భిణిని మంచంపై మోసుకుంటూ.!

రాయగడ: తమ గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో ఓ గర్భిణిని ఆంబులెన్స్‌ ఎక్కించేందుకు గ్రామస్తులు మూడు కిలోమీటర్లు మంచంపై మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన కాసీపూర్‌ సమితిలోని బొడొఫసా గ్ర...

కష్టం.. ఆ కరెంట్‌తో 'ఎంతో నష్టం'

అమరావతి: హిందూజా నేషనల్‌ పవర్‌ కార్పొరేషన్‌ తీరును విద్యుత్‌ శాఖ తీవ్రస్థాయిలో ఎండగట్టింది. ఆ విద్యుత్‌ను తీసుకుంటే ప్రజలకు భారమేనని పునరుద్ఘాటించింది. సంస్థ ఇష్టానుసారం ప్రాజ...

TikTok: టిక్‌టాక్ వీడియోల వ్యసనం.. ఎంతమంది జీవితాలు బలితీసుకుందో తెలిస్తే షాక్...

TikTok: ప్రజల్లో టిక్‌టాక్ వీడియోల వ్యసనం వారి ప్రాణాల మీదకు తెస్తోంది. సాంసారాల్లో చిచ్చుపెట్టడమే కాకుండా.. ఎంతో జీవితాలను రోడ్డుపాలు చేస్తోంది. కుటుంబాలలో చిచ్చు పెడుతోంది. పెద్ద చిన్నా...

Audio Tape: సంచలనం సృష్టిస్తున్న ఆడియో టేప్‌ లీక్‌లు.. మారుతున్న నేతల తలరాతలు.. ప్...

Audio Tape Leaks: తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక సరికొత్త రాజకీయ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. తాజా వ్యవహారంతో.. ఇటీవలి కాలంలో వరుసగా లీక్ అవుతున్న నేతల ఆడియో టేప్‌ల వ్యవహారం లైమ్‌లైట్‌ల...

భారతదేశంలో యుద్దాలు జరిగిన చారిత్రక ప్రాంతాలను ఎప్పుడైనా చూశారా ? ఎక్కడె...

కళింగ యుద్ధం.. ధౌల్ భువనేశ్వర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ అశోక చక్రవర్తి, కళింక రాష్ట్ర అధికారుల మధ్య భయాంకర యుద్ధం జరిగింది. ఇందులో అశోకుడు గెలిచాడు. ఆ తర్వాత శారీరకంగా ఎవరి...

Telangana Corona: తెలంగాణ కరోనా బులిటెన్.. గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు, మరణాలు.!

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 696 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా...

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. జలమయం అయిన పలు ప్రాంతాలు..

Hyderabad Rains: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్...

Revanth Reddy: కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటా.. ఇంటి దొంగలను వద...

PCC President Revanth Reddy Sensational Comments: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లోని ఇంటి దొంగలను వదిలబోనని హెచ్చరించారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్...

MLA Jagga Reddy: బీజేపీ ప్రభుత్వంలో సామాన్యుల జీవనం అస్థవ్యస్థం అవుతోంది.. కేంద్రంప...

MLA Jagga Reddy: అడ్డూ అదుపు లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్ ధరలను ...

Breaking: నీట్-2021 పరీక్ష తేదీ ఖరారు.. ఎగ్జామ్ సెంటర్లు పెంపు.. పూర్తి వివరాలు

కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన నీట్(యూజీ) పరీక్షా తేదీని కేంద్రం విడుదల చేసింది. సెప్టెంబర్ 12న కరోనా నిబంధనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను నిర్వహిస్తామని కేంద్రమంత్రి...

ల‌ద్దాఖ్‌లోకి చొర‌బ‌డిన చైనీయులు..

న్యూఢిల్లీ: ల‌ద్దాఖ్‌లోని డెమ్‌చుక్ ప్రాంతంలోకి కొంద‌రు చైనా సైనికులు, పౌరులు చొర‌బ‌డ్డారు. సింధు న‌ది అవ‌త‌లి వైపు ఉన్న ఈ ప్రాంతంలో చైనా జాతీయ ప‌తాకం, ప‌లు బ్యానర్లు ప‌ట్...

మీ పాలనా వ్యవస్థ దారుణం.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మాజీ అధికారుల బహిరంగ ...

యూపీలో గవర్నెన్స్ (పాలనా వ్యవస్థ) దారుణంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు రాసిన బహిరంగ లేఖలో 74 మంది మాజీ అధికారులు ఆరోపించారు. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఉంన్న...

కర్తార్‌పూర్ సాహిబ్‌ కారిడార్‌ను పున: ప్రారంభించండి: డీఎస్‌జీఎంసీ

న్యూఢిల్లీ:  దేశంలో కరోనా వైరస్‌ రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో కర్తార్‌పూర్ సాహిబ్‌ కారిడార్‌ను పున: ప్రారంభించాలని ఢిల్లీ సిక్కు గురుద్వారా మే...

Butcher Son: వృద్ధాప్యంలో తనకు జీవనభృతి ఇవ్వాలన్న తల్లి.. బతికుండగానే బొంద పెట్టా...

Son digs a Ditch to kill Mother: ‘పిల్లల్ని కంటాం కానీ.. వారి తలరాతలు కనలేంకదా’ ఈ సామెత యాదాద్రి జిల్లాలో జరిగిన ఓ హృదయ విదారక ఘటనకు సరిగ్గా సరిపోతుంది. మానవత్వం మరిచి నవమాసాలు మోసి కని పెంచిన కన్నతల్లిక...

AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్.. జీవో నెంబర్ 2 ను సస్పెండ్ చేసిన ఏపీ ...

AP High Court Suspended go no 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. జీవో నెంబర్‌ 2ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. పంచాయితీ సర్పంచులు సెక్రటరీలు అధికారాలను వీఆర్వోలకు అప...

ఐదో తరగతి విద్యార్థులకు ఫ్రీ కండోమ్స్‌.. తల్లిదండ్రుల ఆగ్రహం

సెక్స్‌ ఎడ్యుకేషన్‌లో భాగంగా విద్యార్థులకు కండోమ్స్‌ చికాగో విద్యాశాఖ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న తల్లిదండ్రులు వాషింగ్టన్‌/చికాగో: యుక్త వయసులో పిల్లల్లో కలిగే శారీరక, ...

Italian Village: రండి బాబూ రండి.. మా గ్రామంలో వ్యాపారం చేయండి రూ. 24 లక్షలు తీసుకోండి అం...

Italian Village: ప్రపంచంలో ఏ దేశంలోని ప్రజల ఆలోచన తీరైనా ఒకేలా ఉంటుందని ఇటీవల జరుగుతున్న అనేక పరిణామాల ద్వారా తెలుస్తుంది. మనదేశంలోనే కాదు.. యురేపియన్ కంట్రీస్‌లోనైనా ఆఫ్రికా దేశాల్లోని పల్లెప...

ఈ నెల 19 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

 న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జూలై19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు జూలై 19 నుంచి ఆగస్ట్‌ 13 వరకు జరగనున్నాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సోమవారం ఓ ప్రకటన...

Viral Video: కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సి...

పాములు ఎంత ప్రమాదకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాములను ఆమడదూరం నుంచి చూస్తే చాలు.. మనుషులు హడలిపోయి పరుగులు పెడతారు. ఒకవేళ పాము గనక ఎదురుగా కనబడితే ఇక అంతే సంగతులు… గుండ...

orissa: రెండో తరగతి చిన్నారి.. ఆసనాలు వేయడంలో ఆరితేరింది

శృంగవరపుకోట(భువనేశ్వర్‌): యెగాతో అందరికీ ఆరోగ్యం సాధ్యం. ఈ విషయం తెలిసినా అధికశాతం మంది కాదనుకుని వదిలేస్తున్నారు. ఏడేళ్ల చిన్నారి వత్రం మేనమామను అనుకరించి ఆసనాల్లో దిట్ట అనిపించుకు...

Indira Shobhan: షర్మిల పార్టీ ప్రకటన తోనే కొంత మార్పు కనిపిస్తోంది.. రేపు ఉ. 8 నుంచి సా....

YS Sharmila Deeksha: నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని వైయస్ఆర్ టీపీ కీలకనేత ఇందిరా శోభన్ అన్నారు. నిరుద్యోగ యువత ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరిన ఆమె, మీకోస...

Vellampalli: టీడీపీ ఐదేళ్ల పాలనలోని అవినీతి చిట్టా అంతా బయటకు తీస్తాం: మంత్రి వెల్...

Minister Vellampalli – Vijayawada: టీడీపీ ఐదేళ్ల పాలనలోని అవినీతి చిట్టాను బయటకు తీస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ...

Governor Tamilisai: టీకానే మనకు ఆయుధం.. గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ వేసుకున్న గవర్నర్‌...

కోవిడ్ వ్యాప్తి చెందుతున్న సమయంలో వ్యాక్సిన్ వేసుకోవడమే మనకు ఆయుధం అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. అందరూ టీకా తీసుకొని కరోనా నుంచి రక్షణ పొందాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా మహే...

University of Hyderabad: పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ..యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. ఉన్నత ప్రమాణాలతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకుంటున్న విశ్వవిద్యాలయం. అనేక విభాగాల్లో విద్య, పరిశోధ...

Fuel price hike: దేశవ్యాప్తంగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలపై కన్నెర.. హైదరాబాద్...

Telangana Congress Agitation: దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ కన్నెర చేసింది. ఆకాశాన్నంటుతోన్న పెట్రో ధరలకు నిరసనగా హైదరాబాద్‌లో ఇవాళ భారీ ర్యాలీ తీసింది. టీపీస...

Egg Incubation: గుడ్డు నుంచి పిల్ల వరకు..

పాలమూరు యూనివర్సిటీలోని ఓ చెట్టుకు ఈ స్పైడర్‌ హంటర్‌ పక్షి గూడు కట్టడం నుంచి, అందులో గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలు బయటికి వచ్చే వరకు వివిధ దశలను ‘సాక్షి’తన కెమెరాలో బంధించింది. ఈ ప...

ఏపీ: అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు

అమరావతి: అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సడలింపులు ఇచ్చారు. రాత్రి 9 గంటలకల్లా దుకాణాల మూసి...

Hyderabad: పవన్ ఆత్మహత్యపై భార్య ప్రియాంక ఫస్ట్ రెస్పాన్స్.. కీలక విషయాలు వెల్లడ...

సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్‌లో ఆత్మహత్య చేసుకున్న పవన్ వ్యవహారంలో గంటకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. అతని తల్లిదండ్రులు కోడలు ప్రియాంకనే తమ కొడుకు చావుకి కారణమని బ...

ఫ్యామిలీ గ్రూప్‌లో నగ్న చిత్రాలు.. కాపురంలో చిచ్చు

ఫోన్‌ పోతే లైట్‌ తీసుకునేవాళ్లకు ఒక అలర్ట్‌ లాంటిది ఈ ఘటన. ఫోన్‌ చోరీకి గురైందని పట్టించుకోకుండా ఉండిపోయింది ఆమె. అయితే నెలరోజుల తర్వాత ఆమె వాట్సాప్‌ నుంచే ఫ్యామిలీ గ్రూప్‌లో ఆమ...

స్థలం ఒకరిది..రిజిస్ట్రేషన్‌ మరొకరిది

ఈ చిత్రంలో ఉన్న పెద్ద మనిషి పేరు కె.పుల్లయ్య. ఇతనిది వెల్దుర్తి మండలం ఎన్‌.వెంకటాపురం గ్రామం. ఇతను కర్నూలు సమీపంలోని 40వ జాతీయ రహదారి పక్కన వెంగన్న బావి వద్ద 98, 99, 116 సర్వే నంబర్లలో వేసిన వెం...

AP SSC Results 2021: ఏపీలో టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు ఇలా ఇవ్వనున్నారు..!

ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థుల మార్కుల మదింపునకు ఏర్పాటు చేసిన ఛాయరతన్‌ కమిటీ కసరత్తు ఎండ్ స్టేజ్‌కు చేరింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ రిజల్ట్స్ విడుదల చేయనున్నారు.  అంతర్...

Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యట...

CM Jagan Polavaram visit: పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో జూలై 14 (బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటన పురస్కరించుకుని ముందస్తు ఏర్పాట్లను సమీక్షించడం జరిగిందని పశ్చ...

Hindustan Shipyard Recruitment: హిందుస్థాన్‌ షిప్‌ యార్డ్‌లో పలు విభాగాల్లో ఉద్యోగాలు.. ఎవరు అ...

Hindustan Shipyard Recruitment: హిందుస్థాన్‌ షిప్‌ యార్డ్‌ లిమిటెడ్‌ (HSL) పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పర్మినెంట్‌, కాంట్రాక్ట్ పో...

Best Road Trips: వారాంతపు సెలవులను ఎంజాయ్ చేయడానికి బెంగళూరు సమీపంలోని బెస్ట్ ప్లే...

Best Road Trips: భారతదేశంలోని ఉత్తమ నగరాల్లో బెంగళూరు ఒకటి. ఈ నగర సమీపంలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. వారాంతపు సెలవుల్లో ఆహ్లాదకరంగా ఈ ప్రదేశాల్లో గడపవచ్చు. పశ్చిమ కనుమలను అనుకుని ఉన్న కర్ణాటక...

వియత్నాం ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ

, న్యూఢిల్లీ: వియత్నాం ప్రధాని ఫామ్‌ మిన్‌చిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌ కాల్‌లో మాట్లాడారు. కొత్తగా వియత్నాం ప్రధానిగా ఎన్నికైన ఫామ్‌ మిన్‌చిన్‌కు ప్రధాని నరేంద్ర మ...

The BeeVi Toilet: అక్కడ టాయిలెట్ ను ఉపయోగిస్తే తిరిగి డబ్బులు చెల్లిస్తారు.. మానవవ్య...

