logo

header-ad
header-ad

Andhra Pradesh: మిర్చి కల్లాల్లో ఏక్‌ధమ్ సెక్యూరిటీ.. అన్నదాతలంటే మామూలుగుండదు మరి..

Guntur Mirchi: శాంతి భద్రతల సమస్య తలెత్తె చోట పోలీసులు సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తారనే విషయం తెలిసిందే. లేదంటే షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం సాధారణంగా చూస్త...

Telangana: తాట తీయండి.. డ్రగ్స్‌ కేసుల్లో ఎంతటివారైనా ఉపేక్షించకండి.. సీఎం కేసీఆర...

CM KCR on Drugs Issue : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల(Drugs ) వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా .. డ్రగ్స్ వాడకాన్ని ...

ఆ విషయంలో పవన్ మాట్లాడడం కరెక్ట్ అనిపిస్తోంది- మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్ నగరంలో జరిగిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిరు మాట్ల...

తెలంగాణలో లాక్ డౌన్‌ పై క్లారిటీ.. ఎప్పుడంటే?

తెలంగాణలో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు కలవరం కలిగిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. తెలంగాణలో 274 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం...

మంత్రి అనిల్ కి బండ్ల మార్క్ పంచ్..

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ఏపీలో సినిమా టికెట్స్ రేట్లు తగ్గించినందుకు టాలీవుడ్ హీరో నాని తన గొంతును విప్పి మాట్లాడడం ప్రస్త...

పవన్ కలలు కల్లలేనా.. బొత్స సార్ చెప్పిందేంటి... ?

పవన్ కళ్యాణ్ రాజకీయంగా రాణించాలనుకుంటున్నారు. ఆయన సినీ జీవితంలో పవర్ స్టార్ అనిపించుకున్నారు. సూపర్ స్టార్ డమ్ ని సొంతం చేసుకున్నారు. రాజకీయాలలో కూడా అత్యున్నత పీఠాన్ని అధిరోహించాలను...

కమీషన్ల కోసమే విద్యుత్ కొరత..! హౌస్ సైట్స్ మీద వైసీపీ నేతలతోనే కోర్టులో కేస...

TDP Chief Chandrababu naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మొత్తం రూ.36 వేల కోట్ల భారం మోపారని టిడిపి అధినేత చంద్రబాబు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీల...

శభాష్‌ Telugudesam సర్పంచ్‌.. మాట నిలబెట్టుకున్నావ్..!

సొంత డబ్బుతో రోడ్డు నిర్మాణం  మాట నిలబెట్టుకున్న చంద్రమోహన్‌  రైతుల కష్టం తీర్చిన టీడీపీ నాయకుడు రుద్రవరం: ఎన్నికల సమయంలో గెలిచేందుకు ఏవేవో చెబుతారు. అవి చేస్తాం.. ఇవి చేస్తాం.. అన...

తెలుగు అకాడమీ స్కాం: ప్లాన్ చేసి.. పద్దతిగా కాజేసిన క్రమం ఇదే..

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కీలక పురోగతి సాధించారు. స్కామ్‌ కు పాల్పడ్డ ముఠాలోని పది మందిని అరెస్ట్‌ చేశారు. కేసులో పది మందిని ముద్దాయిలుగా పేర...

జాతిపిత మహాత్మగాంధీకి సీఎం వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

అమరావతి: నేడు జాతిపిత మహత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారాని...

Proddatur: మాజీ ఎ‍మ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత

వైఎస్సార్‌ జిల్లా: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ ఎం.వీ. రమణారెడ్డి కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంత...

CM KCR on Cyclone: ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.. ఉన్నతాధికారుల సమ...

CM KCR in Delhi: తెలంగాణ ముఖ్యమంత్రి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో బీజీబిజీగా గడుపుతున్నారు. వరుస సమావేశాలు.. సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో మరోసారి భేటీ అయ్యారు. నార్త్&...

Andhra Pradesh: తుఫాన్ ప్రభావం, వర్షాలపై సీఎం జగన్ రివ్యూ.. కీలక ఆదేశాలు.. వారికి ఆర్థ...

గులాబ్‌ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌. ప్రతి అరగంటకూ పరిస్థితిని అంచనా వేయాలని, సమస్యలు తెలుసుకోవాలని, సహాయక చర్యలు చేపట్ట...

AP: సేంద్రియ ‘చిరు’నామాగా ఏపీ!

అమరావతి: రాష్ట్రాన్ని ఆరోగ్యకర ఆహార పదార్థాల చిరునామాగా తీర్చిదిద్దేందుకు మరిన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా పోషకాలు ఎక్కువగా ఉండే చిరు ధాన్యాలను సేంద్రియ పద్ధతిన సాగు చేస...

Big Breaking: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హై...

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 15న ఎస్‌ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆ...

Andhra Pradesh: “మత్తుపై ఉక్కుపాదం”.. ఎస్‌ఈబీ అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక ...

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోపై సీఎం జగన్ సమీక్ష గురువారం సమీక్ష నిర్వహించారు.  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యకలాపాల ప్రగతిపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. ఈ సందర...

కంటోన్మెంట్‌ విలీనంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

కంటోన్మెంట్‌(హైదరాబాద్‌): కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలిపేద్దామా? అంటూ ట్విటర్‌ వేదిక మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కంటోన్మెంట్‌లో తీవ్ర చర్చనీయాంశం అయ్య...

Kodali Nani: రాజీనామా చేసి గెలిస్తే.. బాబు బూట్లు తుడుస్తా.. సంచలన వ్యాఖ్యలు చేసిన మ...

టీడీపీ అధినేతపై చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు మంత్రి కొడాలి నాని. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు రోజుల్లో ఎన్నికలు ఉండగా చంద్రబాబు, నిమ్మగ...

నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో ఏపీ మంత్రి పేర్ని నాని భేటీ

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్లను ఆన్ లైన్ ద్వారా విక్రయించే అంశంపై  మాట్లాడడానికి నేడు ఏపీ మంత్రి పేర్ని నాని.. నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో సమావేశమయ్యారు.  ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రె...

Botsa: 80 వేల టిడ్కో ఇళ్లను డిసెంబర్ లోగా లబ్ధిదారులకు అందిస్తాం: మంత్రి బొత్స స...

Botsa Satyanarayana – AP Minister – Chandrababu: ఏ రోజైతే కోర్ట్ ఎన్నికల ఫలితాలు లెక్కించమని తీర్పు ఇచిందో అప్పటి నుంచి టీడీపీ ఆందోళన ఆక్రోశం చూస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 2019లో ప్రతిపక్ష నేతగా ...

గర్భశోకం కలిగిన రోజే.. కవలల జననం

దొండపర్తి (విశాఖ దక్షిణ): కాకతాళీయమో లేక ఆ దంపతులకు గర్భశోకాన్ని తొలగించేందుకు దేవుడిచ్చిన వరమో తెలియదు గానీ.. ఏ రోజున తమ బిడ్డల్ని కోల్పోయారో.. రెండేళ్ల తరువాత అదే రోజున కవలలు జన్మించార...

Fire Accident: గజ్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్నికీలలు.. రూ. 50 కోట్లక...

Fire Accident: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో కేంద్రంలో ఒక్కసారిగా మంటలు భార...

AP MPTC ZPTC Elections Results: గుంటూరు జిల్లాలో తడిసిన బ్యాలెట్‌ పేపర్లు.. శ్రీకాకుళంలో చెదల...

Andhra Pradesh Elections Results live updates: ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తాటికొండ మండలం బేజాత్‌పురం, రావెల ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్‌ నిలిచి...

206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఆదివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 8వ తేదీన పోలింగ...

CM KCR: ఈ నెల 14న యాదాద్రికి సీఎం కేసీఆర్.. యాదాద్రి అభివృద్ధి ప‌నుల‌ ప‌రిశీలన

ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగళవారం యాదాద్రి ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా యాదాద్రి అభివృద్ధి ప‌నుల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలించ‌నున్నారు. ఈ ఏడాది అక్టోబ&z...

Cyber Crime: అంగన్ వాడీ టీచర్లకు సైబర్ నేరగాళ్ళ వల.. ఎంత పగడ్భందీగా వ్యవహారం చేశార...

Cyber Crime – Guntur Anganwadi teachers: జనం అమాయకత్వమే వాళ్లకు పెట్టుబడి. జనం ఆశలు.. సైబర్ నేరగాళ్లకు వరాలుగా మారుతున్నాయి. రోజుకో.. కొత్త తరహా చీటింగ్‌లకు పాల్పడుతున్నారు. అంగన్ వాడీ టీచర్లను టార్గెట్ చేశార...

ఇంత బాధ్యతారాహిత్యమా? హైకోర్టు తీవ్ర అసంతృప్తి!

హైదరాబాద్‌: గణేష్‌ విగ్రహాల నిమజ్జనం విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలన్న తమ ఆదేశాలపై ప్రభుత్వ స్పందన సరిగా లేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిమజ్జనం ...

Recording Dance:ఆలయ ప్రారంభోత్సవంలో రికార్డింగ్ డాన్యులు.. పోలీసులున్నా పట్టించుకో...

కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసారు. స్థానికంగా వందల మంది వచ్చారు. డీజే పాటలతో, యువతుల నృత్యాలతో హోరెత్తించారు. డాన్యులను చూసి తెగ ఎంజాయి చేస్తున్న...

AP Rain Alert: ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. విపత్తుల నిర్వహణ శాఖ కీలక ప్రకటన

Andhra Pradesh Rain Alert: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...

YCP Leader Warning: పనులు ఆపేస్తారా.. దాడులు చేయమంటారా.. కాంట్రాక్టర్‌కు అధికార పార్టీ ...

తమ నాయకుడు చెప్పిందే ఇక్కడ జరగాలి.. లేకుంటే లెక్క తేల్చేస్తాం.. ముఖ్యంగా ప్రభుత్వ పనుల టెండర్లు, ఇతర వ్యవహారాల్లో తాము చెప్పేందే జరగాలంటారు. ఇక ఎమ్మెల్యేలైతే నియోజకవర్గంలో ఎలాంటి వ్యవహ...

వినాయక చవితి: మండపాల ఏర్పాటులో జాగ్రత్తలు

 మండపాలు పకడ్బందీగా వేసుకోవాలని పోలీసుల సూచన గణేష్‌ మండపం వద్ద కాపలాగా ఉండాలి జాగ్రత్తలతోనే ప్రమాదాలకు చెక్‌ పహాడీషరీఫ్‌: వినాయక చవితి ఉత్సవాలు అనగానే పక్షం రోజుల ముందు నుంచే పం...

వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ..

ఆడుతూ పాడుతూ హాయిగా జీవించాల్సిన వయస్సులో ఆ బాలుడి భుజాలపై పెద్ద బాధ్యత.. అంధులైన తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్ల మంచిచెడ్డలు చూసుకోవాల్సిన పరిస్థితి.. ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో కుటుం...

ప్రధానితో ముగిసిన కేసీఆర్‌ భేటీ

న్యూఢిల్లీ: దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న ప్రధాని నివాసంలో శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలుసుకున్నారు. ప్రధానితో సుమారు 50 నిమిషాలపాటు కేసీఆర్...

సిద్దిపేట జిల్లా కొండపాకలో హైఓల్టేజ్ సీన్.. తహసీల్దారు ఆఫీసుకు నిప్పు పెట...

సిద్దిపేట జిల్లా కొండపాకలో హైఓల్టేజ్ సీన్ చోటు చేసుకుంది. తహశీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ డీజిల్ బాటిల్ తో హల్చల్ చేసింది. ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయంది. దాంతో, కొండపాక...

Telangana: స్కూల్స్‌లో క్రేజీ సీన్స్.. విద్యార్థులపై పూల వర్షం కురిపించిన టీచర్ల...

ఇన్నాళ్ల పాటు మనం గురు పూజలే చూసి ఉంటాం. కానీ ఇప్పుడు విద్యార్ధి పూజోత్సవం కళ్లకు కడుతోంది. బేసిగ్గా స్టూడెంట్ టీచర్ రిలేషన్- చేపకూ నీటికీ ఉన్న సంబంధం. అలాంటి అనుబంధం ఇంత కాలం మిస్సయిన స...

Breaking: రేపట్నుంచి స్కూల్స్ ప్రారంభించవద్దు.. హైకోర్టు కీలక ఆదేశం..

సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ సర్కారీ బడులు తెరవాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేయగా.. హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. కరోనా మూడో దశ ముప్పు ముంచుకొస్తోంది. ఈ టైంలో ప్రభుత్వం బడ...

దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది: కేసీఆర్

హుజురాబాద్: హుజురాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభమైంది. శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ప్ర...

ఏపీలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు

విశాఖపట్నం: జార్ఖండ్‌ నుంచి ఒడిశా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోం...

Telangana: మలుగు పాపెర.. కిలో 2 వేలు!

వర్ని: నిజామాబాద్‌ జిల్లా చందూర్‌ శివారులోని నిజాంసాగర్‌ కాలువలో నాలుగున్నర కిలోల మలుగు పాపెర చేప మంగళవారం లభ్యమైంది. కాలువపై నుంచి శ్రీనివాస్, నాందేవ్‌ కలిసి వెళ్తుండగా ఈ చేప కని...

ఏపీ నుంచి 42,935 టన్నుల అరటి ఎగుమతి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2020–21లో 42,935 మెట్రిక్‌ టన్నుల అరటి పళ్లు ఎగుమతి అయినట్లు కేంద్రం తెలిపింది. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన అగ్రికల్చరల్, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక...

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం కన...

Andhra Pradesh: ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ కన్వీనర్ కోటా అమలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యిం...

Runa Mafi: రైతులకు గుడ్ న్యూస్.. ఈ రోజే వారి ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము..

రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే రూ. 50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆగ‌స్టు 16వ తేదీ నుండి రైతుల ఖాతాలో రుణ‌మా...

ఆంధ్రా యూనివర్సిటీలో ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 33 ► పోస్టుల వివరాలు: టైపిస్ట్‌–01, రికార్డ్‌ అసిస్టెంట్‌&...

AP Cabinet: నెలలో 12 రోజుల పాటు ఎమ్మెల్యేలు గ్రామ సచివాలయాల సందర్శన చేయాలని నిర్ణయ...

AP Minister Perni Nani briefing: పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన అంశం కెబినెట్లో ప్రస్తావనకు వచ్చిందని ఏపీ మంత్రి పేర్ని నాని చెప్పారు. మెకానికల్ ఫెయీల్యూర్ వల్ల గేట్ కొట్టుకుపోయిందని ప్రాథమికం...

AP 10th Results: పరీక్షలు నిర్వహించాలని అన్ని ప్రయత్నాలు చేశాం కానీ.. వారి కోరిక మేర...

AP 10th Results: కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసినట్లే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం చివరి క్షణం వరక...

నేడే పదో తరగతి ఫలితాలు

అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాలు ఈ నెల 6న విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ శుక్రవా రం సాయంత్రం 5 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులకు సబ్...

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. అనారోగ్యంతో కూతురు మృతి.. అదితట్టు...

Bhadradri Kothagudem: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె మరణాన్ని తట్టుకోలేక.. దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన బూర్గంపాడు మండలం కేటీపీఎస్ పంప్ హౌస...

Election Commission: ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ..

Voter list revision schedule: 2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌‌ను తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 9 నుంచి 31వ తేదీ వరకు ముందస్తు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగం...

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చించే అవకాశం..!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం నేడు (ఆగస్టు 6న) జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్...

10 నాగుల నుంచి తులం విషం.. లీటర్‌ ధరెంతో తెలుసా?

నాగు పాముల విషానికి ఉన్న డిమాండ్‌ అది నాగుల నుంచి ఒడుపుగా విషం కక్కిస్తున్నా.. మారని పాములోళ్ల తలరాతలు పడగెత్తి బుసలు కొట్టే నాగులు సైతం వారికి దాసోహం  వెల్దుర్తి (కర్నూలు): పాములోళ్...

ఏపీ గిరిజన సంక్షేమ శాఖకు 5 జాతీయ అవార్డులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమశాఖకు 5 జాతీయ అవార్డులు దక్కాయి. దాంతో పాటు గిరిజన కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌(జీసీసీ) దేశంలోనే మూడు నంబర్‌వన్‌ అవార్డులు సాధించింది. వన్ ధన్ యో...

ఎన్‌ఎఫ్‌సీ, హైదరాబాద్‌లో 12 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌(ఎన్‌ఎఫ్‌సీ).. టెక్నికల్‌ ఆఫీసర్‌–డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్...

అనగనగా ఓ ఖైరతాబాద్‌.. అక్కడ ఏ తహసీల్దార్‌ కూడా పది నెలలు మించి ఉండరంట!

 బంజారాహిల్స్‌( హైదరాబాద్‌): ఖైరతాబాద్‌.. హైదరాబాద్‌ నగరంలో వీవీఐపీలు నివాసముండే ప్రాంతం..అటువంటి ప్రాంతంలో తహసీల్దార్‌గా పనిచేయాలంటే కత్తిమీద సాములాంటిదే.. అందరికీ అనుకూలంగా ఉ...

Pensions: కొత్త పెన్షన్ల కోసం జీఓ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. అర్హులైన 57 ఏళ్ల వ...

New Pensions: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 65 ఏళ్ల నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీ ఓ 36, తేదీ: 04-08-2021 ను విడుదల చేసింది. సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్...

వాహనాల ఫిట్‌నెస్‌ టెస్ట్‌.. ఇక ఆటోమేటెడ్‌

వాహన సామర్థ్య పరీక్షల నిర్వహణ ప్రైవేట్‌ సంస్థలకు అప్పగింత ఏఆర్‌ఏఐ ప్రమాణాల మేరకు కంప్యూటరైజ్డ్‌ తనిఖీలు వాహనానికి చెందిన 40 అంశాలపైన సామర్థ్య నిర్ధారణ అక్టోబర్‌ నాటికి అమలుకు సన...

GHMC Campaign: దోమలకి నివారణకు మస్కిటో హంటింగ్ చేస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు..

GHMC Campaign: వినడానికి వింతగా ఉన్న మీరు విన్నది నిజమే.. ఫీవర్ సర్వే , వైరస్ సర్వ్ …ఇప్పుడు మస్కిటో సర్వే ట్రెండ్ కి తగ్గట్లే దోమలు కూడా దారి మార్చాయి.. నీటిలోనే కాదు తాళం ఉన్న ఇళ్లలో కూడా నివాసం ...

Exams In Telangana: తెలంగాణలో మొదలైన పరీక్షల సందడి.. ఈ నెలంతా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌తో...

Exams In Telangana: కరోనా కారణంగా అన్ని రంగాలపై ప్రభావం పడ్డట్లే విద్యా రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. లాక్‌డౌన్‌, వైరస్‌ ఉధృతంగా వ్యాపించడంతో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన విషయం త...

ఇంట్లో విద్యుత్‌ సమస్యలు.. స్విచ్‌ బోర్డు రిపేర్లు తెలుసుకోండిలా..

వెబ్‌ డెస్క్‌: సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లలో విద్యుత్‌కు సంబంధించిన పలు సమస్యలను తలెత్తుతుంటాయి. రాత్రివేళ ఆకస్మాత్తుగా పవర్‌ పోవడంతో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిపోయి...

CM KCR: హుజూరాబాద్‌లో రెండు సభలకు సీఎం కేసీఆర్ ప్లాన్.. ఆగస్ట్ 16న దళితబంధు.. ఆ తర...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి సారించారు. అతి త్వరలో CM KCR రెండు బ‌హిరంగ‌స‌భ‌ల‌ను నిర్వహించనున్నారు. ఒకటి దళిత బంధు పథకం ప్రారంభ సభ కాగా, రెండోది హుజు...

పింగళి వెంకయ్య సేవలను ఈ దేశం ఎన్నటికీ మరవదు: సీఎం జగన్‌

అమరావతి: భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా సీఎం జగన్‌ ‘‘భ...

Weather Update: దేశవ్యాప్తంగా జూలై నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. వెల్లడించిన ...

Weather Update: దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదలు, మేఘాలు విరుచుకుపడటం అదేవిధంగా  కొండచరియలు విరిగిపడిన సంఘటనల మధ్య, వాతావరణ శాఖ జూలైలో వర్షపాత డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, గత నెలలో దేశంల...

ప్రజలకు సత్వర సేవలే లక్ష్యం

అమరావతి: రిజిస్ట్రేషన్ల శాఖ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. కార్యాలయాలన్నిటిలో పాత నెట్‌వర్క్‌ను కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. ప్రజలకు మరింత వేగంగా, నాణ్...

Telangana Dalit Bandhu: గుడ్‌న్యూస్.. హుజూరాబాద్‌లో ఈనెల 16 నుంచే ద‌ళిత‌బంధు ప్రారంభం: సీఎ...

CM KCR on Dalit Bandhu scheme: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి హుజూరాబాద...

కొల్లేరు కొర్రమీను.. కనుమరుగయ్యేను

 తెల్ల చేప రకాల్లో గోదావరి పులసకు ఎంత పేరుందో.. నల్ల చేప రకాల్లో ఒకటైన కొర్రమీనుకూ అంతే గుర్తింపు ఉంది. అందులోనూ కొల్లేరు సరస్సులో పెరిగే కొర్రమీనుకు ఉండే డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ఇప్ప...

జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు

అనంతపురం: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ ఛైర్మన్‌ ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డ...

చంద్రబాబు హయాంలోనే అక్రమ క్వారీయింగ్: వసంత కృష్ణ ప్రసాద్

చంద్రబాబు, దేవినేని ఉమాకు ఎల్లోమీడియా వత్తాసు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్   అమరావతి: చంద్రబాబు హయాంలోనే అక్రమ క్వారీయింగ్ జరిగిందని మైలవరం వైఎస్సార్‌సీపీ ఎమ్మె...

సినారె 90వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి నివాళి

న్యూఢిల్లీ: ప్రముఖకవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయరెడ్డి (సినారె) 90వ జయంతి సందర్భంగా ఆ సాహితీమూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నానని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట...

కుప్పంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

చిత్తూరు: కుప్పంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సైబర్ డైనమిక్ పాల ఉత్పత్తి కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సమయానికి ఘటనా స్థలానికి చేరు...

Ramappa Temple: రూ. 100 కోట్లతో అభివృద్ధి..

కేంద్రానికి రామప్ప చిత్రాలు.. ఆడిటోరియం, కాటేజీలు, కట్టకు రెండువైపులా గ్రీనరీ ఏర్పాటు.. ఇలా రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా  కేంద్రానికి రాష్ట్ర సర్కార్‌ పంపిన రామ...

మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అతని సోదరుడు వేధిస్తున్నారు..

 నాంపల్లి(మహబూబ్‌నగర్‌): రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్‌ గౌడ్‌ల నుంచి తమకు ప్రాణహాని ఉందని మహబూబ్‌నగర్‌కు చెందిన విశ్వనాథరావు, పుష్పలత దంపతులు  రాష్...

Midde Thota: పండంటి పొదరిల్లు... మేడపైనే పండ్ల తోట

ఓ విశ్రాంత సైనికుడి ఆదర్శం వర్మీ కంపోస్ట్‌ తయారు చేసి మరీ మొక్కలకు వినియోగం  గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మనకు కావాల్సిన పళ్లు, కూరగాయలను మనం మార్కెట్‌ నుంచి తెచ్చుకుంటాం. కానీ అవన్నీ ...

స్మృతి ఇరానీని కలిసిన వైఎస్సార్‌ సీపీ మహిళా ఎంపీలు

న్యూఢిల్లీ :  వైఎస్సార్‌ సీపీ మహిళా ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిశారు. దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ‘‘ హోంశాఖ, న్యాయశాఖలకు ...

‘అవ్వా.. మీకు భూములిప్పిస్తా.. బువ్వ తినిపిస్తా’

 గూడూరు(వరంగల్‌): ‘ మీ పోడు భూములు ఇప్పిస్తా.. అండగా ఉంటా’ అని ఓదార్చి తనకోసం తెచ్చుకున్న భోజనాన్ని అక్కడున్న మహిళా రైతులకు తినిపించాడు మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌. మహబూ...

త్వరలో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: మంత్రి బొత్స

అమరావతి: టిడ్కో, మెప్మా, బ్యాంక్ సమన్వయకర్తలతో రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో  2.62 లక్...

నందివాడ పీఎస్‌కు దేవినేని ఉమా తరలింపు

విజయవాడ: కృష్ణా జిల్లా జీ.కొండూరు వివాదంలో టీడీపీ మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావు బుధవారం నందివాడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలు జరగకుండా ముందస్తుగా.. నందివాడ గ్రామ సరిహద్దులను పోల...

కేటీఆర్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ దంపతుల పంచలోహ చిత్రపటాన్ని కేటీఆర్‌కు....

ఆచార్య.. ఇదేమి చర్య..!

కడప: యోగివేమన విశ్వవిద్యాలయం విద్యారంగంలో అభివృద్ధి బాటలో నడుస్తుంటే కొందరు అధ్యాపకుల తీరువల్ల ప్రతిష్ట మసకబారుతోంది. విశ్వవిద్యాలయంలోని ‘ప్రధాన’ ఆచార్యుల కార్యాలయంలో సదరు ఆచార...

చల్లారని ‘చౌటుప్పల్‌ పంచాయితీ’: ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై కేసు నమోదు

యాదాద్రి భువనగిరి:  మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డు...

Andhra Pradesh: సేంద్రియ ఆక్వా విధానం లక్ష్యాలు

అమరావతి: పర్యావరణ పరిరక్షణ, నాణ్యమైన ఉత్పత్తుల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆక్వాలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తోంది. సేంద్రియ ఆక్వాపాలసీ తీసుకొచ్చేందుకు ...

ఆరు కంపెనీల ఐపీఓకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : విజయ డయాగ్నోస్టిక్ సెంటర్‌తో పాటు మరో ఐదు కంపెనీల పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ప్రతిపాదనలకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి(సెబీ) ఆమోదం వ్యక్తం చేసింది. విజయా డయాగ్నోస...

ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై హైకోర్టు విచారణ

హైదరాబాద్‌: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వ  వివాదంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఇప్పటికే చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయ...

వెదురు కొమ్ముల కూర.. ఎర్రచీమల గుడ్లతో చేసే చారు!