The BeeVi Toilet: పే అండ్ యూజ్.. సాధారణంగా బయటకు వెళ్లిన సమయంలో పబ్లిక్ టాయిలెట్స్ ను ప్రయోగిస్తే.. వాడే స్లోగన్.. బస్టాండ్స్, రోడ్ల పక్కన ఉండే టాయిలెట్స్ వంటివి ఉపయోగిస్తే.. ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి మ...

సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి భారత ఫారెక్స్‌ నిల్వలు

ముంబై: భారత్‌ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్‌) నిల్వలు సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి చేరాయి. జూలై 2వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చితే 1.013 బిలియన్‌ డాలర్లు ఎగసి 610.012 బిల...

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి.. తొలగించిన నర్సులను వ...

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల తొలగింపు, ఉద్యోగాల భర్తీ అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. కరోనా సమయంల...

ఈనెల 14న సీఎం జగన్‌ పోలవరం సందర్శన

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 14వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. రాష్ట్రానికి జీవధారైన పోలవరం ప్రాజెక్టు పనులను నిర్ధారించిన సమ...

కృష్ణా జలాలపై వాస్తవంగా ఎలాంటి వివాదం లేదు: సజ్జల

తాడేపల్లి: కృష్ణా జలాలపై వాస్తవంగా ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం రాజకీయ కోణంలో వివాదం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. ...

Noise Pollution: శబ్ధ కాలుష్యంపై అధికారుల కొరఢా.. జరిమానా పెంచుతూ ఢిల్లీ పొల్యూషన్ క...

Noise Pollution: దేశంలో శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది.ప్రపంచంలో కాలుష్య రాజధానుల్లో మన దేశ రాజధాని ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. ఇక శబ్ధ కాలుష్యపై ఢిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌ కమిటీ ప్రత్యేక దృష్టి ...

Mee Seva: మీ సేవ.. ఇదేం తోవ!

ఆధార్‌.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక భూమిక పోషిస్తోంది. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ అర్హులందరికీ పథకాల లబ్ధ...

బార్‌ల నుంచి రాని కరోనా బడిలో వస్తుందా?

పంజగుట్ట (హైదరాబాద్‌): రాష్ట్రంలో బార్‌లు ఆఫ్‌లైన్‌ నడుస్తుండగా విద్యా సంస్థలు మాత్రం ఆన్‌లైన్‌లో నడుస్తున్నాయని, బార్‌లో రాని కరోనా బడిలో ఎలా వస్తుందని తెలంగాణ రాష్ట్ర బీసీ స...

AP Weather Report: ఏపీకి భారీ వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారుల హెచ...

AP Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు సంబంధించి రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రిపోర్ట్‌ను ప్రకటించింది. ఐఎండి సూచనల ప్రకారం పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర–ద...

చెన్నైలో థర్డ్‌వేవ్‌కు అవకాశం!

ఆగస్టు నుంచే ప్రజల్లో లక్షణాలు   పబ్లిక్‌ హెల్త్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ శ్రీనాథరెడ్డి  ప్రతినిధి, చెన్నై: దేశంలోని ఐదు మెట్రో నగరాలను కరోనా థర్డ్‌ వేవ్‌ తాకే అవకాశం ఉందని పబ్లి...

మేం కాదు, నువ్వే కొత్త బిచ్చగాడివి.. కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఫైర్‌

హైదరాబాద్‌: ‘మేం కాదు.. నువ్వే కొత్త భిక్షగాడివి. రోజుకో వేషం వేసుకుంటూ, పూటకో అబద్ధం చెప్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. తండ్రీకొడుకులిద్దరూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్ర...

ఎంపీని అడ్డంగా పడుకోబెట్టాలన్న మాజీ సీఎం.. నటుడి ఫ్యాన్స్‌ ఆగ్రహం

 బెంగళూరు: దివంగత నటుడు అంబరీశ్‌ ముందు జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి చేతులు కట్టుకుని నిలబడిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై కుమార గురువారం స్పం...

AP Deputy CM: జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య విభేదాలు లేవు.. జ‌గ‌న్‌కు ఆంధ్ర, తెలంగాణ తేడాలు...

AP Deputy CM Narayana Swamy Sensational Comments: తిరుమలలో ఆసక్తికర పొలిటికల్ కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. జగన్‌, షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. జలవివాదంపై ఇప్పటివరకూ చంద...

కోవిద్ పాండమిక్ ప్రభావం ఇంకా తగ్గలేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వ్యాక్సినేష...

ప్రపంచ దేశాల్లో కోవిద్ కేసులు ఇంకా తగ్గలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డైరెక్టర్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. చాలా దేశాల్లో ఇంకా ఈ కేసులు ఉన్నాయని, ఈ వైరస్ తగ్గిందనడానికి ఆధారాలు కన...

Huzurabad: రమణ రాకతో బీసీ వర్గాల్లో పాజిటివ్‌ ఇమేజ్‌ పెరుగుతుందా?

హుజూరాబాద్‌లో జనంలోకి టీఆర్‌ఎస్‌ అధికారిక కార్యక్రమాల  ద్వారా ఈటలపై ధ్వజం సమస్యలపై యుద్ధ ప్రాతిపదికన  స్పందన ఈటలే వెనుకబాటుకు  కారణమంటూ వ్యాఖ్యలు మరోవైపు సామాజిక వర్గాల వార...

AP Tenth Results: ఏపీలో పదో తరగతి విద్యార్థుల మార్కుల కేటాయింపుపై కసరత్తు.. ఫార్మెటి...

AP Tenth Results: కరోనా మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థుల మార్కులకు 30శాతం వెయిటేజీ, ఇంటర్‌ ఫ...

‘వారి పక్కన కూర్చోవాలంటేనే అసహ్యమేస్తోంది’

రైతు చైతన్యయాత్రలో దళిత నేతపై టీడీపీ మద్దతుదారుడైన ఉపసర్పంచ్‌ వ్యాఖ్యలు దళితులను వేదికపై కూర్చోబెడతారా? మరోసారి ఇలా జరిగితే ఆర్బీకే సెంటర్‌కు తాళాలు వేస్తా అవమానంతో కన్నీటి పర్య...

ఆపదలో భర్త: ప్రేమనే కాదు.. కాలేయాన్ని పంచింది!

హైదరాబాద్‌: ఆమె తన భర్తకు ప్రేమనే కాదు.. కాలేయాన్ని కూడా పంచి ఆదర్శంగా నిలిచింది. ఇందుకు లక్డీకాపూల్‌ గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి వేదికైంది. ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన వ...

Telangana Jobs: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. మొదటి దశలో 50,000 ఉద్యోగాల భర్త...

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించా...

అధిక ఫీజలు: ఆ స్కూళ్లపై చర్యలకు రంగం సిద్ధం

 హైదరాబాద్‌: అధిక ఫీజలు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై విద్యాశాఖకు అధికారులు నివేదిక సమర్పించారు....

MLA Roja: రైతులను దగా చేసిన పార్టీ టీడీపీనే

తిరుమల: తిరుమల శ్రీవారిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్‌ జయంతి ఘనంగా జరుపుకున్నామన్నారు. రైతులను దగా చేస...

Covid-19 Vaccine: టీకా తీసుకోకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం.. కంపెనీలను మూసివేస్తాం...

Covid-19 Vaccine: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంటే మరో వైపు డెల్టా వేరియంట్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ...

కిమ్ వికృత చేష్టలకు ఆ రూమ్ అడ్డా.. ఎన్నో రహస్యాలకు కేంద్ర బిందువు.. సంగతి తె...

నార్త్ కొరియా.. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది కిమ్ జాంగ్ ఉన్. ఈ డిక్టేటర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఆయన చేసే చేష్టలు, చర్యలు అన్నీ కూడా ఓ సంచలనమే. ఇదిలా ఉంటే కిమ్ లైఫ్ ...

నకిలీ ఉద్యోగాలు కు c/o సుధాకర్‌

శ్రీకాకుళం: జిల్లాలో పలాస కేంద్రంగా కార్యాలయం పెట్టి.. రూర్బన్‌ పేరుతో నకిలీ అపా యింట్‌మెంట్లు ఇచ్చి, ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున...

Plane Crashes: స్వీడన్‌లో కుప్పకూలిన విమానం.. ఎనిమిది స్కైడైవర్లతో సహా ఫైలట్ దుర్మ...

Small Plane Crashes In Sweden: స్వీడన్ దేశంలో చిన్న విమానం కుప్పకూలిన దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు. స్వీడన్ దేశంలోని ఒరెబ్రో నగర విమానాశ్రయం నుంచి చిన్న విమానం గురువారం బయలుదేరిన కొద్ద...

Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. వచ్చే 14 రోజులు కుండపోత వర్షాలు.. హెచ్చరికలు జారీ చే...

Heavy Rains in Andhra Pradesh: ఈ వర్షాకాలంలో జోరు వానలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల మందగమనంతో గత నెల చివర్లో వర్షాలు తగ్గినా.. మళ్లీ జోరందుకుంటున్నాయి. రుతుపవనాల కదలికతో ఆంధ్...

ఏపీ వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్ధిక శాఖ పరిధి...

Finance Departments: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటి వర...

ఫ్రాన్స్‌లో ఉన్న భారత ఆస్తుల జప్తుపై ఇంకా నోటీస్‌ అందలేదు

న్యూఢిల్లీ: పారిస్‌లో ఉన్న భార‌తీయ ఆస్తుల‌ను స్కాట్‌లాండ్‌కు చెందిన కెయిన్ ఎన‌ర్జీ సంస్థ జ‌ప్తు చేయనుందనే వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ."పారిస్‌లో భారత ప్రభుత్వ ఆస...

కొత్త, పాత మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్థేశం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మంత్రిత్వశాఖల కేటాయింపు తర్వాత తొలిసారిగా భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కొత్త, పాత మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చ...

Viral Video: పెళ్లి కొడుకైన కుమారుడిని అందరి ముందు చెప్పుతో కొట్టిన తల్లి…!! ఎందుక...

యూపీలోని హామిర్ పూర్ లో ఓ పెళ్లి ఘనంగా జరుగుతోంది. వెరైటీగా ఓ చిన్నపాటి ఎత్తయిన స్టేజీని ఏర్పాటు చేసి దానిపై కమలం టైపులో గుండ్రంగా తిరుగుతున్న వేదిక మీద వధూవరులు పూలమాలలు మార్చుకునేలా ...

బెంగుళూరులో గ్యాంగ్ రేప్ కేసు..12 మంది అరెస్టు..!! నిందితుల్లో ఇద్దరు మహిళలు..!!

బంగ్లాదేశ్ కు చెందిన ఓ యువతిపై బెంగుళూరులో గ్యాంగ్ రేప్ చేసి ఆమెను టార్చర్ పెట్టిన కేసుకు సంబంధించి పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మిగిలినవార...

Zika Virus : కేరళలో జికా వైరస్ కలకలం .. గర్భిణికి నిర్ధారణ.. మరో 13 మంది అనుమానితులు

Zika virus In Kerala: ఓ వైపు దేశంలో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేరళలో జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చి ఆందోళలన రేకెత్తిస్తోంది. తాజాగా తిరువనంతపురంలోని జికా వైరస్ కేసు నిర్ధారింప బ...

Contact Lenses: 35 ఏళ్లుగా కాంటాక్ట్ లెన్స్ విషయంలో మహిళ నిర్లక్ష్యం.. చికిత్స సమయంలో ...

Contact Lenses: కొంతమంది కళ్ళజోడు పెట్టుకోవడం ఫ్యాషన్ గా ఫీల్ అయ్యి.. అవసరం ఉన్నా లేకపోయినా కళ్లజోడుని పెట్టుకుంటారు. అయితే మరికొందరికి కళ్ళజోడు తప్పని సరి.. అయినా తమ అందాన్ని తగ్గిస్తుందని.. కాంట...

KTR: మరోసారి తన మానవతను, మంచి మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్

inister KTR humanity : తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు మరోసారి తన మంచి మనసును, మానవతను చాటుకున్నారు. గతంలో ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ కి ప్రిపేర్ అవుతూ లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆత్...

TS Inter: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్స్‌ గడ...

TS Inter: తెలంగాణ ఇంటర్‌ అడ్మిషన్లకు సంబంధించిన బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం కోసం నిర్వహించే అడ్మిషన్‌ ప్రక్రియ గడువ...

Ramana Meet KCR: టీఆర్ఎస్‌లో చేరేందుకు రమణకు లైన్ క్లియర్.. మరికాసేపట్లో ప్రగతి భవన్...

Ramana Meet KCR at Pragathi Bhavan: తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌ రమణ సైకిల్ దిగి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇవాళ సాయంత్రం 6 గంటలకు భేటీ కానున్నారు. మాజీ మంత్రి ...

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ, హైదరాబాద్‌లో 151 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ...

హైదరాబాద్‌లోని లక్డీకపూల్‌లో ఉన్న తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ).. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ) పోస్టుల భర్...

Lightning strikes: తెలంగాణలో పిడుగుల వర్షం.. ఒక్కరోజే వేరు.. వేరు చోట్ల తొమ్మిది మంది మృ...

తెలుగు రాష్ట్రాలను వరుణుడు ముంచేశాడు. వర్షాకాలం మొదలైందో లేదో.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగుపాటుకి జనం పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మూగజీవాలు సైతం చనిపోయాయి. గడిచిన రెండ్రోజుల...

Ganga Water: గంగానది నీటిలో కరోనా జాడే లేదు.. అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి

Ganga River Water – Covid-19: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విలయతాండవం సృష్టించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే.. సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవించిన విషయం తెలిసింద...

Indian Railways: రైల్వే ప్రయాణికుల భద్రత కోసం 813 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఐపీ ఆధారిత...

Indian Railways: రైల్వే స్టేషన్‌లలో మహిళలు, పిల్లలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. భారత్‌లోని 813 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఐపీ ఆధారిత సీసీటీవీ కెమెరాలను ...

Huzurabad Bypoll: దూకుడుగా టీఆర్‌ఎస్‌, బీజేపీ.. కాంగ్రెస్‌ సైతం!