వెదురు వంట.. ప్రతి ఇంట గిరిసీమల్లో వెదురు కొమ్ముల కూర ఘుమఘుమలు గిరిజనుల సంప్రదాయ వంటకంగా ప్రసిద్ధి  బుట్టాయగూడెం/పశ్చిమ గోదావరి: భిన్నమైన సంసృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు గిరిపుత...

ఉచిత కల్యాణ మండపం పైసా ఖర్చు లేకుండా పెళ్లికి ఏర్పాటు

అన్నవరం కొండపై ఉచిత కల్యాణ మండపం పైసా ఖర్చు లేకుండా పెళ్లికి ఏర్పాటు ఒకేసారి 12 వివాహాలకు వీలుగా నిర్మాణం దాత విరాళంతో పేదలకు తీరనున్న కష్టం  అన్నవరం: సత్యదేవుని సన్నిధిన పేదలు ఉచితం...

లే అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, స్టీలు

కర్నూలు(సెంట్రల్‌): వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు లే అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, స్టీలు తెప్పించి లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నా...

ఫోన్లు కట్టేయండి

ముంబై: పనివేళల్లో మొబైల్‌ ఫోన్ల వినియోగంపై ప్రభుత్వం తమ ఉద్యోగులు, అధికారులకు ఆంక్షలు విధించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. వీటిని ఉల్ల...

రామప్పకు యునెస్కో గుర్తింపుపై సీఎం కేసీఆర్ హర్షం

 హైదరాబాద్‌: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపుపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపా...

రామప్పకు యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోదీ హర్షం

ఢిల్లీ: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. రామప్ప దేవాలయం కాకతీయుల అద్భుతమై...

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

కర్నూలు\ పశ్చిమగోదావరి: ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలు కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది. ఇన్ ఫ్లో3,70,817 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 25,427 క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుత ...

లోకల్‌ కేడర్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలి

హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నియామకాలు, పదోన్నతుల విషయంలో లోకల్‌ కేడర్‌ నిబంధనల ను తప్పకుండా పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యద...

వైఎస్‌ వివేకా హత్య కేసులో వాచ్‌మెన్‌ వాంగ్మూలం

 కడప/అర్బన్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న వాచ్‌మెన్‌ రంగన్న (65) వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేయించింది. పులివెందులలోని భాకరాపురానిక...

ప్రజలకు చంద్రబాబే పెద్ద సమస్య

వడ్డీలు కులస్తుల అభివృద్ధికే ప్రత్యేక కార్పొరేషన్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి: మాజీ సీఎం చంద్రబాబునాయుడు తన హయాంలో ప్రజా సమస్యలు పరిష్కరించడం మానేసి ప్రజలకు ప...

AP: రైతు ఇంట మెరిసిన విద్యా‘మణి’

పులివెందుల టౌన్‌ (వైఎస్సార్‌ జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో వైఎస్సార్‌ జిల్లాకు చెందిన దేవమణి మంచి ప్రతిభ కనబరిచింది. ఎంపీసీ విభాగంలో 1000 ...

నిర్మల్‌: బురద మిగిల్చిన వరద

నిర్మల్‌ జిల్లాలో బోరుమంటున్న జనం నీట మునిగిన సామగ్రి, నిత్యావసరాలు తెగిపోయిన చెరువు కట్టలు.. దెబ్బతిన్న రోడ్లు నిండా మునిగిన పంటపొలాలు చేపలు పట్టేందుకు వచ్చి ఓ యువకుడు మృతి నిర్మల...

ఐదు గంటలు.. హైరిస్క్‌ ఆపరేషన్‌: 16 మంది సురక్షితం

వరదలో చిక్కుకున్న 31 మంది మంథని గౌతమేశ్వర ఆలయాన్ని చుట్టుముట్టిన గోదావరి 16 మందిని కాపాడిన సింగరేణి రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతానికి రావడానికి నిరాకరించిన మరో 15 మంది మంథని: ఓ వైపు గోదా...

AP Secretariat Exams: సచివాలయ ఉద్యోగులకు అలెర్ట్.. రాత పరీక్షకు డేట్ ఫిక్స్..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామీణ వ్యవస్థలో సంచలన మార్పులు తీసుకొచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలను స్థాపించి ప్రభుత్...

ఇళ్లు ఖాళీ చేసేందుకు రెండు వారాల గడువు

ఆలోపు ప్రత్యామ్నాయం చూసుకోండి అమరారెడ్డి కాలనీ కాలువ కట్ట వాసులకు హైకోర్టు ఆదేశం విచారణ ఆగస్టు 6కి వాయిదా అమరావతి/తాడేపల్లిరూరల్‌: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, అమరారెడ్డి నగర్‌ ...

Telangana Politics 2023: తెలంగాణలో రాజకీయ రణం మొదలైందా.. ఈ పోరు ఆ దిశగానేనా..

ఒకవైపు దళిత బంధు. మరోవైపు రాజకీయ దండోరా. తెలంగాణ పాలిటిక్స్‌ దళితుల చుట్టూ తిరుగుతున్నాయి. 2014 తర్వాత, 2018 ఎన్నికలకు ముందు రాజకీయ పునరేకీకరణ జరిగింది. ఇప్పుడు పరిణామాలు మళ్లీ ఆ దిశగానే కని...

స్వామీజీలు రాజకీయాల్లో తలదూర్చొద్దు :siddaramaiah

బెంగళూరు : రాష్ట్ర రాజకీయాల్లో స్వామీజీలు తలదూర్చడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్వామీజీలు, పీఠాధిపతులు రాజకీయాల్లో వేలుపెట్టడం ఏ...

Chandrababu letter : ‘సీఎం జగన్ కూడా ఇలా చేయాలి’ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి చంద...

Chandrababu – Vizag Steel : విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతు తెలుపుతూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి లేఖ రాశారు ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు. ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేస్తున్న విశా...

Huzurabad Bypoll: తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్‌ నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర...

వైరల్‌: కుక్క మీద ప్రేమతో కాంస్య విగ్రహం.. ఎక్కడంటే

కృష్ణా: పెంపుడు జంతువులంటే చాలామందికి ప్రాణమన్న సంగతి తెలిసిందే. వాటికి ఏ లోటు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పెంపుడు జంతువుల్లో ఎక్కువగా కుక్కును పెంచుకునేందుకు ఇష్టపడుతారు. ...

AP Land Survey: ఏపీలో భూముల రీ సర్వేకు సంబంధించి కీలక అప్‌డేట్.. రంగంలోకి డ్రోన్స్, ర...

సచివాలయంలో ‘వైఎస్సార్‌  జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది. కాగా వంద సంవత్సరాల తరువాత తొలిసారి ఈ తరహా ...

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: నదీ పరీవాహక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలపై సీఎం గురువారం సమీక్ష నిర్వహి...

వర్షాలపై మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్

అమరావతి: వర్షాలపై పురపాలక శాఖ మంత్రి  బొత్స సత్య నారాయణ  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మునిసిపల్ కమిషనర్‌లు అందరూ ఫీల్డ్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్షాలను దృష్టిలో పె...

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు

అమరావతి: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావారణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమలో అక్కడక్కడ...

Heavy Rains: రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. జనం ఇళ్లల్లోంచి బయటకు రా...

CM KCR High Level Review on Heavy Rains: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అధికార యంత్రాంగం, ప్ర‌జాప్ర‌తినిధులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆ...

ఏపీ హైకోర్టులో 55 సివిల్‌ జడ్జి పోస్టులు

అమరావతిలోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ జడ్జి(జూనియర్‌ డివిజన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 55 ►అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ(లా) ఉత్తీర...

KTR Birthday Gift: తెలంగాణలో దివ్యాంగులకు ఉచితంగా స్కూటీలు.. మంత్రి కేటీఆర్ ట్వీట్‌త...

KTR Birthday Gift scootys to Differently abled Persons: ప్రతి సంవత్సరం జరుపునే ఫుట్టిన రోజు వేడుకల్లో వెరైటీ లేకుంటే ఏం బాగుంటుంది. కొంత డిఫరెంట్ చేస్తే పేరుకు పేరు మంచికి మంచి అనుకున్నారు రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్ వర్...

స్కూటీ బ్రెకులు ఫెయిల్‌.. లోయలో పడిన మహిళ..

తిర్యాణి(ఆదిలాబాద్‌): మండలంలోని గుడిపేట గ్రామానికి చెందిన ఆత్రం పార్వతి బాయి జైనూర్‌కు వెళ్లి మంగళవారం సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా పంగిడిమాదర గుట్ట వద్ద తన స్కూటీ బ్రెకులు ఫెయ...

Breaking: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఆ రోజు...

Eluru Municipal Corporation Counting: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం అ...

వ్యాక్సిన్‌ వేయించుకున్న మంత్రి కేటీఆర్‌

, హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న ...

Sajjala : సంచార జాతులకు ప్రాధాన్యం ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు సీఎం వైఎస్‌ జగన్మ...

Sajjala Ramakrishna Reddy – Cm Jagan : సంచార జాతులకు ప్రాధాన్యం ఇచ్చిన మొట్ట మొదటి నాయకుడు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్మోహన్‌రెడ్డి అని చెప్పారు వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణార...

ఓ వైపు వర్షం, నిర్లక్ష్యం వహిస్తే.. కొంపలు మునుగుతాయ్‌ సారు

హయత్‌నగర్‌( హైదరాబాద్‌): నాలుగు రోజులగా కురుస్తున్న వర్షాలకు హయత్‌నగర్‌లోని పలు కాలనీలు నీట మునిగిన సంగతి తెలిసిందే. శనివారం మరో మరోసారి భారీ వర్షం కురవడంతో ఫైర్‌స్టేషన్, బస్‌ డ...

Telangana Job Fair: నేడు తెలంగాణలో జాబ్‌ ఫెయిర్‌.. 3500 ఖాళీలు.. పది కంపెనీల ఇంటర్వ్యూలు

Telangana Job Fair: ప్రస్తుతం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక తాజాగా ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ అండ్‌ మ...

Andhra Pradesh: సముద్రంలో 12 మంది మత్స్యకారులు గల్లంతు.. కాపాడాలంటూ బాధిత కుటుంబాల వి...

Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబాలు వెల్లడించాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ నెల 7వ తేదీన చెన్నైలోని కాశిమీడు ఫిషి...

హైదరాబాద్‌లో గోల్డ్‌మన్‌ శాక్స్‌

 హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్, ఫైనాన్షియల్‌ సర్వీసుల్లో ఉన్న యూఎస్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ...

నవరత్నాలు ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఏఎన్‌ నారాయణమూర్...

 విజయవాడ: నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా అంకంరెడ్డి నాగ నారాయణమూర్తిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్‌ ఆదిత్య నాథ్ దాస్ సోమవారం ఉత్తర్వు...

‘పునరావాస ప్రాంతం పరిశీలించి నివేదిక ఇవ్వాలి’

హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి భూనిర్వాసితుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన 58 మంది పిటిషన్లపై విచారించింది. కాళేశ్వరం ప్రాజె...

ఏపీ: రెవెన్యూ పరిధిలోనే ఆ రెండు శాఖలు

, అమరావతి: కమర్షియల్‌ ట్యాక్స్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలు ఆర్థికశాఖకు బదిలీ జీవోను ప్రభుత్వం అబియన్స్‌లో పెట్టింది. యథాతథంగా రెండు శాఖలు రెవెన్యూ శాఖ పరిధిలోనే కొన...

ప్రకాశం జిల్లాలో 59 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో సాంఘిక సంక్షేమ విభాగం గ్రూప్‌–4 సర్వీస్‌లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంద...

సంగీత దర్శకుడు టీఎస్‌ మురళీధరన్‌ ఇకలేరు

కోలివుడ్‌లో సంగీత దర్శకుడు టీఎస్‌ మురళీధరన్‌ కన్నుమూశారు. ఆదివారం చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మురళీ ఆకస్మిక మరణంపై సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి చెందారు. ఆయన కుటుంబాన...

అత్తింటి సారె: వామ్మో.. అల్లుడి కళ్లు బైర్లు కమ్మేలా..

యానాం: నవ వధువు ఇంటి నుంచి అత్తారింటికి ఆదివారం పంపిన ఆషాఢ కావిడి ఇది. స్థానిక వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్‌కుమార్‌కు రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్ర...

రైతు చట్టాలపై రావాల్సిన స్పందన రాలేదు

    ‘‘సరైన అవగాహన లేకపోవడంతో రైతు చట్టాలపై దేశంలో చాలా రాష్ట్రాల్లో రావాల్సిన స్పందన రాలేదు’’ అని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ అన్నారు. ఆర్‌. నారాయణమూర్తి నటించి, స్వ...

అడవులకు నష్టం జరగకుండా శాస్త్రీయ పద్దతుల్లో ఫలసాయం సేకరణ

హైదరాబాద్: అడవులకు నష్టం జరగకుండా శాస్త్రీయ పద్దతుల ద్వారా ఫలసాయం పొందటంపై గిరిజనులకు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్ సీ ఆర్ ఐ) రెండు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. వన్ ధన్ ప్రా...

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు మంచి భవిష్యత్ వుంది: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగవాణలో ఆయిల్ పామ్ సాగుకు మంచి భవిష్యత్ వుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.దేశ ప్రజల అవసరాలకు ఏడాదికి 22 మిలియన్ టన్నుల నూనె అవసరం. కానీ దేశంలో ఏడు మిలియన్ టన...

ఈనెల 19న పోలవరానికి సీఎం వైఎస్‌ జగన్‌

 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19న పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటన సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అధికా...

CM KCR Review: బోర్డు పరిధిలోకి రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు.. గెజిట్ నోటిఫిక...

CM KCR Review on Gazette Notification: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసింద...

ఖానామెట్‌ భూముల వేలం.. రూ.729.41 కోట్ల ఆదాయం

హైదరాబాద్‌ : ఖానామెట్‌ భూముల ఈ-ఆక్షన్‌ ముగిసింది. ఖానామెట్‌లోని 15 ఎకరాల్లో 5 ప్లాట్లకు వేలం జరిగింది. భూముల విక్రయంతో రూ.729.41 కోట్ల ఆదాయం వచ్చింది. ఖానామెట్‌లో ఎకరం భూమి ధర అత్యధికంగా ...

AP High Court: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. విజయవాడ ఏసీపీకి వారం జైలుశిక్ష

Vijayawada ACP: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది. విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఎస్సీ, ఎస్టీ కేసులో చార్జిషీట్ వేయాలని ఏసీపీకి గతంలో హైకోర్టు ఆదే...

Nadu Nedu: సర్కారీ బడి.. సరికొత్త సవ్వడి

నేడు.. అధునాతన హంగులతో భవనాలు, పక్కాగా నిర్మించిన ప్రహరీలు, కార్పొరేట్‌కు ధీటుగా ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌బోర్డులు, తరగతి గదిలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, విజ్ఞానపు బొమ్మలతో ఆసక్తి కలి...

ఏపీపీఎస్సీ నియామకాలకు ఇకపై ఒకే పరీక్ష

అమరావతి : గ్రూప్ 1 మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్‌కూ ఇకపై ప్రిలిమ్స్ ఉండదని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు తెలిపారు. ఇకపై ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భ...

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. బావిలో పడిన 8 ఏళ్ల చిన్నారిని కాపాడబోయి ...

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని విదిషాలో బావిలోపడిన ఎనిమిదేళ్ల చిన్నారిని కాపాడబోయి 40 మంది బావిలో పడిపోయారు. చిన్నారిని రక్షించడానికి వచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందం, ట్రాక్టర్‌తో సహా...

థియేటర్ల ఓపెనింగ్‌పై త్వరలో సీఎం నిర్ణయం: మంత్రి

చెన్నై: రాష్ట్రంలోని సినిమా థియేటర్లను తెరవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి వెల్లకోయిల్‌ స్వామినాథన్‌ తెలిపారు. స్థాని...

TS: రాష్ట్రంలో కొత్తగా 710 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైరస్‌ వ్యాప్తి స్థిరంగా త‌గ్గుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 710 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా నలుగురు మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసులతో ర...

మోసానికి సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్: రేవంత్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ మోసానికి మాస్టర్ ప్లాన్ వేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలపై కేసీఆర్ సర్కస్ ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు. ఖాళ...

HYD : చారిత్రక నిర్మాణాల పరిరక్షణకు నాంది

చరిత్ర పరిరక్షకులుగా భావి సివిల్‌ ఇంజినీర్లు   కట్టడాలపై అధ్యయనం చేస్తున్న.. ధరోహర్‌ హెరిటేజ్‌ క్లబ్‌ సభ్యులు ‘సివిల్‌ ఇంజినీర్ల అవగాహనంతా సిమెంటు కాంక్రీటు కట్టడాలమీదే. వ...

రిటైల్ పార్క్స్ పాలసీ 2021-2026ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం రిటైల్ పార్క్స్ పాలసీ 2021-2026 ను ప్రకటించింది. రిటైల్ పార్క్ పాలసీ విదివిధానాలతో ఉత్తర్వులు జారీ చేసింది. 2026 నాటికి 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు...

సీఎం జగన్‌కు బుద్ధప్రసాద్ లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ లేఖ రాశారు. తెలుగు అకాడమీ పేరు మార్పును పార్టీలు వ్యతిరేకించాయని ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు పెద్దఎత్తున వ్యత...

Hyderabad లో దొంగలు బాబోయ్‌.. దొంగలు..

పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలో వరుస దొంగతనాలు ఒకే రోజు మూడు అపార్ట్‌మెంట్లలో చోరీ ఏటీఎం దోచుకునేందుకు విఫలయత్నం హైదరాబాద్ సిటీ/పేట్‌బషీరాబాద్‌ : పేట్‌బషీరాబాద్‌ పోలీసుస్ట...

ఏపీకి చేరుకున్న మరో 7.20 లక్షల కోవిడ్‌ టీకా డోసులు

అమరావతి: కరోనా కట్టడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు మరో 7.20 లక్షల కోవిడ్‌ టీకా డోసులు చేరుకున్నాయి. కాగా కోవిషీల్డ్‌ డోసులు పుణె నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు  చేరుకోగా, అక్కడి నుంచి టీ...

విజయసాయిరెడ్డిపై రఘురామ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ: ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి త్వరలోనే అంతర్జాతీయ కార్యదర్శి అవుతాడేమో చూడాలని ఎద్దేవాచేశారు. రామాయణంలో మందర, శకుని పాత్ర ...

జనసేన నేతలకు చేదు అనుభవం

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నేతలు, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పవన్‌ వైఖరి తెలపాలని కార...

Huzurabad: మా అభ్యర్థిని ఇప్పుడే చెప్పం: రేవంత్‌ రెడ్డి

కౌశిక్‌ రెడ్డి వ్యవహారం నాకు ముందే తెలుసు ఇతర పార్టీల నేతలు చాలా మంది టచ్‌లోకి వస్తున్నారు అన్ని సామాజిక వర్గాలకు కాంగ్రెస్‌లో సమన్యాయం ఉంటుంది: రేవంత్‌ రెడ్డి హైదరాబాద్: టీపీసీ...

హెచ్‌ఎండీఏ నిబంధనలు, మార్టిగేజ్‌ చేశాకే తాత్కాలిక లేఔట్లు!

హైదరాబాద్‌:  రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధి అవతల కొత్త లేఔట్ల అనుమతులకు పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. తా...

వరంగల్‌, హన్మకొండ జిల్లాలు: ఏ ప్రాంతాలు ఎందులోకి?

అర్బన్, రూరల్‌ జిల్లాల పేర్లతోపాటు మండలాలు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ మారిన జిల్లాల స్వరూపం..  వరంగల్‌ జిల్లాలోకి వరంగల్, ఖిలా వరంగల్‌ హన్మకొండలోకి పరకాల, నడికుడ, దామెర గత నె...

Covid third Wave: అప్పుడే మర్చిపోయారా.. మూడో ముప్పు రావాలని కోరుకుంటున్నారా.. IMA వార్ని...

కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ మిగిల్చిన విషాదాలను మర్చిపోయారా.. మూడో ముప్పు రావాలని కోరుకుంటున్నారా.. మనకు తెలీకుండానే మనం వైరస్‌కు స్వాగతం పలుకుతున్నామా.. థర్డ్ వేవ్ ముప్పుపై ఇండియన్ మెడిక...

కర్నూలులో కలకలం.. శిశువు మృతి చెందిందన్న డాక్టర్ల మాటపై ఆగ్రహావేశాలు, కే ష...

Government Hospital Kurnool: కర్నూలు పెద్దాసుపత్రిలో శిశువు తారుమారు వ్యవహారం కలకలం రేపుతోంది. తమ బిడ్డను తారుమారు చేశారంటూ బాలింత బంధువులు ఆందోళనకు దిగారు. దేవనకొండ మండలం నెల్లిబండకు చెందిన రజియా మూడ...

టీడీపీ పాలనలో ‘అకాడమీ’కి అస్థిత్వమే లేదు

తెలుగు–సంస్కృత అకాడమీగా చేస్తే నష్టమేంటో బాబు చెప్పాలి ఈ నిర్ణయంతో కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వస్తాయి ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ సీఎం జగన్‌ అధికా...

గుంటూరులో వైఎస్సార్‌ ఫుడ్‌బ్యాంక్‌

ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  అమరావతి బ్యూరో: గుంటూరు నగరపాలకసంస్థ స్థానిక గాంధీపార్క్‌ కూడలిలో వైఎస్సార్‌ ఫుడ్‌ బ్యాంక్‌ కేంద్రాన్ని ...

Jampannavagu: ఉధృతంగా ప్రవహిస్తోన్న జంపన్నవాగు.. ఇంకా తెలీని ఇద్దరి ఆచూకీ.. ఇవాళా కొ...

Jampannavagu – Mulugu: ములుగు జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలకు జంపన్నవాగులో కొట్టుకుపోయిన ఇద్దరి ఆచూకీ ఇంకా తెలియడం లేదు. నిన్న మేడారం సమ్మక్క- సారక్క దేవతల దర్శనం కోసం వచ్చిన ఇద్దరు భక్తులు జంప...

కష్టం.. ఆ కరెంట్‌తో 'ఎంతో నష్టం'

అమరావతి: హిందూజా నేషనల్‌ పవర్‌ కార్పొరేషన్‌ తీరును విద్యుత్‌ శాఖ తీవ్రస్థాయిలో ఎండగట్టింది. ఆ విద్యుత్‌ను తీసుకుంటే ప్రజలకు భారమేనని పునరుద్ఘాటించింది. సంస్థ ఇష్టానుసారం ప్రాజ...

Audio Tape: సంచలనం సృష్టిస్తున్న ఆడియో టేప్‌ లీక్‌లు.. మారుతున్న నేతల తలరాతలు.. ప్...

Audio Tape Leaks: తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక సరికొత్త రాజకీయ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. తాజా వ్యవహారంతో.. ఇటీవలి కాలంలో వరుసగా లీక్ అవుతున్న నేతల ఆడియో టేప్‌ల వ్యవహారం లైమ్‌లైట్‌ల...

Telangana Corona: తెలంగాణ కరోనా బులిటెన్.. గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు, మరణాలు.!

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 696 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా...

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. జలమయం అయిన పలు ప్రాంతాలు..

Hyderabad Rains: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్...

Revanth Reddy: కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటా.. ఇంటి దొంగలను వద...

PCC President Revanth Reddy Sensational Comments: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లోని ఇంటి దొంగలను వదిలబోనని హెచ్చరించారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్...

MLA Jagga Reddy: బీజేపీ ప్రభుత్వంలో సామాన్యుల జీవనం అస్థవ్యస్థం అవుతోంది.. కేంద్రంప...

MLA Jagga Reddy: అడ్డూ అదుపు లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్ ధరలను ...

Butcher Son: వృద్ధాప్యంలో తనకు జీవనభృతి ఇవ్వాలన్న తల్లి.. బతికుండగానే బొంద పెట్టా...

Son digs a Ditch to kill Mother: ‘పిల్లల్ని కంటాం కానీ.. వారి తలరాతలు కనలేంకదా’ ఈ సామెత యాదాద్రి జిల్లాలో జరిగిన ఓ హృదయ విదారక ఘటనకు సరిగ్గా సరిపోతుంది. మానవత్వం మరిచి నవమాసాలు మోసి కని పెంచిన కన్నతల్లిక...

AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్.. జీవో నెంబర్ 2 ను సస్పెండ్ చేసిన ఏపీ ...

AP High Court Suspended go no 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. జీవో నెంబర్‌ 2ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. పంచాయితీ సర్పంచులు సెక్రటరీలు అధికారాలను వీఆర్వోలకు అప...

Viral Video: కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సి...

పాములు ఎంత ప్రమాదకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాములను ఆమడదూరం నుంచి చూస్తే చాలు.. మనుషులు హడలిపోయి పరుగులు పెడతారు. ఒకవేళ పాము గనక ఎదురుగా కనబడితే ఇక అంతే సంగతులు… గుండ...

Indira Shobhan: షర్మిల పార్టీ ప్రకటన తోనే కొంత మార్పు కనిపిస్తోంది.. రేపు ఉ. 8 నుంచి సా....

YS Sharmila Deeksha: నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని వైయస్ఆర్ టీపీ కీలకనేత ఇందిరా శోభన్ అన్నారు. నిరుద్యోగ యువత ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరిన ఆమె, మీకోస...

Vellampalli: టీడీపీ ఐదేళ్ల పాలనలోని అవినీతి చిట్టా అంతా బయటకు తీస్తాం: మంత్రి వెల్...

Minister Vellampalli – Vijayawada: టీడీపీ ఐదేళ్ల పాలనలోని అవినీతి చిట్టాను బయటకు తీస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ...

University of Hyderabad: పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ..యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. ఉన్నత ప్రమాణాలతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకుంటున్న విశ్వవిద్యాలయం. అనేక విభాగాల్లో విద్య, పరిశోధ...

Fuel price hike: దేశవ్యాప్తంగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలపై కన్నెర.. హైదరాబాద్...

Telangana Congress Agitation: దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ కన్నెర చేసింది. ఆకాశాన్నంటుతోన్న పెట్రో ధరలకు నిరసనగా హైదరాబాద్‌లో ఇవాళ భారీ ర్యాలీ తీసింది. టీపీస...