కరీంనగర్‌: ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రధాన పార్టీల అభ్యర్థులపై స్పష్టత లేదు. కానీ.. ముందస్తుగానే ఎన్ని కల వాతావరణం వచ్చేసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రధా...

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

నల్గొండ: ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 12,700 క్యూ...

ఏపీ: రాష్ట్రవ్యాప్తంగా మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలు

విశాఖపట్నం: జిల్లాలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్‌ వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పి...

ఏపీ: రైతు ఖాతాల్లోకి విద్యుత్‌ బిల్లుల సొమ్ము

అమరావతి: వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపుసెట్ల విద్యుత్‌ బిల్లులకు సంబంధించి 3,97,31,348 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమచేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జా...

ఓ చిన్న ‘స్క్రూ ఓ వాహనం అడ్రస్‌నే’ మార్చేసింది

హైదరాబాద్‌: ఓ చిన్న ‘స్క్రూ ఓ వాహనం అడ్రస్‌నే’ మార్చేసింది. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వాహనంపై కాకుండా మరో వాహనంపై ఈ–చలాన్‌ జారీ అయ్యేలా చేసింది. దీంతో బాధితుడు సిటీ ట్రా...

Khadi Prakritik Paint: రైతులకు మరో గుడ్ న్యూస్.. ‘ఖాదీ పెయింట్’తో ఏడాదికి రూ.50 వేల లాభం.. ఎల...

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద అడుగు వేసింది. ఆవు పేడతో చేసిన  పెయింట్‌ (Khadi Prakritik Paint) ను కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రైతులకు అదన...

Goa Travel Restrictions: పర్యాటకులను ఆహ్వానిస్తున్న గోవా.. 72 గంటలలోపు కరోనా నెగెటివ్ రిపో...

Goa Travel Restrictions : దేశంలోని సెకండ్ వేవ్ విజృంభణ నెమ్మదించిన తర్వాత పలు రాష్ట్రాలు దశలవారీగా అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించాయి. క్రమేపీ పర్యాటక రంగం క్రమేపీ ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో గోవా కూడా ...

CORONA: తొందరపడ్డాం, మూల్యం తప్పదు.. డబ్ల్యూహెచ్ఓ అధికారి వ్యాఖ్య

కొవిడ్ ఆంక్షలు ఎత్తేయడంలో పలు దేశాలు తొందరపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర కార్యాచరణ విభాగాధిపతి మైక్ రయన్ తాజాగా అభిప్రాయపడ్డారు. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ...

Area 51 News: అమెరికా ఆర్మీ క్యాంప్‌పై ఏలియన్స్‌ చక్కర్లు..?.. ప్రచారంలో నిజమెంత..?

ఏలియన్స్‌.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చే దేశం పేరు అమెరికా. అవును.. ఏలియన్స్‌తో యూఎస్‌ దోస్తానా చేస్తుందన్న వార్తలు చాలానే వైరల్‌ అయ్యాయి. ఇక అక్కడి ఏరియా 51 అనే ప్రాంతంలో ఏల...

KTR: దక్షిణాసియాలో ఒక కెనేడియన్ సంస్థ లైఫ్ సైన్సెస్ రంగంలో ఇంత భారీ పెట్టుబడ...

Canadian company investment : తెలంగాణకు అంతర్జాతీయ సంస్థల నుంచి భారీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. కెనడాకు చెందిన ఇవాన్‌ హో కేంబ్రిడ్జ్‌ అండ్‌ లైట్‌ హౌస్‌ కాంటన్‌.. జీనోమ్‌ వ్యాలీలో భారీ పెట్టుబడ...

చిత్తూరులో రేవంత్ రెడ్డి కటౌట్లకు పాలాభిషేకం

చిత్తూరు: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం టీపీసీసీ చీఫ్‌గా హైదరాబాద్‌లోని  గాంధీభవన్‌లో ఆయన ప్రమాణం స్వీకరించారు. దీంతో చిత్తూరులో అభ...

Rare Jumping Spider: ఇంద్రధనస్సు వర్ణాలు, 8 కళ్ళతో ప్రపంచంలో ఎనిమిదవ వింతగా ఖ్యాతిగాంచ...

Rare Jumping Spider: అంతరించి పోయాయి అనుకున్న అరుదైన కళాకండాలు, కొన్ని జీవులు మనకు కనిపించి ఆశ్చర్య పరుస్తుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని యోగివేమన యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్లో జంప...

కోవిద్ కేసులు తగ్గుముఖం పట్టిన వేళ..భారతీయులకు ‘ప్రవేశ ద్వారాలు తెరచిన’ మ...

ఇండియాలో కోవిద్ కేసులు తగ్గడంతో కొన్ని దేశాలు భారతీయులకు..ముఖ్యంగా టూరిస్టులకు తమ దేశాలను సందర్శించేందుకు అనుమతినిస్తున్నాయి. వీటిలో కెనడా, జర్మనీ, మాల్దీవులు ఇక మీరు మా దేశాలకు నిరభ్...

విజయవాడ రైల్వే స్టేషన్ సరికొత్త రికార్డు

విజయవాడ: దక్షిణ భారతదేశంలో ప్రముఖ రైల్వే స్టేషన్‌లలో ఒకటైన విజయవాడ రైల్వే స్టేషన్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో 130 కిలోవాట్స్‌ సామర్థ్యం గల మొట్ట మొదటి సోలార్‌ రైల్వే స...

Kishan Reddy: కార్యకర్త స్థాయి నుంచి కేంద్రమంత్రిగా.. తెలంగాణ నుంచి బీజేపీ సర్కారు...

Central Minister Kishan Reddy Profile: తెలంగాణ బీజేపీలో సామాన్య కార్తకర్త స్థాయి నుంచి కేబినెట్‌ మంత్రిగా ఎదిగారు కిషన్‌రెడ్డి. హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి ఇవాళ మోదీ మంత్రివర్గంలో ప్రమోషన్&zwnj...

రష్యాలో 28 మందితో వెళ్తూ కుప్పకూలిన విమానం

రష్యాలో 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తూ ఓ విమానం మంగళవారం కుప్పకూలింది. ఆ విమాన శకలాలను సముద్ర తీర ప్రాంతంలో గుర్తించినట్లు రష్యా విమానయాన ఏజెన్సీ ‘రోసావియాట్సియా’ తె...

మోదీ కేబినెట్‌లో భారీ ప్రక్షాళన

న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌ తాజా కేబినెట్‌లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దాదాపు 15 మంది మంత్రులకు కేబినెట్‌ నుంచి ఉద్వాసన పలికినట్లు సమాచారం.  ఈ మేరక...

AP Schools Reopen: ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్...

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 16 నుంచి స్కూల్స్ తిరిగి ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే...

రాయదుర్గంలో రేపు సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

అనంతపురం: రాయదుర్గంలో రేపు(గురువారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. రాయదుర్గంలో జరిగే రైతు సభకు హాజరుకానున్నారు. ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని స...

బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రూ. 5 లక్షల జరిమానా విధించిన కలకత్తా హైకోర్టు.. ...

బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు రూ. 5 లక్షల జరిమానా విధించింది. బీజేపీ నేత సువెందు అధికారిపై తాను వేసిన కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ కౌశిక్ చందాను తొలగించాలని ...

High Court: కాబోయే భర్త రేప్ చేశాడంటూ యువతి కేసు.. హైకోర్టు సంచలన తీర్పు.!

Mumbai Court సాధారణంగా మనం ఎన్నో వింత కేసులను చూస్తుంటాం.. అలాగే వింటూ ఉంటాం. అలాంటి కోవకు చెందిన ఓ కేసు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. తనకు కాబోయే భర్త తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ న్యాయస్థా...

Earthquake: భారీ భూప్రకంపనలతో వణికిపోయిన ఈశాన్య రాష్ట్రాలు.. రిక్టర్ స్కేలుపై 5.2 త...

Magnitude Earthquake: భారీ భూప్రకంపనలతో ఉత్తర భారతదేశం వణికిపోయింది. అసోం, మేఘాలయా, ఉత్తర బెంగాల్‌లో గురువారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో భూప్రకంనలు సంభవించాయి. ఈ భూ కంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.2 తీవ...

Lambda variant: ప్రపంచానికి పెను ముప్పుగా డెల్టా, లాంబ్డా వేరియంట్లు.. మరింత అప్రమత్...

Lambda variant New Strain: కరోనా ముప్పు తొలగిపోతుందనుకుంటున్న తరుణంలో మరింత జాగ్రత్త అవసరమంటున్నారు నిపుణులు. కొత్తగా డెల్టా, లాంబ్డా వేరియంట్ల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అటు ప్రపంచ దేశాలకు అప్రమత...

సర్కార్‌ బడికి న్యూ లుక్‌ ..

విశాఖపట్నం: డిజిటల్‌ తరగతులు.. క్రీడా మైదానాలు.. ఆవరణలో పచ్చదనం.. విద్యార్థుల ఆరోగ్యం.. ఇతర మౌలిక సదుపాయాలతో కార్పొరేషన్‌ పాఠశాలలు భాసిల్లుతున్నాయి. జీవీఎంసీ తీర్చిదిద్దిన ఈ మోడల్‌ స్...

ఏపీ: రేపు రైతు దినోత్సవం.. కార్యక్రమాలివే..

అమరావతి: రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున చేపట్టే కార్యక్రమాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 8వ తేదీన రాష్ట్ర...

AP News: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి న...

ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. తాజాగా ఆయన ...

ప్రసాదం తిని 170 మందికి అస్వస్థత

పాట్నా: దైవ ప్ర‌సాదం తిని 170 మంది అస్వ‌స్థ‌త‌కు గురైన ఘటన బిహార్ రాష్ట్రం ముంగర్ జిల్లా కోత్వ‌న్ గ్రామంలో సోమ‌వారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మ‌హేశ్ కోడా అనే వ్...

ప్రయాణ మార్గదర్శకాల్లో అబుధాబి మార్పులు.. నేటి నుంచే అమల్లోకి

    యూఏఈ: అబుధాబి ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ కమిటీ తాజాగా కీలక ప్రకటన చేసింది. విదేశాల నుంచి అబుధాబికి వచ్చే యూఏఈ పౌరులు, నివాసితులకు ప్రయాణ మార్గదర్శకాలను సవరించినట్టు వెల్...

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న కంపెనీ ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌.. జూనియర్‌ అసిస్టెంట్‌(క్లర్క్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పో...

12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ కి నిరసనగా మహారాష్ట్ర అసెంబ్లీ బయట బీజేపీ సభ...

అసెంబ్లీ నుంచి తమ 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ కి నిరసనగా మంగళవారం మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట ‘పోటీ సభ’ (సెషన్) నిర్వహించారు. ఈ సెషన్ లో స్పీకర్ గా కాళిదాస్ కొలంబకర్...

Viral Wedding Menu Card: చూస్తుంటేనే నోరూరుతోంది.. సూపర్‌!

కోల్‌కతా: పెళ్లంటే.. పందిళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు... మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. ఆటపాటలు.. మరదళ్ల చిలిపి చేష్టలు.. బావమరుదుల సరదాలు.. బంధువుల సందడి.. బంతి భోజనాలు, నూరేళ్ల పాటు చల్లగా ...

బాలానగర్‌ ఫ్లైఓవర్‌ ఓపెనింగ్‌: ప్రత్యేక ఆకర్షణగా శివమ్మ..

హైదరాబాద్‌: బాలానగర్‌ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. నగరంలో ట్రాఫిక్‌ రద్దీ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ప్రారంభం...

Liquor Shops: మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉ.3 గంటల వరకు బార్లు ఓపెన్!

మందుబాబులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. 2021-22 కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త విధానంలో కొన్ని సంస్కరణలు చేసిన కేజ...

Smartwatch Explodes: నాలుగేళ్ల చిన్నారి చేతి మణికట్టుపై పేలిన స్మార్ట్‌ వాచ్‌.. తీవ్ర గ...

Smartwatch Explodes: అప్పుడప్పుడు ఫోన్‌లు పేలినట్లు వార్తలు విన్నాం. కానీ స్మార్ట్‌ వాచ్‌లు పేలినట్లు పెద్దగా విని ఉండము. కొన్ని స్మార్ట్‌ఫోన్లు, సాధారణ ఫోన్లు బ్యాటరీ పేలడం అనేది జరుగుతుంటాయ...

Fish Pond: చేపలందు ఈ చెరువులోని చేపలే వేరు.. తండోపతండాలు తరలివస్తున్న జనాలు.. అసలు...

Fish Pond: సాధారణంగా నదుల్లో, సముద్రంలో భారీ చేపలు జాలర్లకు దొరుకుతుంటాయి. కానీ మంచి నీటి చెరువులో భారీ చేపలు దొరకడం ఎప్పుడైనా చూశారా? మంచి నీటి చెరువులో మహా అయితే 10 నుంచి 15 కిలోలు ఉన్న చేపలు దొ...

Sputnik v vaccine: ప్రభుత్వ ఆస్పత్రుల్లో త్వరలో అందుబాటులోకి స్పుత్నిక్ వీ వ్యాక్సి...

ప్రభుత్వ ఆస్పత్రుల్లో త్వరలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అందుబాటు;లోకి వస్తుందని కోవిద్-19 పై గల వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డా.ఎన్ .కె. అరోరా తెలిపారు. ఇది ఉచితంగా లభిస్తుందన్నారు. దీంతో ప్రస్త...

Russia Plane Missing: 28 మందితో వెళ్తున్న విమానం అదృశ్యం.. రంగంలోకి దిగిన సహాయక బృందాలు

Russia Plane Missing: రష్యా నుంచి బయలుదేరిన ఓ విమానం అదృశ్యం అయ్యింది. ఫార్‌ ఈస్ట్‌ లోని పెట్రో పవ్లోస్క్‌- కామ్‌చట్‌స్కీ నుంచి పలానా వెళ్తున్న ఓ విమానంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సంబంధా...

International Kissing Day 2021: ఆరోగ్యానికి ముద్దు ఎంతో మంచిది.. ముద్దుతో ఉన్న ప్రయోజనాలు ఏంటో...