Egg Incubation: గుడ్డు నుంచి పిల్ల వరకు..

పాలమూరు యూనివర్సిటీలోని ఓ చెట్టుకు ఈ స్పైడర్‌ హంటర్‌ పక్షి గూడు కట్టడం నుంచి, అందులో గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలు బయటికి వచ్చే వరకు వివిధ దశలను ‘సాక్షి’తన కెమెరాలో బంధించింది. ఈ ప...

ఏపీ: అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు

అమరావతి: అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సడలింపులు ఇచ్చారు. రాత్రి 9 గంటలకల్లా దుకాణాల మూసి...

Hyderabad: పవన్ ఆత్మహత్యపై భార్య ప్రియాంక ఫస్ట్ రెస్పాన్స్.. కీలక విషయాలు వెల్లడ...

సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్‌లో ఆత్మహత్య చేసుకున్న పవన్ వ్యవహారంలో గంటకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. అతని తల్లిదండ్రులు కోడలు ప్రియాంకనే తమ కొడుకు చావుకి కారణమని బ...

స్థలం ఒకరిది..రిజిస్ట్రేషన్‌ మరొకరిది

ఈ చిత్రంలో ఉన్న పెద్ద మనిషి పేరు కె.పుల్లయ్య. ఇతనిది వెల్దుర్తి మండలం ఎన్‌.వెంకటాపురం గ్రామం. ఇతను కర్నూలు సమీపంలోని 40వ జాతీయ రహదారి పక్కన వెంగన్న బావి వద్ద 98, 99, 116 సర్వే నంబర్లలో వేసిన వెం...

AP SSC Results 2021: ఏపీలో టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు ఇలా ఇవ్వనున్నారు..!

ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థుల మార్కుల మదింపునకు ఏర్పాటు చేసిన ఛాయరతన్‌ కమిటీ కసరత్తు ఎండ్ స్టేజ్‌కు చేరింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ రిజల్ట్స్ విడుదల చేయనున్నారు.  అంతర్...

Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యట...

CM Jagan Polavaram visit: పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో జూలై 14 (బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటన పురస్కరించుకుని ముందస్తు ఏర్పాట్లను సమీక్షించడం జరిగిందని పశ్చ...

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి.. తొలగించిన నర్సులను వ...

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల తొలగింపు, ఉద్యోగాల భర్తీ అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. కరోనా సమయంల...

ఈనెల 14న సీఎం జగన్‌ పోలవరం సందర్శన

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 14వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. రాష్ట్రానికి జీవధారైన పోలవరం ప్రాజెక్టు పనులను నిర్ధారించిన సమ...

కృష్ణా జలాలపై వాస్తవంగా ఎలాంటి వివాదం లేదు: సజ్జల

తాడేపల్లి: కృష్ణా జలాలపై వాస్తవంగా ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం రాజకీయ కోణంలో వివాదం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. ...

Mee Seva: మీ సేవ.. ఇదేం తోవ!

ఆధార్‌.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక భూమిక పోషిస్తోంది. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ అర్హులందరికీ పథకాల లబ్ధ...

బార్‌ల నుంచి రాని కరోనా బడిలో వస్తుందా?

పంజగుట్ట (హైదరాబాద్‌): రాష్ట్రంలో బార్‌లు ఆఫ్‌లైన్‌ నడుస్తుండగా విద్యా సంస్థలు మాత్రం ఆన్‌లైన్‌లో నడుస్తున్నాయని, బార్‌లో రాని కరోనా బడిలో ఎలా వస్తుందని తెలంగాణ రాష్ట్ర బీసీ స...

AP Weather Report: ఏపీకి భారీ వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారుల హెచ...

AP Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు సంబంధించి రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రిపోర్ట్‌ను ప్రకటించింది. ఐఎండి సూచనల ప్రకారం పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర–ద...

మేం కాదు, నువ్వే కొత్త బిచ్చగాడివి.. కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఫైర్‌

హైదరాబాద్‌: ‘మేం కాదు.. నువ్వే కొత్త భిక్షగాడివి. రోజుకో వేషం వేసుకుంటూ, పూటకో అబద్ధం చెప్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. తండ్రీకొడుకులిద్దరూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్ర...

AP Deputy CM: జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య విభేదాలు లేవు.. జ‌గ‌న్‌కు ఆంధ్ర, తెలంగాణ తేడాలు...

AP Deputy CM Narayana Swamy Sensational Comments: తిరుమలలో ఆసక్తికర పొలిటికల్ కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. జగన్‌, షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. జలవివాదంపై ఇప్పటివరకూ చంద...

Huzurabad: రమణ రాకతో బీసీ వర్గాల్లో పాజిటివ్‌ ఇమేజ్‌ పెరుగుతుందా?

హుజూరాబాద్‌లో జనంలోకి టీఆర్‌ఎస్‌ అధికారిక కార్యక్రమాల  ద్వారా ఈటలపై ధ్వజం సమస్యలపై యుద్ధ ప్రాతిపదికన  స్పందన ఈటలే వెనుకబాటుకు  కారణమంటూ వ్యాఖ్యలు మరోవైపు సామాజిక వర్గాల వార...

AP Tenth Results: ఏపీలో పదో తరగతి విద్యార్థుల మార్కుల కేటాయింపుపై కసరత్తు.. ఫార్మెటి...

AP Tenth Results: కరోనా మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థుల మార్కులకు 30శాతం వెయిటేజీ, ఇంటర్‌ ఫ...

‘వారి పక్కన కూర్చోవాలంటేనే అసహ్యమేస్తోంది’

రైతు చైతన్యయాత్రలో దళిత నేతపై టీడీపీ మద్దతుదారుడైన ఉపసర్పంచ్‌ వ్యాఖ్యలు దళితులను వేదికపై కూర్చోబెడతారా? మరోసారి ఇలా జరిగితే ఆర్బీకే సెంటర్‌కు తాళాలు వేస్తా అవమానంతో కన్నీటి పర్య...

ఆపదలో భర్త: ప్రేమనే కాదు.. కాలేయాన్ని పంచింది!

హైదరాబాద్‌: ఆమె తన భర్తకు ప్రేమనే కాదు.. కాలేయాన్ని కూడా పంచి ఆదర్శంగా నిలిచింది. ఇందుకు లక్డీకాపూల్‌ గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి వేదికైంది. ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన వ...

Telangana Jobs: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. మొదటి దశలో 50,000 ఉద్యోగాల భర్త...

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించా...

అధిక ఫీజలు: ఆ స్కూళ్లపై చర్యలకు రంగం సిద్ధం

 హైదరాబాద్‌: అధిక ఫీజలు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై విద్యాశాఖకు అధికారులు నివేదిక సమర్పించారు....

MLA Roja: రైతులను దగా చేసిన పార్టీ టీడీపీనే

తిరుమల: తిరుమల శ్రీవారిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్‌ జయంతి ఘనంగా జరుపుకున్నామన్నారు. రైతులను దగా చేస...

నకిలీ ఉద్యోగాలు కు c/o సుధాకర్‌

శ్రీకాకుళం: జిల్లాలో పలాస కేంద్రంగా కార్యాలయం పెట్టి.. రూర్బన్‌ పేరుతో నకిలీ అపా యింట్‌మెంట్లు ఇచ్చి, ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున...

Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. వచ్చే 14 రోజులు కుండపోత వర్షాలు.. హెచ్చరికలు జారీ చే...

Heavy Rains in Andhra Pradesh: ఈ వర్షాకాలంలో జోరు వానలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల మందగమనంతో గత నెల చివర్లో వర్షాలు తగ్గినా.. మళ్లీ జోరందుకుంటున్నాయి. రుతుపవనాల కదలికతో ఆంధ్...

ఏపీ వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్ధిక శాఖ పరిధి...

Finance Departments: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటి వర...

KTR: మరోసారి తన మానవతను, మంచి మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్

inister KTR humanity : తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు మరోసారి తన మంచి మనసును, మానవతను చాటుకున్నారు. గతంలో ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ కి ప్రిపేర్ అవుతూ లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆత్...

TS Inter: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్స్‌ గడ...

TS Inter: తెలంగాణ ఇంటర్‌ అడ్మిషన్లకు సంబంధించిన బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం కోసం నిర్వహించే అడ్మిషన్‌ ప్రక్రియ గడువ...

Ramana Meet KCR: టీఆర్ఎస్‌లో చేరేందుకు రమణకు లైన్ క్లియర్.. మరికాసేపట్లో ప్రగతి భవన్...

Ramana Meet KCR at Pragathi Bhavan: తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌ రమణ సైకిల్ దిగి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇవాళ సాయంత్రం 6 గంటలకు భేటీ కానున్నారు. మాజీ మంత్రి ...

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ, హైదరాబాద్‌లో 151 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ...

హైదరాబాద్‌లోని లక్డీకపూల్‌లో ఉన్న తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ).. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ) పోస్టుల భర్...

Lightning strikes: తెలంగాణలో పిడుగుల వర్షం.. ఒక్కరోజే వేరు.. వేరు చోట్ల తొమ్మిది మంది మృ...

తెలుగు రాష్ట్రాలను వరుణుడు ముంచేశాడు. వర్షాకాలం మొదలైందో లేదో.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగుపాటుకి జనం పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మూగజీవాలు సైతం చనిపోయాయి. గడిచిన రెండ్రోజుల...

ఏపీ: రాష్ట్రవ్యాప్తంగా మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలు

విశాఖపట్నం: జిల్లాలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్‌ వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పి...

ఏపీ: రైతు ఖాతాల్లోకి విద్యుత్‌ బిల్లుల సొమ్ము

అమరావతి: వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపుసెట్ల విద్యుత్‌ బిల్లులకు సంబంధించి 3,97,31,348 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమచేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జా...

ఓ చిన్న ‘స్క్రూ ఓ వాహనం అడ్రస్‌నే’ మార్చేసింది

హైదరాబాద్‌: ఓ చిన్న ‘స్క్రూ ఓ వాహనం అడ్రస్‌నే’ మార్చేసింది. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వాహనంపై కాకుండా మరో వాహనంపై ఈ–చలాన్‌ జారీ అయ్యేలా చేసింది. దీంతో బాధితుడు సిటీ ట్రా...

KTR: దక్షిణాసియాలో ఒక కెనేడియన్ సంస్థ లైఫ్ సైన్సెస్ రంగంలో ఇంత భారీ పెట్టుబడ...

Canadian company investment : తెలంగాణకు అంతర్జాతీయ సంస్థల నుంచి భారీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. కెనడాకు చెందిన ఇవాన్‌ హో కేంబ్రిడ్జ్‌ అండ్‌ లైట్‌ హౌస్‌ కాంటన్‌.. జీనోమ్‌ వ్యాలీలో భారీ పెట్టుబడ...

చిత్తూరులో రేవంత్ రెడ్డి కటౌట్లకు పాలాభిషేకం

చిత్తూరు: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం టీపీసీసీ చీఫ్‌గా హైదరాబాద్‌లోని  గాంధీభవన్‌లో ఆయన ప్రమాణం స్వీకరించారు. దీంతో చిత్తూరులో అభ...

AP Schools Reopen: ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్...

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 16 నుంచి స్కూల్స్ తిరిగి ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే...

రాయదుర్గంలో రేపు సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

అనంతపురం: రాయదుర్గంలో రేపు(గురువారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. రాయదుర్గంలో జరిగే రైతు సభకు హాజరుకానున్నారు. ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని స...

సర్కార్‌ బడికి న్యూ లుక్‌ ..

విశాఖపట్నం: డిజిటల్‌ తరగతులు.. క్రీడా మైదానాలు.. ఆవరణలో పచ్చదనం.. విద్యార్థుల ఆరోగ్యం.. ఇతర మౌలిక సదుపాయాలతో కార్పొరేషన్‌ పాఠశాలలు భాసిల్లుతున్నాయి. జీవీఎంసీ తీర్చిదిద్దిన ఈ మోడల్‌ స్...

ఏపీ: రేపు రైతు దినోత్సవం.. కార్యక్రమాలివే..

అమరావతి: రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున చేపట్టే కార్యక్రమాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 8వ తేదీన రాష్ట్ర...

AP News: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి న...

ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. తాజాగా ఆయన ...

బాలానగర్‌ ఫ్లైఓవర్‌ ఓపెనింగ్‌: ప్రత్యేక ఆకర్షణగా శివమ్మ..

హైదరాబాద్‌: బాలానగర్‌ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. నగరంలో ట్రాఫిక్‌ రద్దీ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ప్రారంభం...

Fish Pond: చేపలందు ఈ చెరువులోని చేపలే వేరు.. తండోపతండాలు తరలివస్తున్న జనాలు.. అసలు...

Fish Pond: సాధారణంగా నదుల్లో, సముద్రంలో భారీ చేపలు జాలర్లకు దొరుకుతుంటాయి. కానీ మంచి నీటి చెరువులో భారీ చేపలు దొరకడం ఎప్పుడైనా చూశారా? మంచి నీటి చెరువులో మహా అయితే 10 నుంచి 15 కిలోలు ఉన్న చేపలు దొ...

Love Marriage: తెలంగాణ అబ్బాయి.. నేపాల్ అమ్మాయికి పెళ్లి.. కాళ్లు కడిగి కన్యాదానం చే...

Love Marriage: దేశాలు వేరు.. బాషలు వేరు.. అయితేనేం ప్రేమకు అవేమీ అడ్డుకాదని‌ నిరూపించింది ఓ జంట. ప్రపంచ దేశాల మధ్య ఆంక్షలు కొనసాగుతున్న ఈ కరోనా కాలంలోనూ మూడు ముళ్లతో ఏడడుగులు నడిచి ఒక్కటైంది ఈ జం...

ఇసుక విధానం మార్చుకోండి

 ‘‘సీఎం గారూ.. మీ ప్రియమైన ఇసుక విధానాన్ని తక్షణమే మార్చుకోండి. ఇసుక ధర తగ్గించి పరిమితులు లేకుండా సరఫరా చేయండి. అలా చేస్తేనే రాష్ట్రంలో నిర్మాణ రంగం పుంజుకుంటుంది. పేదలకు ఉపాధి లభి...

ఏ చర్యకైనా ప్రతి చర్య తప్పదు

 జూలై 5: ‘‘టీడీపీ జెండా మోసిన ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఎవరిపై దాడి జరిగినా పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రతి చర్యకూ ప్రతిచర్య ఉంటుందని వైసీపీ నేతలు మర్చిపోవద్దు. అధికారం ఎవ్వరికీ శా...

ఏపీలో సినిమాలకు ఓకే

రాష్ట్రంలో సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, ఫంక్షన్‌ హాళ్లు ఈ నెల 8వ తేదీ నుంచి తెరచుకోనున్నాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే, కర్ఫ్యూ సడలింపు సమయంలో వీటిని తెరచి ఉంచేందుకు ప...

Andhra Pradesh: కరోనా బాధిత గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్..!

కరోనా బాధిత ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజుల సెలవులను మంజూరు చేసేందుకు ఏపీ సర్కార్ అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తరహాలొనే 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు, మరో 5 రోజుల కమ్యూటెడ్ సెలవు...

ఆగస్టు 15 నుంచి క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌

విజయనగరం:  ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని, పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక, పట్టణాభ...

మూతపడనున్న తొలి మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల!

హైదరాబాద్‌ సిటీ : సాంకేతిక రంగంలో అమ్మాయిలకు సమాన అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో అరవై ఏళ్ల కిందట నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన కమలా నెహ్రూ మహిళా పాలిటెక్నిక్‌ ...

AP Online Classes: ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. జూలై 15 నుంచి ఆన్‌లైన్ క్లాసులు..

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. జూలై 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు వెల్లడించారు. ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు ఆన్‌లైన...

సీబీఎస్‌ హ్యాంగర్‌ కుప్పకూలి మూడేళ్లు.. ఎవరూ పట్టించుకోరేం..!?

అటకెక్కిన ఆర్టీసీ కొత్త ప్రతిపాదనలు 2018 జూన్‌ 30 వరకు సిటీ బస్సుల రాకపోకలు 1994 వరకు జిల్లా సర్వీసులు చరిత్రలో కలిసిపోయిన దశబ్దాల సీబీఎస్‌ దశాబ్దాల చరిత్ర.. కొన్ని వందల గ్రామాలకు ఇక్కడి న...

Heavy rains : కడప, కర్నూలు జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు.. రోడ్లే వాగులుగా మారి...

Heavy rains : కడప జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లే వాగులుగా మారాయి. కుండపోత వర్షానికి స్థానికులు తీవ్రఇబ్బందులు పడ్డారు.. కడప పట్టణం, చింతకొమ్మదిన్...

పరీక్షలు జరుగుతాయి: మంత్రి సబిత

హైదరాబాద్‌: అన్ని అంశాలను పరిశీలించాకే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఓయూ, జేఎన్టీయూ విద్యార్థులు ...

Krishna Water: కృష్ణా జలాల వివాదంపై దాఖలైన పిటీషన్.. రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

Krishna Water Issue: కృష్ణా జలలాల వివాదంపై ఏపీ రైతులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణను మంగళవారంకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. హై కోర్టు వేసిన జస్టిస్ రామ్ చందర్ రావు బెంచ్ ముందు ఇవాళ...

మేము పోలవరానికి వ్యతిరేకం కాదు: రామకృష్ణ

విజయవాడ: పోలవరానికి తాము వ్యతిరేకం కాదని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్షం నిరసన దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్...

YS Jagan Kadapa Tour : ఈ నెల 8, 9 తేదీల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన

CM YS Jagan mohan reddy Kadapa and Badvel Visit : సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 8, 9 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. 9వ తేదీ బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మున్సిపాలిటీతో పాటు న...

ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

అమరావతి: ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ...

Telangana: అతడు పెళ్లి చేసుకోవట్లేదు.. వేరేవాళ్లని చేస్కోనివ్వట్లేదు.. దీంతో ఆమె ...

‘అవ్వా పెట్టదు అడుక్కోనియ్యదు’ అన్నట్టు ఉంది ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి కథ. అతడు పేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోడట.. అలాగని ఇంకొకర్ని చేసుకుంటా అంటే ఒప్పుకోడట. దీంతో చిర్రెత్తుకొచ్...

కర్నూలులో మందుబాబుల వింత చోరీ

కర్నూలు: మద్యం దొరకితే చాలు సొమ్ముతో పనిలేదు అన్నట్టుగా ప్రవర్తించారు కొందరు మందు బాబులు. జిల్లాలోని కోడమూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు రహదారిపై ఉన్న ప్రభుత్వ మద్యం షాప్‌లోకి చొర...

వనజీవి రామయ్యకు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

ఖమ్మం: పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సోమవారంనాడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను జిల్లా ప్రభుత్...

Ts High Court: తెలంగాణ డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో పిటిషన్‌.. జోక్యం చేసుకోలేమన్న ...

Ts High Court: తెలంగాణలో డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్య పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి డిగ్రీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో భౌతికంగా పరీక్షలు నిర్వహించకుండ...

చినుకు రాలని చోట..!

జొన్న పంటను దున్నేస్తున్న ఈ రైతు పేరు లక్ష్మణ్‌ గౌడ్‌. పాములపాడు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఈయన ఎకరం పొలం కౌలుకు తీసుకుని జొన్న సాగు చేశాడు. రూ.19 వేలు పెట్టుబడి ఖర్చు వచ్చింది. వి...

ఏపీ: రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు

విశాఖపట్నం: ఉత్తర భారతదేశంలో హిమాలయ ప్రాంతాన్ని ఆనుకొని ఏర్పడిన రుతుపవన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం ఉదయం కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ కారణంగా ...

శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద నీరు

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద నీరు నిలిచిపోవడంతో నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో నిల్‌గా ఉంది. అలాగే ఔట్ ఫ్లో 21,189 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అలాలేగ ప...

రెండేళ్ల పాలనలో 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా మీలో చలనం లేదా.? న...

Nara Lokesh : రాష్ట్రంలో రెండేళ్ల పాలనలో 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో...

ఏపీలో కొత్తగా 3,175 కరోనా కేసులు

 అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతుండగా.. రికవరీలు కూడా పెరుగుతండటం ఊరటనిస్తోంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రద...

లైసెన్స్‌ ఒకరిది.. అమ్మేది ఇంకొకరు..!

మంచిర్యాల: వారు ఇచ్చిందే విత్తనం.. వారు ఇచ్చినవే ఎరువులు, మందులు ఇదీ జిల్లాలోని ఫర్టిలైజర్‌ దుకాణాల్లో పరిస్థితి. జిల్లాలో 80శాతం ఫర్టిలైజర్‌ దుకాణాలను లైసెన్స్‌ పొందిన వ్యక్తులు కా...

Bandi Sanjay : కృష్ణా జలాలను కాపాడటంలో కేసీఆర్ విఫలం.. కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ ర...

Bandi Sanjay : కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కాపాడటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర వాటాను రక్షించాలంటే కేఆర్ఎంబీ పరిధి నో...

హైదరాబాద్‌లో మరో 2 ఫ్లై ఓవర్లు

 హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 45, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిల మీదుగా ఐటీ కారిడార్లలోకి ఈజీగా వెళ్తున్నవారికి.. తిరిగి వచ్చే సమయంలో రోడ్‌నెంబర్‌ 45, జూబ్లీహిల్స్‌ ...

CM KCR District Tour: రేపు రాజన్నసిరిసిల్ల జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్.. రూ. 210 కోట్ల అభి...

CM KCR Rajanna Siricilla District Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబైంది. ఎటు చూసినా సీఎం ప్లెక్సీలే కనబడుతున్నాయి. అడుగు.. అడుగునా గులాబీ తోరణాలతో ముస్తాబు చేశారు. ...

Pet Animals License: తెలంగాణలో కుక్కలు, జంతువులకు లైసెన్స్.. పెంచుకోవాలంటే రిజిస్ట్రేష...

Pet Animals License in Telangana: మీ ఇంట్లో పెంపుడు జంతువు ఉందా..? అయితే, దానికి మున్సిపల్ పర్మిషన్ ఉందా..? లేదంటే మీపై చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇక, పెంపుడు జంతువులకు లైసెన్స్ తప్పనిసరి చేస్...

మాటిస్తే ఎంత కష్టమైనా కట్టుబడే నాయకుడు సీఎం జగన్

తూర్పుగోదావరి : లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే సాధ్యమైందని మంత్రి కన్నబాబు అన్నారు. ప్రజల గుండెల్లో ఉండేలా ఆలోచన చ...

ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీరు విడుదల

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ నుంచి అధికారులు 20 గేట్ల ద్వారా సముద్రంలోకి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో 8,340 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రస్తుత నీటిమట్టం 12 అడుగుల...

kathi mahesh: చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం

 అమరావతి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్‌ చికిత్స కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.17 లక్షల భారీ అర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు అధికారికం...

ఆంగ్ల మాధ్యమంలో బోధనపై జగన్‌కు రఘురామ లేఖ

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌కు ఆంగ్ల మాధ్యమంలో బోధనపై ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న మీ నిర్ణయం.. ప్రతి తెలుగువాడి గుండెల్లో...

YS Sharmila: ఈ నెల 8న వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావం.. రోడ్డు మ్యాప్ ఇదే(ఫోటో గ్యాలరీ)

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు. ఫిల్మ్‌ నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌టీపీ ఆవిర్భావ సభ జర...

యువతి నుంచి ఫోన్.. ఆమె చెప్పిన మాటలు విని.. చివరికి..!

ఆన్‌లైన్‌ సేల్స్‌ పెట్టుబడి పేరుతో మోసం హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : తమ కంపెనీలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించిన యువతి లక్షన్నర టోకరా వేసింది. సైబర్‌క్ర...

ప.గో.జిల్లాలో ఇంకా తగ్గని కరోనా ఉధృతి

    పశ్చిమ గోదావరి: జిల్లాలో కరోనా కేసుల ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో మూడు జిల్లాల్లో పాజిటీవ్ కేసులు ఎక్కువగా ఉండగా.. అందులో పశ్చిమగోదావరి జిల్లా ఒకటిగా ఉంది.  5 శాతానికిప...

CM KCR Siricilla Tour: ప్రతి ఊరు ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే సంకల్పం.. ఈనెల 4న రాజన్న సిర...

District Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతుండటంతో.. అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా పరిశీలించనున్...

కృష్ణా జిల్లాలో భారీ వర్షం

విజయవాడ: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో భారీ వర్షం కురుస్తోంది. వర్షపు నీటితో పలు ప్రధాన రహదారులు మునిగిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. అటు గన్నవరం నియోజవర్గం ...

AP 10th, Inter Result: ఏపీలో 10వ తరగతి, ఇంటర్మీడియేట్‌ ఫలితాలకు హైపర్‌ కమిటీలు.. ఉత్తర్వుల...

AP 10th, Inter Result: ఏపీ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఫలితాలు ప్రకటించడంపై అనుసరించాల్సిన విధి విధానాలను రూపొందించడానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి...

సర్కారీలో బాలికలు.. ప్రైవేటులో బాలురు

రాష్ట్రంలో చదువుల తీరు ఇదీ.. యూడీఐఎస్‌ఈ నివేదిక  న్యూఢిల్లీ, జూలై 1 : ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలు ఎక్కువమంది చేరితే.. ప్రైవేటు పాఠశాలల్లో బాలుర ఎక్కువ మంది చేరారు. రా ష్ట్రంలోని ప్రాథమి...

Rain In Telangana: రాత్రంతా వర్షం. తడిసి ముద్దయిన భాగ్యనగరం.. తెలంగాణలోని ఈ ప్రదేశాల్ల...

Rain In Telangana: హైదరాబాద్‌ నగరంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. రాత్రంతా వర్షం కారణంగా మహానగరం తడిసి మద్దయింది. ఇక ఉష్ణోగ్రత 25 డిగ్రీలకంటే తక్కువ న...