International Kissing Day 2021: ఈ ప్రకృతిలో ప్రేమను చాటుకోవడానికి ఉన్న ఏకైక సాధనం ముద్దునే. ముద్దుతో మొదలై హగ్గుకు దారితీసి ఆ తర్వాత ఎంతో దూరం వెళ్లిపోయేలా చేస్తుంది ముద్దు. అదంతా ముద్దు నుంచి పుట్టే తతంగ...

Love Marriage: తెలంగాణ అబ్బాయి.. నేపాల్ అమ్మాయికి పెళ్లి.. కాళ్లు కడిగి కన్యాదానం చే...

Love Marriage: దేశాలు వేరు.. బాషలు వేరు.. అయితేనేం ప్రేమకు అవేమీ అడ్డుకాదని‌ నిరూపించింది ఓ జంట. ప్రపంచ దేశాల మధ్య ఆంక్షలు కొనసాగుతున్న ఈ కరోనా కాలంలోనూ మూడు ముళ్లతో ఏడడుగులు నడిచి ఒక్కటైంది ఈ జం...

ఇసుక విధానం మార్చుకోండి

 ‘‘సీఎం గారూ.. మీ ప్రియమైన ఇసుక విధానాన్ని తక్షణమే మార్చుకోండి. ఇసుక ధర తగ్గించి పరిమితులు లేకుండా సరఫరా చేయండి. అలా చేస్తేనే రాష్ట్రంలో నిర్మాణ రంగం పుంజుకుంటుంది. పేదలకు ఉపాధి లభి...

ఏ చర్యకైనా ప్రతి చర్య తప్పదు

 జూలై 5: ‘‘టీడీపీ జెండా మోసిన ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఎవరిపై దాడి జరిగినా పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రతి చర్యకూ ప్రతిచర్య ఉంటుందని వైసీపీ నేతలు మర్చిపోవద్దు. అధికారం ఎవ్వరికీ శా...

Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. గణేష్‌ చతుర్థికి ప్రత్యేక రైళ్ల...

Ganesh Chaturthi 2021 Special Trains: ఈ ఏడాది గణేష్‌ చవితి పండగ సందర్భంగా ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపనుంది. మహారాష్ట...

USA Cyber Attack: అమెరికాతో స‌హా 17 దేశాల‌పై సైబ‌ర్ అటాక్.. రూ.520 కోట్లు డిమాండ్ చేసిన కే...

Cyber Attack on American IT company: సైబర్ నేరగాళ్లు ఎవరిని వదలడంలేదు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాను టార్గట్ చేశారు సైబర్ కేటుగాళ్లు. వరుసగా హ్యాకర్స్ ఆ దేశంపై దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ర‌ష్యాకు చెందిన ...

Earthquake : ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.7 గా నమోదు..

Earthquake : ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం భూకంపం పరిమాణం రిక్టర్ స్కేల్‌లో 3.7 గా నమోదైంది. హర్యానాలోని జజ్జర...

ఏపీలో సినిమాలకు ఓకే

రాష్ట్రంలో సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, ఫంక్షన్‌ హాళ్లు ఈ నెల 8వ తేదీ నుంచి తెరచుకోనున్నాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే, కర్ఫ్యూ సడలింపు సమయంలో వీటిని తెరచి ఉంచేందుకు ప...

Andhra Pradesh: కరోనా బాధిత గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్..!

కరోనా బాధిత ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజుల సెలవులను మంజూరు చేసేందుకు ఏపీ సర్కార్ అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తరహాలొనే 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు, మరో 5 రోజుల కమ్యూటెడ్ సెలవు...

ఆగస్టు 15 నుంచి క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌

విజయనగరం:  ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని, పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక, పట్టణాభ...

Warangal metro: ఓరుగల్లులో మెట్రో రైల్ పరుగులకు అడుగులు.. వరంగల్ అభివృద్ధిపై తెలంగా...

ఓరుగల్లులో మెట్రో రైల్ పరుగులకు అడుగులు పడుతున్నాయి. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం డీ.పీ.ఆర్ సిద్ధం చేసి.. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకు సమర్పి...

CBSE Exams: సరికొత్త విధానానికి తెర తీస్తోన్న సీబీఎస్‌ఈ.. ఒకే ఏడాదిలో రెండు బోర్డ...

CBSE Exams: కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థను ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి రెండు వేవ్‌ల కారణంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. ...

Modi Cabinet Expansion 2021: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..! ప్రాబబుల్స్‌లో ఎ...

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకటి రెండ్రోజుల్లోనే కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరుగనుంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన వస్తుందని సంకేతాలొస్తున్నాయి. అయితే ఎ...

మూతపడనున్న తొలి మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల!

హైదరాబాద్‌ సిటీ : సాంకేతిక రంగంలో అమ్మాయిలకు సమాన అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో అరవై ఏళ్ల కిందట నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన కమలా నెహ్రూ మహిళా పాలిటెక్నిక్‌ ...

AP Online Classes: ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. జూలై 15 నుంచి ఆన్‌లైన్ క్లాసులు..

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. జూలై 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు వెల్లడించారు. ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు ఆన్‌లైన...

సీబీఎస్‌ హ్యాంగర్‌ కుప్పకూలి మూడేళ్లు.. ఎవరూ పట్టించుకోరేం..!?

అటకెక్కిన ఆర్టీసీ కొత్త ప్రతిపాదనలు 2018 జూన్‌ 30 వరకు సిటీ బస్సుల రాకపోకలు 1994 వరకు జిల్లా సర్వీసులు చరిత్రలో కలిసిపోయిన దశబ్దాల సీబీఎస్‌ దశాబ్దాల చరిత్ర.. కొన్ని వందల గ్రామాలకు ఇక్కడి న...

ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం..

జయపురం: మండీలలో ధాన్యం కొనుగోలు చేయకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని జయపురం సమితిలోని గివురి గ్రామ రైతులు హెచ్చరించారు. మండీలకు తరలించిన ధాన్యాన్ని అక్కడి సిబ్బంది, ల్యాంప్‌ అ...

Heavy rains : కడప, కర్నూలు జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు.. రోడ్లే వాగులుగా మారి...

Heavy rains : కడప జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లే వాగులుగా మారాయి. కుండపోత వర్షానికి స్థానికులు తీవ్రఇబ్బందులు పడ్డారు.. కడప పట్టణం, చింతకొమ్మదిన్...

పరీక్షలు జరుగుతాయి: మంత్రి సబిత

హైదరాబాద్‌: అన్ని అంశాలను పరిశీలించాకే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఓయూ, జేఎన్టీయూ విద్యార్థులు ...

Krishna Water: కృష్ణా జలాల వివాదంపై దాఖలైన పిటీషన్.. రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

Krishna Water Issue: కృష్ణా జలలాల వివాదంపై ఏపీ రైతులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణను మంగళవారంకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. హై కోర్టు వేసిన జస్టిస్ రామ్ చందర్ రావు బెంచ్ ముందు ఇవాళ...

జమ్మూలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ల దాడి ఘటన.. పవర్ ఫుల్ ఆర్ డీ ఎక్స్ వా...

జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై ఇటీవల జరిగిన డ్రోన్ల దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఎటాక్ లో ఇద్దరు వైమానిక దళ ఉద్యోగులు గాయపడ్డారు. డ్రోన్ల నుంచి జారి పడిన పేలుడు పదార్థాల్లో ఆర...

మేము పోలవరానికి వ్యతిరేకం కాదు: రామకృష్ణ

విజయవాడ: పోలవరానికి తాము వ్యతిరేకం కాదని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్షం నిరసన దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్...

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న పులులు, సింహాలు..

వాషింగ్టన్‌ : నేడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వైరస్‌నుంచి రక్షణ పొందటానికి వ్యాక్సిన్‌ వేయించుకోవటం తప్పని సరైంది. దేశాలు, రాష్ట్రాలు ప...

YS Jagan Kadapa Tour : ఈ నెల 8, 9 తేదీల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన

CM YS Jagan mohan reddy Kadapa and Badvel Visit : సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 8, 9 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. 9వ తేదీ బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మున్సిపాలిటీతో పాటు న...

ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

అమరావతి: ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ...

Telangana: అతడు పెళ్లి చేసుకోవట్లేదు.. వేరేవాళ్లని చేస్కోనివ్వట్లేదు.. దీంతో ఆమె ...

‘అవ్వా పెట్టదు అడుక్కోనియ్యదు’ అన్నట్టు ఉంది ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి కథ. అతడు పేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోడట.. అలాగని ఇంకొకర్ని చేసుకుంటా అంటే ఒప్పుకోడట. దీంతో చిర్రెత్తుకొచ్...

Congress politics: కాంగ్రెస్‌లో ముదురుతున్న ముసలం.. మాజీ సీఎం ప్రకటనకు తాజాగా పీసీసీ చ...

కర్ణాటక కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మరోసారి భగ్గుమంది. కన్నడ పీసీసీ చీఫ్‌ శివకుమార్‌, మాజీ సీఎం సిద్ధరామయ్య భిన్న ప్రకటనలు.. ఇప్పుడివే ఆ రాష్ట్ర పార్టీలో హాట్‌టాపిక్‌గా మారిపోయింద...

కర్నూలులో మందుబాబుల వింత చోరీ

కర్నూలు: మద్యం దొరకితే చాలు సొమ్ముతో పనిలేదు అన్నట్టుగా ప్రవర్తించారు కొందరు మందు బాబులు. జిల్లాలోని కోడమూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు రహదారిపై ఉన్న ప్రభుత్వ మద్యం షాప్‌లోకి చొర...

వనజీవి రామయ్యకు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

ఖమ్మం: పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సోమవారంనాడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను జిల్లా ప్రభుత్...

Ts High Court: తెలంగాణ డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో పిటిషన్‌.. జోక్యం చేసుకోలేమన్న ...

Ts High Court: తెలంగాణలో డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్య పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి డిగ్రీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో భౌతికంగా పరీక్షలు నిర్వహించకుండ...

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై పిటిషన్‌ను తోసిపుచ్చిన ఎన్‌జీటీ

అమరావతి: రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో చిత్తూరు జిల్లా ఆవులపల్లి గ్రామస్థులు వేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. రాయలసీమ లిఫ్ట్‌ అంశంపై అదే...

చినుకు రాలని చోట..!

జొన్న పంటను దున్నేస్తున్న ఈ రైతు పేరు లక్ష్మణ్‌ గౌడ్‌. పాములపాడు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఈయన ఎకరం పొలం కౌలుకు తీసుకుని జొన్న సాగు చేశాడు. రూ.19 వేలు పెట్టుబడి ఖర్చు వచ్చింది. వి...

Ambergris: ఆన్‌లైన్‌లో అమ్మకానికి తిమింగలం వాంతి.. ఊహించని షాక్ ఇచ్చిన ఫారెస్ట్ ...

Ambergris: తిమింగలం ‘వాంతి’ ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన ముఠా ఆట కట్టించారు చెన్నై, వినుకొండ అటవీశాఖ అధికారులు. ఈ ముఠా వేసిన ప్లాన్‌ రూట్‌లోనే వెళ్లి వారికి ఊహించని ఝలక్ ఇచ్చారు. ...

ఏపీ: రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు

విశాఖపట్నం: ఉత్తర భారతదేశంలో హిమాలయ ప్రాంతాన్ని ఆనుకొని ఏర్పడిన రుతుపవన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం ఉదయం కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ కారణంగా ...

శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద నీరు

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద నీరు నిలిచిపోవడంతో నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో నిల్‌గా ఉంది. అలాగే ఔట్ ఫ్లో 21,189 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అలాలేగ ప...

India Corona Cases: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా ప్రభావం.. 30వేలకు పడిపోయిన పాజిటివ్ కేస...

India Corona Cases: భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 39,796 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక రికవరీలు భారీగా ...

రెండేళ్ల పాలనలో 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా మీలో చలనం లేదా.? న...

Nara Lokesh : రాష్ట్రంలో రెండేళ్ల పాలనలో 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో...

ఏపీలో కొత్తగా 3,175 కరోనా కేసులు

 అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతుండగా.. రికవరీలు కూడా పెరుగుతండటం ఊరటనిస్తోంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రద...

Plane Crash Land: ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం.. 85 మందితో ప్రయాణిస్తున్న మిలిటరీ...

Philippines Plane Crash Land: ఫిలిప్పీన్స్‌లో ఘోర విమానం ప్రమాదం జరిగింది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 85 మందితో వెళుతోన్న మిలిటరీ విమానం ఆదివారం క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. దీంతో విమానం నుంచి ఒక్కసారిగా ...

Twitter India: మత విద్వేశాలను రెచ్చగొడుతోంది.. ట్విట్టర్‌పై న్యాయవాది ఫిర్యాదు..

Complaint against Twitter India: మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌కు భారత్ నుంచి ఉచ్చు బిగుస్తోంది. భారత్ తీసుకువచ్చిన ఐటీ సంస్కరణలకు ట్విట్టర్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్య...

లైసెన్స్‌ ఒకరిది.. అమ్మేది ఇంకొకరు..!

మంచిర్యాల: వారు ఇచ్చిందే విత్తనం.. వారు ఇచ్చినవే ఎరువులు, మందులు ఇదీ జిల్లాలోని ఫర్టిలైజర్‌ దుకాణాల్లో పరిస్థితి. జిల్లాలో 80శాతం ఫర్టిలైజర్‌ దుకాణాలను లైసెన్స్‌ పొందిన వ్యక్తులు కా...

ఊళ్లలోకి వస్తున్న గజరాజులు, చిరుతలు... ఎక్కడంటే ?

శేషాచలంలో చిరుతలు, కౌండిన్యలో ఏనుగులు అడవులుపై పెరుగుతున్న ఒత్తిడి జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు   తిరుపతి: శేషాచలం అడవుల్లో చిరుతపులులు.. కౌండిన్య అడవుల్లో ఏనుగుల సంతతి పె...

కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొనుగోలు డీల్ లో అవినీతి ..? బ్రెజిల్ అధ్యక్షుడు జైర...

భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొనుగోలు డీల్ లో అవినీతి జరిగిందని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనపై విచారణకు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతించ...

Bandi Sanjay : కృష్ణా జలాలను కాపాడటంలో కేసీఆర్ విఫలం.. కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ ర...

Bandi Sanjay : కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కాపాడటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర వాటాను రక్షించాలంటే కేఆర్ఎంబీ పరిధి నో...

హైదరాబాద్‌లో మరో 2 ఫ్లై ఓవర్లు

 హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 45, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిల మీదుగా ఐటీ కారిడార్లలోకి ఈజీగా వెళ్తున్నవారికి.. తిరిగి వచ్చే సమయంలో రోడ్‌నెంబర్‌ 45, జూబ్లీహిల్స్‌ ...

మాల్దీవుల నుంచి స్విట్జర్లాండ్ వరకు చూడాలనుకుంటున్నారా ? అయితే కేవలం రూ.75 ...

  1/5 జూలై 15 నుంచి మాల్దీవులకు పర్యాటకులను అనుమతిస్తున్నారు. మెధుపుషి ఐలాండ్ రిసార్ట్‏లో 4 రోజులకు రూ.22.000, క్రిస్టల్ సాండ్స్ వద్ద రూ.21,000, క్రౌన్ బీచ్ విల్లాస్ వద్ద రూ.35,000 వరకు ప్యాకేజీలు ఉ...

CM KCR District Tour: రేపు రాజన్నసిరిసిల్ల జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్.. రూ. 210 కోట్ల అభి...

CM KCR Rajanna Siricilla District Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబైంది. ఎటు చూసినా సీఎం ప్లెక్సీలే కనబడుతున్నాయి. అడుగు.. అడుగునా గులాబీ తోరణాలతో ముస్తాబు చేశారు. ...

Railway Passengers : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఇకనుంచి అతి తక్కువ ధరలో ఏసీ ప్రయ...

Railway Passengers : భారతీయ రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం కోచ్లను నిరంతరం ఆధునీకరిస్తోంది. ఇప్పుడు తక్కువ ధరతో ఏసీలో ప్రయాణించడానికి వీలుగా ఏసి 3 టైర్ కోచ్‌ను ఏర్పాటు చేస్తోంది. రైల్వే 806 ఎకానమీ ఏస...

King Cobra: కింగ్ కోబ్రా గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

ఈ కింగ్ కోబ్రా విషం మానువుని మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. ఇది దాదాపు 20 సంవత్సరాలు జీవిస్తుందని నిపుణులు అంటున్నారు. 2/5 అయితే ఈ కింగ్ కోబ్రా మానవులపై చాలా అరుదుగా దాడి చేస్తుందట. ...

చెట్ల మీదే ఆన్ లైన్ తరగతులకు హాజరు.. మహారాష్ట్రలోని గ్రామాల్లో విద్యార్థు...

మహారాష్ట్ర లోని పలుగ్రామాల్లో నెట్ వర్క్ సరిగా లేక విద్యార్హులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆన్ లైన్ తరగతులకు హాజరు విషయంలో వీరి బాధలు వర్ణనాతీతం.. గోండియా జిల్లాలోని పలు గ్రామాల...

Antarctica: అధిక ఉష్ణోగ్రత.. కారణమిదే!

న్యూయార్క్‌: ఈ ఏడాది ఫిబ్రవరి 6న అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో 18.3 డిగ్రీల సెల్సియస్ (64.9 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. దీంతో ఇప్పుడు అంటార్కిటికా సైతం ...

Pet Animals License: తెలంగాణలో కుక్కలు, జంతువులకు లైసెన్స్.. పెంచుకోవాలంటే రిజిస్ట్రేష...

Pet Animals License in Telangana: మీ ఇంట్లో పెంపుడు జంతువు ఉందా..? అయితే, దానికి మున్సిపల్ పర్మిషన్ ఉందా..? లేదంటే మీపై చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇక, పెంపుడు జంతువులకు లైసెన్స్ తప్పనిసరి చేస్...

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేతనాల పెంపు, డీఏ బకాయిల చె...

సుమారు 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలకు పైగా పెన్షనర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 7వ వేతన సంఘం ఒప్పందానికి సంబంధించి మరో కీలక అప్‌డేట్ బయటికి వచ్చింది. డీఏ బకాయిల చెల్...

ఎనిమిది కేజీలు.. రూ.56 కోట్ల విలువ.. ఇంతకీ ఇదేంటంటే..

దేశంలో డ్రగ్స్ అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. పోలీసులు, కస్టమ్స్ సిబ్బంది కొరడా ఝుళిపిస్తున్నప్పటికీ అక్రమ రవాణ మాత్రం ఆగడం లేదు. తాజాగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 8 ...

పోలీసులు వెళ్తేనే.. మేమెళ్తాం!

గూడూరు : రైల్వే గేట్‌ వేస్తే ఈ వాహనదారులు ఇలా రోడ్డుపై నిల్చున్నారు అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరబడినట్లే. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు నుంచి నెక్కొండ వైపు వెళ్లే రోడ్డులో పోలీసులు ...

Spiders Smuggling: డ్రగ్స్, గోల్డ్‌, నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్.. కాదు ఇప్పుడు అమెరికన...

ఇంత కాలం మనం డ్రగ్స్, గోల్డ్‌, నక్షత్ర తాబేళ్ల లాంటివి స్మగ్లింగ్‌ చేయడం చూశాం.. కానీ ఇప్పుడు అమెరికన్‌ స్పైడర్స్‌ను స్మగ్లింగ్‌ చేస్తున్నారు. అవును ఇది నిజం.. ప్రపంచంలో అత్యంత ప్రమ...

High Court: సమయానికి రాని అంబులెన్స్.. వైద్యం అందక బాలింత మృతి.. పరిహారం చెల్లించా...

Madras High Court orders compensation to man: సిబ్బంది నిర్లక్ష్యంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేని కారణంగా మరణించిన మహిళ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశ...

పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

 ఛత్తీస్‌గఢ్‌: నారాయణపూర్ అంబైడ్‌గనిలో మావోయిస్టుల దాడికి పాల్పడ్డారు. జేసీబీ సహా 6 వాహనాలను మావోయిస్టులు కాల్చివేశారు. సూపర్‌వైజర్ సహా కార్మికులను మావోయిస్టులు కిడ్నాప్ చేశార...

PM’s Cabinet Expansion: ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తుందా? ఇస్తేగిస్తే.. ఏపీ నుంచి ఎవరికి ఛాన్స...

కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ వార్తలు దేశవ్యాప్తంగా అనేకమంది బీజేపీ నేతల్లో ఆశలు పుట్టిస్తోంది. వివిధ కారణాల వల్ల ఏర్పడ్డ ఖాళీలతో పాటు కొందరు నేతలకు ముందే ఇచ్చిన కమిట్మ...

Viral News: కట్నంగా స్విఫ్ట్​ కారును ఇవ్వలేదని ఓ వరుడు ఊహించని పని చేశాడు..

ఈ మధ్య పీటల మీద కూడా చాలా పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. పెళ్లి అయిన తర్వాత ప్రియుడిని పిలిచి ముద్దు పెట్టడం, ‘తాళి కట్టొద్దు.. ప్రియుడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు’ అని వధువులు అన్న ఘ...

మాటిస్తే ఎంత కష్టమైనా కట్టుబడే నాయకుడు సీఎం జగన్

తూర్పుగోదావరి : లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే సాధ్యమైందని మంత్రి కన్నబాబు అన్నారు. ప్రజల గుండెల్లో ఉండేలా ఆలోచన చ...

‘ఎండిపోయిన లావా ”రాతికోట” లా మారిపోయిందే ! మహారాష్ట్రలో నాటి అగ్నిపర్వత వ...

మహారాష్ట్ర లోని యావత్ మల్ జిల్లాలో సుమారు 6 కోట్ల ఏళ్ళ క్రితం ఏర్పడినదిగా భావిస్తున్న ఓ అరుదైన ‘రాతి కోట’ వంటిదాన్ని భూగర్భ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ జిల్లాలోని షిబ్లా-పర్ది గ్రా...

Sputnik Vaccine: వ్యాక్సినేషన్‌లో ‘స్పుత్నిక్ వీ’ ఊసేదీ..? మార్కెట్లో పెద్దగా కనిపిం...

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లనే పంపిణీ చేస్తున్నారు. అయితే.. ఇండియాలో అత్యవసర వినియోగం కింద అనుమతి ప...

Road Stolen: ఇదేం వింత కేసు! మా ఊరిలో రోడ్డు పోయిందంటూ గ్రామస్తుల ఫిర్యాదు.. ఎక్కడం...

ఈ రోజు వరకు, మీరు అనేక వింత కేసుల గురించి చదివి లేదా విని ఉంటారు. వాటిల్లో కొన్ని మనల్ని ఆశ్చర్యానికి కూడా గురి చేస్తుంటాయి. ఇదే కోవకు చెందిన ఓ వింత కేసు మధ్యప్రదేశ్ పోలీసులను అవాక్కయ్యే...

కట్టలు తెగిన ప్రజాగ్రహం.. నేలకూలిన విగ్రహాలు

తమ పిల్లలపై జరిగిన మారణ హోమం పట్ల అక్కడి జనాలు రగిలిపోతున్నారు. సంబురంగా జరపాల్సిన పూర్తి స్వాతంత్రోత్సవ వేడుకల్ని.. నిరసన దినంగా పాటించారు. వలస పాలనతో ఆ మారణహోమాలకు కారకులంటూ రాణుల వి...

ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీరు విడుదల

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ నుంచి అధికారులు 20 గేట్ల ద్వారా సముద్రంలోకి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో 8,340 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రస్తుత నీటిమట్టం 12 అడుగుల...

kathi mahesh: చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం

 అమరావతి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్‌ చికిత్స కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.17 లక్షల భారీ అర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు అధికారికం...

PM Kisan FPO Yojana: రైతులకు కేంద్రం శుభవార్త.. ఈ స్కీమ్‌లో చేరితే రూ.15 లక్షలు పొందవచ్చు....

PM Kisan FPO Yojana: అన్నదాతలకు ఆదాయం మరింత రెట్టింపు చేయడానికి, వారికి ఆర్థికంగా మద్దతు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్లను అందిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో ...

ఆంగ్ల మాధ్యమంలో బోధనపై జగన్‌కు రఘురామ లేఖ

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌కు ఆంగ్ల మాధ్యమంలో బోధనపై ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న మీ నిర్ణయం.. ప్రతి తెలుగువాడి గుండెల్లో...

Parliament Monsoon Session: జూలై 19 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు.. తేదీలను ఖరారు చేస్తూ నోటిఫి...

Parliament Monsoon Session: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. జూలై 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాల తేదీలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్‌ విడ...

Google Doodle: గూగుల్‌లో కనిపిస్తున్న ఆ పెద్దాయన ఎవరో తెలుసా?

వెబ్‌డెస్క్‌: జర్మనీలోని టాస్ట్‌(ఇప్పుడది టోస్‌జెక్‌ పేరుతో పోలాండ్‌లో ఉంది)లో 1899 జులై 3న జన్మించాడు లుడ్‌విగ్‌. యూదుల పట్ల నాజీలు కర్కశంగా వ్యవహరించే సమయం అది. 18 ఏళ్ల వయసులో క...

Chanakya Neeti: చాణక్య చెప్పిన జీవిత సూత్రం.. ఈ నాలుగు అలవాట్లు ఉంటే జీవితాంతం పేదరి...

Chanakya Neeti: ఆచార్య చాణక్య.. జీవిత సత్యాలు, జీవన సూత్రాలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. మనుషులు ఎలా బ్రతకాలి.. జీవితంలో రాణించాలంటే ఏం చేయాలి.. ఎలాంటి విధానాలు అవలంభించాలి వంటి ఎన్నో అంశాలు పొ...

ఐదు లోహాలు కలసి.. విషాన్ని ఇంధనం చేశాయి!

వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ పెరుగుతోందని తరచూ వింటుంటాం. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతీ మనకు తెలుసు. తాజాగా వాషింగ్టన్‌ యూనివర్...

World Photos: కల సాకారమైంది.. ఆకాశంలో ఎగురుతున్న కారు.. నిమిషాల్లోనే ప్రయాణం.. ఫోటోల...

గాలిలోకి ఎగిరే కార్లను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆ కారు పేరు "ఎయిర్ కార్" అని పెట్టారు. ఇది దాదాపు 8000 అడుగుల ఎత్తుకు ఎగురడమే కాకుండా.. 160 కి. మీ. వేగంతో ప్రయాణిస్తోంది. 2/7 స్లోవేకియాలో దే...

YS Sharmila: ఈ నెల 8న వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావం.. రోడ్డు మ్యాప్ ఇదే(ఫోటో గ్యాలరీ)

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు. ఫిల్మ్‌ నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌టీపీ ఆవిర్భావ సభ జర...

Unlock: యూపీలో జూలై 5 నుంచి మరిన్ని సడలింపులు

లక్నో: అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మరిన్ని నిబంధనలు సడలించింది. సినిమా హాళ్లు, మల్టీపెక్సులు, క్రీడా మైదానాలు, జిమ్‌లు తెరిచేందుకు అనుమతించింది. ఈ మేరకు ము...

Darbhanga Blasts: కైరానా టూ దర్భంగా వయా హైదరాబాద్..పాకిస్తాన్ నుంచి ఆదేశాలు..భారత్‌లో ...

Darbhanga Blasts: దర్భంగా రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు కేసు తీగ లాగితే తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు దాటి పాకిస్తాన్ వరకు డొంకంతా కదులుతోంది. ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో ఊహించని సరిక...

పెళ్లిలో భోజనం లేదు.. సరేలే అని కిచెన్‌లోకి వెళితే షాక్‌!