ఇంటర్‌లో అందరూ పాస్‌...డిగ్రీ సీట్లకు డిమాండ్‌

ఈ ఏడాది అధికంగా భర్తీ?.. అందుబాటులో 4.5 లక్షల సీట్లు ఇంటర్‌ ఉత్తీర్ణులు 5 లక్షల మంది గతంలో సగం సీట్లు నిండడమే గగనం హైదరాబాద్‌, జూలై 1 : ఇంటర్మీడియట్‌ పరీక్షలో ఫీజు చెల్లించిన ప్రతి ఒక్క వి...

Papikondalu: పాపికొండల విహారయాత్రను ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్‌.. బోటి...

Papikondalu: దాదాపు 21 నెలలుగా నిలిచిపోయిన పాపికొండ విహార యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రారంభించారు. పాపికొండల విహారయాత్రకు వెళ్లే టూరిజం బోట్ల ట...

Revanth Reddy: వైఎస్సార్, ఎన్టీఆర్‌ను తిట్టినవారంతా నికృష్టులే.. రేవంత్ రెడ్డి సంచ...

Revanth Reddy on CM KCR – YS Jagan: టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన నాటినుంచి కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి దూకుడును మరింత పెంచారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పట్టును నిలిపేందుకు విస్తృతంగా సమా...

చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్సీల భేటీ

అమరావతి: తమ పదవీ కాలం కుదింపుపై మాజీ సీఎం చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. రెండు నెలలకు ముందే తమ పదవీ కాలం కుదించారని చంద్రబాబుకు ఆధారాలతో సహా ఎమ్మెల్సీలు వివరించారు. ఇప్పట...

ఈ కుర్రాడు బతికి ఉంటే ఎగిరి గంతేసేవాడు.. కానీ కరోనాతో చనిపోయిన ఏడు రోజుల తర...

పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అవినాశ్ కుమార్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ చేశాడు. బీహార్‌కు చెందిన ఈ కుర్రాడు చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్. బీపీఎస్సీ (బీ...

Minister KTR: స్వరాష్ట్రంలో పెన్షన్లను పది రేట్లు పెంచినం.. ఈనెల 5 నుంచి రేషన్ కార్డ...

Minister KTR Siricilla tour: ప్రాణ వాయువును అందించే చెట్లను ప్రాణంతో సమానంగా రక్షించుకోవాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పుట్టినప్పటి నుంచి చావు వరకు మనుషుల జీవితాల్లో చెట్లే ఎంతో కీలకమన్నారు. కర...

హెచ్‌ఎస్‌ఎల్, విశాఖపట్నంలో 53 ఖాళీలు

విశాఖపట్నంలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎస్‌ఎల్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 53 ...

Telangana Online Classes: తెలంగాణలో ప్రారంభమైన ఆన్‌లైన్‌ క్లాసులు.. రోజుకు 50 శాతం సిబ్బంది ...

ఇవాళ్టి నుంచి కేజీ టు పీజీ వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తోంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. Telangana Online C...

నిరుద్యోగుల సచివాలయ ముట్టడి

రెండో గేటు వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన గుంటూరులో పోరాట సమితి అర్ధనగ్నంగా భిక్షాటన విజయవాడలో వామపక్షాల నిరసన దీక్ష  నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు అఖిలపక్ష సంఘాల పిలుపు జాబ్‌ క్య...

పాఠశాల స్థలంలో కూరగాయల మార్కెట్టా?

ఈరోజు ఆట స్థలమే..రేపు స్కూల్‌నే తీసుకుంటారేమో: హైకోర్టు  విచారణ రెండు వారాలకు వాయిదా అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్‌ పాఠశాల ప్రాంగణంలో ...

AP-TS Water Disputes: ఏపీ-తెలంగాణ జల వివాదంపై సీఎం జగన్ సంచలన కామెంట్స్.. వారికి ఇబ్బంది ...

AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ అంశంపై స్పందించిన ఆయన.. తెలంగాణలో ఆంధ్...

పీవీ సింధుకి రూ.5 లక్షల చెక్ అందజేసిన జగన్

అమరావతి: అకాడమీ ఏర్పాటుకు రెండెకరాల భూమి కేటాయించినందుకు సీఎం జగన్‌‌కు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ధన్యవాదాలు తెలిపారు. జులై 23 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్‌ టోక్యో నగరం...

నీటి పంపకాల వివాదంపై స్పష్టమైన వైఖరితో ఉన్నాం: మంత్రి బొత్స

తాడేపల్లి: రాజకీయ లబ్ధికోసం తెలంగాణ నేతలు వ్యాఖ్యానించడం సరికాదని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారయణ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలే బుద్దిచెబుతారని అన్నారు. తాము తె...

కృష్ణానది కరకట్ట పనులకు సీఎం జగన్ శంకుస్థాపన..

అమరావతి:  కృష్ణా నది కరకట్ట పనులకు బుధవారం సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఉండవల్లి, కొండవీటి వాగు సమీపంలో పైలాన్ ఆవిష్కరించారు. ప్రకాశం బ్యారేజి నుంచి రాయపూడి వరకు 15.5 కి.మీ. మేర విస్తరణ పను...

బిహార్ గ్యాంగ్ దాడి కేసులో కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్: శంషాబాద్ మండలం రషీద్ గూడలో బిహార్‌కు చెందిన వ్యక్తుల దాడి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. రషీద్ గూడ గ్రామంలోని కిరణ షాప్ వద్ద బీహార్ గ్యాంగ్‌కు.. కొందరు యువకులతో వాగ్వ...

అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపితే వాస్తవాలు తెలుస్తాయి: నారా లోకేష్

అమరావతి: అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి అధికారులు, మంత్రులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఏపీ సీఎం జగన్‌కు సూచించారు. జాబ్‌లెస్ క్య...

తెలంగాణకు వంతపాడుతున్న కేంద్రం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయమై నియమితకాలంగా (పీరియాడికల్‌గా) పేలుళ్ళు సంభవిస్తుంటాయి. ఉన్నట్లుండి మాటల యుద్ధాలు, సవాళ్ళు హెచ్చరికలు ఉద్భవిస్తుంటాయి. టెంపరేచ...

Cabinet meeting: నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ… టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధులు, ఐటీ ప...

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో ఖరీఫ్‌ సీజన్‌కు సన్నద్ధతతో పాటు కరోనా నివారణ, నియంత్రణ చర్యలు తదితర అంశాల...

తాగిన మైకంలో కూతురికి బీర్ పట్టించాడు.. తల్లి ఫిర్యాదుతో..

తాగిన మైకంలో ఎనిమిదేళ్ల కూతురికి బీర్ పట్టించిన తండ్రి కటకటాల పాలయ్యాడు. కేరళలోని తోయమ్మాల్ ప్రాంతానికి చెందిన రాధాకృష్ణన్ గత ఆదివారం ఇంట్లోనే మద్యం సేవించడం ప్రారంభించాడు. తన దగ్గరక...

ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

అమరావతి: ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించబడలేదని.. ఈ వ్యాక్సిన్లను...

దిశ యాప్ డెమో కాల్.. 4 నిమిషాల్లో చేరుకున్న పోలీసులు

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన యాప్ ‘దిశ’. మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన ఈ యాప్‌ డెమోను మంగళవారం గొల్లపూడిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సీఎం జగన్ నిర్వహిం...

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు పడే ఛాన్స్.. ఈ ప్రాంతాల ప్రజలు అప్ర...

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే దానికి సంబంధించి అమరావతి వాతావరణం కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప...

Telangana: ప్రమాదంలో ఉన్న జంతువుల పాలిట ఆపద్భాంధవి..120 జంతువులను రక్షించిన మహబూబా...

Telangana: ఒక బావి. అందులో ఓ నక్క పడిపోయింది. అక్కడకు చాలా మంది వచ్చి చేరారు. అప్పటికే ఆ నక్క నీటిలో మునుగుతూ తేలుతూ ఉంది. అక్కడ చేరిన వారు దానిని చూస్తున్నారు. కానీ, ఒక్కరు కూడా దానిని ఎలా రక్షిం...

TOSS: TOSS: అందరూ పాస్.. ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు

ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు తెలంగాణ ఓపెన్ స్కూల్‌ సొసైటీ (టాస్‌) గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్, ఇంటర్‌ విద్యార్థులను పాస్ చేస్తూ టాస్‌ ఉత్తర్వులు జారీచేసింద...

YS Jagan: ఫోన్‌లో ‘దిశ’ యాప్ ఉంటే.. అన్న తోడుగా ఉన్నట్లే.. ప్రతి మహిళతో డౌన్‌లోడ్ ...

Disha App Awareness Program: ప్రతి మహిళకు ‘దిశ’ యాప్‌ అవసరమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ దిశ యాప్‌ను ప్రతిఒక్క మహిళతో డౌన్‌లోడ్ చేయించాలని జగన్ అధికారుల...

Haritha Haram: ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు.. నిర్లక్ష్యం చూపితే చర్యలు..

సిరిసిల్ల: ఏడో విడత హరితహారంలో భాగంగా ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు అందించాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌ నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జిల...

విషం కక్కడమే ఎల్లోమీడియా ఎజెండా: సజ్జల

అమరావతి: విషం కక్కడమే ఎల్లో మీడియా ఎజెండా అంటూ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్...

నిరుద్యోగుల కోసం మరో పోరాటం: లోకేష్

అమరావతి: నెల రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్లు నెర‌వేర్చాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి మరో పోరాటమని ఆయన ఓ ప్రకటనలో తెలిపా...

AP Weather Report: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతంలో వర్షాలు పడే ...

AP Weather Report: కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాల మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం తెలంగాణపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తుతో పడమర వైపు వంగి ఉందని వాతావరణ శాఖ అధికారుల...

పన్నుల భారాలను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆందోళన

విజయవాడ: పన్నుల భారాలను  వ్యతిరేకిస్తూ టీడీపీ సోమవారం ఆందోళనలు చేపట్టింది.  మేయర్ చాంబర్ వద్ద  టీడీపీ, సీపీఎం కార్పొరేటర్లు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పెంచిన పన్నుల భారాన్ని ఉ...

AP Curfew Extended: ఏపీలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు.. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడికి కొనసాగుతున్న కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 1వ తేదీ నుంచి 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తున్నట్లు ప్రకటించ...

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టులు

తెలంగాణ ప్రభుత్వ టీటీడబ్ల్యూ ఆర్‌ఈఐఎస్‌ గురుకులానికి చెందిన అశోక్‌నగర్‌(వరంగల్‌ రూరల్‌), రుక్మాపూర్‌ (కరీంగనగర్‌)లోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఆర్మ్‌...

ఐటీ కారిడార్‌లో 4 కొత్త లింకు రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

రాయదుర్గం: ఐటీ కారిడార్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యను దూరం చేసేందుకు లింకురోడ్ల నిర్మాణం వేగవంతం చేశారు. ఇప్పటికే అనేక లింకురోడ్లు అందుబాటులోకి తీసు...

నేడు పీవీ శత జయంతి ముగింపు వేడుకలు

జ్ఞాన భూమి వద్ద గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ నివాళులు హైదరాబాద్‌/న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు న...

“ఫీజు చెల్లిస్తారా.. లేదంటే ఆన్‌లైన్‌ తరగతుల లింక్‌ కట్‌ చేయమంటారా’

కరీంనగర్‌ పట్టణం బ్యాంక్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తి సమీపంలోని ఓ పేరున్న పాఠశాలలో అతడి కొడుకును 9వ తరగతి చదివిస్తున్నాడు. కోవిడ్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నా డు...

Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ ప్రజలకు ముఖ్య సూచన.. ట్రాఫిక్‌ ఆంక్షలు, ఈ మార్గాల్లో ...

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి, విగ్రహావిష్కరణ సందర్భంగా  సంధర్బంగా హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార...

TS Inter Exams: నేడు తెలంగాణ ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఎలా చెక్ చేసుకో...

TS Inter Exams: క‌రోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లుగానే తెలంగాణ‌లోనూ ఇంట‌ర్, టెన్త్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకున...

వారంలో టెన్త్, ఇంటర్‌ ఫలితాలివ్వాలి

అమరావతి: టెన్త్, ఇంటర్‌ ఫలితాల వెల్లడిపై దృష్టి సారించాలని అధికారులను విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఆదేశించారు. శనివారం విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్...

Ambedkar Open University: అంబేడ్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ ప‌రీక్ష‌ల తేదీలు ఖ‌రారు.. ఎప్ప‌టి ...

Ambedkar Open University: తెలంగాణ రాష్ట్రానికి చెందిన డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ ప‌రీక్ష‌ల తేదీల‌ను ఖ‌రారు చేసింది. యూనివ‌ర్సిటీ ప‌రిధిలో జ‌రిగే ప‌రీక్ష‌ల‌కుగాను అధ...

Corona Delta Plus: తిరుపతిలో డెల్టా ప్లస్ వేరియంట్‌‌ తొలి కేసు.. అప్రమత్తమైన రాష్ట్ర స...

AP First Delta Plus Variant Case: ఆంధ్రప్రదేశ్ లో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైంది. గత ఏప్రిల్ నెలలో ఓ వ్యక్తికి కరోనా సోకగా. అతని నుంచి సేకరించిన నమూనాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్లు సీసీఎంబీ గ...

Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం వివాదంలో మరో ట్విస్ట్.. అందరిది ఒకే అభిప్రాయమన్న ఎమ...

Brahmamgari Matam Pittadhipathi: కడప: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పీఠాధిపతి ఎంపికలో ఇంకా స్పష్టత రాలేదు. పీఠాధిపతులతో పాటు, రాష్ట్ర దేవాదాయ శ...

కొంపముంచిన ఆన్‌లైన్‌ లిక్కర్‌.. దెబ్బకు రూ. 70,000

హైదరాబాద్‌: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్‌ పెట్టి రూ. 70,000 మోసపోయాడు. వివరాల్లోకి వెళితే.. అనురాగ్‌ ప్రశాంత్‌ వ్యాపారం నిమిత్తం జూన్‌ 14న హైదరాబాద్‌క...

వారికి పెన్షన్‌ వచ్చే జన్మలో ఇస్తారా: హైకోర్టు

హైదరాబాద్‌: పెన్షన్‌ బెనిఫిట్స్‌ ఇవ్వడంలోనూ ప్రాంతీయ వివక్ష చూపిస్తారా.. అని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏపీ స్థానికత కలిగిన హౌసింగ్‌ బోర్డు ఉద్యోగులకు పదవీ విర...

టీచర్లకు అంతర్‌ జిల్లా బదిలీలు

అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు అంతర్‌ జిల్లా బదిలీలకు అవకాశం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. జిల్లాల వారీగా అంతర్‌ జిల్లా బదిలీలు కోరుకునే ...

నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్‌–2021కు దరఖాస్తుల స్వీకరణ శనివారం(నేటి) నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు కాకినాడ జేఎన్టీయూ శుక్రవారం నోటిఫి...

CM KCR : మెట్రోకు సహకారం అందిస్తాం.. మరింత సమర్ధవంతంగా నడిపించాలి : సీఎం కేసీఆర్

CM KCR : హైదరాబాద్ మెట్రోకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మరింత సమర్థవంతంగా నడుపుతూ ప్రజలకు సేవలందించాలని ఆకాక్షించారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైలు రవ...

కేటీఆర్‌ పీఏనంటూ మోసాలు.. నాగరాజుపై పీడీ యాక్ట్‌

హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌ పీఏనని చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడ్డ మాజీ రంజీ క్రికెటర్‌ నాగరాజుపై బంజారాహిల్స్‌ పోలీసులు శుక్రవారం పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. మంత్రి కేటీఆర్&...

వేరే అంశాలపై దృష్టి పెడుతున్న పిల్లలు

హైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న గ్రామానికి చెందిన బాలిక(13)కు ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు తల్లిదండ్రులు స్మార్ట్‌ ఫోన్‌ కొనిచ్చారు. సదరుబాలిక ...

Hyderabad Metro Train: హైదరాబాద్ మెట్రో రైలు సమయం పెంపు.. నేటి నుంచి రాత్రి 10గంటల వరకు పరు...

Hyderabad Metro Train Timings: తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా లాక్‌డౌన్ ఎత్తివేశారు. దీంతో హైదారాబాద్ నగరంలో ప్రజా రవాణ వ్యవస్థ షురూ చేసేందుకు అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే క్రమంలో మెట్రో రైల...

ప్రాథమిక పాఠశాలల్లో సీబీఎస్‌ఈ

అమరావతి: రాష్ట్ర విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం‘మన బడి–నాడు నేడు’ కింద పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. పాఠశాలలను సర్వాం...

ఫోన్‌ మాట్లాడుతూ ఒకేసారి డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌

రంగారెడ్డి: కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయి. అదే విధంగా ప్రజలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో డబుల్ డోస్ వ్యాక్సిన్ కలకలం రేపు...

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అప్పీల్‌

అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ దాఖలు చేసింది. దీనికి సంబంధించి గురువారమే పిటిషన్‌ దాఖలు ప్రక్రియ పూ...

CM Jagan : నూతన విద్యా విధానం వల్ల ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు కూడా విశేష ప్...

New education policy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తోన్న నూతన విద్యా విధానం వల్ల ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు కూడా విశేష ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ స...

KTR’s letter to Nirmala Sitharaman : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ ల...

KTR’s letter to Union Minister Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ లేఖ రాశారు. కరోనా కష్టకాలాన దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స...

Podu Farming : వర్షాల రాకతో తెలంగాణలో పోడు పోరు మళ్లీ మొదలు.. నేతలు సైతం రంగంలోకి ది...

Telangana Tribals preparing for Podu farming : వర్షాల రాకతో వ్యవసాయ సీజన్ మొదలైందో లేదో.. అప్పుడే మళ్లీ లొల్లి షురూ అయ్యింది. ఆ భూముల్లో పంటలు వేసుకుంటామంటూ.. నాగలి భుజాన పెట్టుకొని బయలుదేరారు పోడు రైతులు. అలా ఎలా కుద...

Telangana: జోడెడ్ల‌లో ఒక‌టి త‌నువు చాలించింది.. ఆ ఇంటి బిడ్డే కాడెద్దుగా మారాడు

వ్యవసాయం చేసి ఆ రైతు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. యంత్రాలతో సాగు చేసేంత డ‌బ్బు లేదు. ఇంత‌లో ఖరీఫ్​ రానే వచ్చింది. ఉన్న ఎద్దులతోనే పొలాన్ని రెడీ చేసేందుకు పూనుకున్నాడు. ఇంతలోనే ఆట&zw...

Monsoon update: రైతులకు ముఖ్య సూచన.. మరో మూడు రోజుల పాటు వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురియనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశాలోని తీర ...

పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశా..

 తాడేపల్లి: తన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. వారి కష్టాలు తీర్చేందుకు అధికారంలోకి వచ్చాక  చిరు వ్య...

పిల్లల తల్లులకు వ్యాక్సిన్ .. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !

ఏపీలో శరవేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుంది. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారికి వేగంగా  వ్యాక్...

Atchannaidu : ‘కులం చూడం.. మతం చూడం..’ అని చెప్పి ఇలాంటి చర్యలకు పాల్పడ్డం మీకే చెల్ల...

Atchannaidu comments on AP CM YS Jagan : కులం చూడం.. మతం చూడం అని చెప్పి హేయమైన చర్యలకు పాల్పడ్డం ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇతర పా...

Chandrababu Meet Seethakka : సీతక్క తల్లిని పరామర్శించిన చంద్రబాబు నాయుడు.. థ్యాంక్స్ అన్నా ...

Chandrababu Meet Seethakka : ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్కను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్పత్రిలో పరామర్శించారు. హైదరాబాదులోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ...

మామిడి కాపు బాగుంది.. కరోనా కాటేసింది

నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా): సముద్ర తీరంలో ఇసుక నేలలో పండే మొగల్తూరు మామిడికి ప్రత్యేక స్థానం ఉంది. మామిడి రకాల్లో ఈ రకం రుచి మధురంగా ఉండటంతో దీనికోసం ఆహారప్రియులు ఏడాదంతా ఎదురుచూస...

రఘురామకృష్ణరాజుపై మరో ఫిర్యాదు

హైదరాబాద్‌ : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే సీఐడీ కేసు‍లకు సంబంధించి ఆయన బెయిల్‌పై ఉ‍న్నారు. ఇంతలో మరో ఫిర్యాదు ఆయనపై నమోదు అయ్యింది. రెడ్డి సామ...

Rain Alert: ఏపీలో రెయిన్ అలర్ట్.. మరో మూడు రోజులపాటు వర్షాలు.. ఉరుములు మెరుపులతో..

Weather forecast for AP: నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతన్నాయి. మరో రెండు రోజుల్లో కేరళలో ప్రవేశించే అవకాశముంది. దీంతో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలగనుంది. రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ...

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

తెలంగాణలో లాక్‌డౌన్, కరోనా పరిస్థితుల దృష్ట్యా పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్‌ 15 వరకు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్ర...

AP Weather Report: బీ అలర్ట్.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం..

AP Weather Report: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం నైరుతి రుతు పవనాలు మరింత బలపడుతున్నాయని, జూన్ 3వ తేదీ నాటికి రుతు పవనాలు కేరళలలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. స...

Andhra Lockdown: జ‌గ‌న్ సర్కార్ కీల‌క నిర్ణ‌యం.. జూన్ 10 వ‌ర‌కు రాష్ట్రంలో లాక్‌డౌన్ ప...

కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించింది. ఇప్పటికే విధించిన కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్&zw...

ఆనందయ్య ఆచూకీ కోసం ఆందోళన.. వెంటనే తమకు చూపించాలని గ్రామస్థుల డిమాండ్

ఆనందయ్య ఏమయ్యారు..? వారం రోజులుగా ఎక్కడున్నారు..? ఆయనను బలవంతంగా బంధించారా..? ఎందుకు ప్రజలకు చూపించడం లేదు.. అంటూ కృష్ణపట్నం గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. చుట్టు పక్కల గ్రామాల్లో కరోనా లే...

Balaiah on Anandayya : ఆనందయ్య కరోనా మందుపై టాలీవుడ్ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ కామెంట్స...

Balakrishna comments on Anandayya medicine : ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, పలు దక్షిణాది రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన ఆనందయ్య కరోనా మందుపై తెలుగు సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ఇవాళ దివంగత ఎన్టీఆర్ ...

Duplicate Arrest : వాహనానికి ‘పోలీస్’ అనే స్టిక్కర్ అంటించుకుని మద్యం తరలిస్తోన్న డూ...

Fake police sticker on vehicle.. transporting liquor : కూటికోసం కోటి విద్యలు.. అయితే ఇది రైట్ రూట్లో వెళ్లేవాళ్లకని మన పెద్దలు చెప్పారు. ఇక్కడ మాత్రం రాంగ్ రూట్లో ముందుకెళ్లి అడ్డంగా బుక్కైపోయాడు అనంతపురం జిల్లాకు చెంద...

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు

హైదరాబాద్: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రస్తుత కరోనా మహమ్మరి కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ఆన్‌లైన్‌ ద్వారా సేవలందించాలని రాష్ట్ర ర...

Andhra pradesh Weather Alert: ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు.. పలు ప్రాంతాల్ల...

AP Weather Report: యాస్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరంగా చాలా మార్పులు ఉంటాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాగల మూడు రోజులు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు క...

AP 10th Exams: అందుకే 10వ తరగతి పరీక్షలు వాయిదా.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్..

AP 10th Exams: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 10 వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారని మంత్రి ఆదిమూల...

Polavaram Project: స్పిల్‌వే ద్వారా వరదనీరు మళ్లింపు పూర్తి.. మేఘా ఇంజనీరింగ్ ఆధ్వర్య...

Polavaram Coffer Dam works: పోలవరంలో వరద నీటిని మళ్లించేందుకు సీజన్‌కు ముందే పనులు పూర్తయ్యాయి. వర్షాకాలంలో ప్రాజెక్ట్‌ పనులకు ఏ మాత్రం ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు ఇంజనీరింగ్‌ ...

ఏపీలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం

అనంతపురం: ఏపీలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైంది. డీఆర్డీవో, ఎన్‌హెచ్‌ఏఐ సహకారంతో  ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో ...

KTR: జూనియ‌ర్ డాక్టర్లు స‌మ్మెపై మంత్రి కేటీఆర్ సీరియస్.. సమ్మెకు ఇది సరైన సమ...

inister KTR Reacts: తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియ‌ర్ డాక్టర్లు చేప‌ట్టిన స‌మ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో జూనియర్ డాక్టర్ల సమ్మె చేయడం...

Telangana Vaccination : తెలంగాణలో నేటి నుంచి వ్యాక్సినేషన్ షురూ.. వారికే తొలి ప్రాధాన్యత.....

Telangana Covid 19 Vaccination: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి తిరిగి మొదలవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజులుగా నిలచిపోయిన టీకా పం...

రాజకీయ లబ్ది కోసమే లోకేశ్‌ ఆరాటం

విశాఖపట్నం: రాజకీయ లబ్ధికోసమే డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు. చంద్రబాబు హయంలోనే దళితులు ఉచకోతకు గురయ్యారని మంత్రి ఆరోపించా...

Telangana Inter Exams: జూన్ నెలాఖ‌రులో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు.? కుద‌ర‌ని నేపథ్యం...

Telangana Inter Second Year Exams: క‌రోనా కార‌ణంగా విద్యా వ్య‌వ‌స్థ మునుపెన్న‌డూ లేని విధంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చాలా ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. ఇక తెలంగాణ&zwnj...

LPG Gas: షాకింగ్‌ న్యూస్‌.. ఈనెల 29 నుంచి తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్‌ హోమ్‌ డెలివరీ ...

LPG Gas Home Delivery: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్‌ డీలర్ల కార్...

2 years for mass victory : జగన్ నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించ...

Two years for ysrcp mass victory : 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ బరిలో నిలిచిన ఆ ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ...

వేర్వేరుగా ఉత్తర్వులు..

 అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో ఏపీ సీఐడీ అదనపు డీజీ, ఎస్‌హెచ్‌వోలపై కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశాలిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీ శనివారం బయటకొచ్చింది. ఈ నెల 19న ...

ప్రభుత్వ కార్యాలయాల పనివేళల మార్పు పొడిగింపు

అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులను నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల ను...