అతిథిదేవో భవ అంటారు. సాధారణంగా పెళ్లికి వచ్చిన అతిథులకు మర్యాదులు, భోజనాలు అంటూ వాళ్లకి సపర్యలు చేసి పది కాలాలు గుర్తుండిపోయేలా చేయాలనుకుంటారు. అయితే, ఈ పెళ్లి మాత్రం రోటీన్‌కు భిన్నం...

యువతి నుంచి ఫోన్.. ఆమె చెప్పిన మాటలు విని.. చివరికి..!

ఆన్‌లైన్‌ సేల్స్‌ పెట్టుబడి పేరుతో మోసం హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : తమ కంపెనీలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించిన యువతి లక్షన్నర టోకరా వేసింది. సైబర్‌క్ర...

UAE Travel Ban: భారత్‌ సహా 14 దేశాల నుంచి నిషేధం!

అబుదాబి: కరోనా నేపథ్యంలో యూఏఈ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ సహా 14 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది. జులై 21 వరకు ట్రావెల్‌ బ్యాన్‌ నిషే...

ప.గో.జిల్లాలో ఇంకా తగ్గని కరోనా ఉధృతి

    పశ్చిమ గోదావరి: జిల్లాలో కరోనా కేసుల ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో మూడు జిల్లాల్లో పాజిటీవ్ కేసులు ఎక్కువగా ఉండగా.. అందులో పశ్చిమగోదావరి జిల్లా ఒకటిగా ఉంది.  5 శాతానికిప...

పువ్వును వాసన చూసి నరకం అనుభవించిన అమ్మాయిలు

ఒట్టావా : కొన్ని కొన్ని సార్లు కటౌట్‌ చూసి నమ్మటం మనల్ని ప్రమాదంలో పడేయొచ్చు. బయట కనిపించే అందం లోపలి మంచికి ఎప్పటికి కొలమానం కాదు. ఈ విషయం ఏంజిల్స్‌ ట్రంపెట్‌ పువ్వును వాసన చూసిన ఆ ఇ...

Drone Challenge: బోర్డర్‌లో టెన్షన్‌..టెన్షన్‌..! అర్నియా సెక్టార్‌లో కనిపించిన మరో డ...

భారత్‌, పాక్‌ బోర్డర్‌లో టెన్షన్‌..టెన్షన్‌..కొద్దిరోజులుగా డ్రోన్ల కలకలం..వారం రోజులుగా డ్రోన్‌ దాడులకు విఫలయత్నం చేస్తున్నాయి ముష్కర మూకలు.. తాజాగా మరోసారి జమ్ముకశ్మీర్‌లో ఓ డ...

Miami Building Collapse: గుండెలు పగిలేలా రోదనలు.. ఇక సజీవ సమాధిగా మిగిలేనా?

ఫ్లోరిడా: మియామీ బీచ్‌ సమీపంలోని ఛాంప్లెయిన్‌ టవర్స్‌లో మొత్తం 136 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వాటిలో 55 అపార్ట్‌మెంట్లు గత గురువారం రాత్రి(బుధవారం అర్థరాత్రి దాటాక 1గం.30ని. సమయంలో) కు...

CM KCR Siricilla Tour: ప్రతి ఊరు ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే సంకల్పం.. ఈనెల 4న రాజన్న సిర...

District Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతుండటంతో.. అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా పరిశీలించనున్...

కృష్ణా జిల్లాలో భారీ వర్షం

విజయవాడ: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో భారీ వర్షం కురుస్తోంది. వర్షపు నీటితో పలు ప్రధాన రహదారులు మునిగిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. అటు గన్నవరం నియోజవర్గం ...

Army Recruitment Rally Vishaka: ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు ఇండియన్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్...

Army Recruitment Rally Vishaka: విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,కృష్ణా, శ్రీకాకుళం,విశాఖపట్నం,వ...

స్పుత్నిక్‌ లైట్‌కి నో

హైదరాబాద్‌: సింగిల్‌ డోస్‌ కోవిడ్‌ టీకా ‘స్పుత్నిక్‌ లైట్‌’ అత్యవసర వినియోగానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి నిరాకరించింది. దీనికి సంబంధించి ...

ISRO Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇస్రోలో 160 ఉద్యోగాల భర్తికి నోటిఫికే...

ISRO Recruitment 2021:  నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ రంగాల్లో రోజుకో నోటిఫికేషన్‌ విడుదల అవుతోంది. తాజాగా ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యం...

AP 10th, Inter Result: ఏపీలో 10వ తరగతి, ఇంటర్మీడియేట్‌ ఫలితాలకు హైపర్‌ కమిటీలు.. ఉత్తర్వుల...

AP 10th, Inter Result: ఏపీ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఫలితాలు ప్రకటించడంపై అనుసరించాల్సిన విధి విధానాలను రూపొందించడానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి...

అజిత్‌ పవార్‌ రూ. 65 కోట్ల ఆస్తులు అటాచ్‌

న్యూఢిల్లీ: మహారాష్ట్ర స్టేట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌(ఎంఎస్‌సీబీ)కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌ ఆరోపణలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు చెందిన షుగర్‌ మిల్‌ను అటాచ...

రికార్డు స్థాయిలో జల విద్యుదుత్పత్తి

హైదరాబాద్‌: రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి గణనీయంగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 34.17 మిలియన్‌ యూనిట్ల జల విద్యుదుత్పత్తి జరిగింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధి...

సర్కారీలో బాలికలు.. ప్రైవేటులో బాలురు

రాష్ట్రంలో చదువుల తీరు ఇదీ.. యూడీఐఎస్‌ఈ నివేదిక  న్యూఢిల్లీ, జూలై 1 : ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలు ఎక్కువమంది చేరితే.. ప్రైవేటు పాఠశాలల్లో బాలుర ఎక్కువ మంది చేరారు. రా ష్ట్రంలోని ప్రాథమి...

Rain In Telangana: రాత్రంతా వర్షం. తడిసి ముద్దయిన భాగ్యనగరం.. తెలంగాణలోని ఈ ప్రదేశాల్ల...

Rain In Telangana: హైదరాబాద్‌ నగరంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. రాత్రంతా వర్షం కారణంగా మహానగరం తడిసి మద్దయింది. ఇక ఉష్ణోగ్రత 25 డిగ్రీలకంటే తక్కువ న...

ఇంటర్‌లో అందరూ పాస్‌...డిగ్రీ సీట్లకు డిమాండ్‌

ఈ ఏడాది అధికంగా భర్తీ?.. అందుబాటులో 4.5 లక్షల సీట్లు ఇంటర్‌ ఉత్తీర్ణులు 5 లక్షల మంది గతంలో సగం సీట్లు నిండడమే గగనం హైదరాబాద్‌, జూలై 1 : ఇంటర్మీడియట్‌ పరీక్షలో ఫీజు చెల్లించిన ప్రతి ఒక్క వి...

అమెరికా, కెనడాలలో ఎండ ప్రచండం

రాబోయే రోజుల్లో వందలాది మరణాలు సంభవించే అవకాశం సలేమ్‌(అమెరికా): అమెరికాలోని వాషింగ్టన్, ఒరెగాన్‌తోపాటు కెనడాలో ఎండలు మండిపోతున్నాయి. పలు నగరాల్లో ఆల్‌టైమ్‌ అత్యధిక ఉష్ణోగ్రతలు న...

Papikondalu: పాపికొండల విహారయాత్రను ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్‌.. బోటి...

Papikondalu: దాదాపు 21 నెలలుగా నిలిచిపోయిన పాపికొండ విహార యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రారంభించారు. పాపికొండల విహారయాత్రకు వెళ్లే టూరిజం బోట్ల ట...

బైక్‌ను వెంబడించిన చిరుత; కేక్‌తో ప్రాణాలు కాపాడుకున్నారు

భోపాల్‌: తమను వెంబడిస్తున్న చిరుతపులిపై బర్త్‌డే కేక్‌ను విసిరి ఇద్దరు సోదరులు వారి ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఆశ్చర్యకర ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌ అటవీ ప్రాంతంలో చ...

Revanth Reddy: వైఎస్సార్, ఎన్టీఆర్‌ను తిట్టినవారంతా నికృష్టులే.. రేవంత్ రెడ్డి సంచ...

Revanth Reddy on CM KCR – YS Jagan: టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన నాటినుంచి కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి దూకుడును మరింత పెంచారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పట్టును నిలిపేందుకు విస్తృతంగా సమా...

ప్రధాని మోదీకి మామిడి పండ్లు పంపిన దీదీ

కోలకతా: దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఢీకొట్టి నిలిచే ధైర్యం ఎవరికైనా ఉందంటే పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జినే అని చెప్పాలి.  ప్రత్యర్థులపై తనదైన మాటల దాడితో విరుచుక...

చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్సీల భేటీ

అమరావతి: తమ పదవీ కాలం కుదింపుపై మాజీ సీఎం చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. రెండు నెలలకు ముందే తమ పదవీ కాలం కుదించారని చంద్రబాబుకు ఆధారాలతో సహా ఎమ్మెల్సీలు వివరించారు. ఇప్పట...

ఈ కుర్రాడు బతికి ఉంటే ఎగిరి గంతేసేవాడు.. కానీ కరోనాతో చనిపోయిన ఏడు రోజుల తర...

పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అవినాశ్ కుమార్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ చేశాడు. బీహార్‌కు చెందిన ఈ కుర్రాడు చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్. బీపీఎస్సీ (బీ...

Article 371: కాశ్మీర్ లో ఆర్టికల్ 371 అమలు చేస్తారా? అసలు ఈ ఆర్టికల్ ఏమిటి? ఏ రాష్ట్రా...

Article 371: ఆర్టికల్ 370 ను రద్దు చేసిన 22 నెలల తరువాత జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. జూన్ 24 న కాశ్మీర్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇంతలో,ఈ క్రమంలో ఆర్టికల్ 371 ను...

Minister KTR: స్వరాష్ట్రంలో పెన్షన్లను పది రేట్లు పెంచినం.. ఈనెల 5 నుంచి రేషన్ కార్డ...

Minister KTR Siricilla tour: ప్రాణ వాయువును అందించే చెట్లను ప్రాణంతో సమానంగా రక్షించుకోవాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పుట్టినప్పటి నుంచి చావు వరకు మనుషుల జీవితాల్లో చెట్లే ఎంతో కీలకమన్నారు. కర...

హెచ్‌ఎస్‌ఎల్, విశాఖపట్నంలో 53 ఖాళీలు

విశాఖపట్నంలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎస్‌ఎల్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 53 ...

చైనాను ఎవరూ శాసించలేరు… ఆ శకం అంతమైంది… కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవ...

సామ్రాజ్యవాద వేధింపులు, బెదిరింపుల నుంచి బయట పడి తమ దేశం అత్యంత ఉన్నతమైన దేశంగా ఎదిగిందని, దీన్ని ఎవరూ శాసించజాలరని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అన్నారు. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ శతా...

Telangana Online Classes: తెలంగాణలో ప్రారంభమైన ఆన్‌లైన్‌ క్లాసులు.. రోజుకు 50 శాతం సిబ్బంది ...

ఇవాళ్టి నుంచి కేజీ టు పీజీ వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తోంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. Telangana Online C...

నిరుద్యోగుల సచివాలయ ముట్టడి

రెండో గేటు వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన గుంటూరులో పోరాట సమితి అర్ధనగ్నంగా భిక్షాటన విజయవాడలో వామపక్షాల నిరసన దీక్ష  నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు అఖిలపక్ష సంఘాల పిలుపు జాబ్‌ క్య...

అమెరికా, కెనడాలలో మండిపోతున్న ఎండలు, పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో విలవిలలాడు...

అమెరికా, కెనడా దేశాలలో జనం బయటకు రావడానికే భయపడిపోతున్నారు.. వస్తే పోతామేమోనన్న భయం.. అందుకు కారణం కరోనా వైరస్‌ కాదు.. మండుతోన్న ఎండలు.. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదన్న హెచ్చరికలు జార...

పాఠశాల స్థలంలో కూరగాయల మార్కెట్టా?

ఈరోజు ఆట స్థలమే..రేపు స్కూల్‌నే తీసుకుంటారేమో: హైకోర్టు  విచారణ రెండు వారాలకు వాయిదా అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్‌ పాఠశాల ప్రాంగణంలో ...

Warangal Chai Wala: మహ్మద్‌ పాషాతో ఫోన్‌లో మాట్లాడనున్న ప్రధాని మోడీ.. ‘మన్ కీ బాత్’లో ...

ప్రధాని మోడీ దేశంలోని సమకాలీన పరిస్థితులు.. సమస్యలపై తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రతి నెలా చివరి ఆదివారం కీలక ప్రసంగం చేస్తుంటారు. ఆయా అంశాలను బట్టి వివిధ రంగాల్లోని ప్రజలతోన...

మహారాష్ట్ర నుంచి కర్నాటకకు వచ్చే ప్రయాణికులకు ‘ఆ సర్టిపికెట్’ తప్పనిసరి

మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా నెగెటివ్ ఆర్ టీ-పీసీ ఆర్ సర్టిఫికెట్ ని చూపాలని కర్నాటక ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఇది 72 గంటల్లోగా తీసుకున్నదై ఉండాలని...

AP-TS Water Disputes: ఏపీ-తెలంగాణ జల వివాదంపై సీఎం జగన్ సంచలన కామెంట్స్.. వారికి ఇబ్బంది ...

AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ అంశంపై స్పందించిన ఆయన.. తెలంగాణలో ఆంధ్...

Covid-19 Second Wave: దేశంలో వైద్యులపై కొనసాగుతున్న కరోనా పంజా.. సెకండ్ వేవ్‌లో 798 మంది మ...

Doctors – Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. నిత్యం నాలుగు లక్షలకు చేరువలో నమోదైన కేసులు కాస్త భారీగా తగ్గి.. 50 వేలకు దిగువన నమోదవుతున్నాయి. దీంతోపాట...

పీవీ సింధుకి రూ.5 లక్షల చెక్ అందజేసిన జగన్

అమరావతి: అకాడమీ ఏర్పాటుకు రెండెకరాల భూమి కేటాయించినందుకు సీఎం జగన్‌‌కు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ధన్యవాదాలు తెలిపారు. జులై 23 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్‌ టోక్యో నగరం...

నీటి పంపకాల వివాదంపై స్పష్టమైన వైఖరితో ఉన్నాం: మంత్రి బొత్స

తాడేపల్లి: రాజకీయ లబ్ధికోసం తెలంగాణ నేతలు వ్యాఖ్యానించడం సరికాదని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారయణ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలే బుద్దిచెబుతారని అన్నారు. తాము తె...

కృష్ణానది కరకట్ట పనులకు సీఎం జగన్ శంకుస్థాపన..

అమరావతి:  కృష్ణా నది కరకట్ట పనులకు బుధవారం సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఉండవల్లి, కొండవీటి వాగు సమీపంలో పైలాన్ ఆవిష్కరించారు. ప్రకాశం బ్యారేజి నుంచి రాయపూడి వరకు 15.5 కి.మీ. మేర విస్తరణ పను...

Viral Video: గుండె లేకుండా 555 రోజులు.. ఎలా బతికాడో తెలుసా..?

Artificial Heart: గుండె లేకుండా మన జీవించగలమా..? అస్సలు సాధ్యం కాదు కదా..! మరి ఇలాంటి అద్భుతం ఓ చోట జరిగింది. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా 555 రోజులు ఈ మనిషి గుండె లేకుండా బతికాడంటే నమ్ముతారా! అవున...

Viral Video: పాట కోసం ఇండియన్ డిష్ ‘జిలేబీ’ తయారు చేసిన అమెరికన్ సింగర్..! వైరలవుతో...

American Singer Jason Derulo: అమెరికన్ సింగర్ కం సాంగ్ రైటర్‌ జాసన్ డెరులో ప్రస్తుతం ఓ వంటకాన్ని చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. అది కూడా మన ఇండియన్ ఫేమస్ డిష్ ‘జలేబీ’ని చేయడంతో.. విసరీతంగా ఆ...

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

నిధులు లేవన్న కేంద్రం ఎంత పరిహారం ఇవ్వగలరో 6 వారాల్లోగా నివేదిక ఇవ్వాలి: సుప్రీం కోర్టు ఢిల్లీ: కరోనా మృతుల కుటుంబాలకు కనీస నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేస...

బిహార్ గ్యాంగ్ దాడి కేసులో కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్: శంషాబాద్ మండలం రషీద్ గూడలో బిహార్‌కు చెందిన వ్యక్తుల దాడి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. రషీద్ గూడ గ్రామంలోని కిరణ షాప్ వద్ద బీహార్ గ్యాంగ్‌కు.. కొందరు యువకులతో వాగ్వ...

Ncbs Jobs 2021: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఆకర్షణీయమైన జీతం.. ...

Ncbs Jobs 2021: డిగ్రీ, పిజి చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత ప్రభుత్వ రంగ సంస్థ అణుశక్తి విభాగానికి చెందిన బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ ...

అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపితే వాస్తవాలు తెలుస్తాయి: నారా లోకేష్

అమరావతి: అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి అధికారులు, మంత్రులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఏపీ సీఎం జగన్‌కు సూచించారు. జాబ్‌లెస్ క్య...

Covaxin: కోవిడ్ ఆల్ఫా, డెల్టా వేరియంట్లను కట్టడి చేస్తున్న కోవాక్సిన్‌.. ఎన్‌ఐహ...

Covaxin vaccine: కరోనావైరస్ పూర్తిగా సమసిపోక ముందే.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. నలుదిక్కులా పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు ఇప్పటికే పలు దేశాలను వణ...

మూడోదశకు.. రూ.వంద కోట్లు

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు మరింతగా సన్నద్ధం  ముందు జాగ్జ్రత్త చర్యలకు నిధుల వినియోగం: సీఎం స్టాలిన్‌ వెల్లడి   చెన్నై: కరోనా మహమ్మారి కట్టడికి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల...

Cabinet meeting: ఇవాళ కేంద్ర మంత్రి వర్గ కీలక సమావేశం… కేబినెట్ విస్తరణపై ఫోకస్..

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇవాళ కేంద్ర మంత్రివర్గ కీలక భేటీ జరుగనుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాల మధ్య ఈ సమావేశానికి అధిక ప్రధాన్యత నెలకొంది.   కరోనా వైరస...

తెలంగాణకు వంతపాడుతున్న కేంద్రం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయమై నియమితకాలంగా (పీరియాడికల్‌గా) పేలుళ్ళు సంభవిస్తుంటాయి. ఉన్నట్లుండి మాటల యుద్ధాలు, సవాళ్ళు హెచ్చరికలు ఉద్భవిస్తుంటాయి. టెంపరేచ...

ఇకపై.. విద్యుత్ కోతలుండవు

చెన్నై: రాష్ట్రంలో ఇకపై విద్యుత్‌ కోత విధించే ప్రసక్తేలేదని ఆ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ వెల్లడించారు. స్థానిక కోట్టూరుపురంలోని అన్నా శతజయంతి గ్రంథాలయం హాలులో మంగళ వారం ఉదయం విద్యు...

Jobs in Mysore 2021: ఇంటర్ పాసై కంప్యూటర్ లో మంచి ప్రావీణ్యం ఉందా.. చక్కని వేతనంతో ప్రభు...

Jobs in Mysore 2021: ఇంటర్ పాసై.. కంప్యూటర్ టైపింగ్ లో మంచి ప్రావీణ్యత ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మైసూర్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స...

Cabinet meeting: నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ… టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధులు, ఐటీ ప...

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో ఖరీఫ్‌ సీజన్‌కు సన్నద్ధతతో పాటు కరోనా నివారణ, నియంత్రణ చర్యలు తదితర అంశాల...

US Summer: అమెరికాలో భానుడి ప్రతాపం.. ఎనభై ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు!

US Summer: మనదేశంలో చూసే ఎండల వేడి ఇప్పుడు అమెరికా చూస్తోంది. అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దాదాపు 80 ఏళ్ల తరువాత ఈ సంవ...

Liter Petrol Only One Rupee : వందేమాతరం చెప్పండి రూపాయికే లీటర్ పెట్రోల్ పొందడి..! ఎక్కడో తెల...

Liter Petrol Only One Rupee : ఈ రోజు పెట్రోల్ ముంబైలో రూ.104.90. ఢిల్లీలో లీటరుకు 98.81 రూపాయలు నడుస్తోంది. చమురు కంపెనీలు గత రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలను 33 సార్లు పెంచాయి. ఈ రోజు (జూన్ 29, మంగళవారం) పెట్రోల్ ధర...

తాగిన మైకంలో కూతురికి బీర్ పట్టించాడు.. తల్లి ఫిర్యాదుతో..

తాగిన మైకంలో ఎనిమిదేళ్ల కూతురికి బీర్ పట్టించిన తండ్రి కటకటాల పాలయ్యాడు. కేరళలోని తోయమ్మాల్ ప్రాంతానికి చెందిన రాధాకృష్ణన్ గత ఆదివారం ఇంట్లోనే మద్యం సేవించడం ప్రారంభించాడు. తన దగ్గరక...

India – China Tensions: యుద్ధ వాతావరణం..భారత్-చైనా సరిహద్దుల్లో బలగాల మోహరింపు

India – China Tensions: భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. మునుపెన్నడూ లేని రీతిలో సరిహద్దుల్లో 2 లక్షల మంది సేనలను భారత్ మోహరించింది. స్వాతంత్రానంతరం గత 70 ఏళ్లలో భారత్ ఈ స్థా...

ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

అమరావతి: ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించబడలేదని.. ఈ వ్యాక్సిన్లను...

TikTok Ban: భారత్ బాటలో పాకిస్తాన్.. ఏడాదిలో రెండవసారి ఇలా చేయడం.. చైనాకు షాక్..!

TikTok Ban: పాకిస్తాన్ కూడా భారత్ బాటలో పయనిస్తుంది. భారత్ ఏం చేసిందో పాకిస్తాన్ కూడా ఇప్పుడు అదే పని చేసింది. ఇంతకీ ఏంటా పని అని ఆలోచిస్తున్నారా? వెయిట్.. అదే చెప్పబోతున్నాం. చైనాకు చెందిన వీడి...

దిశ యాప్ డెమో కాల్.. 4 నిమిషాల్లో చేరుకున్న పోలీసులు

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన యాప్ ‘దిశ’. మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన ఈ యాప్‌ డెమోను మంగళవారం గొల్లపూడిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సీఎం జగన్ నిర్వహిం...

South Africa Women : ఆ దేశంలో మహిళలకు ఒకరి కంటే ఎక్కువ భర్తలు ఉండొచ్చట..! కారణం ఏంటో తెలు...

South Africa Women : ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఒక ప్రతిపాదనకు సంబంధించి వివాదం నడుస్తోంది. ఇక్కడి మహిళలు ఒకరి కంటే ఎక్కువ భర్తలు ఉండటానికి చట్టపరమైన అనుమతి కోరుతున్నారు. దక్షిణాఫ్రికాలో పురుషులు...

రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతున్న 11 ఏళ్ల బాలిక.. ఊహించని షాకిచ్చిన వ్యా...

రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతున్న 11 ఏళ్ల బాలిక.. ఊహించని షాకిచ్చిన వ్యాపారవేత్త.. పేదరికంతో బాధపడుతూ చదువుకు దూరమైన ఓ బాలికకు ఆర్థికంగా చేయూతనందించి ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త త...

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు పడే ఛాన్స్.. ఈ ప్రాంతాల ప్రజలు అప్ర...

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే దానికి సంబంధించి అమరావతి వాతావరణం కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప...

Telangana: ప్రమాదంలో ఉన్న జంతువుల పాలిట ఆపద్భాంధవి..120 జంతువులను రక్షించిన మహబూబా...

Telangana: ఒక బావి. అందులో ఓ నక్క పడిపోయింది. అక్కడకు చాలా మంది వచ్చి చేరారు. అప్పటికే ఆ నక్క నీటిలో మునుగుతూ తేలుతూ ఉంది. అక్కడ చేరిన వారు దానిని చూస్తున్నారు. కానీ, ఒక్కరు కూడా దానిని ఎలా రక్షిం...

TOSS: TOSS: అందరూ పాస్.. ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు

ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు తెలంగాణ ఓపెన్ స్కూల్‌ సొసైటీ (టాస్‌) గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్, ఇంటర్‌ విద్యార్థులను పాస్ చేస్తూ టాస్‌ ఉత్తర్వులు జారీచేసింద...

YS Jagan: ఫోన్‌లో ‘దిశ’ యాప్ ఉంటే.. అన్న తోడుగా ఉన్నట్లే.. ప్రతి మహిళతో డౌన్‌లోడ్ ...

Disha App Awareness Program: ప్రతి మహిళకు ‘దిశ’ యాప్‌ అవసరమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ దిశ యాప్‌ను ప్రతిఒక్క మహిళతో డౌన్‌లోడ్ చేయించాలని జగన్ అధికారుల...

Haritha Haram: ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు.. నిర్లక్ష్యం చూపితే చర్యలు..

సిరిసిల్ల: ఏడో విడత హరితహారంలో భాగంగా ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు అందించాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌ నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జిల...

10 నెలల్లో 43 సార్లు పాజిటివ్.. ఐదుసార్లు మృత్యు ఒడిలోకి.. వైరస్‌తో బ్రిటన్ వ్...

కోవిడ్ బారినపడిన వారు సాధారణంగా రెండు వారాల నుంచి నెల రోజుల్లోనే కోలుకుంటారు. కానీ, కొన్ని అరుదైన కేసుల్లో మాత్రం వైరస్ దీర్ఘకాలం ఉంటుందని వెల్లడవుతోంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ...

విషం కక్కడమే ఎల్లోమీడియా ఎజెండా: సజ్జల

అమరావతి: విషం కక్కడమే ఎల్లో మీడియా ఎజెండా అంటూ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్...

Arvind Kejriwal: పంజాబ్‌లో మహిళలు సంతోషంగా లేరు : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు ముమ్మరం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌.  హామీలతో ఇప్పటినుంచే పంజాబ్‌ ప్రజలక...

నిరుద్యోగుల కోసం మరో పోరాటం: లోకేష్

అమరావతి: నెల రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్లు నెర‌వేర్చాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి మరో పోరాటమని ఆయన ఓ ప్రకటనలో తెలిపా...

AP Weather Report: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతంలో వర్షాలు పడే ...

AP Weather Report: కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాల మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం తెలంగాణపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తుతో పడమర వైపు వంగి ఉందని వాతావరణ శాఖ అధికారుల...

12వ శతాబ్దంలో మట్టితో క‌ట్టిన‌ గుండ్రటి అపార్ట్‌మెంట్లు.. విపత్తులు సైతం త...

ఆగ్నేయ చైనాలో ప్రాచీన కాలం నుంచే అపార్టుమెంట్లు ఉండేవి. అయితే, ఇప్పటి అపార్టుమెంట్ల తరహాలో కాకుండా గుండ్రంగా ఉంటాయి. పైగా వాటిని సిమెంట్‌తో కాదు.. మట్టి, చెక్కలతో మాత్రమే నిర్మించారు. అ...

PM Kisan Samman : పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి చివరి తేది జూన్ 30..! ప్రయోజనం పొందాలంటే వె...

PM Kisan Samman : జూన్ నెల ముగుస్తోంది. మీరు ఇంకా ఈ పనులను పూర్తి చేయలేకపోతే వెంటనే చేయండి.. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకంలో ప్రత్యేక స్థిర డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం వంటివి ఇందులో ఉ...