AP: రానున్న మూడు రోజుల వాతావరణ ఇలా ఉండనుంది

అమరావతి:  నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాడు సౌత్ బంగాళాఖాతం కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులు, మొత్తం దక్షిణ అండమాన్ సముద్రం, ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలలో ప్రవేశించాయి. ...

Telangana Lockdown : ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్‌ పొడిగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభ...

Telangana Lockdown extends : తెలంగాణలో ఈ నెలాఖరు (30 మే 2021) వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తదనుగుణంగా ఉత్తర్వులు విడుదల చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కు...

టీటీడబ్ల్యూఆర్‌డీసీఎస్‌లో పార్ట్‌టైం టీచింగ్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని తెలంగాణ ట్రైబల్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కి చెందిన సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజ్&zw...

Cyclone : ఉప్పాడ సముద్రతీరంలో రోజుకోమార్పు.. నేడు వెనక్కివెళ్లిన బీచ్, నిన్న ఎరు...

Uppada Beach : తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో రోజుకొక మార్పు కనిపిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈ రోజు ఆదివారం కొన్ని అడుగుల మేర వెనక్కి వెళ్ళిన సముద్రం.. నిన్న ఎరుపు, నీల...

కరోనా వేళ.. పాడి వ్యాపారి వినూత్న ఆలోచన

మదనపల్లె సిటీ (చిత్తూరు జిల్లా): కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆ కోవలోనే మదనపల్లె పట్టణ సమీపంలోని సుధాకర్‌ అనే పాడి వ్యాపారి కాస్...

కరోనాను జయించిన 90 ఏళ్ల బామ్మ

తాడికొండ: 90 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. గుంటూరు జిల్లా తాడికొండ గ్రామానికి చెందిన పర్వతం లక్ష్మీదేవి(90)కి రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్‌ అని తేలింది. వెంటనే ఆమె అడవితక్కెళ్ళపాడుల...

28 వరకు రఘరామ రిమాండ్

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామ రాజుకి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించినట్లు సీఐడీ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆయనకు వై కేటగిర భద్రతను కొనసాగించేందుకు సీఐడీ కోర్ట్ అనుమతించింది. ఈ మేరకు న్...

Humanity : అనాధ ముస్లిం మహిళకు అంత్యక్రియలు నిర్వహించిన తాడేపల్లిగూడెం సీఐ

Tadepalligudem CI : అనాధ ముస్లిం మహిళ పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం టౌన్ ఇన్స్పెక్టర్. తాడేపల్లి గూడెం మండలం జగన్నాధపురం గ్రా...

Black Fungus: తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌ఫంగస్‌ కేసులు.. శ్రీకాకుళం, ఖ‌మ్మం జిల్లా...

అసలే కరోనా రక్కసి కొరల్లో చిక్కుకుని రాష్ట్రం అల్లాడిపోతోంది. ఇది చాలదన్నట్టు ఇప్పడు బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు ముంచుకొస్తోంది. దేశంలో ముందుగా గుజరాత్‌‌లో కనిపించిన ఫంగస్ తర్వాత ఢిల్...

ఏలూరు ఆంధ్రా ఆస్పత్రిపై కేసు నమోదు

పశ్చిమగోదావరి: కరోనా చికిత్స పేరిట అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై విజిలెన్స్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ కొరఢా ఝులిపిస్తున్నాయి. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు 13 ఆస...

రఘురామ అరెస్ట్‌

రాష్ట్ర ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పెద్దలపైనా వరుసగా విమర్శల బాణాలు సంధిస్తున్న... అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. అధికార వర్గాలు, ఇతరులు అందించిన సమాచారం ప...

సికింద్రాబాద్‌ టు హైటెక్‌ సిటీ.. ఆటో చార్జీ రూ.1000

 సిటీబ్యూరో: నగరానికి చెందిన వెంకటరమణ విజయవాడ నుంచి రైలులో సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. హైటెక్‌ సిటీకి  వెళ్లేందుకు ఓ ఆటోను ఆశ్రయించారు. ఆటోవాలా ఏకంగా రూ.1000 డిమాండ్‌ చేశాడు. వెం...

Coronavirus: షాకింగ్..హుస్సేన్ సాగర్ లో కరోనా జన్యుపదార్థాల ఆనవాళ్లు.. అయినా, ఇబ్బం...

Coronavirus: అసలే కరోనా కల్లోలంలో ఎటూ తోచని హైదరాబాదీలకు మరో షాకింగ్ వార్త చెప్పారు శాస్త్రవేత్తలు.. కరోనావైరస్ జన్యు పదార్థాలు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తొ పాటు మరికొన్ని కొన్ని ఇతర సరస్సులలో ...

వారికి గౌరవ వేతనం పెంచిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేటగిరి-1 అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచగా, కేటగిరి-2 అర్చకులకు రూ.5 వేల నుంచి 10 వేలకు ...

అనగనగా సొసైటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాని వైనం

హైదరాబాద్‌: విభిన్న వర్గాల ప్రజల సమైక్య జీవనం సాగించే ప్రాంతం అది. ఐక్యతతో ఒకే కుటుంబంలా ఉంటారు వారంత. ఎలాంటి ఉపద్రవం సంభవించినా వారంతా సమష్టిగా స్పందిస్తారు. అదే రహమత్‌నగర్‌ డివిజన...

Hyderabad Police: ఆన్‌లైన్‌లో కోవిడ్ మెడిసిన్స్.. ప్రజలను అలర్ట్ చేస్తోన్న‌ హైదరాబాద...

Hyderabad Police: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఒక వ్యాధి యావ‌త్ మానవ జాతిని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. వ్యాధి కంటే భ‌య...

విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెలకు రూ. 25,000 ఫెలోషిప్.. మే 18 దరఖాస్తులకు చివరితేద...

విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వీరికి నెలకు రూ. 25,000 ఫెలోషిప్ ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. ఇందుకోసం విద్యార్థులంతా తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను అందించ...

రోగులకు బెడ్‌ లేదనే సమాధానం రాదు: మంత్రి అవంతి

విశాఖపట్టణం: రోగులకు బెడ్ లేదు అనే సమాధానం లేకుండా వైద్యం అందిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. జిల్లాల్లో 79 కోవిడ్ ఆసుపత్రుల్లో 5,700 మందికి వైద్యం అందిస్తున్నట్లు వెల్ల...

రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదు: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో బుధవారం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కరోనా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి  సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరైనారు. సమావేశంలో ముఖ్య...

Land registrations : తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలక...

Telangana Land registrations : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనల వలన భూముల రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక బ్రేక్ పడింది. వివిధ మండల కార్యాలయాలలో జాయింట్ సబ్ రిజిస్టార్ లుగా వ్యవహరిస్తున్...

Corona Recovery: తెలంగాణ గాంధీ ఆస్పత్రిలో అద్భుతం.. కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్ధుడు..

110 year old man: తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. దేశంలోనే అత్యధిక వయస్సు(110) కలిగిన వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాడు. అయితే అతన్ని మరికొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచుతా...

YSR Rythu Bharosa: అన్న‌దాత‌లకు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్.. గురువారం ‘రైతు భ‌రోసా’ త...

ఖ‌రీప్ పంట‌కాలానికి ముందుగానే రైత‌న్న‌లు ఆర్థిక చేయూత ఇవ్వాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించాయి. కాగా జ‌గ‌న్ స‌ర్కార్ ‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్...

Telangana Medical Recruitment: క‌రోనా వేళ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. భారీ సంఖ్య‌లో వై...

Telangana Medical Professionals Recruitment 2021: తెలంగాణ‌లో రోజురోజుకీ పెరుగుతోన్న క‌రోనా కేసుల నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పెరుగుతోన్న రోగుల‌కు స‌రిప‌డ వైద్య సిబ్బందిని స‌...

సీడ్యాక్, హైదరాబాద్‌లో 44 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీ–డ్యాక్‌).. ఒప్...

Wines Shops Rush: తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటించిన సర్కార్.. వైన్ షాపులకు పరుగు పెడుతు...

Wines Shops Growing Rushed: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ అట్ల ప్రకటించిందో లేదో.. వైన్స్ షాపుల వద్ద మద్యం బాబులు బారులు తీరారు. హైదరాబాద్ మహానగరంలో ఎటు చూసిన మద్యం దుకాణాల వద్ద రద్దీ ...

రియల్‌ వారియర్స్‌: మా కష్టం కన్నా రోగుల ప్రాణాలే ముఖ్యం

చిత్తూరుకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనా సోకడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో)లో చేరాడు. వారం తర్వాత మెరుగైన చికిత్స కోసం వైద్యులు తిరుపతికి రెఫర్‌ చేశారు. బాధితుడు 108కు సమాచారం అందిం...

కరోనా కాలంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారికి నో బయోమెట్రిక్‌.. ఆదేశా...

AP Government Decision: ఏపీలో కరోనా వ్యాప్తి నివారణకు జగన్‌ సర్కార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కరోనా నుంచి ప్రభుత్వ ఉద్యోగులను రక్షించుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మా...

Lockdown విధిస్తారా.. లేదంటే: హైకోర్టు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు తగ్గిండంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు బేఖాతరు చేస్తే కోర్...

Ongole: కోవిడ్‌ కేర్‌ సెంటర్‌.. మెనూ అదుర్స్‌

ఒంగోలు టౌన్‌: కరోనా బారిన పడినవారు మానసిక ఒత్తిడికి గురికాకూడదు. అదే సమయంలో అధిక పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఈ రెండింటిని పాటిస్తే రోజుల వ్యవధిలోనే కరోనా వైరస్‌ నుంచి పూర్త...

భళా బాలిక: తొమ్మిదేళ్లకే గిన్నిస్‌ రికార్డు..

నాదెండ్ల (చిలకలూరిపేట): తొమ్మిదేళ్ల వయస్సులోనే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట చిన్నారి ఫజీలాతబస్సుమ్‌ స్థానం సాధించింది. రసాయన శాస్త్రం...

ఏపీకి వెళ్లే బస్సులు నిలిపేసిన టీఎస్‌ ఆర్టీసీ

హైదరాబాద్‌ : తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులను టీఎస్‌ ఆర్టీసీ  నిలిపివేసింది. ఏపీలో కర్ఫ్యూ దృష్ట్యా తాత్కాలికంగా తెలంగాణ బస్సులను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, తెలంగా...

Rain Alert: చల్లని కబురు.. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు.. ఐఎండీ పలు సూచనల...

Telangana Weahter Forecast: వేసవి కాలంలో పలు రాష్ట్రాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరో వైపు అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల...

సొంత నిధులతో 150 ఆక్సిజన్‌ బెడ్లు

తిరుపతి తుడా: చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో కోవిడ్‌–19 మహమ్మారిని కట్టడి చేసేందుకు, ప...

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నుంచి ఉద్యోగ ప్రకట...

Andhra Pradesh ISUZU Motors Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ప్రముఖ ISUZU మోటార్స్ లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మొత...

Covaxin: కోవాగ్జిన్‌ టీకాపై గుడ్‌న్యూస్‌ చెప్పిన భారత్‌ బయోటెక్… కొత్త వేరియం...

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఠారెత్తిస్తోంది. ఫస్ట్‌వేవ్‌ని మించి సెకండ్‌ వేవ్‌ హోరెత్తిపోతోంది. ఏ నగరంలో చూసినా కరోనా బాధితులే. ఏ పెద్దాసుపత్రిలో చూసినా కరోనా పేషెంట్లే. ...

జాబ్‌ నోటిఫికేషన్‌: ఏపీలో లైన్‌మెన్‌ కొలువులు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీసీపీడీసీఎల్‌).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా గ్రామ/వార్డు స...

ప్రజల నిర్లక్ష్యం.. రోడ్లపై జీహెచ్‌ఎంసీ సిబ్బంది

రహమత్‌నగర్‌: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు దుర్గయ్య. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో కామాటీగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం కామాటీ పని పక్కన పెట్టి రహదారులపై చెత్త వేయకుండా ఇల...

Weather Report: నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం..

Weahter Forecast: తెలుగు రాష్ట్రాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరో వైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణ...

Telangana Night Curfew: తెలంగాణలో ప్రారంభమైన నైట్‌ కర్ఫ్యూ… నిషేధం.. మిన‌హాయింపు వీరికే..

Telangana Night Curfew: కరోనా కట్టడిలో భాగంగా రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించేందుకు తెలంగాణ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. కాగా, గతంలో కేసుల సంఖ్య తక్కువగా నమోదు అవుతుండగా, తాజాగా సుమారు ఐదారు వేల వరకు పాజ...

సంద్రం ఒడిలోకి తాబేళ్ల పిల్లలు

ఇచ్ఛాపురం రూరల్‌: సముద్ర తాబేళ్లను రక్షించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని బూర్జపాడు సర్పంచ్‌ బుడ్డ మోహనాంగి అన్నారు. డొంకూరు మత్స్యకార గ్రామంలో ట్రీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్థాని...

పెరిగిన ఎండలు

రాష్ట్రంలో ఎండ తీవ్రత మళ్లీ పెరిగింది. శనివారం అత్యధికంగా కర్నూలులో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో ఎండ తీవ్రత పెరిగి తరువాత స్వల్పంగా తగ్గుతుందని వాతావరణ శాఖ అధ...

AP Job Calendar: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. మే 31న జాబ్ క్యాలెండర్ విడుద...

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా సంక్షోభంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభు...

ఢీ అంటే ఢీ: ఆకట్టుకున్న పొట్టేళ్ల పోటీలు

పగిడ్యాల: ఉగాది పండుగను పురస్కరించుకుని పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలో బుధవారం నిర్వహించిన పొట్టేళ్ల పోటీలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఫైనల్‌లో దామగట్ల జాకీర్‌ పొట్టేలు, పడమర ప...

AP Home Guards: హోంగార్డులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు.. వారివి సివిల్‌ పోస్ట...

ఏపీలో హోంగార్డులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. వారి విధులు సివిల్‌ పోస్టు కిందకు వస్తాయని పేర్కొంది. వివరణ తీసుకోకుండా, కారణాలు చెప్పకుండా వారిని విధుల నుంచి తొలగించడానికి వీల్ల...

Job Notification: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. సీఆర్డీఏ పరిధిలో 12న భారీ జాబ్‌ మేళ..రూ...

Andhrapradesh Jobs: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మరో ఉద్యోగ ప్రకటన వెలువడింది. పలు కంపెనీల్లోని ఉద్యోగాల భర్తీకి ఈ నెల 12 (సోమవారం) సీఆర్డీఏ పరిధిలోని రాయపాటి హైట్స్‌లో ఇం...

కొటియాలో ఒడిశా దౌర్జన్యకాండ

సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు వివాదాస్పద కొటియా గ్రూప్‌ గ్రామాల్లో ఒడిశా అధికారులు, పోలీసులు, నేతలు పేట్రేగిపోయారు. ఏపీలో గురువారం జరిగిన పరిషత్‌ ఎన్నికలకు వస్తున్న గిరిజనులను అడ...

ఈ యాసంగిలో రికార్డుకెక్కిన వరిసాగు

వరంగల్‌: విస్తారంగా వానలు.. నిండుకుండల్లా జలాశయాలు.. మత్తడి దుంకిన చెరువులు, కుంటలు.. పొలాలకు సమృద్ధిగా జలాలు.. భూమికి పచ్చాని రంగేసినట్టు పచ్చదనం... ఆకట్టుకున్న ప్రాజెక్టుల ఆయకట్టులు.. కా...

ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ… హైకోర్టు తీర్పుప...

ap mptc zptc elections 2021: ఆంధ్రప్రదేశ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఓ వైపు గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంటే, మ...

Big Breaking: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హై...

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 15న ఎస్‌ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆ...

Beer Sales In Hyderabad: హైదరాబాదీలు తెగ తాగేస్తున్నారు.. బీర్ల విక్రయాల్లో సరికొత్త రిక...

Beer Sales In Hyderabad And Telangana: మండుతోన్న ఎండలను తట్టుకోవడం కోసం అనేలా హైదరాబాదీలు తెగ బీర్లు తాగేస్తున్నారు. సాధారణంగా వేసవిలో బీర్ల విక్రయాలు భారీగా పెరుగుతాయి. అయితే ఈసారి మాత్రం ఇంకా ఎండకాలం పూర్త...

Chicken Rate High : దడ పుట్టిస్తున్న చికెన్‌ ధర..! పౌల్ట్రీ చరిత్రలోనే అత్యధికం.. కిలో చ...

Chicken Rate Hits All Time High : మార్కెట్‌లో చికెన్‌ రేట్‌ మళ్లీ మండిపోతుంది.. పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు తోడు సామాన్యులకు అందుబాటులో ఉండే చికెన్ ధరలు కూడా పెరగడంతో మధ్యతరగతి జనాలందరు లబో దిబో మంటు...

ఉల్లి ధరలు భారీగా పతనం

ఏపీలో ఉల్లి ధరలు భారీగా పడిపోతున్నాయి. గతనెలలో కంటే క్వింటాకు రూ.300 దాకా తగ్గింది. రాష్ట్రంలోని కర్నూలు ప్రాంతంతో పాటు మహారాష్ట్రలో సరుకు విరివిగా మార్కెట్‌కు వస్తోంది. సమీప రాష్ట్రాల...

ICET Notification: తెలంగాణ రాష్ట్ర ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల… ఈనెల 7 నుంచి జూన్‌ 15 వరక...

ICET Notification: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఐసెట్‌నోటిఫికేషన్‌ను కంట్రోలర్‌ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 7 నుంచి జూన్‌ 15 వరకు ఆ...

'నాకు ఉద్యోగం రాలేదు.. అందుకే చనిపోతున్నా'

మహబూబాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. తేజావత్ రామ్ సింగ్ తండాకు చెందిన బోడ స...

వాలంటీర్లకు ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..

తాడేపల్లి: ఉగాది రోజున ఉత్తమ గ్రామ, వార్డు వాలంటీర్లకు సత్కరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరిట మూడు కేటగిరీలుగా వార్డు, గ్...

చేపలకు వల వేస్తే 100 కేజీల మొసలి పడింది!

గూడూరు(వరంగల్‌): మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బొమ్మాయికుంట ఊర చెరువులో చేపల కోసం వేసిన వలలో ఓ భారీ మొసలి చిక్కింది. మత్స్యకారులు పెసరి శివ, స్వామి, రాములు ఎప్పటిలాగానే మం...

Telangana Inter: ప్రాక్టికల్స్ వాయిదా వేసే ఆలోచనలో తెలంగాణ ఇంటర్ బోర్డ్.. ఐపీఈ కంటే మ...

Telangana Inter Practical Examas: గతేడాది యావత్ మానవ సమాజానాన్ని అతలాకుతలం చేసిన కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. గతకొద్ది రోజుల క్రితం కరోనా మహమ్మారి తోక ముడిచిందని అంతా సంతోషపడేలోపే ఇప్పుడు సెకండ్ వ...

టీచర్‌పై మమకారం.. బగ్గీపై ఊరేగింపు..

శ్రీకాకుళం : ఇంటి ఆడ పడుచు వేరే ఇంటికి వెళ్లిపోతున్న బాధ ఆ గ్రామస్తుల కళ్లలో కనిపించింది. అమ్మ ఊరెల్లిపోతుంటే అడ్డుకునే బిడ్డల అమాయకత్వం ఆ పిల్లల ముఖాల్లో అగుపించింది. నాలుగేళ్ల పాటు ప...

సైనిక్‌ స్కూల్, కలికిరిలో 23 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్‌ స్కూల్‌.. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 23 ► పోస...

TSPSC Notification: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.. కీలక ప్రకటన చేసిన టీఎస్‌పీఎస...

TSPSC Notification: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్‌బీవో) పోస్టుల భర్తీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ నియామక సంస్థ టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఎఫ్‌బీవో పోస్టుల భర్తీలో భాగంగా అభ్యర్థులక...

High Temperature In Telangana: తెలంగాణలో భానుడి భగభగలు.. ఏకంగా 43 డిగ్రీలకు.. మార్చిలోనే ఇలా ఉంట...

High Temperature In Telangana: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో బయటకి రావాలంటే భయాపడాల్సిన పరిస్థిలు తలెత్తున్నాయి. మార్చిలోనే రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రికార్డు స్థాయిలో న...

జూ.ఎన్టీఆర్‌ టీడీపీ కోసం పనిచేయాలి: గోరంట్ల

రాజమండ్రి:  తెలుగుదేశంలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. సోమవారం రాజమండ్రిలో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను గోరంట్ల ఆధ్...

ఈ మార్గం.. మూసీకి శాపం!

సిటీబ్యూరో: ఓ వైపు మూసీ సుందరీకరణ పేరిట కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తుండగా.. మరోవైపు మూసీ పరిధిలోని కొన్ని ఏరియాల్లో విపరీతంగా కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా మూసీనదికి బాపూఘాట్‌&...

నేను ఆరోగ్యంగా ఉన్నా

విశాఖపట్నం: తాను కోవిడ్‌ బారిన పడినట్లు వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలను వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి శనివారం కోరారు. శుక్రవారం తా...

తెలుగు రాష్ట్రాల ప్రజలూ తస్మాత్‌ జాగ్రత్త

ఈ రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో వడగాలులు పెరగనున్నాయని కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ రోజు ప్రారంభమై వడగాలులు రేపు మరింత ఉధ...

ప్రధానిపై విశాఖ ఉక్కు కార్మికుల ఆగ్రహం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విశాఖ ఉక్కు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద కార్మికులు మోదీ శవయాత్ర నిర్వహించి...నిరసన వ్యక్తం చేశారు. శవయాత్ర అనంతరం మో...

ఉపాధి పనికి ఆలయ అర్చకుడు

కొడకండ్ల: జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని పురాతన శివాలయం అర్చకుడు పిండిప్రోలు నాగదక్షిణామూర్తి ఉపాధిహామీ పథకం పనుల్లో పాల్గొన్నాడు. ప్రభుత్వ, కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరికీ పీ...

Supernumerary Posts : పోలీస్ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టులు.. ఎవరు అర్హులో తెలుసుకోండి..

Supernumerary Posts : తెలంగాణ పోలీస్ శాఖలో నాన్-క్యాడర్ ఎస్సీ, డీఎస్పీ పోస్టులను సూపర్ న్యూమరీ పద్ధతిలో క్రియేట్ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ర...

దేవతలు తాగింది కల్లే: శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్‌: కల్లును తక్కువ చేసి చూడటం సరికాదని, అది దేవతలు తాగిన పానీయమని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం శాసనసభలో వెల్లడించారు. దేవతలు సురాపానం చేయటమంటే.. చెట్టు నుంచి...

నేడు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు

తెలంగాణలో బుధవారం అక్కడక్కడా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామ...

Cm Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కార్పోరేట్ స్కూళ్ల తరహాలో సర్కార్ బడులు.. పాఠశాలలో 3 ...

Cm Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నెలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థుల కోసం పాఠశాలలలో సుమారు 3 లక్షల సీలింగ్ ఫ్యాన్లను ఏర్పాటుకు ప...

వన్యప్రాణి సంరక్షణతోనే జీవసమతుల్యత సాధ్యం: ఇంద్రకరణ్ రెడ్డి

 వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మావన - జంతు సంఘర్షణల నివారణ దిశకు తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...

బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.3,000 కోట్లు

హైదరాబాద్‌: బ్యాంకు అప్పు.. దానిపై పేరుకుపోయిన వడ్డీ.. సొంతానికి వాడుకోవటంతో పేరుకుపోయిన కార్మికుల భవిష్య నిధి, ఆర్టీసీ సహకార పరపతి సంఘం నిధులు, చమురు బిల్లులు, జీతాల భారం.. ఇలా ఎటుచూసినా...

ఇక ఏడాదికి ఒక్కసారే ఏపీ టెట్‌

ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (ఏపీ టెట్‌) ఇకపై ఏడాదికి ఒక్కసారే నిర్వహిస్తారు. గతంలో ఏటా రెండుసార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆచరణలోకి రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 2017లో ఒక...

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు వీఆర్వోలు

అమరావతి/రామసముద్రం (చిత్తూరు జిల్లా)/మందస (శ్రీకాకుళం జిల్లా): రాష్ట్రంలో ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వోలు) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి బుధవారం పట్టుబడ్డారు. ఏసీబ...

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై సీఎస్ సమీక్ష

విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరీల సిబ్బంది సర్వీస్ నిబంధనలు వంటి పలు అంశాలపై ఆయన సమీక్షించారు. ...

పరీక్షలపై కేసీఆర్ కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణలో స్కూళ్ల నిర్వహణ, పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో కరోనా విజృంభణపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు కరోనా బా...

ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడి

రాజమండ్రి: ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడించారు. ఈ ఫలితాల్లో 1,537 ఓట్ల మెజార్టీతో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జి విజయం సాధించారు. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థుల...

తగ్గిన కూరగాయల ధరలతో ఊపిరి పీల్చుకుంటున్న సామాన్యులు

హైదరాబాద్‌: కూరగాయల ధరలు అందరికీ అందుబాటు ధరల్లోనే లభిస్తుండడంతో సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండువారాల క్రితం ఉన్నధరలతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు బాగా తగ్గ...

ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలంపై అప్రమత్తం

తిరుమల: ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలంపై అప్రమత్తమయ్యారు. వైద్యారోగ్య శాఖను మంత్రి ఆళ్ల నాని అప్రమత్తం చేశారు. కరోనా సోకిన ఆరుగురు విద్యార్థులు, నలుగురు అధ్యాపకులకు మెరుగైన వైద్యం అ...

Kitchen Garden: పది నెలలుగా ఇంటి కూరగాయలే

డా. వేదప్రకాశ్, కిరణ్మయి దంపతులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గాయత్రీ నగర్‌లోని తమ ఇంటిపై ఎంతో శ్రద్ధగా c‌ను ఏర్పాటు చేసుకున్నారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌గా డా. వేదప...

కీర్త‌న‌ దేశానికి కీర్తిని తీసుకోస్తుంది: ఎర్రబెల్లి

వరంగల్: కీర్త‌న‌... పీటీ ఉష‌లా దేశానికి కీర్తిని తీసుకోస్తుందనే నమ్మకం ఉందని  రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌...

CID Notice to Chandrababu: రాజధాని భూముల అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోట...

CID Notice to Chandrababu: అమరావతి భూముల అక్రమాల కేసులో మంగళవారం నాడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు చేరుకున్నారు. అమరావతి రాజధాని భూముల ...

మంచి గవర్నర్‌... భోజనం పెట్టి; ల్యాప్‌టాప్‌ ఇచ్చి

నందిగామ: ఓ పేద విద్యార్థికి గవర్నర్‌ తమిళిసై చేయూతనిచ్చారు. అతడి ఆర్థిక దుస్థితికి చలించి కడుపునిండా భోజనం పెట్టి ఓ ల్యాప్‌టాప్‌ అందజేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ...

455వ రోజుకి చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు

అమరావతి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసనలు 455వ రోజుకి చేరుకున్నాయి. తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎ...

ఉద్యోగులు ఆశించినట్టుగా పీఆర్‌సీ ఉంటుంది-ఎర్రబెల్లి

వరంగల్‌ః ప్రభుత్వ ఉద్యోగులు ఆశించినట్టుగా పీఆర్‌సీ ఉంటుందని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. పొరుగురాష్ర్టాలకంటే ఒకటి రెండు శాతం ఎక్కు...

Municipal Elections 2021: మచిలీపట్నంలో కొనసాగుతున్న పోలింగ్‌.. వృద్ద ఓటర్లకు పోలీసుల సహాయ...

AP Municipal Elections: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా బారులు తీరారు. పోలింగ్ ప్రక్ర...

దేశంలోనే తొలిసారిగా జెండర్ బడ్జెట్ .. సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలనాలకి కేరాఫ్ గా నిలుస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్న...

Andhra Pradesh: ఇండియా టాప్ సిటీల్లో ఏపీకి స్థానం.. ఆ మూడు నగరాలకే పట్టం

కేంద్ర ప్రభుత్వం.. దేశంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీల జాబితాను రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, మున్సిపాలిటీలఖు ర్యాంకులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మున్సిపల్ ఎ...

రాష్ట్ర బంద్ కు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గం...

AP Municipal Elections: నిమ్మగడ్డకు హైకోర్టు షాక్... ఆ నామినేషన్లన్నీ రద్దు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మున్సిపల్ ఎన్నికల (AP Municipal Elections) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పంచాయతీ ఎన్నికలకు (AP Panchayat Elections) ధీటుగా మున్సిపల్ ఎన్నికల్లోనూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదే...

అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్‌ 4వ స్థానం, తెలంగాణ 6వ స్థానం.. వి...

బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పులు తీసుకోవడంలో ఏపీ 4వ స్థానంలో ఉంటే, తెలంగాణ 6వ స్థానంలో ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం విడుదల చేసిన దాని ప్రకారం.. 2020 ఏప్రిల్‌ నుంచి డిసెంబర...

టిప్ టాప్‌గా తయారై.. 108 సిబ్బందితో ఎకసెక్కాలు

108 అంటే ఆపత్కాలంలో ఆదుకునే వాహనం. ప్రమాదాలు జరిగినప్పుడు, వైద్యసేవలు అత్యవసరం అయిన సమయంలో అవి అందించే సేవలు అనిర్వచనీయం. అలాంటి అత్యవసర వాహనాన్ని ఓ ఆకతాయి... తన అవసరాలకు వినియోగించుకోదలచ...

తరగతి గదిలో టీచర్‌పై హత్యాయత్నం

ఇరగవరం: ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న మహిళపై ఆమె భర్త హత్యాయత్నం చేసిన ఘటన ఇరగవరం మండలం కాకిలేరు గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై జానా సతీష్‌ కథనం ప్రకారం నారాయణపురం గ్ర...

తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచించారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 189 కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందార...

ఏ బస్సు ఎప్పుడొస్తుందో..?

నగరంలోని వివిధ రూట్లలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటేనే కష్టంగా మారింది. అర్జెంటుగా వెళ్లాల్సి ఉన్నా గంటల తరబడి బస్సుల కోసం బస్టాపుల్లో వేచి చూడాల్సిన దుస్థితి దాపురించింది. బస్సు...

రెండో డోస్ తీసుకున్నాక కరోనా!

కరీంనగర్: కరోనా మరోసారి విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కొత్తగా 26 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రామగుండం ఎన్టీపీసీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌కు, గోదావరి ఖని బ్లడ్ బ్యాంక...

కథా రచయిత సింగమనేని కన్నుమూత

అనంతపురం: ప్రముఖ కథారచయిత, సాహితీ విమర్శకులు సింగమనేని నారాయణ కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సింగమనేని నారాయణ స్వస్థలం అనంతపురం జిల్...

yellow watermelons: పసుపు పుచ్చకాయలను పండిస్తున్న కర్ణాటక రైతు.. లక్షలు సంపాదన..

కర్ణాటకలోని ఒక రైతు పసుపు పుచ్చకాయలను శాస్త్రీయంగా పెంచుతున్నాడు. కలబుర్గిలోని కొరల్లి గ్రామానికి చెందిన బసవరాజ్ పాటిల్ అనే వ్యక్తి గ్రాడ్యూయేట్ పూర్తిచేశాడు. అతను తాను పండించిన పంట...

1 నుంచి 7వ తరగతి వరకు సీబీఎస్‌ఈ

అమరావతి, ఫిబ్రవరి 24: మొదటి దశ ‘నాడు-నేడు’ పనులు మార్చి నెలాఖ రు కల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎ్‌సజగన్‌ అధికారులను ఆదేశించారు. స్కూళ్లు కలర్‌ఫుల్‌గా, మంచి డిజైన్లతో ఉండాలనీ, ...

ఏపీలో ఎన్‌హెచ్‌ అభివృద్ధి నిధుల పెంపు

అమరావతి: జాతీయ రహదారుల (ఎన్‌హెచ్‌) అభివృద్ధి కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను పెంచుతూ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. వార్షిక ప్రణాళిక కేటాయింపు కింద ఇస్తున్న రూ.1,4...

భీమవరంలో నకిలీ మందుల కలకలం

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నకిలీ మందుల గుట్టు రట్టయింది. మాత్రల్లో ఎలాంటి మందు లేకుండా అమ్ముతుండటం కలకలం రేపుతోంది. ఇలాంటి నకిలీ మందులు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని షాపుల్లో ఉ...

పెద్ద మనసు చాటుకున్న మంత్రి ఎర్రబెల్లి

పాలకుర్తి: ప్రజల్లో కలిసిపోతూ, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయార్‌రావు అందరితోనూ ఎంతో కలివిడిగా ఉంటారు. సాయం కోసం వచ్చే వారి...

ట్రాఫిక్‌లో కుయ్‌ కుయ్‌!

సిటీబ్యూరో: ఆపద సమయంలో ఫోన్‌ చేస్తే కుయ్‌.. కుయ్‌మంటూ పరుగెత్తుకువచ్చే 108 సహా ఇతర అంబులెన్స్‌ సర్వీసులకు ట్రాఫిక్‌ చిక్కులు తప్పడం లేదు. ఇరుకు రహదారులకు తోడు అత్యవసర సర్వీసులకు దార...

గాల్లో చక్కర్లు కొడుతున్న స్పైస్‌జెట్ విమానం

కృష్ణా: బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన స్పైస్ జెట్ విమానం దట్టమైన పొగమంచు కారణంగా గాల్లో చక్కర్లు కొడుతోంది. ఎయిర్ పోర్ట్ రన్‌వేపై పొగమంచు ఎక్కువగా ఉండడంతో స్పైస్ జెట్ విమానం ల్యాం...

ఆదిలాబాద్‌ జిల్లాలో బరితెగించిన విద్యాధికారి.. తప్పతాగి స్కూళ్లో చిందులే...

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు.. వారే కట్టుబాట్లు తప్పుతున్నారు. పట్టపగలు ఫుల్లుగా మందుకొట్టి పాఠశాలల్లో పాఠాలు చెబుతున్నారు. ఇక్కడ విచ...

AP Ex Minister: ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

AP Ex Minister: ఈ ఫోటోలో ఉన్న నాయకుడిని గుర్తు పట్టారా.? తీక్షణంగా చూడండి ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది.!! నిన్న మొన్నటి దాకా ఆయన ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడు.. అంతేకాకుండా ఏపీ రాజకీయాలలో చక్రం తిప్...

Nimmagadda: 80 శాతం పోలింగ్‌ కావడం సంతోషకరం.. ఏపీ పంచాయతీ ఎన్నికలపై నిమ్మగడ్డ స్పంద...

Nimmagadda Press Meet On Local Election Poll Completes: మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థలు ఎన్నో వివాదాలకు దారి తీశాయి. ఓవైపు అధికారపక్షం, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలు ఇప్పుడే నిర్వహించకూడదని ...

ఇంటింటి పరేషాన్‌!

వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్‌ పంపిణీ  అని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ...ఆచరణలో అందుకు భిన్నంగా ఉంది.   సరుకుల కోసం లబ్ధిదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మరోవైప...

నీళ్లున్నా నిష్ర్పయోజనం

సంగారెడ్డి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వరుసగా మూడేళ్లు నీరు లేక సింగూరు ప్రాజెక్టు ఎడారిని తలపించింది.. గత వానా కాలంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయం పూర్తిగా నిండింది. అయితే, నీటి ...

Bio Asia Summit: నేటి నుంచి హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు.. ప్రపంచ నలుమూలల నుంచి 30 వేల ...

Hyderabad Bio Asia Summit: హైదరాబాద్‌ వేదికగా ప్రతి ఏటా నిర్వహించే బయోఏషియా సదస్సుకు ఈ ఏడాది కూడా సర్వం సిద్ధమైంది. ఈసారి ‘మూవ్‌ ద నీడిల్‌’ థీమ్‌తో నిర్వహించనున్న ఈ సదస్సు ఈరోజు (సోమవారం) ప్రారం...

ఆంధ్రుల గుండెకాయ అమరావతి

తుళ్లూరు, ఫిబ్రవరి 21: ఐదు కోట్లమంది ఆంధ్రులకు అమరావతి రాజధాని గుండెకాయ అని భూములిచ్చిన రైతులు స్పష్టం చేశారు. రాష్ట్ర ఏకైక  రాజధానిగా అమరావతే కొనసాగాలని వారు చేస్తున్న ఉద్యమం ఆదివారం...

కరోనా టీకా వేయించుకున్న అంగన్‌వాడీ టీచర్‌ మృతి

పులివెందుల/టౌన్‌: కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న టి.నారాయణమ్మ(58) అనే అంగన్‌వాడీ టీచర్‌ గురువారం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పులివెందుల పట్టణం అహోబిలాపురంలో ని...

కిల్లర్‌ బామ్మ.. మీ ముందు హీరోయిన్లంతా దిగదుడుపే

మనిషి జీవితంలో వయసు అనేది కేవలం ఓ నంబర్‌ మాత్రమే అంటారు చాలా మంది. కలలు సాకారం చేసుకోవాలనుకువారు.. ఇష్టమైన రంగాల్లో రాణించాలనుకునే వారు వయసును పెద్దగా పట్టించుకోరు. ఒకప్పుడు కోల్పోయిన...

నేనే సీఎంగా కొనసాగుతా..

CM KCR responded to the change of CM : తెలంగాణలో గత కొంతకాలంగా సీఎం మార్పుపై ప్రచారం సాగుతోంది. మంత్రి కేటీఆర్ ను సీఎం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆ ప్రచారాలన్నింటికీ సీఎం కేసీఆర్ ఫుల్ స్టాప్ పె...

రెండు నెలల్లో రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు

నగరానికి ఆకర్షణ పెంచేలా కొత్త డబుల్‌ డెక్కర్లు భారత్‌ స్టేజ్‌–6 ప్రమాణాలతో తయారీ రెండు డోర్లు.. ఒకే కండక్టర్‌ రెండు నెలల్లో రోడ్లపై పరుగులు! నష్టాలు గుర్తొచ్చి బెంబేలెత్తుతున్...

హైదరాబాద్ వాసులకు శాపంగా మారిన ‘చలిగాలి’

ఇతర మహానగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ వాతావరణం విలక్షణంగా ఉండటమే కాదు.. చాలామంది ఇట్టే ఇష్టపడిపోతారు. సమశీతోష్ణస్థితితో పాటు.. సాయంత్రం అయితే చాలు.. చల్లటి గాలులతో మనసును ఊరించే హైదరాబాద్ ...

నాడు- నేడు రెండో విడతకు సిద్ధమవ్వాలి: సీఎం జగన్‌

నాడు- నేడు, గోరుముద్దపై అధికారులతో సమీక్ష అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి ‘నాడు- నేడు’ కార్యక్రమం రెండో విడతకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ ర...

ప్రత్యేక కేటాయింపుల్లేవు

సీఎం జగన్‌కు వివరించిన ఆర్థిక శాఖ అధికారులు  కేటాయింపుల నుంచి వీలైనన్ని నిధులు రాబట్టాలని సీఎం ఆదేశం అమరావతి: రాష్ట్ర విభజన కారణంగా అనేక రంగాల వారీగా, మౌలిక సదుపాయాల రూపేణ భారీ నష్ట...

పంచాయతీ పుట్టింది ఇలా..

సత్తెనపల్లి: దేశంలో ఆంగ్లేయుల పాలనలో గవర్నర్‌ జనరల్‌గా కారన్‌ వాలిస్‌  ఉన్నప్పుడు లాటరీ విధానంలో పంచాయతీ వ్యవస్థను రద్దు చేశారు. 1884లో లార్డ్‌ రిప్పన్‌ రాజప్రతినిధిగా వచ్చిన తర...

Atchutapuram Sarpanch: గ్రామానికి రోడ్డు నిర్మించిన తర్వాతే పెళ్లి అంటూ ప్రతిజ్ఞ.. ఆ వాగ...

Atchutapuram Sarpanch: ఎన్నికల సమయంలో నేతలు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చేవారు బహుఅరుదు. కానీ కొంతమంది తాము ప్రజలకు ఏ వాగ్దాన్ని ఇచ్చి పదవి చేపట్టామో అది నెరవేర్చేవరకూ నిద్రపోర...

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక: జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో త్వరలో జరుగుతున్న ‘నాగార్జున సాగర్’ ఉప ఎన్నిక హీట్ పెంచుతోంది. ఇప్పటికే దుబ్బాకలో ఓడిపోయిన టీఆర్ఎస్.. జీహెచ్ఎంసీలోనూ విజయానికి దూరమైంది. రెండుచోట్ల దెబ్బతిన్న గులాబీపార...

నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం

పంచాయితి ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రింకోర్టు తీర్పు నేపధ్యంలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాగా రెచ్చిపోతున్నారు. ఎవరిమీదపడితే వాళ్ళపైనే చర్యలు తీసుకోవాలని చీఫ్ ...

సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి

జలవనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం ప్రణాళిక మేరకు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలి కాఫర్‌ డ్యామ్‌వల్ల ఎవరూ ముంపుబారిన పడకుండా పునరావాసం కల్పించాలి ...

వివాదాస్పదమవుతున్న ఎలక్షన్ కమీషన్ యాప్

పంచాయితి ఎన్నికల నేపధ్యంలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపొందించిన ప్రత్యేక యాప్ వివాదాస్పదమవుతోంది. ఎన్నికల్లో వచ్చే ఫిర్యాదులు సమాచారం ఇచ్చి పుచ్చుకోవటం సందేశాల...

ఆలోచించనని చెప్పే పవన్.. కాపు కులం గురించి మాట్లాడేశారే?

కులాలకు.. మతాలకు.. వర్గాలకు.. ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలు చేసే వ్యక్తినంటూ తన గురించి అదే పనిగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశ్వ మానవుడన్న తరహాలో మాటలు చెప్పే ...

జనసేనలోకి చిరంజీవి ఎంట్రీ.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. !

చిరంజీవి జనసేనలోకి రాబోతున్నారని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన కీలకనేత నాదెండ్ల  మనోహర్ వ్యాఖ్యలతో ఈ వార్తలు మొదలయ్యాయి. చిరంజీవి ఎప్పుడూ పవన్కల్యాణ్ శ్రేయస్సునే కోరుకుంటా...

కరోనా వ్యాక్సిన్‌: స్టాఫ్‌ నర్సుకు తీవ్ర అస్వస్థత

మచిలీపట్నం ఆంధ్రా ఆసుపత్రిలో ఘటన.. వెంటిలేటర్‌పై చికిత్స.. ప్రాణాపాయం లేదన్న వైద్యులు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు)/అంబాజీపేట: కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న స్టాఫ్‌ నర్సు తీవ్ర అ...

ఇళ్ల నిర్మాణంపై ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు..

ఇళ్ల నిర్మాణం ప్రక్రియలో రివర్స్ టెండరింగ్‌ అమరావతి: ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ల నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచర...

ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు ప్రారంభం గురించి మంత్రి చర్చ

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శుక్రవారం నాడు కేంద్ర జలశక్తి శాఖ కొత్త కార్యదర్శి పంకజ్‌తో సమా...

తెలంగాణ: 50శాతం మంది విద్యార్థులకే అనుమతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్న డిగ్రీ, పీజీ వృత్తి విద్యా కోర్సుల్లో తరగతి గదిలో 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత...

‘యాప్‌లు చేయటం ఎస్‌ఈసీ పని కాదు’

కృష్ణా: సొంత యాప్‌ చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి అధికారం లేదు. యాప్‌లు చేయడం.. చంద్రబాబుకు సోపులు పూయటం ఎస్‌ఈసీ పని కాదు అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తీవ్రంగా మ...

త్వరలో కేసీఆర్ చెప్పే తీపివార్తను ముందే చెప్పేసిన కేటీఆర్

త్వరలోనే సీఎం కుర్చీలో కూర్చుంటారని.. ఇప్పటికే తండ్రి తరఫున పాలనా రథాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని.. సీఎం లేనప్పుడు అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుంటున్నట్లుగా మంత్రి కేటీఆర్ గురించి ...

ఎస్‌ఈసీ మరో వివాదాస్పద నిర్ణయం

జిఎడి పొలిటికల్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌పై సీఎస్‌కు లేఖ నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు విజయవాడ: మరోసారి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌  వివాదాస్పద ని...

సీఎస్ కు నిమ్మగడ్డ లేఖ.. ఆ ఫొటో తొలగించాల్సిందే

ఏపీ పంచాయితీ ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ఏ నిర్ణయాన్ని వదలడం లేదు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్. తాజాగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేళ మరో లేఖతో నిమ్మగడ్డ కలకలం రేపారు. తాజాగ...

అభ్యర్థుల కోసం టీడీపీ వెతుకులాట..

పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల కోసం టీడీపీ వెతుకులాట  అయినా అభ్యర్థులు దొరకని పరిస్థితి  బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు చెల్లాచె...

ప్రజారోగ్యానికి ప్రాధాన్యం: సీఎం జగన్‌

రూ.16,270 కోట్లతో నాడు–నేడు, ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల నిర్మాణం: ముఖ్యమంత్రి జగన్‌ ఏప్రిల్‌ 15 కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలి భూ సమీకరణను వేగంగా చేపట్టి పనులు ప్రారంభించాలి భ...

యువతను మోసం చేస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్

యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఉత్తమ్‌ ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి: శివసేనారెడ్డి హైదరాబాద్‌: ఉద్యోగాలు ఇస్తామని ఓట్లు వేయించ...

వస్తు తయారీ కేంద్రంగా హైదరాబాద్‌

లాజిస్టిక్‌ పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ నగరం చుట్టూ పరిశ్రమల ఏర్పాటుకు కృషి ఇప్పటికే 14 వేల పైచిలుకు పరిశ్రమలకు అనుమతులు 50 ఏళ్ల ముందుచూపుతో కేసీఆర్‌ ప్రణాళికలు: మంత్రి ...

స్థానికంలో ఏకగ్రీవాలపై బాబు ఆగ్రహం.. మంత్రి తీరుపై అభ్యంతరం

ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బలవంతంతోనూ.. ఒత్తిళ్లతోనూ.. పోలీసుల దన్నుతో ఏకగ్రీవాలు చేసుకున్నారని మండిపడ్డారు. ఏకగ్రీవాలను ...

ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మార్పులు

ఏపీ పంచాయితీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. మొదటి దశలో నిర్వహించే ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గం...

నిమ్మగడ్డ అభిశంసన: కేంద్రానికి లేఖ రాసిన ఏపీ ప్రభుత్వం

ఏపీ పంచాయితీ ఎన్నికల ఫైట్ లో ఏపీ సీఎం జగన్ పక్షాన నిలిచి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు వ్యతిరేకంగా   పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కమిషనర్ గిరిజా శం...

నిమ్మగడ్డ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. పెద్దిరెడ్డి సంచలన ఆరోపణ

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దుందుడుకు చర్యలపై ఏపీ మంత్రులు నిప్పులు చెరిగారు. ఓ రేంజ్ లో తిట్టిపోశారు. మంత్రి పెద్ది రెడ్డి అయితే సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఏపీ ప్ర...

భూసేకరణ త్వరగా పూర్తి చేయండి: సీఎం జగన్‌

నాడు-నేడుపై సీఎం జగన్‌ సమీక్ష రూ. 16,270 కోట్ల అంచనాతో వైద్య, ఆరోగ్యశాఖలో నాడు – నేడు కింద పనులు నాడు – నేడు కింద వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, వైయస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్, పీహెచ...

ఏపీ పంచాయితీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో.. ఏజెండాలో 5 అంశాలు

ఏపీలో పంచాయితీ ఎన్నికల కేంద్రంగా అధికార వైసీపీకి  ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కు ఎంత పెద్ద వార్ నడిచిందో అందరికీ తెలిసిందే. సుప్రీంతీర్పుతో ఎన్నికలకు వేళైంది.  ఈ క్రమంలోనే టీడీపీ  అలెర...

అచ్చెన్నాయుడికి నోటీసులు..

శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంతబొమ్మాళి పాలేశ్వర స్వామి ఆలయం నంది విగ్రహం తరలింపు కేసులో విచారణకు హాజరుకావాలని ఆయనకు 41ఏ నోటీస...

పంచాయతీ ఎన్నికలు: టీడీపీ దుష్ట పన్నాగాలు..

అనామకులతో నామినేషన్లు వేయించేందుకు యత్నం  ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు కుయుక్తులు టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం పంచాయతీ ఎన్నికలను కుట్రలకు వేదికగా చేసుకునేందుకు యత్నిస్త...

ఏపీ ఉద్యోగుల్లో స్థానిక ఎన్నికల రచ్చ

పంచాయితీ ఎన్నికల విషయంలో ఒకేలాంటి మాటను చెప్పిన ఏపీ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు విభేదాలతో ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు తగ్గట్లు స్పందిస్తున్న వైనాన్ని ...

నిమ్మగడ్డ ‘ఫైర్’ చేసిన వారికి కీలక పదవులు ఇచ్చిన జగన్ సర్కార్

ఏపీ ఎన్నికల సంఘం వర్సెస్.. ఏపీ సర్కారు అన్నట్లుగా మారిన పరిస్థితుల్లో ఈ రెండు వ్యవస్థల మధ్య విబేధాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్పించి తగ్గని పరిస్థితి. రూల్ బుక్ కు భిన్నంగా ప్రభుత్వాన...

ఇళ్ల స్థలాల మంజూరు నిరంతర ప్రక్రియ

దరఖాస్తు అందిన రెండు మూడు వారాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తవ్వాలి ఈ బాధ్యత వలంటీర్, గ్రామ సచివాలయ సిబ్బందిదే ఇళ్ల పట్టాల పంపిణీ, జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పనపై సమీక్షలో సీఎం జగన్‌ అర...

జీహెచ్‌ఎంసీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ : హైదరాబాద్‌లో ఓ ఇల్లు నిర్మాణానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కూకట్‌పల్లికి చెందిన శాలివాహనరెడ్డి హఫీజ్‌పేట సర్వే నం...

అశోక్ ను నమ్ముకుంటే.. ఇబ్బందులు తప్పవా? టీడీపీలో తర్జన భర్జన

విజయనగరం టీడీపీలోపంచాయతీ ఎన్నికల గుబులు రగులుకుంది. జిల్లా పార్టీకి బలమైన అండగా ఉన్న మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఇప్పుడు వ్యతిరేక పవనాలు వీస్తున్నా యి. ఆయనకు చాలా మంది దూరమయ్యారు. పా...

ఏకగ్రీవాలకు నజరానాలు ఆనవాయితీనే

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి   గ్రామాల్లో శాంతి, సౌభ్రాతృత్వాన్ని కోరుకోవడంలో రాజకీయం ఎక్కడుంది నిమ్మగడ్డ టీడీపీ హయాంలో ఏకగ్రీవాలను ఎందుకు తప్పుబట్టల...

ఆదివాసీ సంస్కృతికి ప్రతీక ‘గుస్సాడీ’

ఆదిలాబాద్ ఆదివాసీ గూడేల్లో మాత్రమే కనిపించే నృత్యం 'గుస్సాడీ'. దీన్ని బాహుబలి సినిమాలో భళ్లాల దేవుడి పట్టాభిషేకం సందర్భంగా కూడా సినిమాలో వాడేశారు. ఈ గుస్సాడీ నృత్యం అనేది ఒక విశిష్టమైన...

కేసీఆర్ కు ఆ కల ఎప్పటికి తీరనిదేనా?

తాను అనుకుంటే చాలు.. కొండ మీద ఉన్న కోతినైనా కిందకు తీసుకొచ్చే సత్తా ఉన్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక అద్భుతమైతే.. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీ...

హైకోర్టు కి డిజిపి .. కోర్టు కీలక వ్యాఖ్యలు !

ఓ పోలీసు అధికారికి పదోన్నతి కల్పించడంలో నిర్లక్ష్యం చేసినందుకు రాష్ట్ర డీజీపీ హోంశాఖ కార్యదర్శి తమ ఎదుట హాజరుకావాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసు లో భాగంగా హైకోర్టు ఆదే...

అంతటా ఆగిన మెట్రో రైళ్లు

హైదరాబాద్‌: నగరంలోని మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలుసార్లు మెట్రో రైళ్లు అర్ధాంతరంగా నిలిచిపోగా తాజాగా మరోసారి ముందుకు కదలకుండా మొరాయించాయి. మంగళవారం న...