పన్నుల భారాలను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆందోళన

విజయవాడ: పన్నుల భారాలను  వ్యతిరేకిస్తూ టీడీపీ సోమవారం ఆందోళనలు చేపట్టింది.  మేయర్ చాంబర్ వద్ద  టీడీపీ, సీపీఎం కార్పొరేటర్లు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పెంచిన పన్నుల భారాన్ని ఉ...

AP Curfew Extended: ఏపీలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు.. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడికి కొనసాగుతున్న కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 1వ తేదీ నుంచి 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తున్నట్లు ప్రకటించ...

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టులు

తెలంగాణ ప్రభుత్వ టీటీడబ్ల్యూ ఆర్‌ఈఐఎస్‌ గురుకులానికి చెందిన అశోక్‌నగర్‌(వరంగల్‌ రూరల్‌), రుక్మాపూర్‌ (కరీంగనగర్‌)లోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఆర్మ్‌...

ఐటీ కారిడార్‌లో 4 కొత్త లింకు రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

రాయదుర్గం: ఐటీ కారిడార్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యను దూరం చేసేందుకు లింకురోడ్ల నిర్మాణం వేగవంతం చేశారు. ఇప్పటికే అనేక లింకురోడ్లు అందుబాటులోకి తీసు...

Pakistan Airways: లావు తగ్గమని నోటీసులు ఇచ్చిన ఉద్యోగ సంస్థ.. బరువు తగ్గలేదంటూ ఉద్యోగ...

Pakistan Airways: ప్రపంచంలో ఎవరైనా సన్నగా నాజూకుగా ఉండాలని.. కోరుకుంటారు. అలా సన్నగా ఉన్నారు.. చలాకీగా ఉంటూ.. త్వరగా పనులు చేస్తారని భావిస్తారు.. ముఖ్యంగా కొన్ని ఉద్యోగాలకు ముద్దుగా బొద్దుగా ఉండేవార...

18 ఏళ్లకే భర్త వదిలేస్తే.. ఐస్‌ క్రీం అమ్మకం నుంచి నేడు ఎస్సై

కేరళకు చెందిన అని శివ 18వ ఏట డిగ్రీ ఫస్టియర్‌ చదువుతుండగా.. ఆమెకు ఇష్టం లేకపోయిన బలవంతంగా పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఐపీఎస్‌ కావాలనే ఆమె కలకు అక్కడితో శుభం కార్డు పడింది. వైవాహిక జీవి...

ఒకే చెట్టు... 22 రకాల మామిడి పండ్లు

బడా ఆటోమొబైల్‌ కంపెనీలలో మెకానిక్‌గా పనిచేసిన అనుభవం అతనిది. అయినా ఆ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం మీద ప్రేమతో రైతుగా మారాడు. నమ్ముకున్న భూమి అతడిని కోటీశ్వరుడిని చేసింది. ఒకే చెట్టు...

140 మంది సిబ్బంది.. లావుగా ఉన్నారని విమానం ఎక్కొద్దన్న ఎయిర్‌లైన్స్

ఇస్లామాబాద్: లావుగా ఉన్నారన్న కారణంగా 140 మంది విమాన సిబ్బందిని విమానాలు ఎక్కకుండా నిషేధం విధించారు. ఈ ఘటన దాయాది దేశం పాకిస్తాన్‌లో వెలుగు చూసింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్...

India Corona Updates: గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా ఎన్ని క‌రోనా కేసులు న‌మోద‌య్యా...

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు దిగివస్తోంది. అయితే నిన్నటితో పోల్చి కాస్త తగ్గుముఖం పట్టడం విశేషం. గ‌డ‌చిన 24 గంట‌ల వ్యవధిలో కొత్తగా 58,578 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అట...

నేడు పీవీ శత జయంతి ముగింపు వేడుకలు

జ్ఞాన భూమి వద్ద గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ నివాళులు హైదరాబాద్‌/న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు న...

“ఫీజు చెల్లిస్తారా.. లేదంటే ఆన్‌లైన్‌ తరగతుల లింక్‌ కట్‌ చేయమంటారా’

కరీంనగర్‌ పట్టణం బ్యాంక్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తి సమీపంలోని ఓ పేరున్న పాఠశాలలో అతడి కొడుకును 9వ తరగతి చదివిస్తున్నాడు. కోవిడ్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నా డు...

ముద్దుతో పదవి గోవిందా..!

యూకే ఆరోగ్య మంత్రి హ్యాన్‌కాక్‌ రాజీనామా లండన్‌, జూన్‌ 27: ముద్దు తెచ్చిన తంటా కరోనా నిబంధన రూపంలో వెంటాడింది. చివరికి కేబినెట్‌ మంత్రి పదవిని కోల్పోవాల్సివచ్చింది. యూకే ఆరోగ్య మంత...

Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ ప్రజలకు ముఖ్య సూచన.. ట్రాఫిక్‌ ఆంక్షలు, ఈ మార్గాల్లో ...

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి, విగ్రహావిష్కరణ సందర్భంగా  సంధర్బంగా హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార...

TS Inter Exams: నేడు తెలంగాణ ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఎలా చెక్ చేసుకో...

TS Inter Exams: క‌రోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లుగానే తెలంగాణ‌లోనూ ఇంట‌ర్, టెన్త్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకున...

Rani Rashmoni: బ్రిటిష్ వారిని ఎదిరించి కోల్ కతాలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ధీర ...

    Rani Rashmoni: సామజిక కార్యకర్త, బ్రిటిష్ వారిని ఎదిరించి కోల్ కతాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టిన రాణి రష్మోని జీవితం ఎందరికో ఆదర్శవంతం. రాణి రష్మోని పశ్చిమ బెంగాల్ లోని ఓ పేద కుటుంబంలో 28 ...

రాష్ట్రపతి కోసం ట్రాఫిక్‌ నిలిపివేత..మహిళ మృతి

కాన్పూర్‌(యూపీ): రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రి కాన్పూర్‌లో ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో ఆ ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ మహిళ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది.  అఖిలభార...

Vaccine Certificate: కొవిన్‌ పోర్టల్‌ ద్వారా కోవిడ్‌ సర్టిఫికేట్‌ను పాస్‌పోర్టుతో జత ...

Vaccine Certificate: దేశంలో ఒక వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్‌ తీసుకునేలా చర్యలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇక విదేశ...

వారంలో టెన్త్, ఇంటర్‌ ఫలితాలివ్వాలి

అమరావతి: టెన్త్, ఇంటర్‌ ఫలితాల వెల్లడిపై దృష్టి సారించాలని అధికారులను విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఆదేశించారు. శనివారం విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్...

Terrorist: నీ తల్లిదండ్రుల కోసం లొంగిపో..తీపి మాటల తూటాలతో ఉగ్రవాదిని లొంగదీసుకు...

Terrorist: మీరు వెబ్ సిరీస్ లు చూస్తుంటారా? అయితే, కచ్చితంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చూసే ఉంటారు. అందులో మొదటి సీజన్ లో ఓ సీన్ మీకు గుర్తుండే ఉంటుంది. టెర్రరిస్ట్ ఒకరు ఒక గదిలో దాకుంటాడు తుప...

భారత దేశం అత్యంత ముఖ్యమైన భాగస్వామి : అమెరికా

  వాషింగ్టన్ : భారత దేశం తమకు ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని అమెరికా పేర్కొంది. ఆర్థిక, వ్యూహాత్మక, భద్రత వంటి విస్తృతాంశాలపై భారత దేశంతో కలిసి పని చేస్తున్నట...

విద్యతోనే చిన్నారుల సమగ్ర అభివృద్ధి: బిశ్వభూషణ్ హరిచందన్

 అమరావతి: బాల్యం నుంచే సంపూర్ణ విద్యను అందించటం ద్వారా చిన్నారుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సంపూర్ణ విద్యతో జీవితంలో శ్రేష్ఠత&r...

Ambedkar Open University: అంబేడ్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ ప‌రీక్ష‌ల తేదీలు ఖ‌రారు.. ఎప్ప‌టి ...

Ambedkar Open University: తెలంగాణ రాష్ట్రానికి చెందిన డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ ప‌రీక్ష‌ల తేదీల‌ను ఖ‌రారు చేసింది. యూనివ‌ర్సిటీ ప‌రిధిలో జ‌రిగే ప‌రీక్ష‌ల‌కుగాను అధ...

Corona Delta Plus: తిరుపతిలో డెల్టా ప్లస్ వేరియంట్‌‌ తొలి కేసు.. అప్రమత్తమైన రాష్ట్ర స...

AP First Delta Plus Variant Case: ఆంధ్రప్రదేశ్ లో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైంది. గత ఏప్రిల్ నెలలో ఓ వ్యక్తికి కరోనా సోకగా. అతని నుంచి సేకరించిన నమూనాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్లు సీసీఎంబీ గ...

Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం వివాదంలో మరో ట్విస్ట్.. అందరిది ఒకే అభిప్రాయమన్న ఎమ...

Brahmamgari Matam Pittadhipathi: కడప: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పీఠాధిపతి ఎంపికలో ఇంకా స్పష్టత రాలేదు. పీఠాధిపతులతో పాటు, రాష్ట్ర దేవాదాయ శ...

కొంపముంచిన ఆన్‌లైన్‌ లిక్కర్‌.. దెబ్బకు రూ. 70,000

హైదరాబాద్‌: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్‌ పెట్టి రూ. 70,000 మోసపోయాడు. వివరాల్లోకి వెళితే.. అనురాగ్‌ ప్రశాంత్‌ వ్యాపారం నిమిత్తం జూన్‌ 14న హైదరాబాద్‌క...

ఇకపై ఆధార్, పాన్‌కార్డులతోనే రైలు టికెట్ల బుకింగ్..!

టికెట్ బుకింగ్స్‌లో అక్రమాలకు అరికట్ట వేసేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతోంది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు అక్ర...

DRDO Pinaka Rockets: పినాక రాకెట్ల ప్రయోగాలు విజయవంతం: డీఆర్డీవో

DRDO Pinaka Rockets: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శనివారం నాడు పినాక రాకెట్లను పరీక్షించింది. పినాక రాకెట్లు అనుకున్న మేరకు సత్ఫలితాలను అందించాయని డీఆర్‌డీవో పేర్కొంది. మొత్తం 25 ...

పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌

ముంబై: మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఓ సొరంగం లోపల హజ్రత్‌ నిజాముద్దీన్‌ నుంచి బయలు దేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. అయితే రైలులో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్ల...

IRCTC Ticket Booking: ట్రైన్‌ టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే.. ఇకనుంచి అవి ఉండాల్సిందే..!

IRCTC Ticket Booking: ఇకనుంచి ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే కచ్చితంగా ఆధార్ లేదా పాస్‌పోర్ట్ ఉండాల్సిందేనని భారతీయ రైల్వే అంటోంది. ఆన్‌లైన్‌ టికెట్ల రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయ...

వారికి పెన్షన్‌ వచ్చే జన్మలో ఇస్తారా: హైకోర్టు

హైదరాబాద్‌: పెన్షన్‌ బెనిఫిట్స్‌ ఇవ్వడంలోనూ ప్రాంతీయ వివక్ష చూపిస్తారా.. అని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏపీ స్థానికత కలిగిన హౌసింగ్‌ బోర్డు ఉద్యోగులకు పదవీ విర...

ఆ చీకటి రోజులను మర్చిపోలేం: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర స్థితి విధించి 46 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ నాటి దురాగతాలను, దారుణ పరిస్థితులను గుర్తు చేశారు. ఆ చీకటి రోజులను మర్చిపోలేమన్నారు. ...

Covid 19: పరిశోధకులు చెబుతున్న “బయో వార్” ఒక హైపోథిసిస్..! ఎలా సంక్రమిస్తుంది..? ఎ...

రెండేళ్లుగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి అసలు మూలం ఏంటి..? తొలత కరోనా వైరస్‌గా మొదలై.. రోజుకో రూపాంతరం చెందుతూ జనాలను హడలెత్తిస్తోంది. ఒకసారి తగ్గుతూ.. మరోసారి పెరుగుతూ  ఉస...

టీచర్లకు అంతర్‌ జిల్లా బదిలీలు

అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు అంతర్‌ జిల్లా బదిలీలకు అవకాశం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. జిల్లాల వారీగా అంతర్‌ జిల్లా బదిలీలు కోరుకునే ...

నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్‌–2021కు దరఖాస్తుల స్వీకరణ శనివారం(నేటి) నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు కాకినాడ జేఎన్టీయూ శుక్రవారం నోటిఫి...

CM KCR : మెట్రోకు సహకారం అందిస్తాం.. మరింత సమర్ధవంతంగా నడిపించాలి : సీఎం కేసీఆర్

CM KCR : హైదరాబాద్ మెట్రోకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మరింత సమర్థవంతంగా నడుపుతూ ప్రజలకు సేవలందించాలని ఆకాక్షించారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైలు రవ...

ఎంత అదృష్టమో..! విమానంలో ఒక్కడే పాసింజర్

చండీగఢ్‌: మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పడు ఎంటువంటి ఇబ్బంది లేకుండా.. కూర్చోవడానికి ఓ సీటు దొరికి సౌకర్యవంతంగా ఉండాలి అనుకుంటాం. కానీ అది వీలు పడదు. ఎందుకంటే మనం ఒక్కరమే వెళ్లాల...

IRCTC Special Tour: 15 రోజుల టూర్‌కు రూ.13 వేలే ఖర్చు… ఆగస్టు 24 నుంచి భారత్ దర్శన్ స్పెషల్‌...

IRCTC Special Tour: అతి తక్కువ ధరలకే దేశంలోని పలు పర్యాటక ప్రదేశాలను చూపించేదుకు భారతీయ రైల్వే ‘భారత్ దర్శన్’ పేరుతో ప్రత్యేక రైళ్లను తిప్పుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దేశంలోని పలు రూట్లలో ఈ ...

దేశవ్యాప్తంగా 48 డెల్టా ప్లస్‌ కేసులు: కేం‍ద్రం

ఢిల్లీ: దేశవ్యాప్తంగా 48 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదైనట్లు కేంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసుల్లో 20 కేసులు మహారాష్