మూడు రాజధానుల ఏర్పాటు తధ్యం : ఏపీ గవర్నర్

ఏపీలో మూడు రాజధానుల అంశం పై  ప్రకటన చేసిన సమయం నుండి చర్చ జరుగుతూనే ఉంది. ప్రభుత్వం వీలైనంత త్వరగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం అమరావతే ఏపీ రాజధ...

తిరుపతి కోసం బీజేపీ-జనసేన స్కెచ్

తిరుపతి ఉప ఎన్నిక ఏపీలో హీట్ పెంచుతోంది. ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ-జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఓవైపు వైసీపీ మరోవైపు టీడీపీ బలంగా నిలబడుతున్న వేళ బీజేపీ-జనసేన వ...

సంతోష్ కు మహావీర్ చక్ర.. కుటుంబ స్పందన.. ఆనందమే కానీ..

చైనా సైన్యంతో జరిగిన పోరాటంలో మరణించిన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కల్నల్ సంతోష్ బాబు తండ్రి  బిక్కుమళ్ల ఉపేందర్ ...

రైతు కాళ్లు మొక్కిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

మహబూబాబాద్‌: ఆస్పత్రి నిర్మాణానికి భూమి దానం చేసిన ఓ దాత పాదాలను మహబూబాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ మొక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రజా ప్రయోగ కార్యక్రమానికి సహకర...

సచివాలయాలు వలంటీర్లకు షాకిచ్చిన నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పటికే 9మంది వరకు ఉన్నతాధికారులను బదిలీ చేసిన నిమ్మగడ్డ తాజాగా గ్...

బది'లీలలు': ఎవరు ఎవర్ని బదిలీ చేస్తారు..!

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇది వరకే.. ఎన్నికల సంఘంలోని పలువురు ఉన్నతాధికారులపై వేటు వేశారు. కొంతమంది ఐఏఎస్, ఏపీఎస్ లను కూడా బదిలీ చేయాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లే...

ఏపీ ‘పంచాయితీ’: ఉన్నతాధికారుల బదిలీలో కొత్త ట్విస్ట్?

ఏపీలో ‘పంచాయితీ’ ఎన్నికల కేంద్రంగా ఎన్ని వైరాలు చోటుచేసుకుంటున్నాయో అందరికీ తెలిసిందే. గత కరోనా ప్రబలినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం ...

సీబీఐ ఎన్ఐఏ దర్యాప్తు అక్కర్లేదు ... సిట్ దర్యాప్తు సాగుతోంది !

ఏపీలో గత కొన్ని రోజులుగా క్రితం వరుసగా పలు ఆలయాల పై దాడులు  జరిగినట్టు ప్రముఖ ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రామతీర్థం ఘటన రాజకీయంగా రాష్ట్రంలో కాక రేపిం...

భారత రాజ్యాంగం మార్గనిర్దేశం చేస్తూ ఉంది: సీఎం జగన్‌

అమరావతి: సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన అద్భుతమైన పోరాటంలో నాయకత్వం వహించిన మన పూర్వీకులు, నాయకులను ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్మరించుకుందామని ఆంధ్రప్రదేశ్‌ ...

భూమా అఖిలప్రియకు మరో షాక్?

సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుపాలై తాజాగా బెయిల్ పై విడుదలైన టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియకు మరో షాక్ తగిలింది. ఆమెకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది.తాజాగా భూమా అఖిలప...

మరోసారి దుమ్మురేపిన హరీష్ రావు

రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తాను మేటియేనని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు చాటిచెప్పారు. స్థానికంగా జరుగుతున్న క్రికెట్ పోటీల్లో తన క్రీడానైపుణ్యాన్ని హరీష్ రావు ప్రదర్శిస్తున్నా...

తెలంగాణలో 159 కొత్త బార్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు మరో గుడ్న్యూస్. రాష్ట్రంలో కొత్తగా మరో 159 బార్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన మ...

మన గుస్సాడీ రాజుకు పద్మశ్రీ

ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం  హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో రాష్ట్రం నుంచి ఒక్కరికే పద్మశ్రీ వరించింది. కుమురంభీం జిల...

సెకండ్‌ ఇంటర్‌ పరీక్షలే ముందు..

ఆ తర్వాతే ఫస్టియర్‌ పరీక్షలు మొదటి సంవత్సరం అడ్మిషన్లు ఆలస్యం కావడమే కారణం గతంలో ఒక్కరోజు తేడాతో రెండేళ్ల పరీక్షలు ఒకేసారి ప్రారంభం ఈసారి కోవిడ్‌ కారణంగా వేర్వేరుగా నిర్వహించే అ...

సిట్‌ దర్యాప్తు సాగుతోందిగా.. సీబీఐ ఎందుకు?

ఈ దశలో సీబీఐ దర్యాప్తు, కోర్టు జోక్యం అవసరం లేదు ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు దేవాలయాలపై దాడులపై దాఖలైన పిల్‌ పరిష్కారం అమరావతి: రాష్ట్రంలో దేవాలయాలపై దాడులకు సంబంధించి సిట్‌ దర...

పంచాయతీ ఎన్నికల సస్పెన్స్ ఇంకా మిగిలే ఉందా?

కొద్ది నెలలుగా ఏపీలో పంచాయతీ ఎన్నికల పంచాయతీ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పచ్చజెండా ఊపింది. తాజా తీర్పుతో ఏప...

నిమ్మగడ్డ అనుకున్నదే చేసిన ఏపీ సర్కారు.. ఇద్దరు అధికారుల బదిలీ.. త్వరలో మరో ...

రాజ్యాంగం అనే రూల్ బుక్ ఉండటం.. దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేందుకు న్యాయవ్యవస్థ ఒకటి ఉన్న వేళ.. ఎంత ప్రజాబలం ఉన్నా.. తాము అనుకున్నది అనుకున్నట్లుగా సాధ్యం కాదన్న విషయాన్ని తాజాగా మరోసా...

అవన్నీ పూర్తి అయ్యాకనే కేటీఆర్ కు పట్టాభిషేకం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు త్వరలోనే పదవీ బాధ్యతల్ని అప్పజెప్పనున్నట్లుగా వార్తలు జోరుగా రావటం తెలిసిందే. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ ఒక సంచలన కథనాన్ని అచ్చేసింది. ముఖ...

డీజీపీపై హైకోర్టు ఫైర్‌

సీఎస్‌ ఎన్నికలు పెట్టలేమంటారు మీరు ఎన్నికల విధుల్లో ఉన్నామంటారు గంతలున్నది న్యాయదేవత కళ్లకే మాకు కనపడదని అనుకోవద్దు! విచారణకు గైర్హాజరుపై తీవ్ర అసహనం ఎన్నికల విధుల కారణంగా రాలేన...

ఏపీ: పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్

అమరావతి: పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీ షెడ్యూల్‌ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్‌ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికల...

జగన్ సర్కార్ కు కేంద్రం అదిరిపోయ శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం సోమవారం అదిరిపోయే శుభవార్త చెప్పింది. కష్టకాలంలో ఏపీకి కేంద్రం జీఎస్టీ పరిహార నిధులు విడుదల చేసి ఊరటనిచ్చింది.మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ...

కాబోయే అమ్మలకు సీఎం జగన్ శుభవార్త..!

తన ప్రాణాలు పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. అయితే.. సకాలంలో వైద్య సదుపాయం అందక ప్రతిఏటా వందలాది మంది కన్ను మూస్తున్నారు. ఇక మారు మూల ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుం...

`స్థానికం`ఎప్పుడైనా..అధికార పార్టీదే పైచేయి!!

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల విషయంలో నెలకొన్ని తీవ్ర సందిగ్ధతకు తెరపడింది. సమన్వయంతో ముందు కు సాగాలంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ప్రభుత్వానికి కూడా సుప్రీం కోర్టు సూచించింది. రాజ్యాం...

29 నుండి బడ్జెట్ సమావేశాలు..ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం!

జనవరి 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పార్లమెంట్ లో మన ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర...

సుప్రీం తీర్పు: రాజ్యాంగానిదే గెలుపు.. తీర్పు మిశ్రమం

స్థానిక ఎన్నికల విషయంలో ఏపీలో నెలకొన్ని ఒక తీవ్ర సందిగ్ధ పరిస్థితిపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మిశ్రమంగా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుప్ర...

ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ!

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దూకుడు పెంచింది. తీర్పు వెలువడిన వెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార...

భోజనం వేళలో ఆ శాఖ మహిళా ఉద్యోగినులతో కేసీఆర్ ఏం మాట్లాడారు?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడెలా వ్యవహరిస్తారో అర్థం కాదు. ఆది.. సోమ అన్న తేడా లేకుండా రోజుల తరబడి ఫాంహౌస్ లో ఉండే ఆయన.. అప్పుడప్పుడు రోజులతో సంబంధం లేకుండా వరుస సమావేశాల్ని...

బ్రేకింగ్: ఏపీలో ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ సీఎం జగన్ వార్ లో చివరకు నిమ్మగడ్డనే విజేతగా నిలిచాడని చెప్పొచ్చు. ఎందుకంటే తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టుకు ఎక్క...

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సీనియర్.. ఇక సినిమాలేనట.?

రాజకీయాల్లోకి వెళ్లి ఒకసారి ఎంపీగా గెలిచి.. ఇక ఆ తర్వాత తీవ్ర ఎదురుదెబ్బలు తిన్న ప్రముఖ సీనియర్ నటుడు మాజీ ఎంపీ మురళీ మోహన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.  తన భవిష్యత్ కార్యాచరణపై ...

కేసీఆర్ తో ఎలా సినిమా తీస్తే లాభమో చెప్పిన బండి

పదునైన విమర్శలు.. వెనుకా ముందు చూసుకోకుండా గులాబీ బాస్ ను దులిపేసే విషయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముందుంటారని చెప్పాలి. ఇటీవల కాలంలో ఆయన సీఎం కేసీఆర్ ను పెట్టి సిన...

ఏ మాటకు ఆ మాటే.. ఫాంహౌస్ హోంవర్కు మామూలుగా ఉండదుగా సారూ?

విషయం ఏదైనా కావొచ్చు.. దాని లోతుల్లోకి వెళ్లే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాటి మరెవరూ రాలేరని చెప్పాలి. మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా తరచూ రివ్యూ సమావేశాల్ని నిర్వహ...

హిందూ మహా సముద్రంలో పైచేయి భారత్‌దే..

స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి నౌక ఇటీవలే బేసిన్‌ ట్రయల్స్‌ విజయవంతం ఈ ఏడాదిలోనే సీ ట్రయల్స్‌ పూర్తి 2022లో అందుబాటులోకి రానున్న విక్రాంత్‌ విశాఖపట్నం : భారత రక్షణ రంగం నౌకా...

నిమ్మగడ్డ రమేశ్.. చంద్రబాబుకు ఉన్న బంధం బయటపెట్టిన లక్ష్మీపార్వతి..!

ఏపీలో ప్రస్తుతం ఎన్నికల సంఘం.. ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని ఈసీ పట్టదలతో ఉంది. ప్రభుత్వం మాత్రం వ్యాక్సినేషన...

ఎన్నికలు ఉన్నట్టా..లేనట్టా.. ఏపీలో అంతా గందరగోళం..!

ఆంధ్రప్రదేశ్లో అసలు పంచాయతీ ఎన్నికలు ఉన్నట్టా లేన్నట్టా? ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ పక్కన ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈసీ లెక్క ప్రకారం ఈరోజ...

5.01 లక్షల మంది చిరు వ్యాపారులకు జగనన్న తోడు

బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు అందజేత అసలు చిరు వ్యాపారులు చెల్లిస్తే.. వడ్డీ సర్కారు చెల్లిస్తుంది      మొత్తం 9.65 లక్షల మందికి అండగా నిలవాలని లక్ష్యం ఎప్పటికప్పుడు బ్యాంకులతో మా...

ఎన్నికల కమిషన్‌ నిర్ణయంతో.. 3 లక్షల మందికి నష్టం

ఓటు హక్కు కోల్పోతున్నందున నోటిఫికేషన్‌ అమలును నిలిపేయండి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్న గుంటూరు విద్యార్థిని అమరావతి: పంచాయతీ ఎన్నికలను 2019 ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించడంవ...

దక్షిణాదిలో సుప్రీం బెంచ్‌ ఏర్పాటు చేయాలి

ఐదు రాష్ట్రాల బార్‌ కౌన్సిల్‌ చైర్మన్ల డిమాండ్‌  ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేయాలి హైదరాబాద్‌: రాజ్యాంగం అందించిన హక్కులు ప్రజలందరికీ సమానంగా అందాలంటే దక్షిణా...

జిల్లాలో పర్యంటించిన ఎంపీ కోమటి‌రెడ్డి

రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లాకు సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధి పనులు ఏమీ లేవని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం తిప్పర్తి మండలంలో ఆయన పర్యటించారు. ఈ...

టీడీపీ సీనియర్ కు ఈ తలనొప్పులు ఏంటి బాబూ?!

ఆయన టీడీపీ సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి. చంద్రబాబు దగ్గర మంచి పలుకుబడి ఉంది. బాబు కనుసన్నల్లో మెలిగే నాయకుల్లో ఈయన కీలక నాయకుడు కూడా! అయినప్పటికీ.. సదరు నాయకుడికి వ్యతిరేక గాలులు వీస్తున...

ప్రొటీన్‌.. హైదరాబాద్.. మనమే టాప్‌‌!

భాగ్యనగరవాసులకు  ప్రొటీన్‌ అవగాహన ఎక్కువ మిగిలిన మెట్రోలకన్నా.. మనమే మెరుగు సౌతిండియా ప్రొటీన్‌ గ్యాప్‌ సర్వే ఫలితాల వెల్లడి హైదరాబాద్‌: ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యానికి క...

8 గంటల్లో ఆరోగ్యశ్రీ కార్డు

అత్యవసర పరిస్థితుల్లో గర్భిణికి అందించిన సచివాలయ ఉద్యోగులు  సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు ఉన్నత అధికారుల అభినందనలు తెర్లాం (బొబ్బిలి): గ్రామ సచివాలయ వ్యవస్థ గ్...

జైలు నుంచి విడుదలైన అఖిల ప్రియ

హైదరాబాద్ ‌: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలైన భూమా అఖిలప్రియ జైలు నుంచి విడుదలయ్యారు. కిడ్నాప్‌ కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉంటున్న ఆమెకు బెయిల్‌ లంభించడం...

సమ్మె చేస్తాం.. ఎన్నికలు మాత్రం వద్దు!

ఏపీలో 'పంచాయితీ' ఎన్నికలు పెద్ద పంచాయితీనే తెచ్చిపెట్టాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ  ఎక్కడా తగ్గడం లేదు.  ప్రభుత్వం ఏపీ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నా సరే ఎన్నికల నోటిఫికేషన్...

కేసీఆర్ ను పెట్టి దర్శకేంద్రుడు సినిమా తీయాలన్న కోరిక ఎవరిదంటే?

పదునునైన వ్యాఖ్యలు.. ముఖం చిన్నబోయేలా పంచ్ లు వేసే వారిలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముందుంటారు. తరచూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన తీవ్రంగా వ...

వలంటీర్లు పంచాయితీ పోరులో వద్దంటున్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాల్టి నుంచి ఏపీలో తొలి విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఎస్ఈ...

ఇది మన ట్యాంక్ బండ్ యేనా?

ఎన్నికల వేళ సహజంగానే కాసిన్ని అభివృద్ధి పనులు చేసి ఓట్లు దండుకునే ప్రయత్నాలకు అధికార పార్టీలు ప్రయత్నిస్తాయి. అయితే ఎన్నికలొస్తేనే సమస్యలు తీరుతాయని ప్రజలు కూడా భావిస్తూ అప్పటిదాకా ...

ఎవరి రాజకీయ లబ్ధి కోసం ఈ ఎన్నికలు..

నిమ్మగడ్డ తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ధ్వజం శ్రీకాకుళం: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రెస్‌ మీట్‌ కేవలం పొలిటికల్‌ సమావేశంలా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని స...

టీడీపీకి తొత్తులా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ : పెద్దిరెడ్డి

అమరావతి : మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని, ఆలయాలపై  దాడుల వెనుక చంద్రబాబు పాత్ర ఉందని మంత్రి వెల్లంపల్లి అన్నారు.  ఏడాదిలోగా రామతీర్థంలో రాములవారి వి...

నిమ్మగడ్డ తీరు.. విమర్శల జోరు

అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయంటూనే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధమయ్యా...

ఎమ్మెల్యే అన్న రాంబాబు పతనానికి నాంది: పవన్ కళ్యాణ్

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీ నేతల ఒత్తిడికి ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించాడు. ఒంగోలుకు వచ్చిన పవన్ వెంగయ్య క...

సీఎం జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న అన్నా రాంబాబు ఆరాచకాలు

సమస్యల్ని ప్రశ్నించటం సామాన్యుడి హక్కు. ఓట్లు కోసం వచ్చినప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం దేనికైనా సిద్ధమని చెప్పే నేతలు.. అదే ప్రజలు వేసిన ఓట్లతో గెలిచినప్పుడు బాధ్యతగా వ్యవహరించా...

గోస్తనీ నది పై ఐకాన్ బ్రిడ్జి .. విశాఖపట్నంకు మరో మణిహారం

ఏపీ ప్రభుత్వం వీలైనంత త్వరలో పరిపాలనా రాజధానిని విశాఖకి తరలించే ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే విశాఖ ఖపై మరింత ప్రత్యేక దృష్టి సారించింది. అవసరమైన అభివృద్ధి కార్యాచరణ అమలు చేస...

నిమ్మగడ్డపై ఉద్యోగుల ధిక్కారం.. ఏం జరుగనుంది?

ఏపీ ఎన్నికల సంఘం.. ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా సరే ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసి సై అన్నది. దీంతో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు కూడా అంతే ధీటుగా స్పందిస్తున్నారు. ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేన...

సాగర్ బరిలోకి ఫైర్ బ్రాండ్.. బీజేపీ భారీ వ్యూహం

అనూహ్య నిర్ణయాలకు.. ఆశ్చర్యపోయేలా విధానాల్ని చేయటంలో బీజేపీ ముందుంటుంది. తెలంగాణలో పాగా వేయాలన్న ఆలోచనలో ఉన్న ఆ పార్టీ.. ప్రతి విషయాన్ని ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తోంది. దుబ్బాకలో...

యాదాద్రి ప్రారంభం కావటం.. ఆ వెంటనే కేటీఆర్ కు సీఎం కుర్చీ

మిగిలిన వారికి భిన్నంగా మంత్రి కేటీఆర్ హాజరైన కార్యక్రమంలో.. ఆయన ఎదుటే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. కాబోయే సీఎంకు ముందస్తు శుభాకాంక్షలన్న వ్యాఖ్య చేయటం సంచలనంగా మారింద...

ప‌వ‌న్ స్వ‌రం మారుతోంది...

బీజేపీ తానా అంటే ప‌వ‌న్ తందానా అనడం చూస్తున్నాం. కానీ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ‌త రెండు రోజుల తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న స్వ‌రం మారిన‌ట్టే క‌నిపించింది. అయితే ప&...

అడ్డదారా..? దొడ్డిదారా..? కేసీఆర్ కు దారేది!

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీ కొట్టేసి, భాగ్యనగరంపై ఆధిపత్యం చూపించి, సగర్వంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కుదామనుకున్నారు కేటీఆర్. కానీ తండ్రీ-కొడుకుల ఆశలు గల్లంతై.. 56 దగ్గర 'కారు' ఆగింది. అయితే ...

ఆ విషయంలో తెలుగు రాష్ట్రాలు అంతలా వెనుకబడి పోయాయా?

విషయం ఏదైనా సరే.. రెండు తెలుగు రాష్ట్రాలు తమ మార్కును చూపిస్తుంటాయి. చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. మెరుగైన పరిస్థితులకు కేరాఫ్ అడ్రస్ గా తెలుగు రాష్ట్రాలు నిలుస్తాయి. అలాంటిది తాజాగా వెలు...

చంద్రబాబుకు పోలీసుల షాక్.. ఆ కేసులో ఏ1?

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటిదాకా పెద్దగా కేసుల్లో ఇరుక్కోలేదు. ఇరుక్కున్నా కోర్టుల్లో ఆయనపై నిలబడలేదు. అయితే తాజాగా ఓ కేసులో మాత్రం ఏ1గా చంద్రబాబు నిలిచాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమో...

ఏపీలో పంచాయితీ ఎన్నికల తొలి దశ షెడ్యూల్ ఇదీ

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఏపీ హైకోర్టు ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వడం.. సుప్రీంకోర్టులోనూ దీనిపై జాప్యం జరగడంతో ప్రకటించిన ప్రకారం ...

Chandrababu Naidu: మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయండి.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సూచన

Chandrababu Naidu: అన్ని పంచాయితీలలో అభ్యర్ధులు పోటీలో ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడా బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని అన్నారు. వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో టీడీపీ శ్రేణు...

ఇద్దరు ఐఏఎస్ ల పై వేటు... నిమ్మగడ్డ సంచలన నిర్ణయం

ఏపీ పంచాయతీ ఎన్నికల పంచాయితీ రోజుకో మలుపు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోన్న వివాదం చినికిచినికి గాలివానగా మారి...

చంద్రబాబు ఒంటి నిండా పంగనామాలే!

శాస్త్రం తెలిసిన వాడు ఒకటే నామం పెట్టుకుంటాడు. కొత్తగా శాస్త్రం నేర్చుకున్న వాడు మాత్రం నలుగురికి తెలియడం కోసం ఒళ్లంతా పంగనామాలు పెట్టుకున్నాడనేది ఓ సామెత.  చంద్రబాబు విషయంలో ఇప్పు...

ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ నూతన మేయర్‌ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11న నూతన మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు శుక్రవారం జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికకు ...

ప్రశంసలు సరే.. నిధుల మాటేమిటి? కేంద్రానికి కేటీఆర్ సూటి ప్రశ్న

తెలంగాణ రాష్ట్రంలో కొంత భిన్నమైన రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. కాళేశ్వరం పేరుతో సీఎం కేసీఆర్ రూ. వేల కోట్ల అవినీతి చేశారని బీజేపీ రాష్ట్...

పిల్‌ దాఖలు చేసిన హైదరాబాద్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌

హైదరాబాద్‌: ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో జరుగుతున్న ఫీజుల దోపిడీపై హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ...

గ్రామాల్లో అన్‌ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌: సీఎం జగన్‌

ఇంటర్నెట్‌ కనెక్షన్లు, ల్యాప్‌టాప్‌ల పంపిణీపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష అమరావతి: గ్రామాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్లు, అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల పంపిణీపై ముఖ్యమంత...

అయోధ్య రామమందిరానికి పవన్ ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?

కమ్యూనిస్టు భావజాలంతో రాజకీయాల్లోకి ప్రవేశించి 'చేగువేరా'లా విప్లవభావాలు పలికించి.. గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో జట్టు కట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ దారుణ ఓటములతో ఏపీ రాజకీయాల్లో ఎదుర...

సిటీలో మటన్‌ ముక్కకు ఏదీ లెక్క?

హైదరాబాద్‌: నగరంలో ముక్క లేనిదే ముద్ద దిగని మాంసం ప్రియుల సంఖ్య భారీగానే ఉంటుంది. ఇక ఆదివారం వస్తే దీని వినియోగం గణనీయంగానే పెరుగుతుంది. ప్రత్యేకించి మేక, గొర్రె మాంసం ఖరీదైనా ఎంతో కొం...

సిద్దిపేటకు హరీశ్ అంత చేస్తున్నప్పుడు.. హైదరాబాద్ కు కేటీఆర్ ఎందుకు చేయరు?

సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు చేపట్టిన ఆటో డ్రైవర్ల సహకార పరపతి సంఘం మోడల్ ఇప్పుడు పెద్ద చర్చకు తెర తీసింది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో హరీశ్ తెర మీదకు తెచ్చిన సరికొత్...

ఏపీ బీజేపీ నేతలపై ఓపెన్ అయిపోయిన పవన్

ఆల్ ఈజ్ వెల్.. అన్నట్లు ఇంతకాలం పైకి కనిపించిన బీజేపీ -జనసేన వ్యవహారం.. అదేమీ నిజం కాదని.. ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న విషయాన్ని జనసేనాది స్వయంగా వెల్లడించటం విశేషం. గ్రేటర్ ఎన్నికల వేళ  బీజేపీ ...

లక్ష మంది పోలీసులకు కరోనా వ్యాక్సిన్‌

కోవిన్‌ యాప్‌లో పేర్ల నమోదు పూర్తి 45 వేల మంది మున్సిపల్‌ సిబ్బందికి కూడా.. మార్చి నుంచి విడతల వారీగా 10 వేల కేంద్రాల్లో టీకా హైదరాబాద్‌: ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల జాబితా ప్రక్రియ కొనస...

తనయుడి పట్టాభిషేకం కోసం కేసీఆర్ లో మార్పు?

తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మార్పుపై ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో నిజం కూడా ఉంది. అయితే మారుతోంది పీఠం ఒక్కటే కాదు, కేసీఆర్ మనస్తత్వం కూడా. అవును.. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహ...

రాముడికి విరాళాలొద్దా.. రాములమ్మ ఫైర్

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ కొనసాగుతోంది. అయితే విరాళాల సేకరణపై తాజాగా టీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి త...

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌

వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్న ప్రభుత్వం ఢిల్లీ: హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వ్యాక్సి...

బాబును ఓ ఆట ఆడుకుంటున్న‌ నెటిజ‌న్లు

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఏ మాత్రం  ముందూ వెనుకా ఆలోచించ‌కుండా మాట్లాడ్డంలో ముందు వ‌రుస‌లో ఉంటారు. అందుకే ఆయ‌న త‌ర‌చుగా సోష‌ల్ మీడియాకు అస్త్రాల‌ను అందిస్తూ ట్రోలింగ...

కేటీఆర్ లో ఆగ్రహం కట్టలు తెంచుకున్న వేళ..

వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో పార్టీని గాడినపెట్టే పనిలో పడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  ముందుగా అస్సలు టీఆర్ఎస్ బలంగా లేని ఖమ్మం జిల్లాపై కేటీఆర్ ఫోకస్ పెట్టారు. ఖమ్మం...

చంద్రబాబు యూటర్న్.. వ్యూహకర్త నియామకం

రాజకీయ వ్యూహకర్త నియామకం గతంలో తానే పెద్ద వ్యూహకర్తనని ప్రకటించుకున్న చంద్రబాబు రాజకీయాలు తెలియని వాళ్లే కన్సల్టెంట్లను పెట్టుకుంటారని పోజులు పీకేతో కలిసి పని చేయడంపై అప్పట్లో వై...

తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు గుడ్‌న్యూస్‌

హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు అదనంగా 10శాతం రిజర్వేషన్‌ కల్పించాలని సీఎం కేసీ...

బండి చెప్పినట్లు గులాబీ తోటలో భారీ పేలుడుకు ఛాన్స్ ఉందా?

కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే టీఆర్ఎస్ లో భారీ పేలుడు ఖాయమని.. ఆ మాటకు వస్తే అణుబాంబు కంటే తీవ్రత ఎక్కువగా ఉంటుందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయ...

పీఎం కిసాన్ రైతుబంధు పంపిణీలో కేసీఆర్ రికార్డ్

దేశంలోనే గొప్ప పథకానికి కేసీఆర్ పురుడు పోశాడు. అదే ‘రైతుబంధు’. దీన్ని కాపీ కొట్టిన ప్రధాని నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా ‘పీఎం కిసాన్ యోజన’ స్కీంను ప్రవేశపెట్టి ఏడాదికి 6వేల చొప్పున ...

స్థానిక ఎన్నికలపై నిమ్మగడ్డకు గట్టి షాక్.. సుప్రీంకోర్టుకు జగన్ సర్కార్.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ముసురుకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.. ఎన్నికలు నిర్వహిస్తామని తొలుత వైఎస్ జగన్ సర్కార్ ముందుకెళ్లగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అర...

‘ప్రజల ప్రాణాలతో నిమ్మగడ్డ చెలగాటం’

మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్‌ విశాఖపట్నం: పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ స్వార్థ ప్రయోజనాలతో వెళ్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ద...

జానారెడ్డికి కేసీయార్ మద్దతా ?

విచిత్రంగా ఉన్నా అధికార టీఆర్ఎస్ లో జరుగుతున్న చర్చిదే. రేపు నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ సినియర్ నేత కుందూరు జానారెడ్డి గెలుపుకు టీఆర్ఎస్ చీఫ్ కేసీయార్ అన్నీ విధాలు...

నిజంగా లీడర్ అంటే నువ్వేనయ్యా హరీష్ రావు?

ఒక్కసారి రాజకీయాల్లోకి వస్తే మనవళ్లు ముని మనవళ్లు సంపాదించే నేతలు ఉన్న ఈరోజుల్లో ప్రజలు కష్టాల్లో ఉంటే ఆస్తులు తాకట్టు పెట్టి మరీ వారి కష్టాలు తీర్చే వారు ఉన్నారా? ఈలోకంలో అంటే ఖచ్చిత...

హైకోర్టు తీర్పుపై స్పందించిన నిమ్మగడ్డ చంద్రబాబు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పంచాయితీ ఎన్నికలు ఏపీలో కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ప్రజారోగ్...

కరోనా వ్యాక్సిన్తో అంబులెన్స్ డ్రైవర్ మృతి.. కేంద్రం ఆరా..!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోగా.. గత మంగళవారం తెలంగ...

రాష్ట్రంలో బీజేపీ నేతల హౌస్ అరెస్టులు.. అసలు కారణం ఇదే !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఎక్కడిక్కడ బీజేపీ నేతలని పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.  అమరావతి విగ్రహాల విధ్వంసం కేసులో బీజేపీ కార్యకర...

పోలవరంపై సానుకూలం

కేంద్ర జల్‌ శక్తి, ఆర్థికశాఖ కార్యదర్శులతో రాష్ట్ర జలవనరుల శాఖ  ఉన్నతాధికారుల భేటీ 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం మేరకు నిధులివ్వాలని వినతి  సానుకూలంగా స్పందించిన కేంద్ర ...

ఆవిష్కరణల్లో తెలంగాణకి 4వ స్థానం..

ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌–2020 విడుదల చేసిన నీతి ఆయోగ్‌ 36 అంశాల్లో ఆవిష్కరణలు, అభివృద్ధి ఆధారంగా ర్యాంకులు  దేశ సగటు స్కోరు 23.4.. తెలంగాణ స్కోరు 33.23  పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మళ్...

తిరుపతి రాజకీయం లైవ్ : ఓ వైపు టీడీపీ .. మరో వైపు జనసేన .. అలర్ట్ అయిన పోలీసులు

ఊహించని విధంగా తిరుపతి ఉపఎన్నికలు రాగా.. పార్లమెంటు స్థానానికి త్వరలో జరగబోయే ఎన్నికకు సంబంధించి తమ సత్తా చాటాలని భావిస్తోంది టీడీపీ. అందులో భాగంగానే ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుక...

బ్రేకింగ్: సర్పంచ్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలపై ఏడాదిన్నరగా కొనసాగుతున్న ‘పంచాయితీ’కి హైకోర్టులో శుభం కార్డు వేసింది. తాజాగా పంచాయితీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించింది. కొద్ద...

తిరుప‌తిలో ఏం లెక్క‌లు చెబుతాడో...

ప్ర‌తి ఎన్నిక‌కు ఓ లెక్క చెప్ప‌డం, బ‌రి నుంచి త‌ప్పుకోవ‌డం జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వెన్న‌తో పెట్టిన విద్య అనే విమ‌ర్శ‌లు న్నాయి. తాజాగా తిరుప‌తి ఉప ఎన్నిక బ‌...

అఖిలప్రియ భవిష్యత్ తేలేది నేడే.. కీలక పరిణామాలు

సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ వ్యవహారంలో ఇప్పటికే అరెస్ట్ అయ్యింది. తాజాగా ఈ కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్ర...

బీజేపీ వెనుకే టీడీపీ అడుగులు

స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు అడుగులు వేస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ వ్యూహాలకు అనుగుణంగా ...

టీకా మిస్ చేసుకుంటే ఇక అంతే సంగతులు.. తర్వాత నో ఛాన్స్

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వేసే విషయంలో మాంచి జోరును ప్రదర్శిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలవటమే కాదు.. ఈ ప్రోగ్రాంను కేసీఆర్ సర్కారు మీద ప్రశంసల జల్లును కురి...

Kala Venkat Rao: ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అరెస్టు

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్టు చేశారు. రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం ఘటన సమయంలో ఆలయ పర్యటనకు వచ్చిన అధికార వైఎస్ఆర్ కాంగ్...

సీఎం పీఠంపై కేటీఆర్..ఫిబ్ర‌వ‌రిలో ముహూర్తం!

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఆ రాష్ట్ర మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు బాధ్య‌త‌లు తీసుకోవ‌డం దాదాపు ఖాయ‌మైంద‌నే మాట వినిపిస్తూ ఉంది. ప్ర‌స్తుతం ఈ అంశంపై కేసీఆర్ ఫ్య...

టీఆర్‌ఎస్, బీజేపీ మాటల యుద్ధం

బండి సంజయ్‌ లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల విమర్శనాస్త్రాలు కమలం పార్టీపై తీవ్ర పదజాలంతో దాడి.. సోషల్‌ మీడియా విభాగాన్ని అప్రమత్తం చేసిన అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వ విధానాలను తూ...

ఎస్సీ ఎస్టీ కేసు కొట్టేసిన హైకోర్టు!

ఆమధ్య రాజధాని రైతులపై పోలీసులు పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు చెల్లదని హైకోర్టు తీర్పుచెప్పింది. రాజధాని గ్రామాల్లో ఒకటైన క్రిష్ణాయపాలెం గ్రామంలో కొందరు స్ధానికులకు బయట గ్రామ...

ఇన్నోవేషన్ ఇండెక్స్ లో నాలుగో స్థానంలో తెలంగాణ

రెండవ ఇన్నోవేషన్ ఇండెక్స్ జాభితాను నీతి ఆయోగ్ విడుదల చేసింది.  బుధవారం విడుదలైన నీతి ఆయోగ్ రెండో ఇన్నోవేషన్ ఇండెక్స్ లో కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ కేరళ ఆవిష్కరణలలో మొదటి ఐద...

గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్‌ రెడీ

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మహత్తర పోరాటాలతో తెలంగాణను సాధించిన సీఎం కేసీఆర్‌ అభివృద్ధిలో కూడా అదే పోరాట స్ఫూర్తిని కనబరుస్తున్నారు. ద...

నిత్యావసర సరుకులు డోర్‌ డెలివరీ..

ప్రజా పంపిణీ వ్యవస్ధలో ఎన్నడూ లేని నూతన విధానం విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వేదికగా.. సీఎం  వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభం అమరావతి : నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ పా...

ప్రభుత్వ ఆర్డర్లపై దుమారం.. ఖండించిన ఏపీ సర్కార్

ఏపీ సీఎం జగన్ పై మరో అపవాదును మోపడానికి ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. ఇప్పటికే దేవాలాయాలపై దాడులు విగ్రహాల విధ్వంసం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన జగన్ సర్కార్ కు తాజాగా మరో ఆరోపణ మొదలైంది. అయ...

పాస్టర్ ప్రవీణ్ కు బిగుస్తున్న ఉచ్చు..

ఏపీలోని ఆలయాల విధ్వంసం కేసులో పాస్టర్ ప్రవీణ్కు ఉచ్చు బిగుస్తోంది. ఏపీలో వరసగా జరిగిన ఆలయాల దాడులపై సీబీ సీఐడీ ఎంక్వైరీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పాస్టర్ ప్రవీణ్చక్రవర...

తిరుమల వాసుడి పింక్ డైమండ్ పై హైకోర్టు కీలక తీర్పు !

ప్రతిసారి రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకు కేంద్రం అవుతున్న తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ విషయంపై రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పింక్ డైమండ్ ఎక్కడుందో తేల్చాలని దాఖలైన పిటిషన...

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై స్టే కొనసాగిస్తూ నిర్ణయం హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. బీఆర్ఎస్‌లపై స్టే యథావిధిగా కొనసాగించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఎ...

బీజేపీకి పోటీగా టీడీపీ యాత్ర

బీజేపీకి పోటీగా తెలుగుదేశంపార్టీ యాత్ర చేపడుతోందా ? తాజాగా తిరుపతి లోక్ సభ పరిధిలోని నేతలతో చంద్రబాబు చెప్పిన మాటలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈనెల 21వ తేదీ నుండి పదిరోజుల పాటు ధర్మ...

బీచ్ రోడ్డు బిల్డింగులకు మూడింది..?

కోస్తా తీర ప్రాంతంలో సముద్రానికి దగ్గరగా భారీ నిర్మాణాలు చేపట్టరాదని సీఆర్జెడ్ నిబంధనలు కచ్చితంగా ఉన్నాయి. అయితే రాజకీయ పలుకుబడితో అధికార దర్పంతో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టిన వార...

అమిత్ షాతో జగన్.. ఈసారి ఏం జరుగుతుందో?

ఒకసారి కలిస్తే ఏపీ షేక్ అయ్యింది. పలువురి స్థానాలు కదిలిపోయాయి.. రాజకీయం వేడెక్కింది. మరి రెండోసారి కలిశారు. ఈసారి గంటన్నరసేపు మతలబు.. ఏంటి చెప్మా? ఈసారి ఎవరి కాళ్ల కిందకు నీళ్లొస్తాయి? ఎవ...

ఏడాదైనా కౌంటర్‌ వేయరా?

ఇదే చివరి అవకాశం... సర్కారుకు హైకోర్టు ఆదేశం ‘మున్సిపల్‌ రిజర్వేషన్ల’ పిటిషన్‌పై విచారణ వాయిదా హైదరాబాద్‌: మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్ర...

చానల్ లో చర్చకు రా.. జగన్ ను తిడితే అక్కడే నిన్ను కొట్టేస్తా

రాజకీయాల్లో మర్యాదల్నిఆశించలేం. అదే సమయంలో మాటలు ఇప్పుడెంతలా మారిపోయాయి అన్న దానికి నిదర్శనంగా తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతాయి. దూకుడు రాజకీయాల్ని మరో స్థ...

పోలవరం బడ్జెట్ పై నేడు మీటింగ్..

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనా వ్యయంపై చర్చించడానికి ఢిల్లీలో ఇవాళ కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్తో ఏపీ రాష్...

ఏపీ ఐపీఎస్‌లకు జాతీయ అవార్డులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌ అధికారులకు ‘అంత్రిక్‌ సురక్ష సేవ పతకం–2020’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ ప్ర...

కొడాలి ‘ముతక’ వ్యాఖ్యలపై సజ్జల కీలక వ్యాఖ్యలు

ఏపీ అధికారపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమంతా ఆ పార్టీ నేతల కమిట్ మెంట్ గా చెప్పాలి. పార్టీ పట్ల.. అధినేత పట్ల విశ్వసనీయత.. విధేయతను ప్రదర్శించే విషయంలో ఆ పార్టీ నేతల సాటికి ఎవరూ రా...

బీజేపీ యాత్రకు జగన్ దగ్గర కౌంటరుందా ?

జనాల్లో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా లబ్దిపొందాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ యాత్రను డిజైన్ చేసుకుంది. ఫిబ్రవరి 4వ తేదీ నుండి కపిలతీర్ధం టు రామతీర్ధం యాత్రకు బీజేపీ రెడీ అవుతో...

తెలంగాణ కాంగ్రెస్ హల్చల్.. చలో రాజ్భవన్ కు కదలి వచ్చిన నేతలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు అనూహ్య పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేతలు.. తాజాగా ప్రభుత్వంపై పోరులో భాగంగా చలో రాజ్భవన్కు కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. సాగు చట్ట...

బీజేపీ లోకి జేసీ బ్రదర్స్!? ... టీడీపీకి భారీ దెబ్బ !

ఏపీ పాలిటిక్స్ లో జేసీ బ్రదర్స్ అంటే పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వారిదే అధికారం. ప్రతిపక్...

కాళేశ్వరంపై పిల్‌ దాఖలు

హైదరాబాద్‌: పంప్‌లైన్‌ ద్వారా 3 టీఎంసీల నీటిని తరలించడాన్ని సవాల్‌ చేస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. తెలంగాణ ఇంజినీర్‌ ఫోరమ్‌ కన్వీనర్‌ దొంతుల లక్ష్...

బ్రేకింగ్: బాబు, ఉమపై వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు

గొల్లపూడి: తెలుగు వాడి చరిత్ర దేశంలో లిఖించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని, రాజకీయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. ఎన్టీ రామరావుకు వెన్న...

శవాల శివను సర్‌ప్రైజ్‌ చేసిన సోనూసూద్‌

అంబులెన్స్ స‌ర్వీస్‌ని ప్రారంభించిన సోనూసూద్‌ కరోనా కష్టకాలంలో దేవుడిలా వచ్చి నిరుపేదలను ఆదుకున్న రీల్‌ విలన్‌.. రియల్‌ హీరో ‘సోనూసూద్‌’.  కార్మికులు మొదలు.. రైతులు, నిరుద...

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టు షాక్!!

అమరావతి రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ కేసులు పెట్టిన ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. రాజధాని భూముల్లో చంద్రబాబునాయుడ నారా లోకేష్ కు బాగా సన్నిహితుడనే ప్రచారంల...

బ్రేకింగ్ : మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్!

విజయవాడ రాజకీయం ఒక్కసారిగా మళ్లీ రణరంగంగా మారిపోయింది. గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమైన టీడీపీ కీలకనేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు...

కాలుదువ్వుతున్న బీజేపీ.. జనసేన

ఉప పోరు కోసం ఒకరికి తెలియకుండా ఒకరు స్కెచ్‌  విశాఖ కోర్‌ కమిటీలో ఖరారైన బీజేపీ అభ్యర్థి?  రథయాత్ర ద్వారా విద్వేషాలు రాజేసేందుకు కమలనాథుల కుట్రలు  సొంతంగానే బరిలో నిలిచేందుకు జ...

పగిలిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌

పిఠాపురం: స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి మండలంలోని విరవ ఆస్పత్రికి తరలించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వయల్స్‌ పగిలిపోయిన సంఘటన వైద్య, ఆరోగ్య శాఖలో కలకలం రేపింది. ఆలస్యంగా తెలిసిన వి...

ఐఏఎస్ శ్రీలక్ష్మికి ప్రమోషన్..

ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ శ్రీలక్షీకి.. ఏపీ సర్కార్ ప్రమోషన్ ఇచ్చింది. కార్యదర్శి స్థాయి నుంచి ముఖ్యకార్యదర్శిగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ...

అమిత్ తో జగన్ కీలక సమావేశం

హఠాత్తుగా జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. మంగళవారం రాత్రి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవబోతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుపైనే చర్చలు జరపబోతున్నట్లు పార్టీ వర...

మోడీ దూకుడుకు కేసీఆర్ చెక్ పెట్టగలరా?

తెలంగాణ సీఎం కేసీఆర్కు ఇప్పటికి ఇప్పుడు కనిపిస్తున్న ఏకైక లక్ష్యం.. కేంద్రంలోని మోడీ సర్కారుకు చెక్ పెట్టడం! నిజానికి 2019 ఎన్నికల్లోనే ఈ ప్రయోగానికి ఆయన రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే తృతీయ ప్...

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎస్ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ నిలిపివేయడంతో ఆ తీర్పుపై హైకోర్ట...

సబ్‌ కలెక్టర్‌కే నకిలీ టోల్‌ రశీదు!

హార్సిలీహిల్స్‌ టోల్‌ వసూళ్లలో భారీగా అవినీతి సబ్‌ కలెక్టర్‌కే సీలులేని రశీదు పాత బిల్లులతో నగదు స్వాహా చేసినట్లు నిర్ధారణ ఇద్దరు వీఆర్‌ఏల సస్పెన్షన్‌ నకిలీ రశీదులతో టోల్&zwn...

'వెన్నుపోటుదారుడు' పేటెంట్‌ చంద్రబాబుకే

విజయవాడ: లక్షలాది మంది పేదింటి కలలను సీఎం వైఎస్‌ జగన్‌ నిజం చేశారని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర...

డిమాండ్ చేయకుండా ఈ నాన్చుడేంటి పవన్?

పవన్ కల్యాణ్ కొన్నిసార్లు తనని తాను బాగా ఎక్కువగా ఊహించుకుంటారు. కేవలం ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రమే పరిగణించుకుంటారు. ఆ టైమ్ లో పవన్ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారు. జగన్ రెడ్డీ అని ...

ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్ .. డిజిటల్ మయం కానున్న భాగ్యనగరం !

ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటల్ అయిపోయింది. ప్రతి చిన్న దాన్ని కూడా డిజిటల్ మాయం చేసేశారు. త్వరలో హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని మున్సిపాల్టీల్లో ఇంటి అడ్రస్ లు డిజిటల్ రూపంలోకి మార...

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ ...

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీని ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశాలున్నాయి. ప్రధాని మోడీతో భేటీ ఆసక్తికరంగా మారనుంది. ఏప...

ఎన్టీఆర్ పై ఆ ఐదుగురు కుట్ర చేశారు.. దానికి ఇదే సాక్ష్యం : సంచయిత

ఎప్పుడు సంచలనాలతో సంచలనం సృష్టించే మాన్సస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపారు. ఇవాళ ఎన్టీఆర్ 25 వ వర్ధంతి. ఈ సందర్భంగా టీడీపీ  సీనియర్ నాయకుడు అశోక్ గ...

తిరుపతి బై పోల్ లో బీజేపీనే పోటీ ?

‘తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ గెలిచితీరాల్సిందే’ ..ఇది తాజాగా కమలంపార్టీ కోర్ కమిటి చేసుకున్న తీర్మానం.  ఆదివారం వైజాగ్ సమీపంలోని రుషికొండలో పార్టీ కోర్ కమిటి సమావేశం జరిగింద...

అఖిలప్రియకు కోర్టులో మళ్లీ చుక్కెదురు: బెయిల్ తిరస్కరించిన కోర్టు

బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో సోమవారం రోజు మరోసారి చుక్కెదురైంది. సికింద్రాబాద్ కోర్టు అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరి...

తిరుపతి ఉప ఎన్నికే లక్ష్యంగా బీజేపీ రథయాత్ర

కీలక నిర్ణయాన్ని వెల్లడించారు ఏపీ బీజేపీ బాధ్యుడు సోము వీర్రాజు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో దేవాలయాల్ని కూల్చివేతల ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో.. రథయాత్రను నిర్వహించనున్నట్లు పేర్కొ...

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ : ఫస్ట్ఇయర్ క్లాసులు ప్రారంభం ... వేసవి సెలవులు ర...

ఏపీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 18న తరగతులు ప్రారంభం అయ్యాయి. విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైనందున పనిదినాలు 160 రోజులకు పరిమితం చేశారు. ఆరో తరగతి విద్యార్థులకు కూడా జనవరి 18 నుం...

20 రోజుల్లోపే ఇంటి నిర్మాణం పూర్తి

ప్రభుత్వ సాయంతో రాష్ట్రంలోనే తొలి పక్కా గృహం నిర్మించుకున్న లబ్ధిదారు సత్తెనపల్లి: ‘నవరత్నాలు–అందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం నుంచి స్థలం పొందిన లబ్ధిదారు కేవలం 20 రోజుల్లోపే ...

ప్రతి ఇంటికీ 4 ఎల్‌ఈడీ బల్బులు

ఒక్కో బల్బు రూ.10 చొప్పున అందజేత.. తొలి విడత కృష్ణా జిల్లాలో ప్రారంభం రూ.450 కోట్లతో పైలెట్‌ ప్రాజెక్ట్‌.. రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ వెల్లడి అమరావతి: ఒక్కో బల్బు రూ.10 చొప్పున అత్యధిక సామర్...

అర్జెంట్ గా భారీ సభ పెట్టేసే ప్లానింగ్ లో కేసీఆర్

వరుస ఎదురుదెబ్బలు.. అదే సమయంలో విపక్షాల విమర్శలు.. ఆరోపణలతో గులాబీ జట్టులో కాస్తంత జోష్ తగ్గినట్లుగా వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో.. వాటన్నింటికి చెక్ చెప్పాలని.. తనలో ఊపు ఏ మాత్రం తగ్గలేద...

ఆకాశం హద్దుగా!

అంతరిక్షరంగంలో దూసుకుపోతున్న హైదరాబాదీ స్టార్టప్‌ రాకెట్ల తయారీ, నిర్వహణలో అత్యాధునిక టెక్నాలజీ  ఈ ఏడాది చివరకు తొలి ‘ప్రైవేట్‌ రాకెట్‌' లాంచింగ్‌  అంతర్జాతీయ సంస్థలకు దీట...

ఈసారి సంక్రాంతి ‘కిక్కు’ తగ్గింది!

పండుగొచ్చిందంటే చాలు మగ మహానుభావులు ముందుగా మందు విందును రెడీ చేసుకుంటారు.కేసు బీర్లు లిక్కర్ ను స్టాక్ తెచ్చుకుంటారు. తెలంగాణలో దసరాకు మద్యం ఏరులై పారుతుంది. ఏపీలో సంక్రాంతికి ఆ జోష్ ...

తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే ... !

ఇంటర్మీడియట్ పరీక్షలను ఏప్రిల్ నెలలో మొదలుకానున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ మండలి.. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే తేదీపై కసరత్తు నిర్వహించింది. వీటితో పాటు పది ఇత...

టీకా రాజ‌ధానిగా హైద‌రాబాద్ : మ‌ంత్రి కేటీఆర్

తిల‌క్‌న‌గ‌ర్ యూపీహెచ్‌సీలో క‌రోనా వ్యాక్సినేష‌న్‌ను ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో 140 కేంద్రాల్లో క‌రోనా వ...

తెలంగాణ ఓటర్లలో సగం మంది యూత్ బాస్

ప్రతి ఏడాది మొదట్లో కొత్త ఓటర్ల జాబితాను విడుదల చేస్తుంటారు. అంతకు ముందు సంవత్సరంలో కలిపిన ఓటర్లతో ఈ జాబితా విడుదల అవుతుంటుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ...

మందుబాబుల తాట తీస్తున్న సైబరాబాద్ పోలీసులు .. 17 రోజుల్లోనే .. !

మందు తాగి వాహనం నడిపే వారిపై సైబరాబాద్ పోలీసులు దుమ్ము దులుపుతున్నారు. 17 రోజుల్లో ఏకంగా 5830 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. సాధారణంగా ఒక కమిషనరేట్ పరిధిలో ఏడాది కాలంలో 3 వేల నుంచి 4 వే...

కావాలనుకుంటే లోకేష్ మీద కేసు పెట్టలేమా?

తాడేపల్లి : దేవాలయాలపై, విగ్రహాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌‌ స్పష్టంగా వివరణ ఇచ్చారని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఇందులో టీడీపీ హస్తం ఉందనే నిజం ఎక్కడ బ...

గ్రేటర్ లో గెలిచిన వారికి గుడ్ న్యూస్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలపై మరో అప్ డేట్ వచ్చింది. ఎన్నికలు జరిగి  నెలరోజులకు పైగా అవుతున్న తెలంగాణ సర్కార్ ఈ గెలుపును గుర్తిస్తూ గెజిట్ విడుదల చేయలేదు. గెల...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల గెజిట్‌ విడుదల

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పేర్లతో గెజిట్‌ విడుదలైంది. ఇవాళ్టి తేదీతో ఎస్‌ఈసీ గెజిట్‌ నోటిఫికేషన్‌...

పవన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడా?

జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఆయన తొందరలోనే ఓ కీలక సమావేశం నిర్వహించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.  ఈ సమావేశం నిర్వహించబోయేద...

టీడీపీకి బిగ్‌షాక్‌.. బీజేపీలోకి కీలక నేత!

అమరావతి : గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ప్రతిపక్ష టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున సీనియర్లు పార్టీని వీడగా.. మరికొంత మంద...

మత రాజకీయాలు సహించం: అంబటి

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద...

వైఎస్ వివేక హత్యపై ఆమె సంచలన వ్యాఖ్యలు

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేక దారుణ హత్యకు గురి కావటం తెల